Category
Janagama
Telangana  Janagama 

చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ) : వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు సిద్ధుల సుదర్శన్ అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా మండలంలోని తాటికొండ గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూస్వాములు, దొరల...
Read More...
Telangana  Janagama 

327 ఐఎన్టీయుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఐలయ్య యాదవ్ 

327 ఐఎన్టీయుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఐలయ్య యాదవ్  స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ) : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 (ఐఎన్టీయుసి అనుబంధ సంస్థ) జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా దండెబోయిన ఐలయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. చిల్పూరు మండలంలోని ఫత్తేపూర్ లో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న...
Read More...
Telangana  Janagama 

కుడా చైర్‌పర్సన్‌ సుధారాణికి శుభాకాంక్షలు తెలిపిన కడియం శ్రీహరి

కుడా చైర్‌పర్సన్‌ సుధారాణికి శుభాకాంక్షలు తెలిపిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ) :  హన్మకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా కార్యాలయంలో శనివారం కుడా చైర్మన్ గా గుండు సుధారాణి ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గుండు సుధారాణికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు....
Read More...
Telangana  Janagama 

విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కుసుమ రమేష్

విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కుసుమ రమేష్ స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) స్టేషన్ ఘన్‌పూర్ మండల విద్యాశాఖ అధికారిగా మున్సిపల్ కేంద్ర శివునిపల్లి గెజిటెడ్ ప్రధానోపా ధ్యాయులు కుసుమ రమేష్ బుదవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యాశాఖను బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల...
Read More...
Telangana  Janagama 

ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దదిక్కుగా దేవాదుల 

ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దదిక్కుగా దేవాదుల  ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Read More...
Telangana  Janagama 

విద్యుత్ పోరాట అమరులకు ఘన నివాళి

విద్యుత్ పోరాట అమరులకు ఘన నివాళి లింగాల గణపురం (జనగాం):  కళ్లెం గ్రామంలో జ్ఞాపకాలను స్మరించుకున్న సిపిఎం నాయకులువిద్యుత్ చార్జీల తగ్గింపుకై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్యమంలో అమరులైన పోరాట యోధులకు కళ్లెం గ్రామంలో సిపిఎం   పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అప్పటి ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలను నిరసిస్తూ వామపక్షాలు,...
Read More...
Telangana  Janagama 

ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి స్టేషన్ ఘన్‌పూర్,  : రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన రైతు పిట్టల రాజు వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించి దొండ, సొరకాయ, పొట్లకాయ సాగును పరిశీలించారు. పందిళ్ల విధానంలో ఏర్పాటు చేసిన తోటను పర్యవేక్షించి...
Read More...
Telangana  Janagama 

సిరిపురం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

సిరిపురం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ లింగాల గణపురం (జనగాం): లింగాల ఘనపురం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా సిరిపురం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిటకోరు సంపత్, పీఏసీఎస్...
Read More...
Telangana  Janagama 

మానవత్వానికి మారుపేరు బుషిగంపల ఆంజనేయులు

మానవత్వానికి మారుపేరు బుషిగంపల ఆంజనేయులు   లింగాల గణపురం (జనగాం) : ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా.. అండగా ఉంటానని హామీకష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, మానవత్వాన్ని చాటుకుంటున్న జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కళ్లెం గ్రామానికి చెందిన మబ్బు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసు
Read More...
Telangana  Janagama 

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుకరవారం జఫర్గడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డుల పంపిణి చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్...
Read More...