Category
Ranga Reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వరి సాగుపై పూర్తిగా ఆధారపడొద్దు
Published On
By Vision Andhra Telugu Daily
ప్రత్యామ్నాయ పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, ఆర్థిక వివాదాలు, ఎమ్మెల్యే ఇంట్లో మంటలు
Published On
By Vision Andhra Telugu Daily
గండిపేట (రంగారెడ్డి): చేబదుళ్లు తీసుకుని మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో మణికొండ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పట్లోళ్ల రూపారెడ్డిని నార్సింగి పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆర్థిక వ్యవహారాలు, కుల దూషణల ఆరోపణలతో మొదలైన ఈ వివాదం, అధికారిక ప్రొటోకాల్స్ దాటి స్థానిక ఎమ్మెల్యే ఇంట్లోని కుటుంబ కలహాల వరకు వెళ్లి రాజకీయంగా తీవ్ర... కారు రూపంలో వచ్చిపడిన మృత్యువు.. ప్రైవేట్ సంస్థ సూపర్వైజర్ దుర్మరణం!
Published On
By Vision Andhra Telugu Daily
గండిపేట (రంగారెడ్డి): కారు రూపంలో వచ్చిపడిన మృత్యువు.. ప్రైవేట్ సంస్థ సూపర్వైజర్ దుర్మరణం! మై హోమ్ అవతార్ జంక్షన్ సమీపంలో ఘోర ప్రమాదం నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టిన ఎర్టిగా కారు నర్సింగి పోలీసుల కేసు నమోదు అర్ధరాత్రి వేళ రహదారిపై కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి ప్రాణాలను బలిగొంది. నర్సింగి... రూ. 9 లక్షలు నొక్కి.. అడిగితే హత్య బెదిరింపులు
Published On
By Vision Andhra Telugu Daily
నర్సింగి పీఎస్ పరిధిలో ఘరానా మోసం..
పట్లోళ్ల రూపా రెడ్డిపై కేసు నమోదు
ఉన్నత పాఠశాలలో పోషకాహార కార్యక్రమం ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
పిల్లల ఆకలి తీర్చడమే లక్ష్యం: శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్
రంగారెడ్డి జిల్లాలో 8,600 మంది పిల్లలకు ఉదయపు పోషకాహారం
2022 నుండి 50 లక్షలకు పైగా అల్పాహారాలు పంపిణీ
షాబాద్లో 100 పడకల ఉచిత ఆసుపత్రి ఏర్పాటుకు విజ్ఞప్తి: మధుసూదన్ రెడ్డి
నేడే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ
Published On
By Vision Andhra Telugu Daily
విజయవంతం చేయండి: బేగరి రాజు
తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేల సభ
తలతిక్కా.. టార్గెట్టా? పోలీసుల వలలో 'షూటర్ ఇర్ఫాన్' పడ్డాడు
Published On
By Vision Andhra Telugu Daily
గండిపేట (రంగారెడ్డి): సైబరాబాద్ పోలీసుల వలలో మరో కీలక నేరస్థుడు దొరికాడు. అంతర్రాష్ట్ర నేరగాడు షేక్ ఇర్ఫాన్ అహ్మద్, అలియాస్ 'షూటర్ ఇర్ఫాన్', పోలీసుల చేతికి చిక్కాడు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన డెకాయిటీ కేసులో ఇతనిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈనెల 6వ తేదీన TGPA రోటరీ సమీపంలో, హిమాయత్ సాగర్... పట్నం కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్,(రంగారెడ్డి) తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి పట్నం రుక్కమ్మ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.శనివారం పట్నం మహేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా రుక్కమ్మ చిత్రపటానికి... శ్రీ సాయి గణపతి ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
గండిపేట (రంగారెడ్డి):గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కిస్మత్పూర్ పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీలో వేంచేసియున్న శ్రీ సాయి గణపతి దేవాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.... శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకారం అందిస్తాం: గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండల పరిధిలోని రుద్రారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం షాబాద్ సీఐ లక్ష్మీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల షాబాద్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేపడుతున్న చర్యలను అభినందిస్తూ, ప్రజలకు... గ్రామీణ పురోగతికే 'తెలంగాణ జలసిరి', వి బి జిఆర్ఎఏంజి పథకాలు
Published On
By Vision Andhra Telugu Daily
షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండలం,కొమరబండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ జలసిరి', కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకాలపై మంగళ వారం ప్రత్యేక అవగాహన సమావేశం (గ్రామసభ) నిర్వహించారు.ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ పద్మ గోపాల్ అధ్యక్షత... బోడం పహడ్ గ్రామంలో ఘనంగా 'జలసిరి' కార్యక్రమం
Published On
By Vision Andhra Telugu Daily
కలిసి కట్టుగా పని చేస్తేనే గ్రామ అభివృద్ధి: గ్రామ సర్పంచ్ కమలమ్మ
ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి
