Telangana
Rajanna Sircilla
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి : పిసిసి అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం
రాజన్న సిరిసిల్ల (గంభీరావుపేట) : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 17న మూడో దశలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో భాగంగా గంభీరావుపేట మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కటకo మృత్యుంజయం పార్టీ కార్యకర్తలతో పత్రిక సమావేశం...