Category
Mahabubnagar
Telangana  Mahabubnagar 

పత్రికలు ప్రజలను చైతన్యం చేసే కథనాలు ప్రచురించాలి -- ప్రజా సమస్యల పరిష్కార కోసం పనిచేయాలి

పత్రికలు ప్రజలను చైతన్యం చేసే కథనాలు ప్రచురించాలి   -- ప్రజా సమస్యల పరిష్కార కోసం పనిచేయాలి - విజన్ ఆంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ : పత్రికలు ప్రజలను చైతన్యం చేసేలా కథనాలు ప్రచురించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విజన్ ఆంధ్ర దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పత్రికలు ప్రజా...
Read More...
Telangana  Mahabubnagar 

శ్వేత విద్యా మందిర్ లో సాముహిక అక్షరాభ్యాసం

శ్వేత విద్యా మందిర్ లో సాముహిక అక్షరాభ్యాసం    మహబూబ్ నగర్  : వసంత పంచమి పర్వదినం సందర్భంగాకోయిలకొండ మండలం పారుపల్లి గ్రామంలోని శ్వేతా విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సాముహిక అక్షరాభ్యాసం కార్యక్రమం యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేద పూరోహితుడ విషూ శర్మ మంత్రోచ్ఛారణలతో భక్తి శ్రద్ధలతో సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజా కార్యక్రమంలో పుస్తకాలు,పాలకులు, పెన్నులు, పెన్సిల్...
Read More...
Telangana  Mahabubnagar 

విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్ కు స్పందన

విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్ కు స్పందన మహబూబ్ నగర్  : విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్ కథనానికి పోలీసులు స్పందించారు. మహబూబ్ నగర్ జిల్లా పారుపల్లి గ్రామంలో రామాలయం దేవస్థానంలోని లక్ష్మణ స్వామి విగ్రహం ధ్వంసమైన విషయం విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్ మంగళవారం వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనంపై స్పందించిన కోయిలకొండ పోలీసులు పార్పల్లి గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి...
Read More...
Telangana  Mahabubnagar 

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో ఫిల్ దాఖలు చేసిన జీవీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమావత్ రవి నాయక్ రాథోడ్

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో ఫిల్ దాఖలు చేసిన జీవీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమావత్ రవి నాయక్ రాథోడ్    మహబూబ్ నగర్  : మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ లలో ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ గిరిజన విద్యార్థి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామావత్ రవి రాథోడ్ సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు .మున్సిపల్ ,కార్పొరేషన్ ఎన్నికల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ ప్రకారం గిరిజనులకు 06 సీట్లు కేటాయించలని రిట్ పిటిషన్ ను...
Read More...
Telangana  Mahabubnagar 

పారుపల్లి రామాలయంలో లక్ష్మణస్వామి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు

పారుపల్లి రామాలయంలో లక్ష్మణస్వామి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు    మహబూబ్ నగర్  : మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం పారుపల్లి గ్రామంలోని రామాలయంలో సీతారామ,లక్ష్మణ,ఆంజనేయ విగ్రహాలలో లక్ష్మణస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన కొత్తగా గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికైన రాజారఘుపతి రెడ్డి దేవాలయంలో పూజలు చేయించేందుకు పురోహితుని తీసుకువచ్చి అభిషేకం చేయించే సమయంలో లక్ష్మణస్వామి విగ్రహం నుంచి తలభాగం...
Read More...
Telangana  Mahabubnagar 

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పత్రికలు పని చేయాలి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పత్రికలు పని చేయాలి    విజన్ ఆంధ్ర దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ  చేసిన జిల్లా ఎస్పీ జానకి మహబూబ్ నగర్  ; ప్రజా సమస్యల పరిష్కారం కోసం పత్రికలు పనిచేసినప్పుడే సమాజంలోని రుక్మతులని బయటపడతాయని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. సోమవారం తన ఛాంబర్ లో విజన్ ఆంధ్ర దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ...
Read More...
Telangana  Mahabubnagar 

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి    మహబూబ్ నగర్  : ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖాసిం తదితరులు పాల్గొన్నారు.
Read More...
Telangana  Mahabubnagar 

జీవితంలో చదువు అత్యంత కీలకమైనది

జీవితంలో చదువు అత్యంత కీలకమైనది    మహబూబ్ నగర్  : చదువు జీవితంలో అత్యంత కీలకమైనదని ,ఎటువంటి పనికైనా నిబద్దత అవసరమని నిబద్ధతలేని జీవితం వ్యర్థమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని చిన్న బోయినపల్లి గ్రామంలో ఐఐఐటి కళాశాల క్యాంపస్ కు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో నేరుగా మాట్లాడారు....
Read More...