Category
Nizamabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఉత్తమ ఆర్టిస్ట్ గా ప్రశంసాపత్రం అందుకున్న సమీర్...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ కు చెందిన చిత్ర కారుడు, జర్నలిస్ట్ అహ్మద్ సమీర్ ఉత్తమ ఆర్టిస్ట్ గా ప్రశంసాపత్రం అందుకున్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉత్తమ ఆర్టిస్ట్ ప్రశంసాపత్రాన్ని సమీర్ కు అందజేశారు. ఈ సందర్బంగా... బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తాజామాజీ జెడ్పిటిసి పెరమండ్ల రాధా రాజా గౌడ్..
Published On
By Vision Andhra Telugu Daily
కమ్మర్పల్లి : కమ్మర్పల్లి మండలంలో కోనాపూర్ గ్రామానికి చెందిన తాజామాజీ జెడ్పిటిసి పెరమండ్ల రాధా రాజా గౌడ్. బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు, ఈ సందర్భంగా రాధా రాజా గౌడ్ తన రాజీనామా పత్రాన్ని విడుదల చేశాడు.. కోనాపూర్ గ్రామ ప్రజలకు కమ్మర్పల్లి మండలంలో గ్రామాల ప్రజలకు ఈ జన్మంతా రుణపడి ఉంటానని పది సంవత్సరాలు... రేపు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రభుత్వ సలహాదారు...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రేపు ఆదివారం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాషా పేర్కొన్నారు. శనివారం బోధన్ పట్టణంలోని నీటి పారుదల శాఖ అతిధి గృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ... ఉషోదయ డిగ్రీ విద్యార్థుల ఉత్తమ ప్రతిభ...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలోని ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 6,082 విద్యార్థులు హాజరవ్వగా ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినిలు బిఎస్సీ,బిజడ్సి ఐదవ సెమిస్టర్ లో సంజన, బిఎస్సీ బయో టెక్నాలజీ మొదటి సెమిస్టర్... ఉర్దూ ఘర్ నిర్మాణానికి భూమి పూజ...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలో నూతనంగా నిర్మించతలపెట్టిన ఉర్దూ ఘర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. 50లక్షల రూపాయలతో నిర్మించే ఉర్దూఘర్ కు శుక్రవారం రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి విచ్చేసి... లయన్స్ సేవలు అభినందనీయం...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : లయన్స్ క్లబ్ ల సేవలు అభినందనీయమని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కొనియాడారు. లయన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25ఏళ్లుగా ప్రజలకు సేవ చేయడాన్ని ఆయన అభినందించారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ లో లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లయన్స్ జనరల్ ఆసుపత్రి ని జిల్లా... విజన్ ఆంధ్ర దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
కమ్మర్పల్లి : విజన్ ఆంధ్ర దినపత్రిక ప్రజల అభిమానాన్ని చొరగున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ .. నిజాలను నిర్భయంగా ప్రజలకు చేరవేస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి... బంగారు దుకాణాల చోరీ కేసులో మరో వ్యక్తి అరెస్టు...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలో బంగారం దుకాణాల చోరీ కేసులో అంతర్జాతీయ ముఠా లో సభ్యుని గా ఉన్న ఏ4 మహమ్మద్ మౌలాసాబ్(33) నిందితున్ని అరెస్టు చేసినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. గురువారం పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 21న మోటార్ సైకిల్లపై నలుగురు... రేపు లయన్స్ జనరల్ ఆసుపత్రి ప్రారంభం...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లయన్స్ కంటి ఆసుపత్రి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన లయన్స్ జనరల్ ఆసుపత్రి ని రేపు శుక్రవారం ప్రారంభించనున్నట్లు లయన్స్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పోలవరపు బసవేశ్వర్ రావు తెలిపారు. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన... కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో భాగంగా బోధన్ నియోజకవర్గం సాలూర మండలంలోని హున్సా గ్రామంలో కళ్యాణలక్ష్మి, షాది మూబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గురువారం చేపట్టిన కార్యక్రమంలో బోధన్ మార్కేట్ కమిటీ చైర్మన్ చీల శంకర్, గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ ల చేతుల మీదుగా 7గురు లబ్దిదారులకు చెక్కలు... గ్రంథాలయాన్ని సందర్శించిన చైర్మన్ అంతిరెడ్డి...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠకుల సౌకర్యార్థం మంచి నీరు సేవించేందుకు గ్రంథాలయంలో నూతనంగా వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేశారు. పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రంథాలయంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని ఆయన సిబ్బందికి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణ పోలీసులు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం పట్టణంలోని పసుపువాగు దగ్గర, లంగ్డాపూర్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ స్పాట్ లలో బారికేడ్లు ఏర్పాటు చేసి పట్టణ సీఐ వెంకటనారాయణ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు... 