Category
Siddipet
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు మంత్రి పొన్నం
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : తెలంగాణ రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్టీసీ నియామకానికి ఆర్టీసీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్టీసీ నియామకాలు పోలీసు రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో చేపట్టడం జరుగుతుందన్నారు.డ్రైవర్ కు 6 అడుగులు అనే... నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కేంద్ర మంత్రి బండి సంజయ్
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : ఏకగ్రీవంగా ఎన్నికైన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీకి రూ.10 లక్షల ప్రోత్సాహకం కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం రోజున అందచేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ బలపర్చిన సర్పంచు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని అందజేస్తానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి... శ్రీ చైతన్య స్కూల్ లో ఘనంగా జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలో బాగంగాసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులు విభిన్నమైన లైవ్ ప్రాజెక్ట్లు మరియు మానవ శరీర పనితీరు మరియు ఎలక్ట్రికల్ లిఫ్ట్ ఎర్త్ క్వేక్ అలారం విద్యార్థుల హాజరు మరియు మార్కులు డిజిటల్ విదానంలో చేయడం రోబో తయారు చేయడం, అతిథులను రోబోతో... అంతకపేట జడ్పీ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : జాతీయ సైన్సు దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోతు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రయోగాలు నిత్యం విద్యార్థులతో సాధన చేయించినట్లయితే పాఠ్యాంశాలు సులభంగా అర్థమయి శాస్త్రీయ పరిజ్ఞానం... రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా డ్రైవర్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్: "రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా మరియు డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణ కోసం శనివారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా హుస్నాబాద్ ఏసీపీ ఎస్. సదానందం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ముఖ్యంగా లారీలు, డీసీఎంలు , ఆటోలు మరియు స్కూల్ బస్సుల డ్రైవర్లకు ఈ... మీర్జాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో శనివారం రోజున పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మీర్జాపూర్ సర్పంచ్ వేల్పుల సంపత్, మండల అధికారులు హాజరయ్యారు.ఈ సందర్బంగా సర్పంచ్, అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించుచున్నామని రాజ్యాంగం ద్వారా పౌరులకు కల్పించబడిన హక్కులు... విద్యా కమిషన్ రిపోర్టును వ్యతిరేకించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన..
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల పట్ల సమాజంలో చులకనగా భావించి ప్రభుత్వానికి విద్యా కమిషన్ రిపోర్ట్ అందించిన దానికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు.ఈ సందర్బంగా ఈ రిపోర్ట్ తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులను కించపరిచిన వాటిని వెనక్కి తీసుకోవాలని... మంత్రి పొన్నంకి కృతజ్ఞతలు తెలిపిన హుస్నాబాద్ నియోజకవర్గ ఉద్యమకారులు
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : శనివారం రోజున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తించి త్వరలో ఒక సబ్ కమిటీ వేస్తున్నామని మంత్రి పొన్నం... హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్ జాతీయ దినోత్సవ వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం రోజున భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "జాతీయ సైన్స్ దినోత్సవ "వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి తెలియజేశారు.ఈ సందర్బంగా కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు నేటి తరంలో శాస్త్రం మనకు... శిక్షణ పూర్తి చేసిన వార్డు సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందజేత
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఐదు రోజుల పాటు గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజులు పాటు స్థానిక ఎంపీడీఓ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా గ్రామంలో వార్డు సభ్యుల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో తెలిపారు.ఐదు రోజులు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసిన వారికి... మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సర్పంచుల పోరం ఘన సన్మానం
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మైసమ్మవాగు తండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య కృష్ణ నాయక్, ఉపాధ్యక్షురాలిగా గోవర్ధనగిరి సర్పంచ్ పెండ్యాల రమ, ప్రధాన కార్యదర్శిగా రేగొండ సర్పంచ్ ఓనష్ ని ఎన్నుకోవడం జరిగిందని సర్పంచ్ ల ఫోరం తెలిపారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో అంతకపేట సర్పంచ్ సృజన్... నాగర్ కర్నూల్ పసిపాపను చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలి..... సిపిఐ అక్కనపెట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా అక్కనపెట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ మండల కేంద్రంలో మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో బీసీ చాకలి కుటుంభంపై దాడిచేసి ,రెండు నెలల పసికందు మరణానికి కారణమైన అగ్రకుల ఆహాకారులైన శ్రీధర్ రెడ్డీ, మద్దుసుదన్ రెడ్డీ,శ్రీకాంత్ రెడ్డీ ,విష్ణు వర్ధన్ రెడ్డీ లతో పాటు నిందితులందరిపై మర్డర్... 