Category
Ranga Reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విద్యాభివృద్ధి కి చేసిన సేవలు చిరస్మరణీయం ... మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ మండలంలో విద్యాభివృద్ధికి మండల విద్యాధికారి డి వెంకటేశం చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేటలో బాయ్ కాడికి పద్మయ్య ఫంక్షన్ హాల్ లో మండల విద్యాధికారి. పిఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి వెంకటేశం... గ్రామ అభివృద్ధి నా పనితనాన్ని తెలుపుతుంది:సర్పంచ్ చక్కటి రాజసులోచన
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్ : పెద్ద వేడు గ్రామంలో చిన్న చిన్న తప్పుడు కారణాలను చూపిస్తూ కొంతమంది తప్పుడు కథనాలు చేయడం సరికాదని పెద్దవేడు గ్రామ సర్పంచ్ రాజ సులోచన శుక్రవారం విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ...కొందరు వ్యక్తులు ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా వివరణలు ఇవ్వడం పూర్తిగా తప్పని,ఇలాంటి కథనాలు గ్రామ అభివృద్ధిని కుంటుపరిచే... మోకిలా వద్ద నారాయణ స్కూల్ బస్సు, టిపిర్ ఢి స్వల్ప గాయలతో బయట పడిన విద్యార్థులు
Published On
By Vision Andhra Telugu Daily
శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా మోకిలా గ్రామ పరిధిలో సోమవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నారాయణ స్కూల్ కు చెందిన స్కూల్ బస్సు శంకర్పల్లి మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.స్థానికుల కథనం ప్రకారం,సాధారణంగా ప్రతిరోజూ బస్సును నడిపే డ్రైవర్ స్థానంలో... రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముచింతల్ స్వర్ణ భారతి ట్రస్ట్ లో కేశంపేట మండలం 29గ్రామపంచాయతీ ల సర్పంచ్ ల శిక్షణ కార్యక్రమం
Published On
By Vision Andhra Telugu Daily
కేశంపేట : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ల కు పంచాయతీ రాజ్ చట్టం పై అవగాహన, సర్పంచ్ విధులు, బాధ్యతలు, ఆర్ధిక వనరులు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ల పై పంచాయతీ రాజ్ శాఖ లో అనుభవం కలిగిన అధికారులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, ఈ శిక్షణ లో సర్పంచ్ లు... ప్రభుత్వ భూమి కబ్జా అరాచకాల కు అడ్డు లేద.... నిద్రపోతున్న అధికార యంత్రం ప్రశ్నిస్తే భయానికి గురిచేస్తారా
Published On
By Vision Andhra Telugu Daily
రంగారెడ్డి : రంగారెడ్డి కందుకూరు మండలం తిమ్మాపూర్ పరిధిలో సర్వే నెంబర్ 98 లో సుమారు 30, గుంటలు ప్రభుత్వం భూమి ని కబ్జా చేశారు. అని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతున్నారు. సర్పంచ్ అంజమ్మ,,ఉప సర్పంచ్ సంధ్య నరేందర్. వెంకటేష్, అశోక్.... అభినందనలు పక్కనపెట్టి... అభివృద్ధిపై దృష్టి సారించండి
Published On
By Vision Andhra Telugu Daily
షాద్ నగర్ : మున్సిపల్ పాలనలో మార్పు కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు కొత్త పాలకవర్గంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని సన్మానాలు, సత్కారాలు, అభినందన సభలతో కాలం వృథా చేయకుండా నేరుగా అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.కాలనీల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి... సీలింగ్, భూదాన్ భూములపై రియల్ ఎస్టేట్ దందా
Published On
By Vision Andhra Telugu Daily
షాద్ నగర్ : ఫరూక్ నగర్ మండలం పరిధిలోని వెలి జర్ల గ్రామంలో సీలింగ్, భూదాన్ భూముల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చట్టాలను బేఖాతరు చేస్తూ అక్రమ భూ దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గ్రామంలో సర్వే నంబర్లు 6/18ఇ, 6/18ఈ పరిధిలో దాదాపు 9... షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Published On
By Vision Andhra Telugu Daily
రంగారెడ్డి : షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సి.పెంటయ్య విజయం సాధించారు.వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.అవకాశం కల్పించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శివప్ప మహా పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహణ
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్ : షాబాద్ మండల పరిధిలోని ఆస్పల్లి గూడ గ్రామంలో ఆదివారం శివప్ప మహా పడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్దార్ నగర్ శివాలయం అర్చకులు వీరేశం గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించగా, జంగయ్య స్వామి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఉదయం జంగయ్య స్వామి జ్యోతి ప్రజ్వలనతో పూజా కార్యక్రమాన్ని... 6వ వార్డు సమగ్ర అభివృద్ధికి వారధినై ఉంటా నేనావత్ రాజ్ కుమార్ (రాజ్ సర్కార్)
Published On
By Vision Andhra Telugu Daily
రంగారెడ్డి : ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన, పరిపాలనలో అనుభవం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని 6వ వార్డు అభ్యర్థి నేనావత్ రాజ్ కుమార్ (రాజ్ సర్కార్) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన... శ్రీశైలం దర్శనార్థం పాదయాత్ర చేస్తున్న సర్పంచ్ లు
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్ : షాబాద్ మండల పరిధిలోని లక్ష్మారావు గూడ,తిమ్మారెడ్డి గూడ గ్రామ సర్పంచ్ లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు,యువకులు గత రెండు సంవత్సరాలుగా, అదే విధంగా ఎన్నికల్లో గెలిచిన సందర్బంగా మొక్కు తీర్చుకోవాలని అంకల్పించుకోవడంతో షాబాద్ మండల కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించిన శ్రీశైలం దర్శనార్థం బయలుదేరారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లు కుమార్, గుత్తి... కాంగ్రెస్ ప్రజా పాలనలో యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్న రైతులు
Published On
By Vision Andhra Telugu Daily
చిలుకూరు : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా యాప్ ను రద్దు చేయాలని చిలుకూరు మండల కేంద్రంలో ఉన్న సొసైటీకి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన రైతులు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పెద్ద సెల్ (టచ్ సెల్ ) ఉన్న రైతులే యాప్ ద్వారా యూరియా ఆన్లైన్ చేసుకుంటున్నారని కీ... 