Category
Janagama
Telangana  Janagama 

ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి

ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి ఆయిల్‌ పామ్ సాగుతో దీర్ఘకాలికంగా లాభాలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Read More...
Telangana  Janagama 

రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలి

రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలి స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను...
Read More...
Telangana  Janagama 

మున్నూరుకాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తోట సత్యం

మున్నూరుకాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తోట సత్యం స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): మున్నూరుకాపు సంఘం జనగామ  జిల్లా ఉపాధ్యక్షునిగా మున్సిపల్ పరిధిలోని శివునిపల్లి గ్రామానికి చెందిన తోట సత్యం ఎన్నికైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ మహేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోగుల సారంగపాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా...
Read More...
Telangana  Janagama 

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు మానుకోవాలి

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు మానుకోవాలి స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి రెండు నాలుకల ధోరణితో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్‌డీఎస్‌ఏ సమాధానంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై...
Read More...
Telangana  Janagama 

చిల్పూరుగుట్టలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

చిల్పూరుగుట్టలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) :చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా స్వామివారు వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి  వేదమంత్రోచ్చరణలతో అర్చకులు వైభవంగా పూజలు నిర్వహించారు, ఈసందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఉత్సవ మూర్తులను వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు...
Read More...
Telangana  Janagama 

సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలి

సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలి స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : వినియోగదారులు విద్యుత్ బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లించి సంస్థకు తోడ్పాటు అందించాలని జిల్లా విద్యుత్ గణాంక అధికారి శంకర్ అన్నారు. బుదవారం పట్టణ కేంద్రంలోని విద్యుత్ ఈఆర్ఓ కార్యాలయంలో డిఈ బి సారయ్య అధ్యక్షతన ఘన్‌పూర్ మరియు పాలకుర్తి సబ్ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఏఓ...
Read More...
Telangana  Janagama 

AITUC జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా రావుల సదానంద్ ఎన్నిక

AITUC జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా రావుల సదానంద్ ఎన్నిక లింగాల గణపురం (జనగాం) AITUC జనగామ జిల్లా 4వ మహాసభ జనగామ గ్రీన్ మార్కెట్ ఏరియా చీటకోడుర్ రోడ్ దేవిశ్రీ ఐరన్ మర్చంట్ వద్ద జరిగిన మహాసభలో లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన రావుల సదానంద్  రెండవసారి AITUC జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన మండల హమాలీ భవనిర్మాణ ఇతర...
Read More...
Telangana  Janagama 

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : నీట్ పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు డిమాండ్ చేశారు. ఏఐసిసి, టిపిసిసి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపు మేరకు బుదవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
Read More...
Telangana  Janagama 

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో...
Read More...
Telangana  Janagama 

రైతులు సాగు విధానాలను మార్చుకోవాలి : కడియం శ్రీహరి

రైతులు సాగు విధానాలను మార్చుకోవాలి : కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు సాగు విధానాలను మార్చుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దేశంలో ఏ...
Read More...
Telangana  Janagama 

భగవంతుడిని నిస్వార్థంగా ప్రార్థించాలి

భగవంతుడిని నిస్వార్థంగా ప్రార్థించాలి స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : భగవంతుడిని ప్రార్థిస్తూ స్వార్థం లేకుండా లోక కళ్యాణాన్ని కోరుకుంటే ఆ భగవానుడు తప్పకుండా స్పందిస్తాడని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ రామచంద్ర చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జనగామ జిల్లా, చిల్పూరు మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కళ్యాణం వేదమంత్రోచ్చరణలతో అర్చకులు వైభవంగా...
Read More...
Telangana  Janagama  HANMAKONDA 

పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 92లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ......
Read More...