Category
Kamareddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అభివృద్ధి కోసం..... కౌన్సిలర్లను గెలిపించాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : బాన్సువాడ పట్టణం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గుర్తు కౌన్సిలర్లు అందరిని గెలిపించాలని సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ అంబేద్కర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన రౌడీషో లో ఆయన మాట్లాడుతూ.... ఎన్ ఆర్ ఈ జి ఎస్ ద్వార టాయిలెట్ల నిర్మాణ పనులు
Published On
By Vision Andhra Telugu Daily
బీర్కూర్. : MGNREGS నిధుల ద్వారా బీర్కూర్ తండాలో గల ప్రైమరీ స్కూల్ టాయిలెట్స్ నిర్మాణం కొరకు మార్కౌట్ వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో PR AE రాకేష్ గారు, గ్రామ సర్పంచ్ కాట్రోత్ దేవిసింగ్,upa సర్పంచ్ దిలీప్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ భార్గవ్ తదితరులు ఉన్నారు. కామారెడ్డిలో నెటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. – ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన, బెదిరించిన, వారిపై కట్టుదిట్టమైన చర్యలు తప్పవు - ఎన్నికల అధికారి
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. గత కొన్ని రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించగా, చివరి రోజు అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారం ముగిసిన తరువాత ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు జరుగకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.... బీర్కూర్ లయన్స్ క్లబ్ కు ఇంటర్నేషనల్ అవార్డు
Published On
By Vision Andhra Telugu Daily
బీర్కూర్ ; బాన్సువాడ ,బోధన్ డివిజన్లలో లయన్స్ క్లబ్ కార్యక్రమలలో మొదటి స్థానంలో భీర్కూర్ క్లబ్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు, ఈ సందర్భంగా సితాలే రమేష్ మాట్లాడుతూ భిర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2025 జూలై 1నుండి నుండి 2026 ఫిబ్రవరి 8వా తేది వరకు మొత్తం 182కార్యక్రమాలు నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి:... బాన్సువాడ మున్సిపాలిటీలో బీజేపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి: యెండల లక్ష్మీనారాయణ
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాన్సువాడ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని విమర్శించిన... కామారెడ్డి పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ మహమ్మద్ అలీ షబ్బీర్
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : కామారెడ్డి పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. హౌసింగ్ బోర్డ్, జి వి ఆర్ కాలనీలో నీరు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాని నాయకులు మున్సిపల్ ఎన్నికలు రాగానే రావడంపై... మీ వాన్ని మీ అభివృద్ధికి కృషి చేస్తా.... ఓటు వేసి ఆదరించండి.19 వ వార్డు కౌన్సిలర్ గా షేక్ .అజీమ్.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : . మీ వాన్ని మీ అభివృద్ధికి కృషి చేస్తా చేయి గుర్తుకు ఓటు వేసి ఆదరించండి అని ఆదివారం బాన్సువాడ మున్సిపాలిటీ లోని కాంగ్రెస్ పార్టీ19 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి గా షేక్ .అజీమ్ అన్నారు. ఈ సందర్భం గా ఇంటింటికి తిరుగుతూ తన ఎన్నికల ప్రచారాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ... విజ్ఞాన యాత్రకు బయలుదేరిన ఎస్సి బాలికల హాస్టల్ విద్యార్థులు.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : విజ్ఞాన యాత్రకు ప్రిన్సిపాల్ గంగా మేడం ఆధ్వరం లో ఆదివారం బయలుదేరిన బాన్సువాడ ఎస్సి హాస్టల్ విద్యార్థులు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మేడం మాట్లాడుతూ. పదవ తరగతి విద్యార్థులు చదువు తో పాటు విజ్ఞాన యాత్ర ఎంతో అవసరమని విద్యార్థి ని విద్యార్థుల ను హైదరాబాదు లో ని చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం,... జ్యోతిర్లింగాల దర్శనంకు బయలుదేరిన వాసవి సంఘం సభ్యులు
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిబిపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా ఇండిగా ట్రావెల్స్ ద్వారా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ గుజరాత్ లో గల జ్యోతిర్లింగాలను పంచ ద్వారకలను దర్శించడానికి వెళ్లారు. వాసవి క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్, వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్, నీల బైరయ్య, ఉప్పల అనంత్ కుమార్, ఏదుల రవీందర్ కుటుంబ సమేతంగా... ఘనంగా పాత బాలకృష్ణ జన్మదిన వేడుకలు.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : ఘనంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ జన్మదిన వేడుకలు శుక్రవారం రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. బాన్సువాడ లో ఆత్మీయ మిత్రుడు పాత బాలకృష్ణ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కి జన్మదినం శుభాకాంక్షలు తెలిపారు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి గణేష్, విజయ్... శ్రీ జమ్ములమ్మ అమ్మ వారికి వెండి కిరీటము బహూకరించిన నర్మదా రాజశేఖర్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణానికి (జమ్మిచేడు) చెందిన నర్మదా రాజశేఖర్ రెడ్డి సుమారు 700 గ్రాముల బరువు గల మిశ్రమ వెండి కిరీటమును శుక్రవారం శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి సమర్పించారని అలయ కార్యనిర్వహణాధికారి ఆర్. పురెందర్ కుమార్ తెలిపారు.నర్మదా రాజశేఖర్ రెడ్డి కి ఎల్లప్పుడూ శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని... ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేసిన. 17 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి. షబానా పర్వీన్ అప్రోచ్.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : ఇంటింటికి తిరుగుతూ 17 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి షబానా పర్వీన్ అఫ్రోజ్ శుక్రవారం తన ఎన్నికల ప్రచారం ముమ్మారంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. 17వ వార్డ్ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తానని కాలనీ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ వారి సంక్షేమమే లక్ష్యంగా ముందుంటానని వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వపరంగా... 