Category
Hyderabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
Published On
By Vision Andhra Telugu Daily
హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ... నిజాంపేట్ సర్కిల్లో స్వాగత కమాన్ల ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో నిర్మించిన స్వాగత కమాన్లను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి కమాన్లను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం... చెరుకుపల్లి కాలనీ–1లో నల్లపోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం
Published On
By Vision Andhra Telugu Daily
కుత్బుల్లాపూర్ : 131వ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీ–1లో ఉన్న శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి స్థానిక నేతలు ముందడుగు వేశారు. మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, యువనేత కూన గిరిధర్ కలిసి రూ.2,00,000 విలువైన చెక్కును ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. ఈ మేరకు కాలనీవాసుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరీష్ చెక్కును... జీడిమెట్లలో నకిలీ వాహన బీమా రాకెట్ గుట్టురట్టు
Published On
By Vision Andhra Telugu Daily
కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న సంఘటిత ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ప్రత్యేక దాడుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి... మార్చి 15న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం: డాక్టర్ పిడమర్తి రవి
Published On
By Vision Andhra Telugu Daily
హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో మార్చి 15న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిడమర్తి రవి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో... ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఎక్సైజ్ సిబ్బంది ప్రతిభ.......హిమాచల్ ప్రదేశ్లో జాతీయ స్థాయిలో మెరిసిన కూకట్పల్లి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎం. శేఖర్కు
Published On
By Vision Andhra Telugu Daily
కుత్బుల్లాపూర్ : దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025-26 పోటీల్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిబ్బంది విశేష ప్రతిభ కనబర్చారు. పడ్డల్ స్టేడియం లోని ఇండోర్ హాల్లో ఫిబ్రవరి 26 నుండి 28 వరకు జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో కూకట్పల్లి ఎక్సైజ్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు... విద్య ద్వారానే బీసీలను శక్తివంతులను చేయవచ్చు అని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : విద్య ద్వారానే బీసీలను శక్తివంతం చేయాలని ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పథకాలు బిసి వర్గాల పిల్లలకు జీవితంలో... హైకోర్టులో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై విచారణ
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, అక్రిడిటేషన్ కార్డుల నిబంధనల మార్పులపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని ఆదేశించింది. ఈ పిటిషన్లో, జీఓ 252, సవరించిన జీఓ 103... డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం:
Published On
By Vision Andhra Telugu Daily
ఎల్బీనగర్ : ఆటోనగర్లోని టీజీఐఐసీ కార్యాలయంలో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేత్రాలయ కంటి ఆసుపత్రి, రవాణా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు నియమ నిబంధనలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అనురాధ, రవాణా విభాగ పోలీసు కమిషనర్ శ్రీనివాస్, ఉప పోలీసు... ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం...
Published On
By Vision Andhra Telugu Daily
ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు ముఖ్య మంత్రిగా కొనసాగుతారు
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో మంగళవారం గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేయడం... అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి.!
Published On
By Vision Andhra Telugu Daily
ఎల్బీనగర్ : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని(టిడబ్ల్యుజేఎఫ్) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటి మెంబర్ మిద్దెల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్వో సంగీత కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రన్నీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన... తెలంగాణ ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధికి సహకారంలో ముందు ఉంటుంది
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : జాతీయ నైపుణ్య వ్యాపార అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో. తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణా రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల నాయకులు, విద్యా వేత్తలను ఉద్దేశించి, భారతదేశంలో అత్యధికంగా యువత ఉన్నారని, భారతదేశం 