Category
Warangal
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నల్లమాటుని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన రైతులు
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి : మండలంలోని గోవిందాపూర్ శివారు రంగాయ చెరువు నల్ల మాటుని ధ్వంసం చేసినవారిని గుర్తించి చట్టపరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండలంలోని రుద్రగూడెం గ్రామ జాతీయ రహదారిపై పలువురు రైతులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రంగాయ చెరువు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని గంటకు పైగా రైతులు... కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్న విద్యార్థిని
Published On
By Vision Andhra Telugu Daily
సంగెం : జాతీయ ఓటర్ల దినోత్సవం 2026 ను పురస్కరించుకొని ఎన్నికలు ప్రజాస్వామ్య విజయానికి పునాది అనే అంశంపై సంగెం మండల కేంద్రంలో నిర్వహించిన ఉపన్యాస పోటీలలో ప్రతిభ కనబరిచి, గవిచర్ల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని ఐలపురం మోక్ష జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం బహుమతి పొందింది. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా... ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
సంగెం : మండలంలోని గవిచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ బాషిపాక సదయ్య ఆధ్వర్యంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలపన చేస్తూ జండా వందనం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి... ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
సంగెం : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై ఆర్ ఐ శారద అవగాహన కల్పించారు. ఆదివారం మండలంలోని గవిచర్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించరు. ఓటు హక్కు ప్రాధాన్యతపై... పూర్వ విద్యార్థులు సర్పంచ్ కు ఘన సన్మానం
Published On
By Vision Andhra Telugu Daily
సంగెం : సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బాసిపాక సదయ్య హేమలత గారి దంపతులను సంగెం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల 1988 - 1989 కి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సదయ్య దంపతులను శాలువాతో ఘనంగా... రక్తదాన శిబిరం పోస్టర్ ను ఆవిష్కరించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్. ( ఐ.ఏ.ఎస్)
Published On
By Vision Andhra Telugu Daily
వరంగల్ : యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్, అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ వరంగల్ జిల్లా వారి సంయుక్త ఆధ్వర్యంలో " నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి & 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా " తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం " మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్ ను గ్రేటర్ వరంగల్... కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి హుండీ లెక్కింపు
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామము భీమదేవరపల్లి మండలం హనుమకొండ జిల్లా నందు బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ పరిశీలకులు శ్రీ జి సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు హుండీ విప్పి లెక్కించగా నోట్స్ రూ: 24,74,476/- నాణెములు రూ:2,03,705/- మొత్తము రూపాయలు 26,78,181 అక్షరాలలో ఇరువది ఆరు లక్షల డెబ్భై... మద్ది మేడారం జాతర ను విజయవంతం చేయాలి సర్పంచ్ జాటోత్ రవి
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి : ఈ నెల 28 నుండి 31 వరకు మండలంలోని నాగరాజు పల్లి శివారులో జరుగుతున్న శ్రీ మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలని బజ్జు తండా సర్పంచ్ జాటోతు రవి అన్నారు.ఈ మేరకు గ్రామపంచాయతీలో జాతరకు సంబంధించిన గోడ పత్రికను శుక్రవారం ఆయన... దేశం కోసమే నేతాజీ జీవితం అంకితం : ఉప సర్పంచ్ గుమ్మడి సంపత్
Published On
By Vision Andhra Telugu Daily
సంగెం : మండలంలోని గవిచర్ల గ్రామంలో హింద్ పౌజ్ వ్యవస్థాపకుడు, స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి పురస్కరించుకొని శుక్రవారం సర్పంచ్ భాషిపాక సదయ్య ఆదేశాల మేరకు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ గుమ్మడి సంపత్ మాట్లాడుతూ నేతాజీ తన జీవితాన్నంత దేశం... మేడారం పరిరక్షణ ధ్యేయం
Published On
By Vision Andhra Telugu Daily
హనుమకొండ : హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో మేడారం పరిరక్షణ కోసం 22 భాషల భారీ బ్యానర్తో నిర్వహించిన వినూత్న అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, సామాజిక వేత్తలు ఇ.వి. శ్రీనివాస్ రావు, డాక్టర్ సి.హెచ్. భద్ర తదితరులు. మేడారం మహాజాతర పవిత్రతను, అక్కడి అటవీ... ఎంపీడీఓ ను వెంటనే నియమించాలి. భాజపా మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి : మండల పరిషత్ కార్యాలయానికి మండల అభివృద్ధి అధికారిని నియమించాలని భాజపా మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ... డిసెంబర్ 31 నుండి నేటి వరకు అధికారి లేక పనులు అన్ని కుంట పడుతున్నాయని,పలు అభివృద్ధి పనులకు ఆటంకం... పేదల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి…
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ పరిధిలోని హసన్పర్తి గ్రామానికి చెందిన పిథిమి నాగమణి గారు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) విలువైన ఎల్ ఓ సి... 