Category
Mahabubnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రైతు సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
కేశంపేట : కేశంపేట మండలం భైర్క్ న్ పల్లి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కేశంపేట మండల అభివృద్ధి పథంలో మరింతగా ముందుకు సాగాలని ప్రార్థించారు. నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ... ఫారెస్ట్ బేస్ క్యాంప్ వాచర్లకు ప్రభుత్వం వెంటనే నెలవారి వేతనాలు చెల్లించాలి!!
Published On
By Vision Andhra Telugu Daily
కొల్లాపూర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడవుల రక్షణకై ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 1000 మందికి పైగా బేస్ క్యాంప్ వాచర్లు సిబ్బంది ఫారెస్ట్ విధుల్లో కొనసాగుతున్నారు. వాళ్లకు ప్రభుత్వం నుండి సకాలంలో రావాల్సిన వేతనాలు రాకపోవడంతో బేస్ క్యాంప్ వాచర్ల కుటుంబాలు రోడ్డున పడి నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక బేస్ క్యాంపు వాచర్లు తమ... మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం -- మేయర్ గా గుమ్మల మమతా శ్రీనివాస్ ముదిరాజ్
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎన్నికైన గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్ తొలి డిప్యూటీ మేయర్గా మారేపల్లి సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నిక పలు మలుపులు తిరిగి చివరికి ఏకగ్రీవమయ్యాయి.... పాలమూరు డిప్యూటీ మేయర్ గా మారేపల్లి సురేందర్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో యెన్నం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మరిపల్లి సురేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. ఎంఐఎం కార్పొరేటర్ రషీద్ బలపరిచారు. దీంతో పాలమూరులోని మారేపల్లి సురేందర్రెడ్డి అనుచరులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ముందుగా ప్రచారం జరిగినప్పటి... పాలమూరు కార్పొరేషన్ మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠత
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక సోమవారం ఉత్కంఠతకు దారితీసింది. కార్పొరేషన్ ఎన్నికల అనంతరం విజయం సాధించిన కార్పొరేటర్లు క్యాంపుకు తరలి వెళ్లిన సోమవారం హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వస్తున్న సందర్భంగా శంషాబాద్ సమీపంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేయడం పట్ల పాలమూరు పట్టణంలో... కుట్ర దారులను తరిమికొట్టండి -- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్ : కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్న వారిని ఓటుతో తిప్పి కొట్టాలని 11వ వార్డు అభ్యర్థి మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు.బండమీదిపల్లి లో పుట్టి విద్యాభ్యాసం పూర్తి చేసి ఇక్కడే... బిఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పండి -- మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను కోరారు. ఆదివారంమహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి, పాతపాలమూరు, శివశక్తి నగర్, భగీరథ కాలనీ, వీరన్నపేట్, ప్రేమ్నగర్, సద్దలగుండు తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అంధుల ఇల్లు... అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవాలి --- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్ : అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులు గెలవాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కోరారు.ఆదివారం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్నర్ మీటింగ్లు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. సమగ్ర అభివృద్ధితో పాటు స్థిరమైన పాలన, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా... బిజెపితోనే మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో అభివృద్ధి -- ఎంపీ డీకే అరుణ
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్లో బిజెపి అభ్యర్థి మిట్టమీది బాలరాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన డివిజన్ పరిధిలోని ఏనుగొండలో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ఎంపీ డీకే... ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మారేపల్లి సురేందర్ రెడ్డికి -- స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్న యువకులు
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోని మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.శనివారం... కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం -- ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే నే అభివృద్ధి వేగవంతంగా సాగుతుందని మహబూబ్నగర్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఓటర్లను కోరారు. కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్ లో ఆయన సతీమణి స్వప్న లక్ష్మణ్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.... అభివృద్ధే లక్ష్యంగా ప్రచారంలో దూసూకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి జీ రాధా
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్. : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి రాధ అభివృద్ధే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని రబియా నగర్, విఘ్నేశ్వర నగర్ , శ్రీరామ్ నగర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి చేతి గుర్తుకు ఓటు వేసి... 