Category
Nalgonda
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
లెంకలపల్లి మౌనిక మృతి కేసులో సంచలనం
Published On
By Vision Andhra Telugu Daily
న్యాయం కోసం మర్రిగూడ పీఎస్ ఎదుట ధర్నా!
కానిస్టేబుల్ కాళ్లు మొక్కిన బాధితురాలు..
ప్రేమ కారణంతోనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య..
10 రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
వృత్తిదారులకు ధ్రువీకరణ పత్రాల అందజేత
Published On
By Vision Andhra Telugu Daily
నార్కట్ పల్లి : తెలంగాణ ప్రభుత్వం – మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో దుస్తుల తయారీ, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ మరియు కుట్టుపని వంటి వృత్తులు నిర్వహిస్తున్న వారికి ధ్రువీకరణ పత్రాలను నార్కట్ పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జెర్రి పొతుల భరత్ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప... దళిత స్పీకర్పై బిఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు హేయం: గడ్డం పశుపతి
Published On
By Vision Andhra Telugu Daily
నార్కట్ పల్లి : దళిత సంఘాలను, దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ను అవమానిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, బిఆర్ఎస్ పార్టీ వైఖరిని సహించేది లేదని దళిత సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ కుట్రలో భాగంగానే బిఆర్ఎస్ నాయకులు దళిత స్పీకర్ను అనుచిత పదజాలంతో దూషించారని, వారిపై చట్టప్రకారం కఠిన... నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం
Published On
By Vision Andhra Telugu Daily
నార్కట్ పల్లి,మండల కేంద్రం లోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ సిరికొండ సురేష్ అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశంను నార్కట్ పల్లి ఎస్ ఐ పి.విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సిరికొండ సురేష్ మాట్లాడుతూ... వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, మత సామరస్యంతో జరుపుకోవాలని కోరారు. ఉత్సవాల నిర్వహణలో... అనుమానాస్పద ఓటర్ల నమోదుపై క్షేత్రస్థాయిలో పరిశీలన
Published On
By Vision Andhra Telugu Daily
నాంపల్లి మండలం మందాపురంలో పోలింగ్ స్టేషన్ 326, 327 మరియు చల్లవానికుంట పోలింగ్ స్టేషన్ 305లో అనుమానాస్పదంగా ఉన్న ఓటర్ల నమోదుపై అధికారులు దృష్టి సారించారు.అనామలిస్ ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, సంబంధిత వివరాలను నాంపల్లి తహసీల్దార్ అంబటి ఆంజనేయులు పరిశీలించారు. ఓటర్ల జాబితాలో తప్పులు, ఒకే వ్యక్తికి పునరామృత నమోదులు తదితర అంశాలనుక్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్టు... పీ ఆర్ టీ యూ ధర్నాకు తరలిన వెళ్లిన నాయకులు
Published On
By Vision Andhra Telugu Daily
జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద ఉంచిన జనరేటర్ దొంగతనం
సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన జైనథ పోలీసులు
దొంగతనానికి గురైన 25 KVA జనరేటర్, మహేంద్ర మాక్స్ పికప్ వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా:( విజన్ ఆంధ్ర బ్యూరో)జాతీయ రహదారి నిర్మాణ పనుల... మర్రిగూడలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టు
Published On
By Vision Andhra Telugu Daily
ప్రజాస్వామ్య హక్కులపై ఉక్కుపాదమని మండిపాటు
పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పందుల రాములు గౌడ్
నవంబర్ 15 నుంచి 18 వరకు జాతీయ మహాసభలు
Published On
By Vision Andhra Telugu Daily
నల్లగొండలో అఖిలభారత 36వ రైతు సంఘం మహాసభలు
కరపత్రాల విడుదల, ఊపందుకున్న ప్రచారం
17న లక్ష మందితో భారీ బహిరంగ సభరైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం
రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం
మానవత్వం చాటుకున్న రాంరెడ్డిపల్లి సర్పంచ్..
Published On
By Vision Andhra Telugu Daily
బాధిత కుటుంబానికి తక్షణ సాయం
ప్రజల కష్టాల్లో అండగా ఉంటా
రాంరెడ్డి పల్లి సర్పంచ్ లపంగి నరసింహ
బహుజన వీరుడు, "పండగ సాయన్న" విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
Published On
By Vision Andhra Telugu Daily
నల్గొండ /మర్రిగూడ:నిరుపేదల రక్షణ కోసం, అన్యాయాలపై పోరాడి బహు జనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయుడు తెలంగాణ రాబిన్ హుడ్ అయినటువంటి పండగ సాయన్న ముదిరాజ్, గారి జయంతి మరియు వర్ధంతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి జీవో ఎంఎస్ నెంబర్ 84/PSCM/2026 ప్రకటించడాన్ని యావత్ తెలంగాణ ముదిరాజ్ సమాజం హర్షిస్తుంది అందులో భాగంగా... సామజిక సేవలో మెగావత్ చందు నాయక్ కు గౌరవ డాక్టరేట్
Published On
By Vision Andhra Telugu Daily
మెగావత్ చందు నాయక్ కి గౌరవ డాక్టరేట్
లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం
ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లి కుటుంబంలో తీవ్ర విషాదం
Published On
By Vision Andhra Telugu Daily
డీఈసీ కంపెనీ పరిసరాల్లోని గోబర్ గ్యాస్ గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
భద్రతా లోపమే కారణమంటూ స్థానికుల ఆరోపణలు, విచారణకు డిమాండ్
