Category
Nalgonda
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత నర్సింహాకు ఘన సన్మానం
Published On
By Vision Andhra Telugu Daily
మర్రిగూడ: జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు–2026 అందుకున్న రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్, ఉమ్మడి నల్గొండ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు లపంగి నర్సింహాకు మంగవారం మర్రిగూడ మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లపంగి నర్సింహాకు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు... మర్రిగూడలో తెలంగాణ జలసిరి'పై సమావేశం
Published On
By Vision Andhra Telugu Daily
ఆగస్టు 15 నాటికి నీటి భద్రత పనులు పూర్తికావాలి
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, పొలానికి పంటకుంట నిర్మించాలి
ఫ్లోరిన్ నిర్మూలన, భూగర్భ జలాల పెంపే లక్ష్యం
ఆర్డినరీ నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం-ప్రభుత్వం వెంటనే స్పందించాలి
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్కర్నూల్ :. జినపల్లి : ప్రభుత్వం ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వేళ,TGSRTC మాత్రం ఆర్డినరీ బస్సుల్లోనే ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటోంది.ఆర్డినరీ సర్వీస్ లో ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్డినరీ బస్సు అంటే ప్రతి స్టాప్లో ఆగాలి.చార్జీలు కూడా తక్కువగా... రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్కు నిరసనగా మర్రిగూడలో కాంగ్రెస్ భారీ ర్యాలీ
Published On
By Vision Andhra Telugu Daily
మర్రిగూడ మండలం, నల్గొండ : ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మర్రిగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో... బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డుకు సర్పంచ్ ‘లపంగి నర్సింహా’ ఎంపిక
Published On
By Vision Andhra Telugu Daily
మర్రిగూడ : బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కమిటీ ప్రతిష్టాత్మకమైన "ఉత్తమ సర్పంచ్ నేషనల్ అవార్డు - 2026"ను ప్రకటించింది. నల్గొండ జిల్లా,మర్రిగూడ మండలం, రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ లపంగి నర్సింహా ఈ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అవార్డు సెలెక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్, బి.ఎస్.ఏ.... మర్రిగూడలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
Published On
By Vision Andhra Telugu Daily
మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాహుల్... మర్రిగూడలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
Published On
By Vision Andhra Telugu Daily
మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా :దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాహుల్ గాంధీ... దామర భీమనపల్లిలో ఆగని అక్రమ నిర్మాణాలు
Published On
By Vision Andhra Telugu Daily
అనుమతులు లేని ‘కోళ్ల ఫారాల’పై అధికారుల చోద్యం.
నోటీసులతో చేతులు దులుపుకున్న పంచాయతీ రాజ్ మర్రిగూడలో తపస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
Published On
By Vision Andhra Telugu Daily
మర్రిగూడ, : ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలు, 6 డీఏల సాధన కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) సమరశంఖం పూరించింది. తపస్ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా ఆగస్టు 1న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన "మహా ధర్నా" పోస్టర్ను మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో... పర్యావరణ పరిరక్షణకు వినూత్న ముందడుగు
Published On
By Vision Andhra Telugu Daily
మర్రిగూడ,: సమాజంలో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టి, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో మర్రిగూడ మండలంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా రాజపేట తండా సర్పంచ్ కొడాల వెంకట్ రెడ్డి గారు ఒక వినూత్న ప్రచారానికి తెరతీశారు.మండలంలోని ఉపాధ్యాయులందరికీ ఆయన స్వయంగా స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. సమాజానికి మార్గదర్శకులుగా... మిస్సింగ్ కేసును ఛేదించిన మర్రిగూడ పోలీసులు!
Published On
By Vision Andhra Telugu Daily
మర్రిగూడ, : ఓ వ్యక్తి అదృశ్యం అయిన కేసును మర్రిగూడ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు.రెండు నెలలుగా కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీని విజయవంతంగా కనుగొని, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు వివరాల్లోకి వెళ్తే సరికొండ గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన పడకంటి మహేష్ (38) అనే... శాశ్వత పరిష్కారానికే 'భూభారతి' రీ సర్వే : ఎమ్మార్వో
Published On
By Vision Andhra Telugu Daily
నాగార్జునసాగర్ ; మండల పరిధిలోని సంగరాం గ్రామంలో భూభారతి భూ రీ సర్వేపై తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఈసం. రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా పెద్దవూర ఎమ్మార్వో బి.ఖాసీం హాజరయ్యారు.ఈసందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన... 