Category
Business
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిన మొబైల్ ఫోన్ల తయారీ పథకం
Published On
By VIJAY SRIRAMULA
దేశీయ విలువ జోడింపును (value addition) పెంచడం, సరఫరా గొలుసులను (supply chains) బలోపేతం చేయడం, ఎగుమతులను ప్రోత్సహించడం మరియు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్గా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బుధవారం ₹62,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఒక కొత్త మొబైల్ ఫోన్... కోకాపేట నియోపోలిస్లో 60 అంతస్తులు దాటి..
Published On
By Vision Andhra Telugu Daily
బహుళ అంతస్తుల ధమాకా..
హైదరాబాద్ : మహానగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో వృద్ధి కన్పిస్తోంది. 2025లో హెచ్ఎండీఏలో దాదాపు 94, జీహెచ్ఎంసీలో 103 బహుళ భారీ భవంతులకు అనుమతులు ఇచ్చాయి. గతేడాదితో పోల్చితే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. హెచ్ఎండీఏలో అత్యధికంగా 91.16 లక్షల చదరపు మీటర్ల బిల్టప్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టారు. 2024లో... దేశాభివృద్ధిలో అకౌంటింగ్ పాత్రపై దృష్టి సారించారు..
Published On
By Vision Andhra Telugu Daily
2047 నాటికి $ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
హైదరాబాద్ : వికసిత్ భారత్ 2047లో అకౌంటింగ్ పాత్ర అనే అంశంపై సెమినార్ బదృక కాలేజ్ కాచిగూడలో నిర్వహించారు. సమావేశం కామర్స్ విభాగానికి చెందిన సహాయ ప్రొఫెసర్ శ్రీమతి సంధ్య గౌరవ అతిథుల స్వాగతంతో ప్రారంభమైంది, అనంతరం గౌరవ అతిథులు సంప్రదాయ దీపప్రజ్వలన... 