Category
Hyderabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తలసాని క్షమాపణ చెప్పాలి
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్, బల్కంపేట : ఎల్లమ్మతల్లి కల్యాణం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లేట్ గా రావటం వలన రథ యాత్ర సమయానికి ప్రారంభం కాలేదు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి భక్తులకు తలసాని మరియు ఆలయ ఈవో క్షమాపణ చెప్పాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ పార్టీ ఇంచార్జి కోట... వినాయక చవితి వేడుకల ఏర్పాట్ల
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ , సిద్ది అంబర్ బజార్ : వినాయక చవితి వేడుకల ఏర్పాట్ల కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆఫీస్ అధికారికంగా ప్రారంభించబడింది. ఈ ఆఫీస్ సిద్దిఅంబర్ బజార్లోని భాటి భవన్లో అందుబాటులో ఉంది:వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఈ కార్యాలయం ప్రారంభమైంది.ముఖ్యమైన అప్డేట్స్:ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుండి... హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
Published On
By VIJAY SRIRAMULA
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా ప్రారంభించారు. సనత్నగర్లోని ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ) వద్ద ఈ కంటైనర్లను తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు.... పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట: డీజీపీ సి.వి. ఆనంద్
Published On
By VIJAY SRIRAMULA
పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఆరోగ్య భద్రత (Arogya Bhadratha) విభాగాల సమీక్ష సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, వాటి పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు.... నింగిని తాకిన విక్రమ్-1
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ తొలి కక్ష్య ప్రయోగం "మిషన్ ఆగమన్" విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్ష్యలోకి పలు పేలోడ్లను విజయవంతంగా ప్రవేశపెట్టింది.... తెలంగాణ జానపద సంగీతానికి కొత్త ఊపు
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్తె : లంగాణ జానపద సంగీతానికి తన మధుర గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్న యువ గాయని శ్రీనిధి ప్రస్తుతం వరుస విజయాలతో సంగీతాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు, ఆమె ఆలపిస్తున్న ప్రతి జానపద గీతం విడుదలైన వెంటనే యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల్లో విశేష ఆదరణ పొందుతూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుంటోంది, అచ్చ గ్యారెంటీలు గాలిలో.. యువ సంగ్రామానికి బీఆర్ఎస్ శంఖారావం
Published On
By Vision Andhra Telugu Daily
కుత్బుల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు విమర్శించారు. హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ, ప్రజలు ప్రశ్నిస్తే అక్రమ కేసులతో బెదిరించే పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. మంగళవారం పేట్బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన... తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
Published On
By Vision Andhra Telugu Daily
హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ... నిజాంపేట్ సర్కిల్లో స్వాగత కమాన్ల ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో నిర్మించిన స్వాగత కమాన్లను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి కమాన్లను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం... చెరుకుపల్లి కాలనీ–1లో నల్లపోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం
Published On
By Vision Andhra Telugu Daily
కుత్బుల్లాపూర్ : 131వ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీ–1లో ఉన్న శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి స్థానిక నేతలు ముందడుగు వేశారు. మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, యువనేత కూన గిరిధర్ కలిసి రూ.2,00,000 విలువైన చెక్కును ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. ఈ మేరకు కాలనీవాసుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరీష్ చెక్కును... జీడిమెట్లలో నకిలీ వాహన బీమా రాకెట్ గుట్టురట్టు
Published On
By Vision Andhra Telugu Daily
కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న సంఘటిత ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ప్రత్యేక దాడుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి... 