Category
Kamareddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మైలారంలో ఉచిత పశు వైద్య శిబిరం.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండల పరిధి లోని మైలారం గ్రామం లో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బాల హరిచంద్ర రెడ్డి, ఉప సర్పంచ్ భాస్కర్ ప్రారంభించారు. శిబిరంలో గర్భకోశ చికిత్స పశువులకు 22 కృత్రిమ గర్భధారణ, 4 సాధారణ చికిత్స, 7 నట్టల నివారణ, మొత్తం... ఇస్రో కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్తున్న కోనాపూర్ విద్యార్థిని.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : ఇస్రో కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్తున్న కోనాపూర్ విద్యార్థి ని జి. శైలజ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జి శైలజ అక్టోబర్ నెల లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆసీస్ సంఘం నిర్వహించిన భారతదేశం అంతరిక్ష విజ్ఞానాని కి చేసిన సేవలు... జీ.వో 25 ను సవరిస్తే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయి. జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ సూచించారు.......
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ జి టి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జీ.వో 25 ని సవరణ చేయాలనీ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బం గా జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ మాట్లాడుతు విద్యార్థుల కు అనుగుణం గా రేషనలైజషన్ చేయాలని ప్రభుత్వo ఆలోచిస్తున్నా... కామారెడ్డి మున్సిపాలిటీలో మహిళల ఓటర్లు కీలకం
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో పొటి రసావతరంగా కొనసాగానుంది. మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా తాజా మాజీలు సైతం మరోసారి పోటీలో నిలుస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 99 వేల 313 మంది ఓటర్లు ఉండగా మహిళలు 50,907, పురుషులు 48,389 ఇతరులు 17 ఓటర్లు... 14వ వార్డు కౌన్సిలర్ గా కొత్తకొండ నందిని భాస్కర్ నామినేషన్
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ 14 వార్డ్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ కి చెందిన కొత్తకొండ నంది ని భాస్కర్ బుధవారం నామినేషన్ సమర్పించారు. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో నేటి నుండి ఈనెల 31 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతున్న నేపథ్యం లో ఆసక్తి గల అభ్యర్థులు తమ నామినేషన్లను... మున్సిపల్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్ ఇలా త్రిపాటి.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : బాన్సువాడ లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను బుధవారం జిల్లా ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భం గా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితం గా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీ గా నిర్వహించాలని, ఎన్నికల విధుల పట్ల అధికారులు పూర్తి జాగ్రత్త తో వ్యవహరించాలని జిల్లా ఇంచార్జీ కలెక్టర్... బాన్సువాడ లో ఆర్టిఏ అధికారులు రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ నిర్వహించారు
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : రోడ్డు భద్రత మాసోత్సవాలు లో బుధవారం బాన్సువాడ పట్టణం లో విద్యార్థుల తో ప్రజల కు అవగాహన కలిగే విధంగా ర్యాలీ నిర్వహించిన ఆర్టిఏ అధికారులు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026 ను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యం లో బాన్సువాడ తాడుకోలు రోడ్డు నుండి బస్ డిపో వరకు, బస్సు... ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నీ ఆస్పత్రిలో పరామర్శించిన పోచారం.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ని, వారి కుటుంబ సభ్యులను బుధవారం నిమ్స్ ఆసుపత్రి లో పరామర్శించిన పోచారం. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు... మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ని, వారి కుటుంబ సభ్యులను బుధవారం నిమ్స్ ఆసుపత్రి లో పరామర్శించిన పోచారం. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు... సమాచార హక్కు చట్టం టౌన్ కన్వీనర్ గా గుడుగుట్ల అనిల్.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : సమాచార హక్కు చట్టం టౌన్ కన్వీనర్ గా బుధవారం గురుకుల అనిల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాన్సువాడ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నిజామాబాద్ జిల్లా బాన్సువాడ టౌన్ కన్వీనర్ గా గుడుగుట్ల. అనిల్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ నియామకానికి సహకరించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన... పిట్లం హైవే పై డీసీఎం బోల్తా....
Published On
By Vision Andhra Telugu Daily
పిట్లం : పిట్లం జాతీయ రహదారి–161 పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ వైపు నుంచి హైదరాబాద్ వైపుకు పైపుల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం గద్దగూడు తండా సమీపంలో రోడ్డు మధ్య ఉన్న మీడియన్ లోకి పడి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్కు, హెల్పర్ కు... గ్రామపంచాయతీ కార్మికులపై సర్పంచుల వేధింపులు ఆపాలి......
Published On
By Vision Andhra Telugu Daily
నాగార్జునసాగర్ : గ్రామపంచాయతీ కార్మికులపై ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కొత్త సర్పంచ్ ల వేధింపులు ఆపాలని,పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు,తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.మంగళవారం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముందు భారీ ధర్నా చేపట్టారు.అనంతరం... 