Category
Vikarabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
Published On
By Vision Andhra Telugu Daily
తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఇటీవల ఎన్నికైన సందర్భంగా, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల... తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీశైల్ రెడ్డి .
Published On
By Vision Andhra Telugu Daily
తాండూర్లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సమీక్ష.. 71శాతం డిజిటలైజేషన్ పూర్తి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.
Published On
By Vision Andhra Telugu Daily
టిఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివా రెడ్డి.
తాండూరు లొ ఘనంగా టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి.
Published On
By Vision Andhra Telugu Daily
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి.
12వ వార్డులో ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు చైర్ పర్సన్ శ్రీకారం.
ఈనెల 6 నుండి శ్రీ కాళికా దేవి బోనాల ఉత్సవాలు.
Published On
By Vision Andhra Telugu Daily
9న బోనాల ఉత్సవాలు,10 న అమ్మవారి ఉత్సవ ఊరేగింపు.
ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,
వెల్లడించిన ఆలయ ఈవో టి. నరేందర్.
బాలసభలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి
Published On
By Vision Andhra Telugu Daily
దౌల్తాబాద్, : మండలంలోని గొడుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి అధ్యక్షతన బాలసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల కోసం బాలలే నిర్వహించుకునే బాలసభలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులు... తల్లి పాలు అమృతంతో సమానం: డీఎంహెచ్ఓ
Published On
By Vision Andhra Telugu Daily
కుల్కచర్ల, వికారాబాద్: తల్లి పాలు అమృతంతో సమానం అని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ తెలిపారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గర్భిణిలు, బాలింతలకు అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు తల్లి పాలు పట్టించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని డీఎంహెచ్ఓ చెప్పారు.... అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థి
Published On
By Vision Andhra Telugu Daily
కుల్కచర్ల, వికారాబాద్: తమ పాఠశాలకు చెందిన అరుణ్ కుమార్ అనే విద్యార్థి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటినట్లు ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం తాండూర్ పట్టణంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అరుణ్ కుమార్ పాల్గొని లాంగ్... అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థి
Published On
By Vision Andhra Telugu Daily
కుల్కచర్ల, వికారాబాద్: తమ పాఠశాలకు చెందిన అరుణ్ కుమార్ అనే విద్యార్థి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటినట్లు ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం తాండూర్ పట్టణంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అరుణ్ కుమార్ పాల్గొని లాంగ్... మర్పల్లిలో రేపు మండల స్థాయి సమీక్ష సమావేశం
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి,(వికారాబాద్): మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు మండల స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శాంతమ్మ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల డివిజన్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె సూచించారు.... ప్రజా సేవకుడు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
Published On
By Vision Andhra Telugu Daily
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి.
ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు.
జిల్లా ఆసుపత్రి, ఎం సి హెచ్ అల్పాహారం పంపిణీ.
బాధితులను పరామర్శించిన ఆర్బిఎల్ సీఈవో బుయని శ్రీనివాస్ రెడ్డి.
Published On
By Vision Andhra Telugu Daily
తాండూరు (వికారాబాద్ జిల్లా) దాయాదుల దాడిలో గాయపడిన బాధితుడిని ఆర్ బి ఎల్ సిఈ ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులు భుయాని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం యాలాల మండలం జక్కేపల్లి గ్రామంలో దయాదుల దాడిలో తీవ్రంగా గాయపడి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబురప్ప కుమారుడు లక్ష్మన్ ను శ్రీనివాస్ రెడ్డి... 