Category
Gadwal
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ డే & స్వపరిపాలన దినోత్సవం వేడుకలు ప్రిన్సిపాల్ యు.మహేందర్
Published On
By Vision Andhra Telugu Daily
అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ డే & స్వపరిపాలన దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు.ఈ వేడుకలను ప్రిన్సిపాల్ యు.మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయ పాత్రలను పోషించి తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు.అనంతరం సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పరికరాలను... నూతన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ని కలిసిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : జోగుళాంబ గద్వాల్ జిల్లా నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు శనివారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్పీ కలెక్టర్ ని కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలంపూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానించిన కేటీఆర్
Published On
By Vision Andhra Telugu Daily
అలంపూర్ : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఆలంపూర్ నియోజకవర్గంలో విజయం సాధించిన కౌన్సిలర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు తదితర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆలంపూర్, ఐజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్కు... జిల్లా సమగ్ర అభివృద్ధికి సమర్ధవంతంగా పని చేయాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా నూతన కలెక్టర్ గా శుక్రవారం ఐడిఓసి లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు జిల్లా అధికారులతో... గద్వాలలో వీధి కుక్కల బీభత్సం: మూడు గేదెలు మృతి
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో గురువారం రాత్రి వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. స్థానిక రైతు సురేష్కు చెందిన గేదెలపై కుక్కలు దాడి చేయడంతో, తీవ్ర గాయాలపాలై మూడు గేదెలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ నాగులు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు రంజిత్ కుమార్, అఖిల్ రెడ్డి బాధిత... ఇంటి వద్దకే భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలు... డిపో మేనేజర్ సునీత
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : శ్రీ భద్రాచల సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన పవిత్ర కళ్యాణ తలంబ్రాలను భక్తులకు ఇంటి వద్దకే అందించేందుకు టీ జీ ఎస్ ఆర్ టి సి లాజిస్టిక్స్ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు గద్వాల డిపో మేనేజర్ సునీత, లాజిస్టిక్స్ ఏటిఎమ్ బద్రి నారాయణ తెలిపారు, భక్తులకు సౌకర్యవంతంగా నమ్మకంగా సేవలు అందించడమే... జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ బదిలీ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియామకం
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ (ఐఏఎస్2017) బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయనను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించిన సబ్యసాచి ఘోష్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా,... రాష్ట్ర మంత్రులకు వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించిన... ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : హైదరాబాదులో మినిస్టర్ క్వార్టర్ నందు సోమవారం రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు దంపతులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులకు గద్వాల ఎమ్మెల్యే దంపతులకు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, మార్చి 14న తేదీన గద్వాలలొ జరగనున్న నా కుమారుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి వివాహ వేడుకకు విచ్చేసి నూతన... ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అయిజ బిఆర్ఎస్ శ్రేణులు
Published On
By Vision Andhra Telugu Daily
అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా పాత బస్టాండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ... పత్రిక ప్రజలకు – ప్రభుత్వానికి వారధి లాంటిది
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ కేంద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మున్సిపల్ చైర్మన్ సి.యం.సురేష్, వైస్ చైర్మన్ మాల నరసింహులు విజన్ ఆంధ్ర దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రిక సమాజంలో ఒక శక్తివంతమైన సమాచార మాధ్యమంగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలను,... జిల్లా స్థాయి సీఎం కప్–2025-26 క్రీడలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : జోగుళాంబ గద్వాల్ జిల్లా స్థాయి సీఎం కప్– 2025-2026 క్రీడాపోటీలు శనివారం ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు జిల్లా స్థాయి కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడాపోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి నుంచి... గద్వాల గడిలో కాంగ్రెస్ పార్టీకి 16 , బీఆర్ఎస్ 11, బిజేపి 06..!
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గద్వాల నియోజక వర్గ వ్యాపితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. అదే సీన్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో రిపీట్ అయ్యిందనే చర్చ మొదలైంది. అస్సలు ఎందుకు కాంగ్రెస్ స్థానాలను కోల్పోతుంది, ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఏక పక్ష నిర్ణయాలతోన, లేక కొందరు... 