Category
Nizamabad
Telangana  Nizamabad 

బోధన్ బల్దియాపై గులాబీ జండా...

బోధన్ బల్దియాపై గులాబీ జండా... బోధన్  :  రాబోయే మున్సిపల్ ఎన్నికలలో బోధన్ బల్దియాపై ఎగిరేది గులాబీ జండానేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో బోధన్ పురపాలక సంఘ ఎన్నికల సన్నాహాక సమావేశం బీఆర్ఎస్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి...
Read More...
Telangana  Nizamabad 

ఘనంగా శ్రీ చక్రేశ్వర స్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

ఘనంగా శ్రీ చక్రేశ్వర స్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...    బోధన్ : బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర స్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్వామి వారి 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వేకువ జాము నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ఆలయ అర్చకులు గణేష్ మహారాజ్, అయ్యప్ప ఆలయ అర్చకులు సంతోష్ శర్మ వేద మంత్రోచ్ఛారణల...
Read More...
Telangana  Nizamabad 

బోధన్ లో రోడ్డు భద్రత పై అవగాహన..

బోధన్ లో రోడ్డు భద్రత పై అవగాహన..    బోధన్  : రోడ్డు ప్రమాదంలో తన తల్లిని కోల్పోయిన కొడుకు చేత పట్టణ పోలీసులు ఆదివారం పట్టణంలోని వీక్లీ మార్కెట్ పరిధిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  అప్పటికే తన తండ్రిని కోల్పోయిన అతను రెండు నెలల క్రితం ఎవరో ఒకరు అజాగ్రత్తగా అతివేగంగా వాహనం నడిపి, తన తల్లికి ఢీ ఇవ్వడంతో తల్లి మరణించడం...
Read More...
Telangana  Nizamabad 

హున్సా గ్రామంలో రక్తదాన శిబిరం...

హున్సా గ్రామంలో రక్తదాన శిబిరం...    బోధన్  : బోధన్ నియోజకవర్గం సాలూర మండలంలోని హున్సా గ్రామంలో జీవనదాన మహాకుంభ్ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం  నిర్వహించారు. జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజ్ శిష్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది.  సుమారు 120 మంది వరకు యువత, స్వచ్ఛంద సేవకులు రక్తదానం...
Read More...
Telangana  Nizamabad 

నేడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కాగడాల ర్యాలీ ఎంపీడీవో ఆనంద్.

నేడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కాగడాల ర్యాలీ ఎంపీడీవో ఆనంద్.    బాన్సువాడ : నేడు బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కాగలరని నిర్వహిస్తున్నట్లు బాన్సువాడ ఎంపీడీవో శుక్రవారం ఆనంద్ తెలిపారు. ఈనెల 17న ఉదయం. 11.00 గంటలకు బాన్సువాడ సబ్ కలెక్టర్  కార్యాలయం ముందు నుండి  సీ.ఎం కప్ -2025 లో భాగముగా కాగడ ర్యాలీ (టార్చ్ ర్యాలీ )ఉంది. ఈ ర్యాలీ లో ప్రజా...
Read More...
Telangana  Nizamabad 

బాన్సువాడ లో ఘనం గా రోడ్డు భద్రత మాసోత్సవాలు.

బాన్సువాడ లో ఘనం గా రోడ్డు భద్రత మాసోత్సవాలు.    బాన్సువాడ :  ఘనంగా రోడ్డు భద్రత  మాసోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి ( డి టి ఓ) జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్థానిక  ఆర్టిఏ యూనిట్ ఆఫీసు లో రోడ్డు భద్రత  అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సహాయక మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు ( ఏఎంవి ఐ) మహమ్మద్ రఫీ  ప్రజలను...
Read More...
Telangana  Nizamabad 

ఈనెల 18న చలో ఖమ్మం కు తరలి రావాలి. సిపిఐ నేతా దుబాస్ రాములు.

ఈనెల 18న చలో ఖమ్మం కు తరలి రావాలి. సిపిఐ నేతా దుబాస్ రాములు.    బాన్సువాడ  : చలో ఖమ్మం కు తరలిరండి  సిపిఐ నేత దుబాస్ రాములు పిలుపు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల (జనవరి ) 18 న ఖమ్మం లో జరిగే బహిరంగ సభకు తరలిరావాలని శుక్రవారం నాడు బాన్సువాడ సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా సిపిఐ పార్టీ...
Read More...
Telangana  Nizamabad 

పోచారం కాసుల కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గాజుల రాజేశ్వర్.

పోచారం కాసుల కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గాజుల  రాజేశ్వర్.    బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు లను శుక్రవారం మర్యాదపూర్వకం గా కలిసి సంక్రాంతి పండగ పర్వదినం పురస్కరించుకొని శాలువాతో సన్మానించి పండగ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ యువ నాయకుడు బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని కొయ్య గుట్ట...
Read More...
Telangana  Nizamabad 

సంగమేశ్వర కాలనీ లో పతంగుల పంపిణీ.

సంగమేశ్వర కాలనీ లో పతంగుల పంపిణీ.    బాన్సువాడ :  బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని  సంగమేశ్వర కాలనీ 7 వార్డులో శుక్రవారం స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు సూరిబాబు ఆద్వర్యం లో సంక్రాంతి పండుగ సందర్భం గా యువకుల కు కాలనీ వాసుల కు  గాలిపటాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్  నాయకులు  మాట్లాడుతూ. సంక్రాంతి పండుగ నింగి నెల...
Read More...
Telangana  Nizamabad 

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ తో మాజీ సర్పంచ్.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ తో మాజీ సర్పంచ్.    బాన్సువాడ  :  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ను మర్యాదపూర్వకంగా శుక్రవారం  తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కమ్మ సత్యనారాయణ కలవడం జరిగింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా భీమవరం లో ఆయన కలిసి పండగ విశేషాలు తెలుసుకున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో బంధుమిత్రులు...
Read More...
Nizamabad 

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించిన బోధన్ కరాటే విద్యార్థులు...

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించిన బోధన్ కరాటే విద్యార్థులు...    బోధన్  :  బోధన్ కరాటే విద్యార్థులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు ను సాధించారు. హైదరాబాద్ నగరంలో 23 నవంబర్ లో ఏర్పాటు చేసిన 30మినిట్స్ కిక్స్ కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ సలాం దగ్గర ట్రైని పొందుతున్న 13మంది విద్యార్థులు కిక్స్ కార్యక్రమంలో పాల్గొని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు...
Read More...
Telangana  Nizamabad 

బాన్సువాడను జిల్లా కేంద్రం గా ప్రకటించాలి...బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు.....

బాన్సువాడను జిల్లా కేంద్రం గా ప్రకటించాలి...బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు.....    బాన్సువాడ  : బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆదివారం బిజెపి నర్సుల్లాబాద్ మండల శాఖ అధ్యక్షుడు చందూరి హనుమాన్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో  జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేయిపడతాననీ అసెంబ్లీ లో ప్రకటించడం జరిగింది.  జరిగే పునర్విభజన ప్రక్రియ లో  బాన్సువాడ ను జిల్లా కేంద్రం గా ఏర్పాటు చేయాలి.   గతం లో...
Read More...