Category
Nizamabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్,: జిల్లాలోని సాయిబాబా ఆలయాలు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 5 గంటల నుండి భక్తులు ఆలయాల వద్దకు విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో చైర్మన్ మీనా శ్రీనివాస్ దంపతులు, ఆలయ డైరెక్టర్లు ప్రత్యేక హోమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే కమాన్
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ క్లినిక్ లపై చర్యలు శూన్యం.
Published On
By Vision Andhra Telugu Daily
భారీగా ముడుపులు అందుతున్నాయనేఆరోపణలు.
హైదరాబాద్ బృందాల దాడితో వెలుగులోకి.
నామినేటెడ్ పదవుల పై చిగురిస్తున్న ఆశలు.
Published On
By Vision Andhra Telugu Daily
కార్పొరేషన్ చైర్మన్ పదవులు వారికే నా!
ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశవావులు.
కమ్యూనిటీ సోక్ ఫీట్స్ రీఛార్జ్ ఫీట్స్ ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్, (నిజామాబాద్): బోధన్ డివిజన్ సాలూర మండలంలోని జాడి గ్రామంలో డిఎల్పిఓ నాగరాజు కమ్యూనిటీ సోక్ ఫీట్స్ మరియు రీఛార్జ్ ఫీట్స్ పనులను గురువారం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పౌష్టికాహారాన్ని ఇస్తున్న తీరును పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం,భూగర్భ జలాల సంరక్షణ,విద్య,బాలల సంక్షేమం పరిశుభ్రమైన గ్రామాభివృద్ధికి... వృత్తి కళాకారుల్ని ఆదుకోండి : జిల్లా అధ్యక్షులు
Published On
By Vision Andhra Telugu Daily
బాల్కొండ /నిజామాబాదు : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రీ సోమ క్షత్రియ నకఖాష్ వృత్తి కళాకారుల్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంక్షేమ సొసైటీ రాష్ట్ర సాధన సమరయోధుల గుర్తింపు పత్రాల సంఘం & తెలంగాణ రాష్ట్ర శ్రీ సోమ క్షత్రియ "నఖాష్" సంఘర్షణ సమితి అధ్యక్షులు బి. ఆర్. నర్సంగ్ రావు,
ప్రభుత్వ భూముల గుర్తింపు లేనట్లేనా ?
Published On
By Vision Andhra Telugu Daily
బాల్కొండ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల స్థాయిలో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే నిర్వహిస్తుండగా బాల్కొండలో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే ఎందుకు జరగడం లేదని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో నిజామాబాద్ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షులు,సీనియర్ సిటిజెన్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ యన్. వై. పి, యి.... తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వృత్తి కళాకారుల్ని ఆదుకోండి
Published On
By Vision Andhra Telugu Daily
బాల్కొండ (నిజామాబాదు) : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వృత్తి కళాకారుల్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంక్షేమ సొసైటీ రాష్ట్ర సాధన సమరయోధుల గుర్తింపు పత్రాల సంఘం & తెలంగాణ రాష్ట్ర శ్రీ సోమ క్షత్రియ " నఖాష్ " సంఘర్షణ సమితి అధ్యక్షులు బి. ఆర్. నర్సంగ్ రావు, సోమవారం హైదరాబాద్ లోని... స్థానికంగా ఉండని వార్డెన్లు పై చర్యలు తీసుకోవాలి.....కేవీపీస్..
Published On
By Vision Andhra Telugu Daily
నాగార్జునసాగర్ : పెద్దవూర మండల కేంద్రంలోని ఉన్న ఎస్.సి,ఎస్.టి హాస్టల్లోని సమస్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి నారు.ఈ సందర్భంగా కేవీపీస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను మాట్లాడుతూ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్లు స్థానికంగా లేకపోవడం వలన విద్యార్థులు అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు.హాస్టల్లోని
బోధన్ లో కళాబృందం అవగాహన.
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్,(నిజామాబాద్) నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకునిజామాబాద్ పోలీస్ కళా బృందం, హెల్త్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ లో నాటిక,పాటలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యత... అన్ని మతాలు సమానమే ... మాజీ మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో అన్ని మతాలు సమానమే అంటూ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ జరిగింది. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మనమంత ఒక్కటే అంటూ ముందుకుసాగారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలకు చోటులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే... ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దాడి...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ మండలం కండ్గావ్ గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్నందుకు తనమీద కిరణ్ అనే వ్యక్తి దాడి చేశారని గ్రామానికి చెందిన శుభం పాటిల్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో టిఎస్ఎండిసి, రూరల్ పోలీసులు ఉన్నట్లు తెలిపారు. తాను... ఎడ్ బిడ్ తండా శివాలయంలో పూజలు
Published On
By Vision Andhra Telugu Daily
ముధోల్ : మండలంలోని ఎడ్ బిడ్ తండా శివాలయంలో భక్తులు మహా శివరాత్రి పండుగాను పురస్కరించుకొని శివలింగానికి ప్రత్యేక పూజలను చేశారు. ఆలయ పూజారి శంకర్ ఆధ్వర్యంలో వేకువజామున శివలింగానికి పాలు,పువ్వులు బిల్వర్చనతో ప్రత్యేక పూజలను చేసి అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం ఎడ్ బిడ్ తాండ... 