Category
Warangal
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
Published On
By Vision Andhra Telugu Daily
స్టేషన్ ఘన్పూర్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజం చెప్పే ధైర్యం లేక సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏఐని అడ్డుపెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పును... ఫైనాన్స్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
Published On
By Vision Andhra Telugu Daily
సంగెం : మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి కట్టయ్య 42 వృత్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు 17 రాజేష్ ఉన్నారు. మృతుడు కటయ్య ప్రైవేటు హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు. తీసుకున్న అప్పు... జాతి కోసం ప్రాణాలు అర్పించిన దండోరా బిడ్డలు ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం... ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ రోజు
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి : ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన దండోరా ముద్దుబిడ్డలను స్మరించుకుని ఆదివారం 'మాదిగ అమరవీరుల సంస్మరణ రోజుని' పురస్కరించుకుని ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గ్రామ... ఎస్సీల వర్గీకరణ విజయం మాదిగ అమరవీరులకు అంకితం ...
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో రాజ్యాంగబద్ధంగా అమలు అవుతున్న ఎస్సీ రిజర్వేషన్లు మాదిగలకు జనాభా దామాషా ప్రకారం వాటా రావడంలేదని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న 30 ఏళ్ల వర్గీకరణ పోరాటంలో ఎందరో మాదిగ బిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలను జాతి కొరకు జాతి భవిష్యత్తు కోసం అర్పించారని ఎమ్మెస్పీ జాతీయ నేత... ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం.
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్ వారి సహకారంలో హన్మకొండలోని రెడ్డి కాలనీ, గ్రేటర్ వరంగల్ 4 వ డివిజన్ లో మెగా వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, డెంటల్, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఇండస్ ఫౌండేషన్ సభ్యులు,... మంచినీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాలను శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నాయిని విశాల్ ట్రస్ట్,తవంతి టెక్నాలజీస్ మరియు బాల వికాస్ సంయుక్త ఆధ్వర్యంలో 54వ డివిజన్ పోచమ్మకుంట, 4వ డివిజన్ జ్యోతిబసు నగర్... మంచి మార్కులు సాదించాలి స్ఫూర్తి ప్రోగ్రాం ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి : ప్రతీ ఒక్క విద్యార్ధిని చదువుపై దృష్టిపెట్టి మార్చి 14 నుండి మొదలు కానున్న పది పరీక్షల్లో అధిక మార్కులు సాధించి తల్లిదండ్రుల పేరును నిలపెట్టాలని స్ఫూర్తి ప్రోగ్రాం ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ అన్నారు .శనివారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన 'స్ఫూర్తి ప్రోగ్రాం లైఫ్... రేపే ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష
Published On
By Vision Andhra Telugu Daily
మహాదేవపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగాఉన్న నిరుద్యోగులకు ఐదు నెలల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు మార్చి 1 ఆదివారం రోజున ఉదయం 11.00 గంటల నుండి మద్యాహన్నం వరకు హన్మకొండ సుబేదారీ లో ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల యందు ఆఫ్ లైన్ పద్దతి లో ప్రవేశ పరీక్ష... ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” మదర్ థెరిస్సా సూక్తిని ప్రస్తావించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అని మదర్ థెరిస్సా పేర్కొన్నట్లు, గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు బాలవికాస చేపడుతున్న సేవలు అభినందనీయమని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు... కాజీపేట లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, బాలవికాస ఆధ్వర్యంలో... పేదలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
Published On
By Vision Andhra Telugu Daily
హనుమకొండ : పేదలు ఇండ్ల స్థలాల కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని, పేదలు వేసుకున్న ఇండ్లకు ఇంటి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.శనివారం హనుమకొండ మండలంలోని గుండ్ల సింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి కాలనీని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి... గ్రేటర్ వరంగల్ కు వంద ఎలక్ట్రిక్ బస్సులు.... హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
Published On
By Vision Andhra Telugu Daily
హనుమకొండ : ప్రజా రవాణాలో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం వంద ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని, బస్సుల నిర్వహణ కోసం ప్రతిపాదిత స్థలాన్ని త్వరగా అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఆర్టీసీ, రెవెన్యూ శాఖల... మోడల్ రాకెట్ ట్రయల్ రన్ విజయవంతం
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : హనుమకొండ: భద్రకాళి బండు వద్ద మోడల్ రాకెట్ ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్ కోసం ఏర్పాట్లు చేయగా భద్రకాళి చెరువులోని ఐలాండ్ వద్ద నమూనా రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి ట్రయల్ రన్... 