Category
Suryapet
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నీట్ పేపర్ లీకేజ్పై నిరసన
Published On
By Vision Andhra Telugu Daily
మునగాల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా, మునగాల మండలం బరాఖాత్ గూడెంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు బరాఖత్ గూడెం... సరిహద్దు ప్రాంత భద్రతపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ నరసింహ
Published On
By Vision Andhra Telugu Daily
చింతలపాలెం, (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ నరసింహ (ఐపీఎస్) మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ... వ్యవసాయ భూమి సేల్ డీడ్ పత్రాలు పోయినవి
Published On
By Vision Andhra Telugu Daily
గరిడేపల్లి,( సూర్యాపేట): మండల పరిధిలోని కుతుబ్షాపురం (అగ్రహారం) గ్రామానికి చెందిన నల్ల పాటి భాస్కర్ తండ్రి లింగయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించిన అసలు సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నోటరీ అఫిడవిట్ విడుదల చేశారు.2026 జూలై 13న హుజూర్నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే సమయంలో, బైక్ ట్యాంక్... వ్యవసాయ భూమి సేల్ డీడ్ పత్రాలు పోయినవి
Published On
By Vision Andhra Telugu Daily
గరిడేపల్లి,( సూర్యాపేట): మండల పరిధిలోని కుతుబ్షాపురం (అగ్రహారం) గ్రామానికి చెందిన నల్ల పాటి భాస్కర్ తండ్రి లింగయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించిన అసలు సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నోటరీ అఫిడవిట్ విడుదల చేశారు.2026 జూలై 13న హుజూర్నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే సమయంలో, బైక్ ట్యాంక్... నిమ్మకు నీరెత్తినట్లు బూత్ లెవెల్ ఏజెంట్లు
Published On
By Vision Andhra Telugu Daily
పెన్ పహాడ్, (సూర్యాపేట): ఓటర్ల జాబితాను పారదర్శకంగా ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం క్షేత్రస్థాయిలో సాగుతోంది. అయితే, ఓటర్లకు, ఎన్నికల యంత్రాంగానికి మధ్య వారధిగా ఉంటూ ఓటు హక్కు నమోదులో కీలక పాత్ర పోషించాల్సిన రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అర్హులైన ఓటర్ల... ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి.. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి..
Published On
By Vision Andhra Telugu Daily
సూర్యాపేట : ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు ఈ నామ్ 2.O అమలులో భాగంగా రైతులు వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకొనుటకు ఈ నామ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు రైతుల సౌకర్యార్థం... నీటి సమస్యను తీర్చిన వార్డ్ మెంబర్
Published On
By Vision Andhra Telugu Daily
పెన్ పహాడ్ : మండల పరిధిలోని మాచారం గ్రామపంచాయతీ గుడిబండ తండా వీధిలో పైపుల మరమ్మతుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రజల అవస్థలను చూసి చలించిన పదవ వార్డ్ మెంబర్ భూక్య దివ్య నాగ నాయక్ అధికారులతో మాట్లాడి తక్షణమే నీటి ట్యాంకర్ల ద్వారా తండావాసులకు... విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..
Published On
By Vision Andhra Telugu Daily
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఆక్స్ ఫర్డ్ హైస్కూల్ విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భం గా పిఎం గా ఫహీం పాషా, ముఖ్యమంత్రిగా బి సంపత్, డిప్యూటీ సీఎం గా బి జాన్, ఎమ్మెల్యేగా బి శివ చరణ్, గవర్నర్ గా చరణ్యశ్రీ, కలెక్టర్గా దాక్షాయని,డీఈవోగా లాస్య, డి... గ్యాస్ సబ్సిడీ కావాలా... ఈ కేవైసీ చేయాల్సిందే గ్యాస్ ఏజెన్సీ డీలర్ జి. రాజశేఖర్ రావు
Published On
By Vision Andhra Telugu Daily
పెన్ పహాడ్ : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలకు చెందిన ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పెన్ పహాడ్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ జి. రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం ఉజ్వల యోజన, ఇతర ప్రభుత్వ సబ్సిడీలను పొందడానికి, లబ్ధిదారులు... రోడ్డు భద్రత ఉద్యమం రోడ్డు నియమ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు
Published On
By Vision Andhra Telugu Daily
నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు నేరేడుచర్ల పట్టణంలోని ప్రగతి హై స్కూల్లో.. రోడ్డు భద్రత మహా ఉద్యమం రోడ్డు నియమ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సును నేరేడుచర్ల ఎస్సై రవీందర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేరేడుచర్ల ఎస్సై రవీందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు... పింఛన్ల కోసం తిరుగుతున్న వృద్ధులు,వికలాంగులు.. వృద్ధులు,వికలాంగుల కష్టాలు పట్టించుకునే వారు లేరా..?
Published On
By Vision Andhra Telugu Daily
సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు జమ్మిగడ్డ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కు తాళం పడింది.మూడు రోజులుగా పోస్టాఫీసు తెరుచుకోక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం) సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని శుక్రవారం పోలగాని బాలు గౌడ్ ఆరోపించారు.పెన్షన్ కోసం రోజు పోస్టాఫీస్ కు... హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు దివ్యాంగుల ఘన సన్మానం
Published On
By Vision Andhra Telugu Daily
హుజూర్నగర్ : హుజూర్నగర్ పట్టణ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. సంఘ గౌరవ సలహాదారులు ఆకుల రాము గారి నేతృత్వంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు, మరియు 25వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డిలను సంఘ నాయకులు... 