Category
Hyderabad
Telangana  Hyderabad 

సికింద్రాబాద్ పరిధి రైల్వే ఆర్ యు బి సబ్వే నిర్మాణాలకు శంకుస్థాపన

సికింద్రాబాద్ పరిధి రైల్వే ఆర్ యు బి సబ్వే నిర్మాణాలకు శంకుస్థాపన    హైదరాబాద్  : వాజ్‌ పేయి నగర్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి, సఫిల్‌ గూడ  వద్ద పరిమిత ఎత్తు సబ్‌ వే నిర్మాణానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు చేశారు.  ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్;...
Read More...
Telangana  Hyderabad 

వాజ్ పేయి నగర్ లో ఆర్ యుబీ భూమి పూజకు అందరూ రండి.....మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

వాజ్ పేయి నగర్ లో ఆర్ యుబీ భూమి పూజకు అందరూ రండి.....మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్     మల్కాజిగిరి : వాజ్ పేయి నగర్ లో మంగళవారం జరగబోయే ఆర్ యుబీ భూమి పూజకు కాలనీ పెద్దలు, సమాజ శ్రేయస్సు కోరేవారు, రాజకీయాలకు అతీతంగా తరలిరావాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్  కోరారు. సోమవారం ఈస్ట్ ఆనంద్ బాగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం...
Read More...
Telangana  Hyderabad 

"సాగును కాటేస్తున్న ‘నకిలీ’ విషం: అన్నదాత భయమే పెట్టుబడిగా రసాయన మాఫియా పంజా!" 

      ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, మార్కెట్ మాయాజాలం మరోవైపు నకిలీ విత్తనాలు ఇంకో రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటికి తోడు, నకిలీ పురుగుమందుల విషం సాగును లోపల నుంచే మెల్లగా చంపేస్తోంది. పంటను కాపాడాలన్న రైతు ఆందోళననే పెట్టుబడిగా మార్చుకుని, రసాయన మాఫియా లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఈ ప్రమాదకర దందాకు అడ్డుకట్ట వేయాలనే...
Read More...
Telangana  Hyderabad 

బీసీల రాజ్యాధి కారమే లక్ష్యం మున్నూరు కాపు సర్పంచులకు ఘన సన్మానం.

బీసీల రాజ్యాధి కారమే లక్ష్యం మున్నూరు కాపు సర్పంచులకు ఘన సన్మానం.    సికింద్రాబాద్ :  సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్లో, తెలంగాణ మున్నూరు కాపు సంఘం నిర్వహించిన సర్పంచ్ ల సన్మానం, నూతన డైరీ ఆవిష్కరణ సభలో సమావేశానికి హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ, తెలంగాణలో బీసీ బహుజనులకు గత ఎనిమిది వసంతాలుగా రాజ్యాధికారం పొందలేక పోతున్నారని, అందుకోసం బీసీలు బహుజనులు ఒక్కటై పోరాడితేనే బహుజన రాజ్యం సాధ్య పడుతుందని మాజీ...
Read More...
Telangana  Hyderabad 

 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం..!

 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం..! మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తు పై పోటీ..! హైదరాబాద్  :  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల బరిలో నిలవడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు.  ఇప్పటివరకు తెలంగాణ జాగృతికి ప్రత్యేక పార్టీ కామన్ సింబల్ కేటాయింపు జరగకపోవడంతో, పోటీపై స్పష్టత లేకుండా ఉన్న పరిస్థితి...
Read More...
Telangana  Hyderabad 

దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి పొంగులేటికి ఆత్మీయ స్వాగతం...

దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి పొంగులేటికి ఆత్మీయ స్వాగతం...  హైదరాబాద్ : 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా  ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి తో పాటు అమెరికా d పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన  రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి   పలు సంఘాల నాయకులు  ఆత్మీయ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసారు....
Read More...
Telangana  Hyderabad 

మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం తొలిసారిగా 7658912300 వాట్సప్ సేవలు

మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం తొలిసారిగా 7658912300 వాట్సప్ సేవలు హైదరాబాద్:      వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పంపితే నేరుగా జాతరకు సంబంధించిన పూర్తి వివరాలు..జాతర రూట్ మ్యాప్ ట్రాఫిక్ అప్డేట్స్ పార్కింగ్ వైద్య కేంద్రాలు  స్థాన ఘట్టాల తదితర సమాచారం.. భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం.. రోజు – 1 : 28 జనవరిసాయంత్రం 6:00 గంటలకుశ్రీ...
Read More...
International  Hyderabad 

ఇన్‌ఫోర్టెకార్ప్–ప్రాక్సియన్ టెక్–ఫైడైమెన్షన్స్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం..

ఇన్‌ఫోర్టెకార్ప్–ప్రాక్సియన్ టెక్–ఫైడైమెన్షన్స్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం.. హైదరాబాద్/లండన్ : ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ మరియు హై-టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇన్‌ఫోర్టెకార్ప్ సొల్యూషన్స్ లిమిటెడ్ (యుకే), ప్రాక్సియన్ టెక్, ఫైడైమెన్షన్స్ సంస్థలు త్రైపాక్షిక వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్, యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్ తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్, ఐటీ, ఐటీఈఎస్...
Read More...
Telangana  Hyderabad 

ఉన్నత విద్యా లక్ష్యాలను సాధించడానికి రెండు తెలుగు రాష్ట్రాలు సహకరించు కోవలసిన అవసరం ఉన్నది

ఉన్నత విద్యా లక్ష్యాలను సాధించడానికి రెండు తెలుగు రాష్ట్రాలు సహకరించు కోవలసిన అవసరం ఉన్నది హైదరాబాద్ : ఉన్నత విద్యలో ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడంపై (టిజిసిహెచ్ఈ) మరియు (ఏపీసిహెచ్ఇ) చైర్మన్లు సమావేశం నిర్వహించారు.  ఉన్నత విద్యలో ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్ట రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధు...
Read More...
Hyderabad 

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు    హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు గురువారం తగ్గాయి. దీంతో వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,100 తగ్గి రూ.1,41,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,290 పతనమై రూ.1,54,310 వద్ద కొనసాగుతోంది....
Read More...
Telangana  Hyderabad 

ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే అధికారులు స్పందించడం లేదా..? మీరు చేయాల్సింది ఇదే..!

ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే అధికారులు స్పందించడం లేదా..? మీరు చేయాల్సింది ఇదే..! హైదరాబాద్ : ప్రభుత్వ స్థలాలు,చెరువులు, కుంటలు లేదా కమ్యూనిటీ ల్యాండ్స్ కబ్జాకు గురవుతున్నప్పుడు 'స్పందన' లేదా 'ప్రజావాణి'లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోతే, చట్టం మీకు కల్పించిన ఇతర శక్తివంతమైన మార్గాలను ఉపయోగించండి. 1️⃣ సమాచార హక్కు చట్టం (RTI 2005)ఆయుధంగా వాడండి:మీరు గతంలో ఇచ్చిన పిటిషన్లపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల యొక్క 'డైలీ...
Read More...
Telangana  Hyderabad 

ఇదేం.. పంచాయితీరా నాయనా...!! 

ఇదేం.. పంచాయితీరా నాయనా...!!  277 కోట్ల జి.పి. నిధుల విడుదల.. గ్రామాల్లో మొదలైన నిధుల పంచాయితీ... !! హైదరాబాద్ :  రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీలకు విడుదలైన నిధుల కోసం పంచాయితీ మొదలైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు రెండు వందల డెబ్బయి ఏడు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిధులు ఒకట్రెండు రోజుల్లో...
Read More...