Category
Hyderabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్
Published On
By Vision Andhra Telugu Daily
నాంపల్లి మండలంలోని సుంకిశాల గ్రామపంచాయతీ పాత ఊరు ఇండ్ల స్థలాలను దౌర్జన్యంగా యజమానులకు తెలియకుండా కబ్జా చేయాలని చూస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానిక గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన... ఆసుపత్రిలో బీజేవైఎం కార్యకర్త కు రామచందర్రావు పరామర్శ
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ నిరసనలో గాయపడిన బీజేవైఎం కార్యకర్త రాజశేఖర్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు పరామర్శించారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన రాజశేఖర్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం... శేరిలింగంపల్లి నియోజకవర్గంలో SIR–2026 పురోగతిని పరిశీలించిన CEO సుధర్శన్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి, IAS, శుక్రవారం సెరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న SIR–2026 పనులను ఆయన పరిశీలించారు. ఓటర్ల వివరాల పరిశీలన, రికార్డుల నవీకరణ, ఫీల్డ్ స్థాయి కార్యకలాపాల పురోగతిపై... వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
Published On
By Vision Andhra Telugu Daily
ఎల్బీనగర్,: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ చౌరస్తా గాంధీ సెంటర్ లో నాగోల్ రజక సంఘం ఆధ్వర్యంలో బొడ్డుపల్లి మహేందర్ నాథ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి... స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు ప్రారంభించిన ఎంఈఓ అజయ్ కుమార్
Published On
By Vision Andhra Telugu Daily
నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే ఆటల పోటీలను ఎంఈఓ అజయ్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యతోపాటు గేమ్స్ లో కూడా విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని గుర్తుచేస్తూ ప్రతి సంవత్సరం మండల స్థాయిలో నిర్వహించే పోటీలలో ప్రతిభ కనబరిచిన... ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ శాసనసభలో చర్చించేందుకు వాయిదా తీర్మానం ప్రతిపాదించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభ కార్యదర్శికి ఆయన సెప్టెంబర్ 10న నోటీసు సమర్పించారు.రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను రద్దు... గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
Published On
By Vision Andhra Telugu Daily
చెరువుల వద్ద బేబీ పాండ్లు..
క్రేన్లు, అంబులెన్సులు, ఫైర్ సేఫ్టీ సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశం
నామానాయక్ తండాలో అనుమానాస్పద ఓటర్ల నమోదు పరిశీలన
Published On
By Vision Andhra Telugu Daily
నాంపల్లి మండలంలోని నామానాయక్ తండాలోని 306 పోలింగ్ స్టేషన్ లో అనుమానాస్పద ఓటర్ల నమోదుపై అధికారులు దృష్టి పెట్టి పరిశీలించారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, అందుకు సంబంధించిన వివరాలను బుధవారం నాంపల్లి తహసీల్దార్ అంబటి ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాబితాలో ఒకే పేరు పునరావృతం కాకుండా పలు వివరాలను తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి... 5 లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తే ఎలా పాల్గొంటాం?
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్: రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన సమస్యలను ఎజెండాలో చేర్చకుండా సెప్టెంబర్ 10న నిర్వహించనున్న “చలో హైదరాబాద్–మహా ధర్నా” కార్యక్రమానికి తమ మద్దతు లేదని తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ పులి లక్ష్మయ్య స్పష్టం చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ఒక్క పాయింట్ కూడా... హైదరాబాద్లో మైనారిటీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : ప్యాషన్, కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, పట్టుదలతోనే జీవితంలో విజయాన్ని సాధించవచ్చని మైనారిటీస్ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులు, యువత కు కల్పిస్తున్న విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షల అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్లోని ఇందిరా... బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు.
Published On
By Vision Andhra Telugu Daily
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి
బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి
మట్టి గణపతి తయారీ పోటీలు
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ సనత్ నగర్:సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పిల్లల్లో సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 13, 2026న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో పిల్లలు స్వయంగా మట్టి గణపతి విగ్రహాలను... 