Category
Kamareddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కామారెడ్డి జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా !
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : జోరుగా ఇసుక ఇసుక అక్రమ రవాణా సెలవు రోజుల్లో టోకెన్ ఒకటి, 21 ఇసుక ట్రాక్టర్ల రావన కామారెడ్డి జిల్లాలో ఆదివారం సెలవులు వస్తే అక్రమార్కులకు అడ్డు అదుపే ఉండదు. ఇసుక అయినా, మట్టి, అయినా, మొరం అయినా, నిర్మాణాలు చేపట్టిన, అక్రమార్కులకు వీకెండ్ పండగ వాతావరణం జిల్లా నెలకొంది. అధికారులు కావడంతో... ప్రధాన రహదారులపై భారీ గుంతలు – అధికారుల నిర్లక్ష్యంపై నిరసన తక్షణ చర్యలు కోరుతూ ఆకుల సతీష్ టీం ఆగ్రహం
Published On
By Vision Andhra Telugu Daily
నిజాంపేట్ : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారుల దుస్థితిపై ఆకుల సతీష్ టీం ఆధ్వర్యంలో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. సర్కిల్ పరిధిలోని నిజాంపేట్–బాచుపల్లి, బాచుపల్లి–ప్రగతినగర్, ప్రగతినగర్–జేఎన్టీయూ ప్రధాన మార్గాల్లో దాదాపు 50 నుంచి 100 ప్రాంతాల్లో భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ వేలాది... నిరుపేదల కు వరం కల్యాణ లక్ష్మి పథకం. పోచారం
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : నిరుపేదలకు వరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో ని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్ లబ్దిదారులు... ఎంపీ సురేష్ షెట్కర్కు కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక ధన్యవాదాలు
Published On
By Vision Andhra Telugu Daily
దోమకొండ : కామారెడ్డి జిల్ల దోమకొండ మండలంకు కొత్త జాతీయ రహదారులపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ సురేష్ షెట్కర్, కేంద్ర రహదారి రవాణా మంత్రిని నితిన్ గడ్కరీ కలిసి వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో దోమకొండ మండల కాంగ్రెస్ నాయకులు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రహదారిలో భాగంగా కామారెడ్డి... ఈనెల 27న అధికారికం గా బోగు బండారు కార్యక్రమం. బంజారా సేవ సంగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ నాయక్........
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : గిరిజనుల ఆరాధ్య దైవమైన బోగు బండార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారం బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ మోహన్ నాయక్ తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల సందర్భం గా బోగు బండారు కార్యక్రమాన్ని ఈ నెల 27 న బాన్సువాడ పట్టణం లోని భారత్ గార్డెన్... ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రం వద్ద... నిజాంపేట్లో చెత్త సంక్షోభం: అధికారుల నిర్లక్ష్యంపై ఆకుల సతీష్ ఆగ్రహం
Published On
By Vision Andhra Telugu Daily
నిజాంపేట్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డంపింగ్ యార్డ్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుండటంపై సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆయన విమర్శించారు. ఒకవైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ సృజన చెత్త నిర్వహణలో కఠిన చర్యలు... గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం గ్రామసభలో సర్పంచ్ నత్తి సంజీవ్
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి ; గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని గొట్టుముక్కల గ్రామ సర్పంచ్ నత్తి సంజీవ్ అన్నారు. బుధవారం దోమకొండ మండలం గొట్టిముక్కుల, (సీతారాంపూర్) గ్రామంలో గ్రామపంచాయతీలొ నిర్వహించినా సభలో మాట్లాడారు. గ్రామంలో సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులం అందరం కలిసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసుకుందామని అన్నారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దులు రాకుండా... కన్నం వేసిన 48 గంటల లో కటకటాలోకి నేరస్తులు
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి ; కన్నం వేసిన 48 గంటల్లోనే కటకటాల్లోకి ఎల్లారెడ్డి పోలీసుల మెరుపు దర్యాప్తు దొంగిలించిన వెండి, బంగారు ఆభరణాలు, నగదు రికవరీ.కిలాడీ దొంగల జంట అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఎల్లారెడ్డి పోలీసులను జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర అభినందించారు. వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రాజారెడ్డి ఎల్లారెడ్డి... ప్రజావాణి కి 83 దరఖాస్తులు - జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో... గాంధారి లో శ్రీ మల్లికార్జున స్వామి 3వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మదన్ మోహన్
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా గాంధారి లో ఆధ్యాత్మిక వాతావరణం నిండిన మల్లికార్జున స్వామి 3వ వార్షికోత్సవ మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు.వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించి, ప్రజల సుఖసంతోషాలు,... కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పట్టణ మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇప్ప ఉమారాణి సోమవారం అత్యంత వైభవంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరై, నూతన చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు.అవినీతి... 