Category
Nizamabad
Telangana  Nizamabad 

ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం

ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు. -బీజేపీ జిల్లా అధ్యక్షులు,దినేష్ పటేల్ కులాచారి
Read More...
Telangana  Nizamabad 

మట్టి గణపతినీ పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం 

మట్టి గణపతినీ పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం  నిజామాబాద్  : లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా ఆధ్వర్యంలో నగరంలోని బాపూజీ వచనాలయంలో శనివారం మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపూజీ వచనాలయ చైర్మన్ భక్తవత్సలం వినాయక ప్రతిమలను పలువురికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి గణపతులను పూజించాలని అన్నారు. గత మూడు...
Read More...
Telangana  Nizamabad 

లయన్స్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం.

లయన్స్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం. బోధన్, (నిజామాబాద్) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్ పల్లి ఆధ్వర్యంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ పట్టణంలోని విజేత జూనియర్ కళాశాల లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ ఎండి 320 జిఎంటి లయన్ పి.బసవేశ్వర రావు హాజరై మాట్లాడుతూ ఎక్కడైతే ప్రకృతి విపత్తులు సంభవిస్తాయో వారికి లయన్స్ క్లబ్...
Read More...
Telangana  Nizamabad 

ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయం – ఇద్దరు అరెస్ట్

ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయం – ఇద్దరు అరెస్ట్ 15 బియ్యం బ్యాగులు.. 450 కిలోల పిడిఎస్ బియ్యం స్వాధీనం. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై కేసు నమోదు వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్
Read More...
Telangana  Nizamabad 

కలెక్టరేట్ లో మట్టి గణపతుల పంపిణీ

కలెక్టరేట్ లో మట్టి గణపతుల పంపిణీ నిజామాబాద్, : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో శుక్రవారం అదనపు కలెక్టర్ భుజంగరావు మట్టి గణపతులు పంపిణీ చేశారు. వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ద్వారా కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ...
Read More...
Telangana  Nizamabad 

5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి

5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి నిజామాబాద్‌లో బ్యాంకు ఉద్యోగుల భారీ సమ్మె సుమారు 1000 మంది పాల్గొనడం
Read More...
Telangana  Nizamabad 

ఆచార్య దేవోభవ ....

ఆచార్య దేవోభవ .... బోధన్, (నిజామాబాద్) : ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్  ప్రైవేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో  ఆచార్య దేవోభవ 2026 కార్యక్రమాన్ని స్థానిక  ఇందూరు హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి  పార్శి అశోక్, విశిష్ట అతిధులుగా బోధన్ మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, సాలుర మండల విద్యాశాఖ...
Read More...
Telangana  Nizamabad 

చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా స్వరోదయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పోరాటం

చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా స్వరోదయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పోరాటం నిజామాబాద్ :దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా సర్వోదయ తెలంగాణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని పార్టీ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, నవీన్ ఆచారి అన్నారు.  గురువారం చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూల...
Read More...