Category
Vikarabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వారసత్వ వృక్షం లేదా తల్లి మొక్క ప్రకటన
Published On
By Vision Andhra Telugu Daily
కొడంగల్ : ప్రభుత్వ డీగ్రీ కళాశాల, కొడంగల్ వృక్ష, జంతు శాస్త్ర విభాగాలు మరియు ఎకో క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో కొడంగల్ పట్టణంలో వారసత్వ వృక్షం లేదా తల్లి మొక్క ప్రకటన అను వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. కొడంగల్ లోని మహాదేవుని ఆలయ ప్రాంగణంలో సుమారు 60 సంవత్సరాల పైబడిన వయస్సు గల అశ్వత్థ... భృంగి ఎంక్లేవ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : 2025 జనవరి 26 సోమవారం మనం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని భృంగి ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమారస్వామి అన్నారు. దేశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిచోటా దేశభక్తి గీతాలు వినిపిస్తాయని ఆయన తెలిపారు. గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగ... 10వ వార్డులో ఆసక్తికర పోటీ...!
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : రాజకీయాలు ఏ కుటుంబాన్ని కూడా కుదురుగా ఉండనీయవు. కుటుంబాలలో భేదాభిప్రాయాలు ఉండడం సహజమే. కానీ, రాజకీయంతో కుటుంబంలో భేదభావంతో పాటు వైరం పెరగనుండడం బాధాకరం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రాజకీయ భవిష్యత్తును తేల్చుకోనున్నారు. రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి ఒకరైతే రాజకీయంలోనే తొలి అడుగు వేయాలని మరొకరు. ఇద్దరికీ ప్రధాన పార్టీల... బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం.
Published On
By Vision Andhra Telugu Daily
పరిగి : పరిగి పట్టణంలోని 16వ వార్డు లో బుడ్డ సునీత గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన విషయాన్నీ తెలుసుకున్న బీజేపీ నాయకురాలు కొల్లూరి సుమిత బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికీ మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు తక్షణ అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుఃఖ... జాతీయ బాలికల దినోత్సవం అవగాహన : జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ కొత్తగడి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్, కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని... శిశుమందిర్ లో సామూహిక అక్షరాభ్యాసం.
Published On
By Vision Andhra Telugu Daily
పరిగి : పరిగి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథి ఎస్బిఐ చీఫ్ మేనేజర్ ఎస్. టి. పి శ్రీధర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వేద పండితుల చేత వేదమంత్రాలతొ హోమ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుమారుగా 250 మంది చిన్నారుల... నిబంధనలు పాటిద్దాం.. సురక్షితంగా గమ్యం చేరుదాం, ' అలైవ్ అరైవ్' కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ, తాండూర్ ఎమ్మెల్యే
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా 'అలైవ్ అరైవ్ కార్యక్రమంలో శనివారం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపిఎస్ తాండూర్ ఎమ్మెల్యే శ్రీ బి. మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఇంద్ర చౌక్, శివాజీ చౌక్ బాలాజీ నగర్ మీదుగా... ఐ. ఐ. సి. టి ని సందర్శించిన కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
Published On
By Vision Andhra Telugu Daily
కొడంగల్ : బి.ఎస్.సి. ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ సంవత్సర విద్యార్థులు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో అకడమిక్ అభివృద్ధి, ప్రాయోగిక జ్ఞానం మరియు పరిశోధనపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో 22-01-2026 తేదీన విద్యార్థినీ విద్యార్థులకు సి. ఎస్. ఐ. ర్ - ఐ. ఐ. సి టి ఇండియన్... ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం : కలెక్టర్ ప్రతీక్ జైన్
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : ప్రజాస్వామ్య ములో ఓటు హక్కు వజ్రాయుధమని , 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారము వికారాబాద్ జిల్లా కల్లెక్ట్రేట్ కార్యాలయ సమావేశము హాలు నందు 16 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకొని... ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తహశీల్దార్ పురుషోత్తం పిలుపునిచ్చారు.శుక్రవారం 'జాతీయ ఓటర్ల దినోత్సవం-2026' పురస్కరించుకుని మండల కేంద్రంలో నీ తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మరియు స్థానిక యువతతో నిర్భయంగా, కుల... అతిరుద్ర మహా యజ్ఞ సప్తాహ మహోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ మహాగణపతి శత చండీ రాజశ్యామల మహా సుదర్శన చతుర్వేద పారాయణ స్వాహాకార మహన్యాస పూర్వక సంతత ధారాభిషేక శాంతి కళ్యాణ సహిత అతిరుద్ర పారాయణ... ఇంటర్నెట్ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : విద్యార్థులు ఇంటర్ నెట్( సైన్స్) సాంకేతిక తను మంచి పనులకు ఉపయోగించి విద్యా వ్యవస్థ ను బలోపేతం చేయాలనీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురు వారము వికారాబాద్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర పాఠశాలలో జిల్లా కలెక్టర్తో వినూత్న కార్యక్రమంపై ప్రత్యేక పరస్పర సమావేశం నిర్వహించారు సోహం అకాడమీ... 