Category
Telangana
Telangana  Sanga Reddy 

మంజీర నది FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలి:

మంజీర నది FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలి: చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ చౌటకూర్ తహసీల్దార్‌కు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం... చౌటకూర్ మండలం శివ్వంపేట రెవెన్యూ పరిధిలోని, గ్రామానికి...
Read More...
Telangana  Ranga Reddy 

వరి సాగుపై పూర్తిగా ఆధారపడొద్దు 

వరి సాగుపై పూర్తిగా ఆధారపడొద్దు   ప్రత్యామ్నాయ పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి  వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలి   జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, 
Read More...
Telangana  Sanga Reddy 

ఉప్పరగూడెంలో ఆధ్యాత్మిక శోభ

ఉప్పరగూడెంలో ఆధ్యాత్మిక శోభ  ఘనంగా అమ్మవార్ల ఊరేగింపు ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు చౌటకూర్ మండలంలో ఉప్పరగూడెంలో బోనాల సంబరాలు  
Read More...
Telangana 

వ్యసన విముక్తి ప్రతిజ్ఞ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని.

వ్యసన విముక్తి ప్రతిజ్ఞ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని. హన్మకొండ: బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న“10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం” పోస్టర్‌ను ఈరోజు ఉదయం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి   బ్రహ్మ కుమారిస్ ప్రతినిధులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  “నశా ముక్త్ భారత్...
Read More...
Telangana  HANMAKONDA 

మహిళ సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట.

మహిళ సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట.   హన్మకొండ: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు.శుక్రవారం ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర కళ్యాణ మండలంలో 65,66వ డివిజన్లకు చెందిన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు
Read More...
Telangana  HANMAKONDA 

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించి

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించి   హన్మకొండ :తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్‌ఎస్‌ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ఘనంగా నివాళులు అర్పించారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నతో పాటు వారి
Read More...
Telangana  HANMAKONDA 

సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 

సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  హన్మకొండ : అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని వర్ధన్నపేట నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు.శుక్రవారం 1వ డివిజన్లోని బాలాజీనగర్, శ్రీనివాస్ కాలనీ,ఆనందనగర్,పద్మావతినగర్,దుర్గకాలనిలోని 2 కోట్ల 65 లక్షల రోడ్లు,డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...
Telangana  Adilabad 

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి ఆదిలాబాద్ : నార్నూర్ మండల కేంద్రంలోని కోమురం భీం భవనంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 9న ఉదయం 10 గంటలకు నార్నూర్ మండల కేంద్రంలో అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం...
Read More...
Telangana  Vikarabad 

పోచమ్మ దేవతకు ఒడిబియ్యం సమర్పించిన లాల్ కృష్ణ ప్రసాద్ దంపతులు.

పోచమ్మ దేవతకు ఒడిబియ్యం సమర్పించిన లాల్ కృష్ణ ప్రసాద్ దంపతులు. పరిగి , వికారాబాద్: పరిగి మండలం జాఫర్‌పల్లి గ్రామంలో పోచమ్మ బోనాల సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్ కృష్ణ ప్రసాద్, ఆయన సతీమణి పద్మ, కుమారుడు విఘ్నేష్ ఆధ్వర్యంలో పోచమ్మ దేవతకు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం సమర్పించారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. పోచమ్మ బోనాల వేడుకలు గ్రామంలో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా...
Read More...
Telangana  HANMAKONDA 

ఉరుగొండ  అరోగ్య ఉప కేంద్రం లో టీబి శిబిరం

ఉరుగొండ  అరోగ్య ఉప కేంద్రం లో టీబి శిబిరం హన్మకొండ న్యూస్ : టిబి ముక్త్ భారత్ అభియాన్ ఫేస్-2 లో భాగంగా  శుక్రవారం ఆగస్టు 7 న దామెర మండలం  ఉరుగొండ  ఉప కేంద్రం లొ ఎక్స్రే ,టిబి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో అధిక అనారోగ్యానికి ప్రమాదం లో ఉన్న వారికి ఎక్స్రే  తేమడ పరీక్షలు , టిబి పై అవగాహణ...
Read More...
Telangana  HANMAKONDA 

ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్య సిబ్బంది కొరత

ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్య సిబ్బంది కొరత హన్మకొండ : వరంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల, మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రితో పాటు కేంద్ర సహకారంతో నడిచే ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్యులు, స్పెషలిస్టులు, నర్సింగ్ అధికారులు, పారామెడికల్ సిబ్బంది కొరతపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. ఆయా సంస్థల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల...
Read More...
Telangana  Nagar Kurnool 

నాగర్ కర్నూల్ జిల్లాలో 30 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన

నాగర్ కర్నూల్ జిల్లాలో 30 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన నాగర్‌కర్నూల్,:నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా 30 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు *జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్* తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 880 పోలింగ్ కేంద్రాలు ఉండగా, కొత్త ప్రతిపాదనలతో ఈ సంఖ్య 910కి చేరనుంది. అదనంగా 5 పోలింగ్ కేంద్రాల స్థాన మార్పు, 2 పోలింగ్...
Read More...