Category
Nizamabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అన్ని మతాలు సమానమే ... మాజీ మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో అన్ని మతాలు సమానమే అంటూ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ జరిగింది. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మనమంత ఒక్కటే అంటూ ముందుకుసాగారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలకు చోటులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే... ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దాడి...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ మండలం కండ్గావ్ గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్నందుకు తనమీద కిరణ్ అనే వ్యక్తి దాడి చేశారని గ్రామానికి చెందిన శుభం పాటిల్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో టిఎస్ఎండిసి, రూరల్ పోలీసులు ఉన్నట్లు తెలిపారు. తాను... ఎడ్ బిడ్ తండా శివాలయంలో పూజలు
Published On
By Vision Andhra Telugu Daily
ముధోల్ : మండలంలోని ఎడ్ బిడ్ తండా శివాలయంలో భక్తులు మహా శివరాత్రి పండుగాను పురస్కరించుకొని శివలింగానికి ప్రత్యేక పూజలను చేశారు. ఆలయ పూజారి శంకర్ ఆధ్వర్యంలో వేకువజామున శివలింగానికి పాలు,పువ్వులు బిల్వర్చనతో ప్రత్యేక పూజలను చేసి అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం ఎడ్ బిడ్ తాండ... ఎవరి ధీమా వారిదే బిజెపి వర్సెస్ కాంగ్రెస్ రేపే "పుర" తీర్పు.
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్ : మున్సిపల్ ఓటింగ్ ప్రక్రియ పూర్తికాగానే గెలుపు ఓటములపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. విజయం మాదేనంటూ ప్రతి అభ్యర్థి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు.శుక్రవారం (ఈ నెల 13న) అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. తీర్పు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పట్లను అధికారులు పూర్తి చేశారు. అయితే... మానవత్వం చాటుకున్న అంకోల్ గ్రామ యువత..
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : మానవత్వం చాటుకున్న అంకోల్ గ్రామ యువత గురువారం మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన సంఘటన జరిగింది. బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండల పరిధి లోని అంకోల్ మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం లో అంకోల్ గ్రామానికి చెందిన పసుపుల సాయి లు అకాల మరణం చెందడం యావత్ గ్రామాన్ని... కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం... ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని,కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతుందని,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోనే పట్టణాల అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపద్యంలో సోమవారం బోధన్ పట్టణంలో అయన విస్తృత పర్యటన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ... కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులి శ్రీనివాస్ అన్నారు. బోధన్ పట్టణంలోని 4వ వార్డు అభ్యర్థి సమీనా మన్నన్ కు మద్దతుగా ఆదివారం బోధన్ పట్టణంలోని 4వ వార్డు నర్సాపూర్, శక్కర్ నగర్ లలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి బ్యాలెట్ పత్రం అందిస్తూ ప్రచారం... 23వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభావతి ని గెలిపించాలి... నాయకురాలు అయేషా ఫాతిమా..
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలోని 23వ వార్డు అభ్యర్థి ప్రభావతి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయేషా ఫాతిమా ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకురాలు అయేషా ఫాతిమా ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా శనివారం పట్టణంలోని పలు వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 23వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభావతి, నాయకులు,... తిరుమల హుండీ ఆదాయం లెక్కింపు
Published On
By Vision Andhra Telugu Daily
బీర్కూర్ : బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయ కమిటీ సమక్షంలో 4 నెలల హుండీ లెక్కింపు నిర్వహించబడినది హుండీ ఆదాయం నగదు 12,47,090=00 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వరావు బోగవల్లి అప్పారావు నరసరాజు సత్యనారాయణ కిరణ్ రాజు శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా... స్వతంత్ర అభ్యర్థి చిత్రాల ప్రమోద్..
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలోని 18వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా చిత్రాల చిన్న ప్రమోద్ బరిలో ఉన్నారు. శనివారం వార్డులో తన అనుచరులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో కొబ్బరి చెట్ల గుర్తుకు ఓటేసి స్వతంత్ర అభ్యర్థి గా తనను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.... అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలోని 2వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ అఖిల్ అహ్మద్ తన ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం వార్డులో తన అనుచరులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో బ్యాటు గుర్తుకు ఓటేసి స్వతంత్ర అభ్యర్థి గా తనను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఒకసారి అవకాశం... 2వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి మీర్ గౌస్...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ సందర్బంగా పట్టణంలోని 2వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీర్ గౌస్ బరిలో ఉన్నారు. ఈ సందర్బంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. ఈ నెల 11న... 