Category
Warangal
Telangana  Warangal 

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం    సంగెం   : మండలంలోని లోహిత గ్రామానికి చెందిన బొడ్డుపల్లి  కుమార్, వెంకటాపు గ్రామానికి చెందిన  కొత్తపెల్లి  సారంగపాణి మృతిచెందారు. విషయం తెలుసుకున్న రజక సంఘం మండల అధ్యక్షులు బొడ్డు పెళ్లి వెంకట్రాజం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించరు. మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు. పరామర్శించిన వారిలో రజక సంఘం...
Read More...
Telangana  Warangal 

పోలింగ్ కేంద్రం పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు

పోలింగ్ కేంద్రం పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు    వరంగల్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా ఈ నెల 11వ తేది బుధవారం రోజున జనగామ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల సందర్బంగా  పోలింగ్ జరిగే ప్రాంతాల్లో  శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు  200 మీటర్ల పరిధిలో బి.ఎన్.ఎస్. ఎస్ సి. ఆర్....
Read More...
Telangana  Warangal 

హన్మకొండ -డయాగ్నస్టిక్ సెంటర్లో అగ్నిప్రమాదం

హన్మకొండ -డయాగ్నస్టిక్ సెంటర్లో అగ్నిప్రమాదం    హన్మకొండ : హనుమకొండ భవానీ నగర్లోని ఏ టూ జెడ్  డయాగ్నస్టిక్ సెంటర్లో సోమవారం షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నామని సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్...
Read More...
Telangana  Warangal 

కాంగ్రెస్ పార్టీలో చేరిన 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

కాంగ్రెస్ పార్టీలో చేరిన 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి    హన్మకొండ : పరకాల మున్సిపాలిటీ ధర్మసమాజ్ పార్టీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం ఝాన్సీ సుమన్  పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పరకాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడానికి సిద్ధంగా...
Read More...
Telangana  Warangal 

పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం : చాతల్ల వేణుగోపాల్!!

పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో  బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం  : చాతల్ల వేణుగోపాల్!!    హన్మకొండ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి మరియు భారత రాజ్యసమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పరకాల మున్సిపాలిటీ 21 వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒంటేరు చక్రపాణి, 17వ వార్డు అభ్యర్థి గా పొడి వేస్తున్న నవీన్ రజని ల విజయం...
Read More...
Telangana  Warangal 

ప్రతి ఒక్కరికి న్యాయం అందించడమే లక్ష్యం ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతంబ

ప్రతి ఒక్కరికి న్యాయం అందించడమే లక్ష్యం  ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతంబ    సంగెం  :  రాజ్యాంగంలోని ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.వి నిర్మలగీతంబ అన్నారు. శనివారం నర్సంపేట్ మండలం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వృద్ధుల సంరక్షణ కొరకు లీగల్ ఎయిడ్ క్లినిక్ ని ప్రారంభించారు. రాజుపేటలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, చెన్నారావుపేట్ మండలం అమీనాబాద్  గ్రామ పంచాయతీ కార్యాలయంలో, నెక్కొండ...
Read More...
Telangana  Warangal 

ఓట్ల కోసం పిల్లలతో కాళ్లు మొక్కించి.. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం!

ఓట్ల కోసం పిల్లలతో కాళ్లు మొక్కించి..  వర్ధన్నపేటలో బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం!    వర్ధన్నపేట:  చదువుకోవాల్సిన బాల్యాన్ని రాజకీయ రంగులతో మసకబారుస్తూ.. ఓట్ల కోసం పిల్లలతో ఓటర్ల కాళ్లు మొక్కించించిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఫర్టిలైజర్స్ షాపులపై రాష్ట్రస్థాయిలో కీలక పదవిలో ఉన్న ఓ నేత, ఎన్నికల ప్రచారంలో బాధ్యతారహితంగా వ్యవహరించడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి ఒక వార్డులో ఇన్చార్జిగా...
Read More...
Telangana  Warangal 

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి..చల్లా జ్యోతి..

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి..చల్లా జ్యోతి..    హన్మకొండ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రెండో వార్డులో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి  సతీమణి చల్లా జ్యోతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కొనసాగాలంటే బిఆర్ఎస్ అభ్యర్థుల విజయం అవసరమని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఎన్నికల...
Read More...
Telangana  Warangal 

-పన్నులు పెంచే కాంగ్రెస్ వాళ్లు కావాలా ? -కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బీజేపీ కావాలా ? -బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.

-పన్నులు పెంచే కాంగ్రెస్ వాళ్లు కావాలా ?  -కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బీజేపీ కావాలా ?  -బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.    వరంగల్ /వర్దన్నపేట  : వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా N.S తండా 5వ వార్డు బీజేపీ అభ్యర్ధి శ్రీమతి బానోతు విజయ్ సంపత్ గారి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ...
Read More...
Telangana  Warangal 

-వర్ధన్నపేట మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం:. జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.

-వర్ధన్నపేట మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం:. జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.    వరంగల్ /వర్దన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా బిజెపి పట్టణ కార్యాలయంలో ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ, వార్డుల వారీగా జోనల్ ఇన్చార్జిల, ప్రబారులతో కలిసి సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించి, గడపగడపకి మరింత ప్రచార...
Read More...
Telangana  Warangal 

నియోజవర్గం చుట్టూ గెస్ట్ హౌస్ లు ఉంటే అందరూ గుర్తుంటారు- ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు...

నియోజవర్గం చుట్టూ గెస్ట్ హౌస్ లు ఉంటే అందరూ గుర్తుంటారు- ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు...    వర్దన్నపేట   :వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నునావత్ కమిలి - ఖీమా నాయక్‌ పార్టీ శ్రేణులతో కలిసి తాళ్లకుంట తండా, బండ తండా, భవానికుంట తండా లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు  ఇంటింటి ప్రచారం నిర్వహించిన  వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తొలుత గిరిజన మహిళామణులు వారి...
Read More...
Telangana  Warangal 

మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన జాతీయ మహిళా కమిషన్

మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన జాతీయ మహిళా కమిషన్    వరంగల్ /ములుగు:  ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మమహాజాతర సందర్భంగా ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో రెండు రోజులు గా వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ అందుకు విచారణ చేపట్టింది.గురువారం విచారణ కమిటీ సభ్యులు డెలినా ఖోంగ్ప్, కాంచన్ఖట్టర్ తదితరులు ఢిల్లీ నుంచి...
Read More...