Category
Kamareddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి /బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండల పరిధిలో దొరికి గ్రామంలో నాలుగు ఇండ్లు శిధిలావస్థలో ఉన్నట్లు శనివారం గుర్తించినట్లు మండల తాసిల్దార్ సువర్ణ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు పురాతన ఇండ్ల లో నివాసముండే వారి కి పునరావాసం కల్పించే విధంగా ప్రభుత్వా నిబంధనల కు లోబడి వారిని సురక్షిత... విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే నా లక్ష్యం. పోచారం
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి / బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి డిజిటల్ క్లాసులను ప్రారంభిం చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా కళాశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల ను పరిశీలించారు. ఈ సందర్భం గా... మద్నూర్ మండల సోషల్ మీడియా ఇన్చార్జ్గా బండివార్ హనుమండ్లు నియామకం
Published On
By Vision Andhra Telugu Daily
మద్నూర్, :మున్నూరు కాపు ఆత్మగౌరవ మహా ధర్న సేన రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మద్నూర్ మండల సోషల్ మీడియా ఇన్చార్జ్గా బండివార్ హనుమండ్లు (తండ్రి: బి. గంగారాం) నియామకమయ్యారు. ఈ మేరకు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహా ధర్న సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ శనివారం (ఆగస్టు 1) అధికారికంగా నియామక... ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీఓ గోపాల్ సమీక్ష
Published On
By Vision Andhra Telugu Daily
బిచ్కుంద :బిచ్కుంద మండల పరిధిలోని ఫత్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై బిచ్కుంద మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) గోపాల్ గారు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. అప్పులు... బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి నూతన వైద్యాధికారులు, నర్సులు
Published On
By Vision Andhra Telugu Daily
మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘన సన్మానం,
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు కృతజ్ఞతలు తెలిపిన చైర్పర్సన్ సీమ సెట్కార్ బిచ్కుంద
రోగులకు అందుతున్న వైద్య సేవలను పోచారం ప్రత్యక్షంగా పరిశీలించారు..
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి బాన్సువాడ : బాన్సువాడ పట్టణ కేంద్రం లో ఆకస్మికం గా పాత బాన్సువాడ పల్లె దవాఖానను తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. దవాఖాన లో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షం గా పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడి, రోగులకు ఎలాంటి... ఎల్నినో ప్రభావం తక్కువ..
Published On
By Vision Andhra Telugu Daily
ఆయిల్పామ్, పండ్ల తోటలు, కాయగూరల సాగుపై రైతులు దృష్టి సారించాలి: హార్టికల్చర్ అధికారి రామకృష్ణ చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎంపీడీవో ఆనంద్.
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి , బాన్సువాడ : చెట్లు నటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శుక్రవారం మండల అభివృద్ధి అధికారి ఆనంద్ తెలిపారు. ఈ సందర్భం గా బాన్సువాడ మండల పరిధి లోని సంగోజీపేట గ్రామం లో వన మహోత్సవం లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటడం జరిగింది. అనంతరం సోమల నాయక్... విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి, బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లోని 3వ వార్డు రహేమానియా పాఠశాల, 4వ వార్డు అంగన్వాడీ కేంద్రం ఇస్లాంపూర లో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో విద్యార్థుల కు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం ఘనం గా చేశారు. ఈ... ఘనంగా శ్రీరామ నామస్మరణ గురు వందనం
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి , బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లోని తన నివాసం వద్ద శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ చే శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమం లో పాల్గొన్న... కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
Published On
By Vision Andhra Telugu Daily
బిచ్కుంద, : రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ, నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాందేడ్–161 జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఏఐసీసీ,... ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తపస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
Published On
By Vision Andhra Telugu Daily
ఝరాసంగం : ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆగస్టు 1న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఝరాసంగం మండలం కుప్పానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో మంగళవారం భోజన విరామ సమయంలో ఆవిష్కరించారు. ఈ... 