Category
Ranga Reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జీడిమెట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని దివ్యకు తెలంగాణ ఖోఖో జట్టులో స్థానం
Published On
By Vision Andhra Telugu Daily
పేట్ బషీరాబాద్ : రంగారెడ్డి జిల్లా గాజులరామారం పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీడిమెట్లకు చెందిన విద్యార్థిని ఆర్. దివ్య ఖోఖో క్రీడల్లో తన ప్రతిభను చాటుతూ తెలంగాణ సబ్ జూనియర్ ఖోఖో జట్టుకు ఎంపిక కావడం పాఠశాలకే కాకుండా ప్రాంతానికే గర్వకారణంగా నిలిచింది. పాఠశాలలో 8వ తరగతిలో చదువుతున్న దివ్య, ఇటీవల తెలంగాణ... క్రీడలతోనే శారీరక, మానసిక ఆరోగ్యం : శేరి రాజు
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్ : జనవరి 26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కక్లూర్ గ్రామ వాసి శేరి రాజు (బిల్డర్) ఆధ్వర్యంలో కక్లూర్ వాలీబాల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 01 నిర్వహించారు.ఇందులో బాగంగా ఫైనల్ మ్యాచ్ సోమవారం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ పోటీల్లో విజేతలు నిలిచిన : శ్రీశైలం (కెప్టెన్) టీం,శివకుమార్,హరీష్, ప్రవీణ్,యాదగిరి,శివప్రసాద్ నగదు... పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన గూడుపల్లి పెంటా రెడ్
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్ : దామర్లపల్లి గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బస్సు సౌకర్యం కల్పించిన సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేన రెడ్డి తో కలిసి మినిస్టర్ క్వార్టర్స్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ... రైతు మహాధర్నాకు హాజరైన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్ : షాబాద్ మండలంలోని రేగడి దోస్వాడ, వెంకమ్మగూడ, మక్తగూడ గ్రామాల్లో ప్రభుత్వం సాగిస్తున్న భూదోపిడీకి రైతులు అగ్గిరాజేశారు.102 సర్వే నంబర్లో ఉన్న దాదాపు 600 ఎకరాల భూములను రైతుల పొట్టకొట్టి లాక్కోవడానికి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని రైతులు ఘాటుగా మండిపడ్డారు.తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న పేద రైతులను అభివృద్ధి పేరుతో బలి చేయడం... క్రీడలు మానసిక ఉల్లాసానికి,దేహదారుఢ్యానికి ఎంతో ఉపయోగం
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్ : షాబాద్ మండల కేంద్రంలో డి వి ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో షాబాద్ ఉప సర్పంచ్ రాహుల్ గుప్తా గత ఆరు రోజులుగా షాబాద్ ప్రభుత్వ మైదానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన సంక్రాంతి ప్రీమియర్ లీగ్-2 క్రికెట్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని... కాంగ్రెస్ పార్టీ లో చేరిన కిరాణా షాప్ అసోసియేషన్ అధ్యక్షులు గుండా చంద్రశేఖర్
Published On
By Vision Andhra Telugu Daily
శంకర్ పల్లి : చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య సమక్షంలో శంకర్పల్లి పట్టణానికి చెందిన శంకర్పల్లి కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక శంకర్పల్లి పట్టణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య గుండ చంద్రశేఖర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ... శంకర్ పల్లి పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య
Published On
By Vision Andhra Telugu Daily
శంకర్ పల్లి : శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామంతపూర్ వార్డులో 50 లక్షల నిధులతో ,ఫతేపూర్ ఫ్లైవర్ వద్ద 60 లక్షల నిధులతో వర్షపు డ్రైనేజీ, ఇంద్రారెడ్డి సర్కిల్ నుండి రైల్వే స్టేషన్1 కోటి 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు,35 లక్షల నిధులతో ఇంద్రారెడ్డి చౌరస్తా జంక్షన్ అభివృద్ధి, ఇంద్రారెడ్డి చౌరస్తా నుండి... యూనియన్ సభ్యులు ఐక్యమత్యంతో ఉండాలి :మండల ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు చెన్నగళ్ల నర్సింలు.
Published On
By Vision Andhra Telugu Daily
నందిగామ : ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ఐక్యమత్యంతో ఉండాలని,హక్కుల సాధనకు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని నందిగామ మండల ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నగళ్ల నర్సింలు యూనియన్ సబ్యులకు సూచించారు.నందిగామ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం నందిగామ ట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. యూనియన్... ఐబీఎస్ హైదరాబాద్లో ‘త్రిష్ణ 2కె26’ ఘన ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
శంకర్ పల్లి : ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్ (ఐబీఎస్), హైదరాబాద్ తమ వార్షిక మేనేజ్మెంట్ మరియు సాంస్కృతిక ఉత్సవమైన త్రిష్ణ 2కె26 ను పరిశ్రమల నాయకులు, విద్యావేత్తలు, స్పాన్సర్లు మరియు విద్యార్థుల విశిష్ట భాగస్వామ్యంతో ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి ఐ) మరియు బి ఎన్ వై... పర్వేద ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
Published On
By Vision Andhra Telugu Daily
శంకర్ పల్లి : శుక్రవారం పర్వేద గ్రామపంచాయతీ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరిపారు. గాలిపటాల ఎగరవేస్తూ రంగురంగుల గాలిపటాలతో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. సంప్రదాయ ముత్యాలు పాటలు భోగి సంక్రాంతి కనుమ మకర సంక్రాంతి ప్రాముఖ్యతను వివరిస్తూ రంగుల ముగ్గులతో పాఠశాలను అలంకరించారు. కాగితపు గాలిపటాలు తయారుచేసి ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి... శంకర్ పల్లి మండలం పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య
Published On
By Vision Andhra Telugu Daily
శంకర్ పల్లి : శంకర్ పల్లి మండలం లోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమం లకు శంకుస్థాపన చేసిన చేవెళ్ల స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య లక్ష్మారెడ్డిగూడ గ్రామంలో 25 లక్షల నిధులతో, గాజులగూడ గ్రామంలో 35 లక్షల నిధులతో, అంతప్పగూడ గ్రామంలో 25 లక్షల నిధులతో, కొత్తపల్లి గ్రామంలో 25 లక్షల నిధులతో సీసీ... రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థుల దుర్మరణం.
Published On
By Vision Andhra Telugu Daily
శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఓ స్పోర్ట్స్ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో నలుగురు యూనివర్సిటీ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన శంకర్ పల్లి మండల పరిధిలోని మీర్జాగూడ గ్రామ సమీపంలో జరిగింది. మృతులంతా ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి... 