Category
Janagama
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు -స్కూల్ బస్సుల తనిఖీలో రవాణా అధికారులు
Published On
By Vision Andhra Telugu Daily
జనగామ : స్కూల్ బస్సుల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని రోడ్డు రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం జనగామ పట్టణంలో స్థానిక ఎం.వి.ఐ శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఏఎంవిఐలు మహేష్ గౌడ్ స్వేత నేతృత్వంలో అధికారులు ముమ్మరంగా స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. అదేవిధంగా... ముదిరాజుల అభ్యున్నతే నా లక్ష్యం -జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం
Published On
By Vision Andhra Telugu Daily
జనగామ : ముదిరాజుల సంక్షేమం కోసం 20 ఏళ్లుగా శక్తివంచన లేకుండా కృషి చేశానని అందరి ఆశీర్వాదంతో మరో 20 ఏళ్లు సంఘం సంక్షేమ కోసం పని చేస్తారని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం అన్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జిల్లాలో ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం రోజున ఆయన జిల్లా అధ్యక్షుడిగా... చైనా మాంజా వాడితే జైలుకే -వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్
Published On
By Vision Andhra Telugu Daily
జనగామ: పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా పతంగి మాంజాను ఎవరైనా విక్రయించినా, వినియోగించినా కూడా జైలు తప్పదని వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాతి పండుగ సమిపిస్తున్న వేళ యువత,... కడియంకు నిరసన సెగ - రఘునాథపల్లిలో బిఆర్ఎస్ నిరసన
Published On
By Vision Andhra Telugu Daily
జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణుల నుండి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుధవారం నిరసనసగా ఎదురైంది.. రఘునాథపల్లి లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి విచ్చేస్తున్న కడియంకు స్వాగతం పలుకుతున్నట్టుగా బిఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎమ్మెల్యే... సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి -స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి
Published On
By Vision Andhra Telugu Daily
జనగామ: రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మల్లించినప్పుడే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రఘునాథపల్లి మండలం నీడిగొండలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తో... గ్రామాన్ని మరింతగా తీర్చిదిద్దుతా - రఘునాథపల్లి సర్పంచ్ బొల్లం ఉమారాణి
Published On
By Vision Andhra Telugu Daily
జనగామ : గ్రామాన్ని అన్ని విధాలుగా మరింతగా తీర్చిదిద్దుతానని రఘునాథపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్ దంపతులు అన్నారు. మంగళవారం స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు కడారి వినోద శ్రీనివాస్ తదితరులు సర్పంచ్ దంపతులను కలిసి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమారాణి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో ఆందరు... ఘనంగా గణిత దినోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
జనగామ : గణితం అంటే భయాన్ని వదిలి పెట్టాలని అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం తరిగొప్పుల గ్రామంలోని పీఎం శ్రీ జెడ్పియస్ పాఠశాలలో జరిగిన జాతీయ గణిత దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గణితంను నిజ జీవిత సంఘటనలతో కలిపి నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో... కొలువుదీరిన కొత్త సర్పంచులు -రెండేళ్ల తర్వాత కొత్త పాలక మండలి
Published On
By Vision Andhra Telugu Daily
జనగామ : రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు గ్రామాల్లో సర్పంచ్ లు పాలన పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్పంచ్ పదవీ ప్రమాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కూడా పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నియమించిన అధికారులు నూతన సర్పంచుల... మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డి అరెస్ట్
Published On
By Vision Andhra Telugu Daily
రఘునాథపల్లి : జఫర్ ఘడ్ లోని గాదె ఇన్నయ్య నడుపుతున్న ‘మా ఇల్లు’ ఆశ్రమాన్ని నేషనల్ ఇన్వెస్ట్ గేషన్ అధికారులు ఆదివారం ఉదయం చుట్టుముట్టారు. ఇటీవల గాదె ఇన్నయ్య హిడ్మా కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మాజీ నక్సల్స్ పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు వినికిడి. ఉద్యమాలకు... ర్యాలీలు నిషేధం ఇంకా కోడ్ అమల్లోనే ఉంది - సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
జనగామ : జిల్లాలో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కేవలం మొదటి విడత మాత్రమే ఎన్నికలు ముగిశాయని, ఫలితాలు వెలువడిన తర్వాత ర్యాలీలు ఊరేగింపులు పూర్తిగా నిషేధమని, ప్రజలు సహకరించాలని రూరల్ సిఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా చర్యలు తీసుకుంటామని బుధవారం మధ్యాహ్నం... సజావుగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Published On
By Vision Andhra Telugu Daily
జనగామ : రేపు జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో చిల్పూర్, టేషన్ ఘనపూర్,లింగాల ఘనపూర్,జాఫర్ ఘడ్, రఘునాథపల్లి మండలాల్లో 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను అబ్సర్వర్ రవి కిరణ్ తో... 