Category
Nirmal
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు అందుకున్న బాలాజీ
Published On
By Vision Andhra Telugu Daily
తానూర్: నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి బి గ్రామానికి చెందిన బొడ్డోళ్ల బాలాజీ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా వరుసగా రెండోసారి 'బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్' అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఆరోగ్య అధికారి (DCH) డాక్టర్ యూ. కాశీనాథ్... తానూర్ మండల సమాఖ్యలో మహిళా సంఘాల ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ
Published On
By Vision Andhra Telugu Daily
తానూర్ : మండల సమాఖ్య భవనంలో మహిళా సంఘాల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, సీనియర్ సీ.ఆర్.పి లు లత, రమాదేవి పాల్గొని సంస్థాగత నిర్మాణం, పదాధికారుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు,ముఖ్యంగా ఆర్థిక అంశాలు, నియమాలపై వివరణ ఇచ్చారు. ఈ శిక్షణలో అధ్యక్షురాలు మంగళ, కార్యదర్శి పద్మ, కోశాధికారి సరోజనతో పాటు 31 గ్రామ... అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: -తానూర్ ఆర్ఐ నరేష్ హెచ్చరిక
Published On
By Vision Andhra Telugu Daily
తానూర్ : అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తానూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) నరేష్ స్పష్టం చేశారు, మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుండి తానూర్ మీదుగా భైంసాకు ఇసుక అక్రమంగా తరలుతోందన్న పక్కా సమాచారంతో, శుక్రవారం తానూర్ సమీపంలో రెవెన్యూ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు, ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న... బాసర లో వైభవోపేతంగా వసంత పంచమి వేడుకలు ...అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రామరావ్ పటేల్
Published On
By Vision Andhra Telugu Daily
బాసర : బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి, అమ్మ వారికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సమర్పించారు,బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్ లు ఆలయం లో ప్రత్యేక పూజలు... బాసరలో కనులపండుగ గా వసంత పంచమి వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
నిర్మల్ : చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వసంత పంచమి పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ముందు,... మృతుల కుటుంబాలను పరామర్శించిన మోహన్ రావు పాటిల్
Published On
By Vision Andhra Telugu Daily
తానూర్ : మండలంలోని కళ్యాణి గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన షిండే శిలాబాయి, లక్ష్మిబాయి, రాథోడ్ సోనుబాయి కుటుంబాలను మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ పరామర్శించారు, బాధిత కుటుంబ సభ్యులను నేరుగా కలిసి వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు, ఈ కష్ట సమయంలో... చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలి: ఎంఈఓ, సర్పంచ్ పిలుపు
Published On
By Vision Andhra Telugu Daily
తానూర్ : పాఠశాలల్లో ఫుడ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని మండల విద్యాధికారి (ఎంఈఓ) నరేందర్ మరియు తానూర్ సర్పంచ్ జాదవ్ సుగంధ - మాధవరావు పటేల్ అన్నారు, గురువారం మండల కేంద్రంలోని వాగ్దేవి విద్యానీకేతన్ హైస్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి వారు ముఖ్య... మంత్రి కొండా సురేఖ కు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
Published On
By Vision Andhra Telugu Daily
నిర్మల్ : జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అటవీ శాఖ వసతి గృహంలో పూల మొక్కను అందించి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మంత్రి కొండా సురేఖకు స్వాగతం పలికిన వారిలో... భోసిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమి పూజ.
Published On
By Vision Andhra Telugu Daily
తానూర్ : నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.19 లక్షలతో పాఠశాల ప్రహరీ గోడ, రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే... తీరనున్న తాగునీటి ఎద్దడి.... -ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారం -హర్షం వ్యక్తం చేస్తున్న ఎల్వి గ్రామస్థులు
Published On
By Vision Andhra Telugu Daily
తానూర్ : మండలంలోని ఎల్వి గ్రామంలో పాత, కొత్త కాలనీల ప్రజల తాగునీటి కష్టాలకు చెక్ పడనుంది, గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యాతలం చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం... భైంసా పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృత్యువాత
Published On
By Vision Andhra Telugu Daily
భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సత్ పూల్ బిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ ను వెనకనుంచి బలంగా డీ కొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో 7గురిలో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. వీరు హైదరాబాద్ లోని రెయిన్ బో... సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్: రంగంలోకి దిగిన పోలీసులు
Published On
By Vision Andhra Telugu Daily
తానూర్: నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోల్సా గ్రామంలో సోమవారం ఒక కలకలం రేపే సంఘటన చోటుచేసుకుంది, గ్రామానికి చెందిన దీపక్ అనే వ్యక్తి సోమవారం తన భార్యతో గొడవ పడ్డాడు, అనంతరం మద్యం మత్తులో హఠాత్తుగా స్థానిక సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు,ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు,... 