Category
Mahabubnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సీరివేంకటాపూర్ గ్రామంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
సాలార్ నగర్ రైతులు భూ భారతి సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్ అర్బన్: భారతదేశ ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లైసెన్సుడ్ సర్వేయర్స్, ఇంజనీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణంలో ఇంజనీరింగ్ రంగానికి అందించిన విశిష్ట... అర్ధరాత్రి ఎలాంటి సమాచారం లేకుండా బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడం సరికాదు
Published On
By Vision Andhra Telugu Daily
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
బీజేవైఎం నాయకులు హనుమగళ్ల బాలరాజ్
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నేతలు!
Published On
By Vision Andhra Telugu Daily
మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బైరంపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు పెద్ద ఎల్లయ్య, లకుమల నరేష్, కొర్నె శ్రీశైలం, గొడుగు వెంకటేష్, పోలె శివలను మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్... మిడ్జిల్లో వినాయక ఉత్సవ కమిటీ ఎన్నిక
Published On
By Vision Andhra Telugu Daily
మిడ్జిల్: మిడ్జిల్ గ్రామ పంచాయతీ పరిధిలో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శుక్రవారం వినాయక ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించనుండగా, ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా కోట్ల పర్వతాలు ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా పంజం కృష్ణ, బరిగెల కుర్మయ్య, ప్రధాన కార్యదర్శిగా ఏదుల శివ, కోశాధికారిగా మద్ది లక్ష్మారెడ్డి, సాంస్కృతిక... రాజాపూర్లో గణేష్ ఉత్సవ కమిటీలకు పోలీసుల కఠిన మార్గదర్శకాలు
Published On
By Vision Andhra Telugu Daily
పార్లమెంటు పనితీరును ప్రతిబింబించేలా మాక్ పార్లమెంట్
Published On
By Vision Andhra Telugu Daily
ఈ మాక్ పార్లమెంట్ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు రాజకీయాలపై అవగాహన పెరుగుతుంది
మండల విద్యాధికారి అని శెట్టి సుధాకర్, రాజాపూర్ గ్రామ సర్పంచ్ కావాలి రామకృష్ణ
అజయ్కుమార్కు పీహెచ్డీ పట్టా అందజేసిన ఉపకులపతి...
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్ రూరల్ : పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. ఎన్.శ్రీనివాస్ వెంకటాపురం అజయ్కుమార్కు వరి పంటలో పుప్పొడి అభివృద్ధిని నియంత్రించే విధానంపై పరిశోధన సాగించినందుకు పీహెచ్డీ పట్టాను అందజేసి అభినందనలు తెలిపారు. పరిశోధనలో అజయ్కుమార్ కనబరిచిన ప్రతిభను ఉపకులపతి ప్రశంసించారు. భవిష్యత్లోనూ పరిశోధన రంగంలో మరింతగా రాణించి విశ్వవిద్యాలయానికి, సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు.... కేఎల్ఐ నీటిని వెంటనే విడుదల చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
మిడ్జిల్, మిడ్జిల్ మండల పరిధిలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకులు పల్లె తిరుపతి డిమాండ్ చేశారు. కేఎల్ఐ ద్వారా కేవలం 15 రోజులు నీరు విడుదల చేసి అకస్మాత్తుగా నిలిపివేయడం వల్ల వరి, వేరుశనగ తదితర పంటలు ఎండిపోయే... విద్యార్థుల ఆలోచనలు సమాజానికి పరిష్కార మార్గాలు కావాలి..
Published On
By Vision Andhra Telugu Daily
చిలువేరు రైతులకు ముఖ్య గమనిక.. వెంటనే ఫార్మర్ రిజిష్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి
Published On
By Vision Andhra Telugu Daily
మిడ్జిల్, : చిలువేరు: చిలువేరు రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిష్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వెలుగొమ్ముల క్లస్టర్కు చెందిన అస్రా ఫాతిమా సూచించారు. చిలువేరు గ్రామంలో మొత్తం 1,768 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 1,481 మంది రైతుల ఫార్మర్ రిజిష్ట్రేషన్ పూర్తయిందని, ఇంకా 287 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉందని... 