Category
Gadwal
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కృష్ణమ్మ పరవళ్ళు ..జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద..
Published On
By Vision Andhra Telugu Daily
అర్ధరాత్రి దాటిన తర్వాత పది గేట్లు ఎత్తివేత
అన్నదాతల కళ్ళలో ఆనందం
ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
Published On
By Vision Andhra Telugu Daily
గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి సోమవారం రోజు స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. వార్డులోని పలు వీధుల్లో కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ... ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి
Published On
By Vision Andhra Telugu Daily
మల్దకల్ : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పాల్వాయి గ్రామనికి చెందిన ఒక ఆటో మల్దకల్ పశువుల సంతకని బయలుదేరగా అదే గ్రామానికి (పాల్వాయి)చెందిన రంగముని అనే బాలుడు ఆటో పైన ఎక్కి కుర్చున్నాడు.కగా పెద్దపల్లి సమీపంలో ఆటో డ్రైవర్ బ్రేక్ తోక్కడంతో ఆటోపైన ఉన్న బాలుడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు..ఘటన... మహిళా సంఘం నూతన భవనానికి భూమి పూజ
Published On
By Vision Andhra Telugu Daily
అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపురం గ్రామపంచాయతీలో నూతన మహిళ సంఘం భవనానికి గ్రామ సర్పంచ్ కుమ్మరి జయమ్మ నరేష్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అయిజ ఎం పి డి ఓ భాస్కర్, పంచాయతీరాజ్ ఏఈ ప్రశాంత్, ఎంపీవో మనోహర్ హాజరయ్యారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల... జులై 22 న రైతాంగ నిరసనలను జయప్రదం చేయండి
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో రైతు సంఘాలు, (ఏకేఎంఎస్,ఎస్ కే ఎం) సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య,ఎస్ కే యం రాష్ట్ర నాయకులుజి గోపాల్, జిల్లా ఏకేఎంఎస్ జమ్మిచెడు కార్తీక్, జిల్లా... ఉమిత్యాల గ్రామంలో కోతుల బెడద
Published On
By Vision Andhra Telugu Daily
కేటిదొడ్డి : జోగులాంబ గద్వాల జిల్లా కే.డి.దొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో గత 5 సంవత్సరాల నుండి కోతులు బెడదా కొనసాగుతూనే ఉన్నది. ఇళ్లలోకి వెళ్లి సంచారం చేస్తున్నాయి. అలాగే గ్రామంలో వృద్దులు చిన్న పిల్లలను భయ భ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే, నేడు ఉమిత్యాల గ్రామంలో రంగన్న ఇంటి దగ్గర వేప చెట్టు... అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
మల్దకల్ : జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ షామీమ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ పిల్లలకు ఉచితంగా ఇచ్చిన యూనిఫామ్ డ్రెస్సులను గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్,పంచాయతీ సెక్రటరీ సుభావతి చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ షామీమ్, ఆశ... స్నేహితుడి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య
Published On
By Vision Andhra Telugu Daily
రాజోలి / జోగులాంబ గద్వాల: రాజోలి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని రాయదుర్గానికి చెందిన సత్యనారాయణ ఆదివారం రాత్రి రాజోలిలోని స్నేహితుడు గోపి ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటి బయటి వరండాలో చీరతో పైపులకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు... చేనేత కార్మికులకు రుణమాఫి విముక్తి ఇంకా ఎప్పుడు
Published On
By Vision Andhra Telugu Daily
అయిజ / జోగులాంబ గద్వాల :14 నెలల ఐన ఇంకా జమకాని ట్రిఫ్ట్ ఫండ్ రెండున్నర సంవత్సరాలు నుండి కేవలం 3 నెలలు కు మాత్రమే చేనేత బరోసా ఇవ్వడం దారుణం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిన లిఫ్ట్ మిషన్స్ ఇవ్వాకుండా కొందరు ఫ్రాడ్ చేశారు వారిపై చర్య తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ... జిల్లా విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లా విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారిపై కార్యాలయ సిబ్బంది చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ఆదేశాలతో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) విచారణ చేపట్టి పూర్తి నివేదికను అందజేయాలనీ ఆదేశాలు ఇచ్చినట్టు... భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
Published On
By Vision Andhra Telugu Daily
సిద్దిపేట, (గజ్వేల్) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ శిశు మందిర్ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నేటి మొక్కలే రేపటి వృక్షాలు అని, విద్యార్థినీ విద్యార్థులు... అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ డే & స్వపరిపాలన దినోత్సవం వేడుకలు ప్రిన్సిపాల్ యు.మహేందర్
Published On
By Vision Andhra Telugu Daily
అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ డే & స్వపరిపాలన దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు.ఈ వేడుకలను ప్రిన్సిపాల్ యు.మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయ పాత్రలను పోషించి తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు.అనంతరం సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పరికరాలను... 