Category
Gadwal
Telangana  Gadwal 

సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను వంద శాతం సాధించాలి జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్

సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను వంద శాతం సాధించాలి  జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్     గద్వాల  : ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో నిర్దేశించిన సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను వంద శాతం చేరుకునేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పిలుపునిచ్చారు. నీతి అయోగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం లో భాగంగా బుధవారం ఢిల్లీ నుంచి నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం సంపూర్ణత...
Read More...
Telangana  Gadwal 

అయిజ మునిసిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు

అయిజ మునిసిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన   జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు    అలంపూర్  :  జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా సామూహిక మార్కెట్ కమిటీలో మున్సిపల్ ఎన్నికల దరఖాస్తులు బుదవారం 28-01-2026 నుండి 30-01-2026 వరకు స్వీకరించుటకు కేటాయించారు. నామినేషన్ల స్వీకరణ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును.నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు....
Read More...
Telangana  Gadwal 

మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్

మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేయాలి  జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్    గద్వాల  : గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించినట్లే మున్సిపల్ ఎన్నికలను కూడా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల...
Read More...
Telangana  Gadwal 

అయిజ మున్సిపాలిటీ లో బిజేపి ని బారీ మెజారిటీతో గెలిపించాలి

అయిజ మున్సిపాలిటీ లో బిజేపి ని బారీ మెజారిటీతో  గెలిపించాలి    గద్వాల  : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ,  విద్యానగర్ కార్యాలయంలో  అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి,మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా జిల్లా ఇన్‌చార్జ్ మర్రి బాపు రెడ్డి,జిల్లా బిజెపి...
Read More...
Telangana  Gadwal 

మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలి ఎంపీ డీకే అరుణ

మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలి   ఎంపీ డీకే అరుణ    గద్వాల  : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బిజెపి కార్యాలయంలో (డి కే బంగ్లా) మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డి కే అరుణ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ  మున్సిపాలిటీ ఎన్నికలకు షెడ్యూల్ నేడు వచ్చే ఛాన్స్ ఉందని, అన్ని మున్సిపాలిటీ లలో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థులు సిద్ధమవుతున్నారని అన్నారు. ఎన్నికల్లో గద్వాల...
Read More...
Telangana  Gadwal 

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి    గద్వాల  : గద్వాల పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బీ.టి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. 18.70 కోట్లు రూపాయలు వ్యయం భాగంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగినది. 10వ వార్డ్ నందు డ్రైనేజీ నిర్మాణానికి,17వ వార్డ్ లో...
Read More...
Telangana  Gadwal 

న్యాయస్థానం ముందు డీకే అరుణ

న్యాయస్థానం ముందు డీకే అరుణ    గద్వాల : మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యురాలు  డీకే అరుణ మంగళవారం గద్వాల అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పి ఏ సి ఎస్ ) ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగాయి. ఆ ఎన్నికల్లో కేటీ దొడ్డి మండలం ఉమిత్యాల గ్రామానికి చెందిన...
Read More...
Telangana  Gadwal 

నూతన నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు స్వాగతం ..... ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

నూతన నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు స్వాగతం ..... ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి    గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల నందు నూతన నర్సింగ్ కళాశాల విద్యార్థుల విషెస్ పార్టీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.ఎమ్మెల్యే కి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.ఎమ్మెల్యే కి కళాశాల ప్రిన్సిపల్ శాలువా కప్పి పుష్పగుచ్చం జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఇటీవలే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
Read More...
Gadwal 

రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి..కేసు నమోదు హెడ్ కానిస్టేబుల్ అశోక్

రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి..కేసు నమోదు హెడ్ కానిస్టేబుల్ అశోక్ అలంపూర్  : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలో రైల్వే ట్రాక్‌పై 40 ఏళ్ల అంచనా వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. గద్వాల రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఒంటినిండా పచ్చబొట్లు,ఛాతీపై శివుడు బొమ్మ, ఎడమవైపు ఫాతిమా-రతి, కుడివైపు కాశమ్మ, చేతికి ఎర్ర దారం, అమ్మమ్మ-కాశి కృష్ణవేణి. వీపులో...
Read More...
Telangana  Gadwal 

జిల్లా ఎస్పీ చేతులు మీదుగా ఉత్తమ ఎస్ఐ గా ప్రశంసపత్రం తీసుకున్న అయిజ ఎస్ఐ శ్రీనివాసరావు

జిల్లా ఎస్పీ చేతులు మీదుగా ఉత్తమ ఎస్ఐ గా ప్రశంసపత్రం తీసుకున్న   అయిజ ఎస్ఐ శ్రీనివాసరావు    అలంపూర్  : జోగులాంబ గద్వాల జిల్లా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలలో ఉత్తమ పోలీసులుగా అయిజ పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. ఉత్తమ ఎస్ఐ శ్రీనివాస రావు, ఉత్తమ హెడ్ కానిస్టేబుల్  జయన్న, ఉత్తమ కానిస్టేబుల్ నర్సింహులు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఉత్తమ పోలీసులుగా గుర్తింపు,...
Read More...
Telangana  Gadwal 

ఎమ్మెల్యే కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఎమ్మెల్యే విజయుడు

ఎమ్మెల్యే కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు  ఎమ్మెల్యే విజయుడు    అలంపూర్  : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అలంపూర్ శాసనసభ్యులు విజయుడు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు, పాల్గొనడం జరిగినది.
Read More...
Telangana  Gadwal 

77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ చేసిన.... ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ మోహన్ రెడ్డి

77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ చేసిన....   ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ మోహన్ రెడ్డి    గద్వాల  : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు గద్వాల శాసన సభ్యుడు బండ్ల కృష్ణమోహన్ మోహన్ రెడ్డి  చేతులు మీదుగా జాతీయ జెండా ఎగరవేశారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థిని,విద్యార్థులకు ఎమ్మెల్యే సతీమణి నోట్ పుస్తకాలను బహుమతులు అందజేశారు.ఈ...
Read More...