Category
Mahabubnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
దేవరకద్రలో బలపడిన టీయూడబ్ల్యూజే ఐజేయు
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్ నగర్ (దేవరకద్ర): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పోరాడుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్, దేవరకద్ర నియోజకవర్గంలోనే అత్యంత బలమైన అతిపెద్ద యూనియన్గా ఆవిర్భవించింది. దేవరకద్రలో నిర్వహించిన ముఖ్య సమావేశంలో పలువురు విలేకరులకు నూతన సభ్యత్వాలు అందజేయడంతో పాటు, మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కాటం... అనుమతులు లేని జిల్లా డిస్ట్రిక్ట్ క్లబ్ నిర్మాణంపై హైకోర్టు నోటీసులు
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్ ; మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన భవనానికి ప్రభుత్వ అనుమతులు లేవని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యంపై రాష్ట్ర హైకోర్టు స్పందించి, క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసినట్లు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసు తదుపరి విచారణను... ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తాం: డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్, : ఎస్సీ వర్గీకరణ కారణంగా తెలంగాణలో మాల సామాజిక వర్గం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ ఆరోపించారు. శుక్రవారం మహబూబ్నగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ... జైపాల్ రెడ్డి స్ఫూర్తి చిరస్మరణీయం
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్ : మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కీ.శే. ఎస్. జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నివాళులర్పించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి, చిత్రపటానికి కళాశాల ఛైర్మన్ కె.ఎస్. రవికుమార్, అధ్యాపక బృందం పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ... అంబేద్కర్ కళాభవనానికి రూ.1.90 కోట్ల మంజూరు
Published On
By Vision Andhra Telugu Daily
మిడ్జిల్ : మిడ్జిల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.90 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి , జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి సభ్యులు, మండల... మైనర్ డ్రైవింగ్పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్.
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్ : జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ పట్టణంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ మోటారు సైకిళ్లు నడుపుతున్న 9 మంది మైనర్లను గుర్తించి, వారి వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్... జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డబ్ల్యూ జే ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రాజ్జు భయ్యా నేతృత్వంలో సంఘం ప్రతినిధులు ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హోదా లభించిన సందర్భంగా డబ్ల్యూ జే ఐ నాయకులు ఎమ్మెల్యే... ట్రాఫిక్ తనిఖీలు 519 కేసులు, ₹4.09 లక్షల జరిమానా
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్: జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 19 జూలై నుండి 25 జూలై 2026 వరకు వారం రోజుల పాటు ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం మొత్తం *519 కేసులు* నమోదు... ఏకలవ్య జయంతి సందర్భంగా ఘన నివాళులు
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్:మహబూబ్నగర్ పట్టణ కేంద్రం పద్మావతి కాలనీ గ్రీన్బెల్ట్లో ఏర్పాటు చేసిన ఏకలవ్యుని విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏ. గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పి.... ప్రభుత్వ ఉద్యోగులకు 17% హెచ్ఆర్ఏ, సీసీఏ అమలు చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే అర్హత కలిగిన పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ (సీసీఏ)ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, మహబూబ్నగర్ జిల్లా శాఖ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తకు... ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అన్ని ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు బీజేపీ ఎస్సీ మోర్చ నాయకులు వినతిపత్రం సమర్పించి, రాష్ట్ర ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని నివేదించాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు... పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ను 21వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకం గా కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తమ డివిజన్లో విజయవంతంగా నిర్వహించిన మెగా హెల్ప్ డెస్క్ కార్యక్రమాన్ని పట్టణ స్థాయిలో కూడా బాయ్స్ కాలేజ్ గ్రౌండ్/స్టేడియంలో ఒక... 