Category
Telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి లోని బీ వన్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్... మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
ఈ నెల 15లోపు ఈ-కేవైసీ పూర్తి చేయించాలి
రేషన్ డీలర్లతో సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
Published On
By Vision Andhra Telugu Daily
తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఇటీవల ఎన్నికైన సందర్భంగా, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల... నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
Published On
By Vision Andhra Telugu Daily
ఆసుపత్రుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
మంత్రి రాజనర్సింహ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చక్రియాల్లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
Published On
By Vision Andhra Telugu Daily
చౌటకూర్ మండలం చక్రియాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో మంగళవారం హరితహారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కే. శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రతి... తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీశైల్ రెడ్డి .
Published On
By Vision Andhra Telugu Daily
తాండూర్లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సమీక్ష.. 71శాతం డిజిటలైజేషన్ పూర్తి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.
Published On
By Vision Andhra Telugu Daily
టిఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివా రెడ్డి.
తాండూరు లొ ఘనంగా టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం.
విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : అబ్దుల్ మాజిద్ 63 వ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని 40 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ మంగళవారం పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ సయ్యద్ అఫ్జల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. అబ్దుల్ మాజిద్... అక్రమ కేసులకు భయపడేది లేదు’ డాక్టర్ రాజా రమేష్
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : కాంగ్రెస్ ప్రభుత్వం,పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ అన్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణకు తనకు మధ్య జరిగిన వాగ్వాదంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిం చకుండానే తనతో పాటు ఐదుగురు సాక్షులపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. మంగళవారం... మల్యాల బిసి హాస్టల్ విద్యార్థుల మృతిపై బిఎస్పి దిగ్భ్రాంతి
Published On
By Vision Andhra Telugu Daily
మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండల బిసి హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంపై బిఎస్పి పార్లమెంట్ ఇంచార్జ్ చిర్ర శంకర్ తీవ్ర సంతాపం తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన హాస్టల్ను సందర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిర్ర శంకర్ మాట్లాడుతూ... ఘటనకు బాధ్యులైన వారిపై... ప్లాట్ ఫామ్ లపై విద్యుత్ దీపాల ఏర్పాటు.
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : ఇటీవల ఇచ్చిన విద్యుత్ దీపాల ఏర్పాటు వినతిపై బెల్లంపల్లి సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్ స్పందించారు. రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ అందించిన వినతి పత్రాన్ని పరిశీలించిన అధికారులు స్థానిక రవీంద్రఖని రైల్వే స్టేషన్ లోని రెండు ప్లాట్ ఫామ్ లపై సోమవారం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల... 