Category
Hyderabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వేపకు డైబ్యాక్ సెగ – అంతరించిపోతున్న అపర సంజీవని
Published On
By Vision Andhra Telugu Daily
పచ్చదనానికి ప్రాణవాయువు అయిన వేప మౌనంగా కూలిపోతుంటే – రేపటి తరానికి మిగిలేది పశ్చాత్తాపమేనా?
పల్లె గడపల నుంచి పట్టణాల రహదారుల దాకా ఒకప్పుడు నీడనిచ్చిన, ఆరోగ్యానికి అండగా నిలిచిన వేప చెట్లు నేడు మౌనంగా కూలిపోతున్నాయి. ఆయుర్వేదానికి ప్రాణం, వ్యవసాయానికి రక్షణ కవచం, గ్రామీణ వైద్యానికి చిరునామా అయిన వేప— ఇప్పుడు ఒక “నిశ్శబ్ద... ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం..
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఒక కొత్త సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్గా నిలబెట్టే దిశలో ఒక చారిత్రాత్మక అడుగుగా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH) ను దావోస్లో ప్రారంభించనుంది. వరల్డ్ ఎకనామిక్... పేదల ఉపాధి కొల్లగొట్టే కుట్రలో భాగమే మోడీ విధానాలు..
Published On
By Vision Andhra Telugu Daily
బోడుప్పల్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలతో పేదలు–మధ్యతరగతి ప్రజల ఉపాధిని కొల్లగొట్టి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర నాయకులు వి. తుకారం నాయక్ విమర్శించారు. ఈ విధానాలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు. ఎస్కేఎం దేశవ్యాప్త పిలుపులో భాగంగా... దేవేందర్ నగర్ కాలనీ నూతన కమిటీ ఎన్నిక...
Published On
By Vision Andhra Telugu Daily
మేడిపల్లి : బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీ నూతన కమిటీ విజయవంతంగాఏన్నుకున్నాం. కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం ప్రజల ఐక్యత కోసం కొత్త కమిటీని ఏన్నుకున్నామని నూతన అధ్యక్షులు మైల నర్సింహ్మ తెలిపారు. నూతన కమిటి సభ్యులు మాట్లాడుతూ దేవేందర్ నగర్ కాలనీ అభివృద్ధి, పారిశుద్ధ్యం,రోడ్లు,త్రాగునీరు,వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి... బోడుప్పల్ సర్కిల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
Published On
By Vision Andhra Telugu Daily
బోడుప్పల్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి.సంక్రాంతి వేడుకలలో భాగంగా ఐఐసిటి కాలనలో మాజీ కార్పోరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి పతంగులు ఎగరేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోడుప్పల్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంక్రాంతి ప్రజల జీవితాలలో కాంతులు వెదజల్లాలని,అందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలన్నాలని కోరారు.తెలంగాణ... బిజెపి సీనియర్ నాయకుడు సిద్ధు మల్లేష్ అకాల మరణానికి ఘన నివాళులు
Published On
By Vision Andhra Telugu Daily
ఉప్పల్ : బిజెపి సీనియర్ నాయకుడు సిద్ధు మల్లేష్ అకాల మరణం పట్ల బిజెపి మేడ్చల్–మల్కాజ్గిరి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల నరసింహారావు, ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర నాయకుడు కోరపాక అంజి మాదిగతో పాటు పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిద్ధు మల్లేష్ మృతదేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి ఘన... ఘనంగా కళాకార్ తెలుగు టీవి యువ స్ఫూర్తి పురస్కారాలు
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : నేడు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని కళాకార్ తెలుగు టీవి నిర్వహించిన యువ స్ఫూర్తి పురస్కారాల కార్యక్రమం విజయవంతం గా జరిగిందని కళాకార్ తెలుగు టీవి ఫౌండర్, సీఈఓ డా.సిరాజ్ సంతోషం వ్యక్తం చేసారు, వివిధ రంగాల్లో రానిస్తున్న యువతను గుర్తించి అవార్డులతో సత్కరిoచారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సంజీవ రావు,... జానపద గాయని శ్రీనిధికి యువ స్ఫూర్తి పురస్కారం
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని కళాకార్ తెలుగు టీవి నిర్వహించిన యువ స్ఫూర్తి పురస్కారాల కార్యక్రమంలో యువ జానపద గాయని శ్రీనిధి పురస్కారం అందుకుంది, పూర్వం శాస్త్రీయ సాంకేతిక జ్ఞానం అభివృద్ధి చెందని రోజుల్లో వ్యవసాయం లాంటి శారీరిక శ్రమ కలిగిన వృత్తులే జీవనోపాధిగా ఉండేవి, ఆ కాలంలో శారీరక శ్రమ నుండి... IAS / IPS అధికారుల పైన, నీతి మాలిన ప్రకటనలు చేస్తే , సహించేది లేదు,, ఖబర్దార్ అని హెచ్చరించిన ఎం బి కృష్ణ యాదవ్..
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా, Gazzitted అధికారుల సంఘం హెచ్చరిక ఇటీవల, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో, IAS,, అధికారుల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, , కథనాలు రాయడం చాలా శోచనియ్యమని సభ్య సమాజానికి, సిగ్గుచేటని ఇలాంటి సంఘటన లు సమాజానికి,, మరియుఉన్నత స్థాయి ఉద్యోగస్థులకు,,, వారి, వారి మనోభావాలకు తీవ్ర యిబ్బందులు... - పీర్జాదిగూడలో అంబరాన్ని తాకిన సంక్రాంతి ముగ్గుల పోటీలు... -
Published On
By Vision Andhra Telugu Daily
బోడుప్పల్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జీహెచ్ఎంసీ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, పీర్జాదిగూడలో బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. రంగురంగుల ముగ్గులతో ప్రాంతం పండుగ వాతావరణంతో కళకళలాడింది.ఈ ముగ్గుల పోటీలను మాజీ మంత్రి, మేడ్చల్ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్... తెలంగాణ ఉన్నత విద్యా మండలి నూతన క్యాలెండర్ ప్లానర్ విడుదల చేసిన టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : ఈ రోజు తెలంగాణ ఉన్నత విద్యా మండలిలో తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన సంవత్సరం డైరీ క్యాలెండర్, కమ్ ప్లానర్ను ఛైర్మన్ ప్రొ. వి.బాలకిష్టా రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. గత ఏడాది భారత రత్నాలు, ఈసారి విశ్వ విద్యావేత్తల క్యాలెండర్లో, దేశానికి చెందిన మహనీయులైన సావిత్రీబాయి... బోడుప్పల్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు
Published On
By Vision Andhra Telugu Daily
బోడుప్పల్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారత రాష్ట్ర సమితి బోడుప్పల్ – చెంగిచర్ల శాఖల ఆధ్వర్యంలో మహిళల కోసం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ను ఈ నెల 6 నుంచి 10 వ తేది వరకు QR కోడ్... 