Category
Suryapet
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ముందస్తు అనుమతి లేకుండా పత్రికల్లో ప్రకటనలు ఇస్తే చర్యలు తప్పవు..
Published On
By Vision Andhra Telugu Daily
దేవరకొండ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచార ప్రకటనల విషయంలో తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలని దేవరకొండ మున్సిపల్ కమిషనర్,అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి పూర్ణచందర్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 10, 11 తేదీలలో వార్తాపత్రికలలో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించాలన్నా జిల్లా స్థాయి... యాప్ ల పేరుతో రైతులకు యూరియా తిప్పలు. •బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నల్ల భూపాల్ రె
Published On
By Vision Andhra Telugu Daily
అనంతగిరి : ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానం వల్ల రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని అనంతగిరి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.. ప్రతి రైతు వద్ద స్మార్ట్ ఫోన్... ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్, యోగ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం.
Published On
By Vision Andhra Telugu Daily
కోదాడ : ప్రభుత్వ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా యోగ,ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్ ,ల్యాండ్ సర్వేయర్ ,ఎలక్ట్రిషన్ బ్యూటీషియన్ హెల్త్ కేర్ మల్టీ పర్పస్ అసిస్టెంట్, ఆఫీస్ ఆటోమేషన్ కోర్సులకు ఆకరీ గడువు ఫిబ్రవరి 16 వరకు అడ్మిషన్లు ఉన్నదని కోదాడ లక్ష్య డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు కోర్సులు ఉత్తీర్ణులైనటువంటి... గుండాలమిట్టలో ఘర్షణ మహిళపై కత్తితో దాడి
Published On
By Vision Andhra Telugu Daily
గరిడేపల్లి :మండల కేంద్రంలోని గుండాలమిట్టలో సోమవారం రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ తీవ్ర హింసకు దారితీసింది. ఆవేశంలో ఒక మహిళ మరో మహిళపై కత్తితో దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది.స్థానికుల కథనం ప్రకారం:గుండాలమిట్ట గ్రామానికి చెందిన కానుగు సైదులు భార్య మాధవి (30) మరియు అదే గ్రామానికి చెందిన కానుగు... యావత్ కోదాడకు అర్హిటెక్చర్ డిజైన్తో సమగ్ర అభివృద్ధి.
Published On
By Vision Andhra Telugu Daily
కోదాడ : యావత్ కోదాడ పట్టణాన్ని ఆధునిక అర్హిటెక్చర్ డిజైన్తో వైభవంగా అభివృద్ధి చేస్తామని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూనం కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా... అక్రిడేషన్ బేరసారాలకు చెక్ ... అంగట్లో అమ్మకానికి సిద్ధమవుతున్న జర్నలిజం పై సీరియస్
Published On
By Vision Andhra Telugu Daily
కోదాడ : తెలంగాణలో జర్నలిజం అంటే ఇక ప్రజా సేవ కాదు, డబ్బు పెట్టగలిగితేనే గుర్తింపు అనే స్థాయికి దిగజారిపోయిందా ? ప్రస్తుత పరిస్థితి చూస్తే అవును అన్నట్టే ఉంది నేడు అక్రిడేషన్ ల వ్యవహారం తీరు. ఒకప్పుడు గుర్తింపు పొందాలంటే రిపోర్టింగ్ అనుభవం, అర్హతలు చూసేవారు. ఇప్పుడు మాత్రం “కాయ్ రాజా కాయ్” అంటూ... 42వ వార్డు అభివృద్ధికి ఆశీర్వదించండి – కాంగ్రెస్ అభ్యర్థి రుద్రంగి రవికుమార్ గుప్తా
Published On
By Vision Andhra Telugu Daily
సూర్యాపేట : సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 42వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రుద్రంగి రవికుమార్ గుప్త ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ఎన్నికల్లో 3వ వరుసలో ఉన్న చెయ్యి గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.తెలంగాణ ముఖ్యమంత్రి... ఏపీఎంల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధరావత్ అజయ్ నాయక్ ఎన్నిక
Published On
By Vision Andhra Telugu Daily
గరిడేపల్లి : ఏపీఎంల సంక్షేమ సంఘం (యూనియన్) జిల్లా అధ్యక్షుడిగా గరిడేపల్లి ఏపీఎం ధరావత్ అజయ్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో సంఘం సభ్యులందరూ కలిసి ఆయనను ఈ పదవికి ఎన్నుకున్నారు.సమస్యల పరిష్కారమే లక్ష్యం అజయ్ నాయక్ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అజయ్ నాయక్ మాట్లాడుతూ,... యాప్ ల పేరుతో రైతులకు యూరియా తిప్పలు .... మండల టీడీపీ అధ్యక్షుడు కీసరి నాగయ్య
Published On
By Vision Andhra Telugu Daily
గరిడేపల్లి : ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానం వల్ల రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు కీసరి నాగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రైతుల ఇబ్బందులు సాంకేతిక సమస్యలు:
పాల్గొన్న... చీదేళ్ల జాతర హుండీ లెక్కింపు
Published On
By Vision Andhra Telugu Daily
పెన్ పహాడ్ : మండలంలోని చీదేళ్ల గ్రామం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర ఏడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల దేవాలయం ఆవరణంలో దేవాలయ కమిటీ చైర్మన్ రణబోతు... చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గాదరి
Published On
By Vision Andhra Telugu Daily
తుంగతుర్తి : మండల పరిధిలోని వెంపటి గ్రామ సర్పంచ్ తపట్ల ఎల్లయ్య మనువడి వైష్ణవ్ పుట్టినరోజు వేడుకలకు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావుతో కలిసి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ...పిల్లల జీవితాల్లో కొన్ని రోజులు మరుపురానివిగా నిలిచిపోతాయని, అటువంటి ప్రత్యేక సందర్భాలను... రావులపల్లి గ్రామ అభివృద్ధిపై మండల రెవెన్యూ అధికారిని కలిసిన సర్పంచ్
Published On
By Vision Andhra Telugu Daily
తుంగతుర్తి : రావులపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఈరోజు మండల రెవెన్యూ అధికారిని గ్రామ పంచాయతీ ప్రతినిది చింతకుంట్ల మనోజ్ కలవడం జరిగింది. రావులపల్లి గ్రామ పంచాయతీకి కేటాయించిన రైతు మినీ గోదాము, మహిళా శక్తి భవనము, పల్లె దవాఖాన నిర్మాణానికి అవసరమైన స్థలం విషయాలపై మండల రెవెన్యూ అధికారితో చర్చించారు.గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి... 