Category
Janagama
Telangana  Janagama 

జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా    జనగామ: జనగామ మున్సిపల్ ఎన్నిక మంగళవారానికి వాయిద పడింది. 30 మంది సభ్యులు ఉన్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 13, బిఆర్ఎస్ కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు ఇండిపెండెంట్ లుగా గెలిచారు. ఆ నలుగురు ఇండిపెండెంట్ లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. 5వ వార్డ్ కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్, 15వ...
Read More...
Telangana  Janagama 

ఆలయాలను  మింగేస్తున్న భూ బకాసురులు..  కోట్లాది విలువైన స్థలం కబ్జా...!! 

ఆలయాలను  మింగేస్తున్న భూ బకాసురులు..  కోట్లాది విలువైన స్థలం కబ్జా...!!  ఆ స్థలాన్ని వదులుకొనే ప్రసక్తే లేదంటున్న గ్రామస్తులు..!  జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కు ఆనుకొని ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఎల్లమ్మ దేవాలయ గుడి ప్రాంగణం ఆది నుండి పలు వివాదాలకు దారితీస్తోంది.  సర్వే నంబర్ 316లోని 16 గుంటల భూమిని పూర్వపు పట్టాదారులు గ్రామ అభివృద్ధికి దారాదత్తం...
Read More...
Telangana  Janagama 

సిట్ విచారణ రాజకీయ కుట్ర -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం

సిట్ విచారణ రాజకీయ కుట్ర   -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం    జనగామ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు జనగామ జిల్లాలో ఆదివారం పలుచోట్ల నిరసనలు, ధర్నాలు జరిగాయి. బిఆర్ఎస్,నాయకులు, కార్యకర్తలు రోడ్లపై చేరి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుంది అంటూ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు ఇస్తూ రాజకీయంగా ఎదుర్కోలేక...
Read More...
Telangana  Janagama 

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు -స్కూల్ బస్సుల తనిఖీలో రవాణా అధికారులు

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు  -స్కూల్ బస్సుల తనిఖీలో రవాణా అధికారులు    జనగామ : స్కూల్ బస్సుల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని రోడ్డు రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం జనగామ పట్టణంలో స్థానిక ఎం.వి.ఐ శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఏఎంవిఐలు మహేష్ గౌడ్ స్వేత నేతృత్వంలో అధికారులు ముమ్మరంగా స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. అదేవిధంగా...
Read More...
Telangana  Janagama 

ముదిరాజుల అభ్యున్నతే నా లక్ష్యం -జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం

 ముదిరాజుల అభ్యున్నతే నా లక్ష్యం  -జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం    జనగామ : ముదిరాజుల సంక్షేమం కోసం 20 ఏళ్లుగా శక్తివంచన లేకుండా కృషి చేశానని అందరి ఆశీర్వాదంతో మరో 20 ఏళ్లు సంఘం సంక్షేమ కోసం పని చేస్తారని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం అన్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జిల్లాలో ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం రోజున ఆయన జిల్లా అధ్యక్షుడిగా...
Read More...
Telangana  Janagama 

చైనా మాంజా వాడితే జైలుకే -వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్

చైనా మాంజా వాడితే జైలుకే -వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్    జనగామ: పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా పతంగి మాంజాను ఎవరైనా విక్రయించినా, వినియోగించినా కూడా జైలు తప్పదని వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాతి పండుగ సమిపిస్తున్న వేళ యువత,...
Read More...
Janagama 

కడియంకు నిరసన సెగ - రఘునాథపల్లిలో బిఆర్ఎస్ నిరసన

కడియంకు నిరసన సెగ - రఘునాథపల్లిలో బిఆర్ఎస్ నిరసన    జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణుల నుండి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుధవారం నిరసనసగా ఎదురైంది.. రఘునాథపల్లి లో  కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి విచ్చేస్తున్న కడియంకు స్వాగతం పలుకుతున్నట్టుగా బిఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎమ్మెల్యే...
Read More...
Telangana  Janagama 

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి -స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి -స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి    జనగామ: రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మల్లించినప్పుడే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రఘునాథపల్లి మండలం నీడిగొండలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్  రిజ్వాన్ బాషా తో...
Read More...
Telangana  Janagama 

గ్రామాన్ని మరింతగా తీర్చిదిద్దుతా - రఘునాథపల్లి సర్పంచ్ బొల్లం ఉమారాణి

గ్రామాన్ని మరింతగా తీర్చిదిద్దుతా  - రఘునాథపల్లి సర్పంచ్ బొల్లం ఉమారాణి    జనగామ : గ్రామాన్ని అన్ని విధాలుగా మరింతగా తీర్చిదిద్దుతానని రఘునాథపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్ దంపతులు అన్నారు. మంగళవారం స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు కడారి వినోద శ్రీనివాస్ తదితరులు సర్పంచ్ దంపతులను కలిసి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమారాణి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో ఆందరు...
Read More...
Telangana  Janagama 

ఘనంగా గణిత దినోత్సవం 

ఘనంగా గణిత దినోత్సవం     జనగామ : గణితం అంటే భయాన్ని వదిలి పెట్టాలని అకాడమిక్ మానిటరింగ్ అధికారి  శ్రీనివాస్ అన్నారు. సోమవారం తరిగొప్పుల గ్రామంలోని పీఎం శ్రీ జెడ్పియస్ పాఠశాలలో జరిగిన జాతీయ గణిత దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గణితంను నిజ జీవిత సంఘటనలతో కలిపి నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో...
Read More...
Telangana  Janagama 

కొలువుదీరిన కొత్త సర్పంచులు -రెండేళ్ల తర్వాత కొత్త పాలక మండలి

కొలువుదీరిన కొత్త సర్పంచులు -రెండేళ్ల తర్వాత కొత్త పాలక మండలి    జనగామ :  రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు గ్రామాల్లో సర్పంచ్ లు పాలన పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్పంచ్ పదవీ ప్రమాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కూడా పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నియమించిన అధికారులు నూతన సర్పంచుల...
Read More...
Telangana  Janagama 

మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డి అరెస్ట్

మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డి అరెస్ట్    రఘునాథపల్లి : జఫర్ ఘడ్ లోని గాదె ఇన్నయ్య నడుపుతున్న ‘మా ఇల్లు’ ఆశ్రమాన్ని నేషనల్ ఇన్వెస్ట్ గేషన్ అధికారులు ఆదివారం ఉదయం చుట్టుముట్టారు. ఇటీవల గాదె ఇన్నయ్య హిడ్మా కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మాజీ నక్సల్స్ పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు వినికిడి. ఉద్యమాలకు...
Read More...