Category
Vikarabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మార్చి 2వ తేదీన వికారాబాద్ కు సిఎం రాక
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : ఏఐసీసీ శిక్షణ తగరతులు అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఏర్పాటుచేసి నందున ముగింపు కార్యక్రమానికి రానున్న రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. హెలిప్యాడ్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ లు సుధీర్, రాజేశ్వరి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఇంటెలిజెంట్ సీఎం సెక్యూరిటీ వింగ్ ఎస్పీ లు... వారాంతపు పరేడ్ పరిశీలన....జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : వికారాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వారాంతపు పరేడ్ పరిశీలించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా. వికారాబాద్ జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్లో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొని, పోలీసు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ను పరిశీలించి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై పలు సూచనలు చేశారు. ఈ... తొలి రోజే చదువుకున్న పాఠశాలకు విద్యాధికారి అశోక్ పిఆర్టియు టీఎస్ ఘన సన్మానం
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి :మండల నూతన విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన బి. అశోక్ శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా తాను చిన్ననాడు విద్యను అభ్యసించిన సిరిపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి తన చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో పంచుకున్నారు. విద్యార్థులు తరగతి... ప్రతి ప్రాణం విలువైనదే... రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం ప్రాణాంతకం.
Published On
By Vision Andhra Telugu Daily
పరిగి : తెలంగాణ రాష్ట్ర డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా, నేడు పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారద గార్డెన్స్లో భారీ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ముఖ్య అతిథిగా... సాఫ్ట్ లైన్ టాలెంట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంకిత్.
Published On
By Vision Andhra Telugu Daily
పరిగి : పరిగి పట్టణంలో పల్లవి కళాశాలలో నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు సాఫ్ట్ లైన్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఎనిమిది వందల మంది పాల్గొన్నారు. దోమ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి గౌర్వార్ అంకిత్ రావ్ సాఫ్ట్ లైన్ టాలెంట్... మర్పల్లి ఎంఈఓగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి : మర్పల్లి మండల నూతన విద్యాధికారిగా బి. అశోక్ మండల విద్యవనరుల కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహించిన మర్పల్లి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం అంజిలయ్య నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఘణాపూర్ జెడ్పీహెచ్ఎస్ లో జీహెచ్ఎంగా పనిచేసిన అశోక్ కుమార్ను ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేస్తూ... మండల ఎం.ఎస్ అధ్యక్షురాలుకు అవమానం.
Published On
By Vision Andhra Telugu Daily
అనంతగిరి : మహిళా పొదుపు సంఘాల భవన నిర్మాణ పూజ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు అయినా దారెల్లి నాగలక్ష్మి నీ ప్రోటో కాల్ పాటించకుండా తనను అవమానించారని వారు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే అనంతగిరి మండలం గోoడ్రియాల గ్రామంలో బుధవారం మహిళా పొదుపు సంఘాల కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా నూతన భవనాన్ని వారికి కేటాయించారు.ఈ నేపథ్యంలో... భూ సమస్యలపై ఇక రాజీ లేదు… ఒక్కో ఫైల్ను స్వయంగా పర్యవేక్షిస్తా
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి :మండలంలో భూ సమస్యల పరిష్కారానికి కఠిన చర్యలు చేపడుతున్నామని, భూ సమస్యలు ఏవైనా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తహసిల్దార్ పురుషోత్తం స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూ వివాదాలు, పహాణీ, ఆర్ఓఆర్, సర్వే లోపాలు వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ఒక్కో ఫైల్ను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.కొన్ని... ఏళ్లుగా ఒకే కుర్చీ.. ప్రజలకు మాత్రం కష్టాల పర్వం!”
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై విమర్శలు మర్పల్లి మండలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగులపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీర్ఘకాలంగా ఒకే స్థానంలో కొనసాగుతున్న కారణంగా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.... యాప్ ద్వారా రైతులకు యూరియా కొనుగోలు – సౌకర్యమా? లేక ఇబ్బందులా?
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి : ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం యూరియా కొనుగోళ్లను ఆన్లైన్ యాప్ ద్వారా నిర్వహించే విధానాన్ని అమలు చేస్తోంది. రైతులు ఇకపై ఎరువుల దుకాణాలకు వెళ్లి నేరుగా కొనుగోలు చేయకుండా, నిర్దిష్ట యాప్లో నమోదు చేసుకుని యూరియా బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ విధానం పారదర్శకతకు, ఎరువుల సరఫరాలో అవినీతిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ,... ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు....డిసిసిబి డైరెక్టర్ నేనావత్ కిషన్ నాయక్
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : బంజారా (లంబాడా) సమాజ ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి ఏటా ఫిబ్రవరి 15న రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహిస్తారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2026 ఫిబ్రవరి 23 సోమవారం సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టిఆర్ చౌరస్తా నుండి సత్యభారతి ఫంక్షన్... ఎఐ సమ్మిట్ ను అడ్డుకోవడం దుర్మార్గం
Published On
By Vision Andhra Telugu Daily
వికారాబాద్ : ఇటీవల దేశ రాజధానిలో జరిగిన ఎఐ సమ్మిట్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి. సదానంద్ రెడ్డి మండిపడ్డారు. అంతర్జాతీయ ఎఐ సమిట్ వద్ద దేశ ప్రతిష్టను యూత్ కాంగ్రెస్ నాయకులు దిగజార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఐ టెక్నాలజీ ప్రాధ్యానతను... 