Category
Warangal
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలి
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి, వరంగల్ : ఖరీఫ్ సీజన్లో రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ధ్రువీకరించిన విత్తనాల... గ్రామ వార్డ్ మెంబెర్ గుండె పోటుతో మృతి
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి / వరంగల్ : మండలంలోని కొండాయిలపల్లి గ్రామ వార్డ్ మెంబెర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఊరటి నరేష్ సోమవారం ఉదయం గుండె పోటుతో మృతిచెందిన విషాద సంఘటన స్థానికులను కలచివేసింది.నిన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండె పోటు వచ్చిందన్న వార్త విని హుటాహుటిన రోహిణి హాస్పిటల్ కు వెళ్లి, పెద్దిని... కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
Published On
By Vision Andhra Telugu Daily
మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు హనుమకొండకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల కార్తీక్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 58వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అలువల కార్తీక్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులునాయిని రాజేందర్ రెడ్డి జన్మదినని పురస్కరించుకొని... మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఘన స్వాగతం
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : వరంగల్ హన్మకొండ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ గృహనిర్మాణ, రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి తో కలిసి మడికొండలో ఘన స్వాగతం పలికారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అమ్మ వారి దర్శనంలో ఎమ్మెల్యే సతీమణి నాయిని... రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి,(వరంగల్ జిల్లా): మండలంలోని గుండ్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో గల రుద్రమ గ్రామైక్య సంఘంలో ఉన్నటువంటి 35 సంఘాలలో గత 3 ఏండ్లలో.35 లక్షలు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సోమవారం ఆ సంఘ సభ్యులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతూ ఏపీఎం సుధాకర్ కి, తహసిల్దార్ ముప్పు కృష్ణకు ,ఎస్సై సాయి ప్రసన్న కుమార్ కి... నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ
Published On
By Vision Andhra Telugu Daily
దుగ్గొండి(వరంగల్): దుగ్గొండి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి నర్సంపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ దొంతి మాధవరెడ్డి గారు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ... రంగాపురం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి : మండలం రంగాపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కొలుగూరి సరోజన రూ.30,000, దూలపల్లి రవి రూ.15,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ... ప్రజా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
Published On
By Vision Andhra Telugu Daily
వరంగల్ : రుద్రగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి అధికారికి తెలియకుండా సర్పంచ్, గ్రామపంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్స్ ఇష్టారాజ్యంగా కార్యదర్శి కి తెలియకుండా కార్యదర్శి చెప్పిన వినకుండా గత కొన్ని నెలలుగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ గ్రామపంచాయతీ ట్రాక్టర్ నీ వ్యవసాయ పనులకు నీరు పోస్తున్నారు. దీనిపై కార్యదర్శి ని వివరణ అడగగా గ్రామపంచాయతీ పరిధిలో ఎవరు... కలెక్టర్ గారు జరా చూడండ్రీ..!
Published On
By Vision Andhra Telugu Daily
- రాజదాని తర్వాత రాజధాని & స్మార్ట్ సిటీ అంటే ఇదేనా...?
హన్మకొండ : ఈ మహానగరంలో ఎటువైపు చూసిన చెత్త చదరంతో కూడిన కూడలిలే దర్శనం అవుతున్నాయి. రాజధాని తర్వాత రాజధాని అయిన ఈ మహానగరం హన్మకొండ లొ ఏ కాలనీకి వెళ్లిన చెత్త చెదర మాత్రము గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుందని చెప్పవచ్చు. అసలే... 