Category
Warangal
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నేర సమీక్షా సమావేశం
Published On
By VIJAY SRIRAMULA
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల పురోగతిపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, పరారీలో ఉన్న నిందితులను... తెలుగు ఉపాధ్యాయులను వెంటనే నియమించాలి: కలెక్టర్కు విజ్ఞప్తి
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి,(వరంగల్ జిల్లా):మండలంలోని నందిగామ, నారక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని కోరుతూ తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి, సామాజిక ఉద్యమ నేత బట్టు సాంబయ్య, ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత పరికిరత్నం మాదిగ గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు... పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి:
Published On
By Vision Andhra Telugu Daily
గ్రేటర్ వరంగల్ : గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని పలు డివిజన్లలో పూర్తయిన అభివృద్ధి పనులను, బిల్లుల చెల్లింపుల నిమిత్తం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి పరిశీలించి అధికారులకు... ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించు కుని హన్మకొండలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నివాళి కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, టీపీసీసీ... పేదల సంక్షేమమే..
Published On
By Vision Andhra Telugu Daily
గ్రామాల అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ఎమ్మెల్యే
పేదల సంక్షేమమే..
Published On
By Vision Andhra Telugu Daily
గ్రామాల అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ఎమ్మెల్యే
నూతన ఎంపీడీవోకి ఘన సన్మానం
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి,(వరంగల్ జిల్లా): నల్లబెల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పింగిలి రమణారెడ్డిని శనివారం తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి, సామాజిక ఉద్యమ నేత బట్టు సాంబయ్య, ఎమ్మార్పీఎస్ మండల కమిటీ మాజీ అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత పరికిరత్నం మాదిగ ఘనంగా శాలువా కప్పి పుష్పగుచ్చం... దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జీఎంను కలిసిన కాజీపేట కాంగ్రెస్ నాయకులు.
Published On
By Vision Andhra Telugu Daily
తెలంగాణ రాష్ట్ర ఓరుగల్లు దళిత చైతన్య సభ వాయిదా
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ న్యూస్ : హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాల ఈ నెల 30న నిర్వహించాల్సిన “ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీ దళిత చైతన్య సభ” అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన... అనుబంధానికి ప్రతిక... రాఖీ వేడుక: ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని,రక్షాబంధన్ పర్వదినాన వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కి, వారి సోదరుడి కృష్ణమూర్తి కి సోదరి రాజేశ్వరి రాఖీ కట్టి సీట్లు తినిపించారు.సోదరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.అక్కా, తమ్ముళ్ల, అన్నా,చెల్లెళ్ల వెల కట్టలేని ఆప్యాయతలు, అనురాగాలకు ఈ... కాజీపేటలో అదనపు రైలు హాల్టులు,
Published On
By Vision Andhra Telugu Daily
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేసిన రహమతుల్లా మహమ్మద్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి రాఖీ కట్టిన ఎంపీ కావ్య
Published On
By Vision Andhra Telugu Daily
హన్మకొండ : రాఖీ పౌర్ణమి సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య రాఖీ కట్టారు.ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఎంపీ కావ్య రాఖీ కట్టి, వారి ఆశీస్సులు తీసుకున్నారు.... 