Category
Peddapalli
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Published On
By Vision Andhra Telugu Daily
-తెలంగాణ రాబిన్హుడ్కు తగిన గౌరవం ఇవ్వాలి
-సామాజిక నాయకుడు ఊదరి లక్ష్మణ్ డిమాండ్
ఆగస్టు 10 నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
Published On
By Vision Andhra Telugu Daily
పెద్దపల్లి : కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పీఎం కుసుమ్ పథకం కింద నిర్మించిన 1 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నుంచి ఆగస్టు 10 నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్ ప్లాంట్ను సందర్శించిన కలెక్టర్ నిర్మాణ పనుల... ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలతో సమాజాభివృద్ధికి కృషి చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
-'నషా ముక్తి భారత్' పోస్టర్ ఆవిష్కరణ
-వ్యసనాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు
-అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్
Published On
By Vision Andhra Telugu Daily
ఓదెల : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ 92 వ జయంతి వేడుకలను తహశీల్దార్ వనజా నాయక్ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ వనజ నాయక్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేసి తెలంగాణ ప్రజల్లో... శిశువుకు రోగనిరోధక శక్తిని అందించి,వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
Published On
By Vision Andhra Telugu Daily
అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు
Published On
By Vision Andhra Telugu Daily
అవగాహన లేకుండా మాట్లాడుతున్న బిజెపి నాయకుడు సురేష్ రెడ్డి
అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకుడు సురేష్ రెడ్డి
చేతనైతే గ్రామాలకు వచ్చి నిరూపించు..
ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్
లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల పరిశీలన.
Published On
By Vision Andhra Telugu Daily
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం ఓదెల ఎంపీడీఓ అనిల్ రెడ్డి,పొత్కపల్లి ఎస్ఐ సనత్ రెడ్డి ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గ్రామంలోని రోడ్లు, కల్వర్టు లను,వర్షపు నీరు నిలిచిపోయిన లోతట్టు ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వర్షపు నీటి... ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ...సూపర్ ఎల్ నినో ప్రభావం వలన తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడుతాయన్నారు.గతం లో కంటే లోటు వర్షపాతం నమోదు అవుతుందని తెలిపారు.... ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.
Published On
By Vision Andhra Telugu Daily
అధికారుల సూచనలు పాటించకుండా
వరి సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం.
పెద్దపల్లి జిల్లాలో వేగంగా అభివృద్ధి పనులు...
త్వరలో ఓదెలలో నూతన కోర్టు భవన నిర్మాణం..
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా దశలవారీగా భూ పునఃసర్వె.. జిల్లా కలెక్టర్
పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 23 గ్రామాల్లో భూ పునఃసర్వే ప్రారంభం..
రైతులు పూర్తి సహకారం అందించాలి..
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణా రావు
ప్రభుత్వ విప్ విజయరమణా రావుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.
Published On
By Vision Andhra Telugu Daily
పెద్దపల్లి ఓదెల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా మంత్రి హోదా పొందిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణా రావు (విజ్జన్న)ను శివపల్లి లోని తన నివాసంలో బుధవారం పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,కాంగ్రెస్ నాయకులు గుండేటి ఐలయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు... అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి : కలెక్టర్
Published On
By Vision Andhra Telugu Daily
పెద్దపల్లి జిల్లా:అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ బి. శ్రీరాముల తో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరం రూమ్ నెంబర్ 105 లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి... రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
Published On
By Vision Andhra Telugu Daily
-ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీగా భూముల సర్వే
-పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 