Category
Chittoor
Andhra Pradesh  Chittoor 

కాణిపాకం వరదరాజ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు

కాణిపాకం వరదరాజ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు    కాణిపాకం :  స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వరదరాజ స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దివ్యంగా ముస్తాబైంది.ఈ పర్వదినాన రేపు ఉదయం 3 గంటల 30 నిమిషాలకు తిరుమంజనం సేవ నిర్వహించి, అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా...
Read More...
Andhra Pradesh  Chittoor 

కాణిపాకం అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవం – గజముఖ వాహన సేవ

కాణిపాకం అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవం – గజముఖ వాహన సేవ    కాణిపాకం    : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయం శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఈ నెల 30 వ తేది మంగళవారం పూతలపట్టు నియోజకవర్గం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో గజాముఖ వాహన సేవ ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ రోజు మధ్యాహ్నం...
Read More...
Andhra Pradesh  Chittoor 

వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయస్సార్ పార్టీ

 వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయస్సార్ పార్టీ    బంగారుపాళ్యం :  వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, మండల కేంద్రమైన బంగారుపాలెం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యేలు సునీల్ కుమార్ సునీల్ కుమార్, లలిత కుమారి, జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ అమర్ రాజా, బంగారుపాళ్యం మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు రామచంద్ర...
Read More...
Andhra Pradesh  Chittoor 

22, 23 తేదీల్లో.. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో మహిళల ఆరోగ్యం కోసం "సఖి సురక్ష"

22, 23 తేదీల్లో.. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో మహిళల ఆరోగ్యం కోసం    చిత్తూరు :  డ్వాక్రా మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెప్మా  ఆధ్వర్యంలో  "సఖి సురక్ష"  ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ పి నరసింహ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 22 (సోమవారం) 1-20 వార్డుల పరిధిలోని వారికి, 23 (మంగళవారం) 21-50 వార్డుల పరిధిలోని వారికి చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో...
Read More...
Andhra Pradesh  Chittoor 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా.. కూటమి ప్రభుత్వం పనులు : ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

 ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా.. కూటమి ప్రభుత్వం పనులు : ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్    చిత్తూరు : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. చిత్తూరు నగర పాలక పరిధిలో 13వ వార్డు మాపాక్షి గ్రామంలో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.....
Read More...
Andhra Pradesh  Chittoor 

ఆన్లైన్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి...

ఆన్లైన్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి...         కాణిపాకం : భక్తుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ బుకింగ్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకొని సులభపరంగా స్వామివారిని దర్శించుకోవాలని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ఈవో పెంచల కిషోర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భముగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ..  స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో నిలబడుతూ టికెట్లు...
Read More...
Andhra Pradesh  Chittoor 

పెద్దవంక గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తా : టిడిపి యువ నాయకులు భాష్యం వంశీ చౌదరి

 పెద్దవంక గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తా : టిడిపి యువ నాయకులు భాష్యం వంశీ చౌదరి          చిత్తూరు జిల్లా : పుతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, గుంతూరు గ్రామం, పెద్దవంక గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకోడానికి వెళ్ళగా వారికి పక్కా ఇళ్లు, వీధి కాలువలు మరియూ సీసీ రోడ్లు కావాలెనని కోరారు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భాష్యం వంశీ చౌదరి  అక్కడికి వెళ్లి పరిశీలించగా మొన్న పడిన అకాల వర్షాల వళ్ళ...
Read More...
Andhra Pradesh  Chittoor 

ఐరాల ఎస్సై జయశ్రీ ని మర్యాదపూర్వకంగా కలిసినా వైసీపీ పార్టీ నాయకులు

ఐరాల ఎస్సై జయశ్రీ  ని మర్యాదపూర్వకంగా కలిసినా వైసీపీ పార్టీ నాయకులు          చిత్తూరు :  ఐరాల మండల నూతనంగా ఐరాల ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జయశ్రీ ని మర్యాదపూర్వకంగా కలిసి. దుశ్యాలవతో ఘనంగా సన్మానించిన వైయస్సార్సీపి స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ  దొరబాబు, వైయస్సార్సీపి పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు  రామచంద్ర, వైయస్సార్సీపి పూతలపట్టు నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Andhra Pradesh  Chittoor 

భద్రాచలం సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం

భద్రాచలం సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం    చిత్తూరు   :  భద్రాచలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో చిత్తూరు ఉమ్మడి జిల్లాకు చెందిన 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పై న్యూఢిల్లీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తక్షణం స్పందించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్న చిత్తూరు ఎంపీ...
Read More...
Andhra Pradesh  Chittoor 

కాణిపాకం దేవస్థానం నందు ముగిసిన పవిత్రోత్సవాలు

కాణిపాకం దేవస్థానం నందు ముగిసిన పవిత్రోత్సవాలు కాణిపాకం : స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకంశ్రీ స్వామి వారి ఆలయం నందు వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలోని కళ్యాణ వేదిక నందు వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది, ఉదయం నుంచి పూజ కార్యక్రమంలో భాగంగా అవభృథ యాగము, స్తండిల మండలేశ్వర పూజ, హోమం వ్రత సమర్పణ,...
Read More...