Category
Siddipet
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
స్పీకర్పై అసత్య ఆరోపణలు చేయడం దివాళాకోరితనం...
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి : బీజేపీ నాయకులు సైతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను దేశంలోనే అత్యుత్తమ స్పీకర్గా కొనియాడుతున్నారని, అయినా కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కక్షతో అసత్య ఆరోపణలు చేయడం వారి దివాళాకోరితనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గూడెం రాములు యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈటీవల ఒక ప్రముఖ... 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా దండి లక్ష్మికొమురయ్య నామినేషన్
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలక సంఘ 14వ కాంగ్రెస్ అభ్యర్థిగా దండి లక్ష్మి నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా దండి లక్ష్మికొమురయ్య మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్ పనిచేశానని 14వ వార్డు సమస్యలపై అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని వార్డు ప్రజలను... మంత్రులసమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రంజితవెంకన్న
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేజేఆర్ గార్డెన్స్ లోకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా హుస్నాబాద్ కి చెందిన బిఆర్ఎస్,బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి.... మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి - మంత్రి పొన్నం ప్రభాకర్
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది..ఫిబ్రవరి 11 ఎన్నిక జరుగుతున్నాయని,ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణాల అభివృద్ధి పౌరసేవల ,మౌలిక సదుపాయాలపై ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుందన్నారు.రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధికి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని,ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్ననన్నారు.ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే... మర్పల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి,: మండల కేంద్రంలో రేపు (బుధవారం) ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉర్దూ మీడియం హై స్కూల్, మర్పల్లి ప్రాంగణంలో ఈ శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. శంకర ఐ ఫౌండేషన్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో, DRDA / SERP – DM & HO సంయుక్త సహకారంతో ఈ... మర్పల్లి మార్కెట్లో కందులు రూ.8,500 ఇప్పటికే సగానికి పైగా అమ్ముకున్న రైతులు
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి: మండల కేంద్రంలో నీ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం కందుల ధర ఒక్క క్వింటాల్కు గరిష్టంగా రూ.8,500, కనిష్టంగా రూ.7800 పలికింది. గత వారం కందుల కు మార్కెట్ లో క్వింటాల్ కు గరిష్టంగా రూ.7400, కనిష్టంగా 6800 పలికాయి.ఇటీవల ధరలు పెరుగుతుండటంతో రైతులు కొంత ఊరట పొందుతున్నప్పటికీ, ఇప్పటికే సగానికి పైగా పంటను తక్కువ... గౌడ వృత్తిదారుల హక్కులను కాపాడేందుకు పోరాటానికి సిద్ధం
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి : మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఈత చెట్లను నరికివేయడం గౌడ కులస్తుల జీవనంపై నేరుగా దాడి చేయడమేనని గౌడ సంఘం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నెల 24 వ తేదీన మండల కేంద్రంలో నీ సర్వే నంబర్ 134/1, 134/2లలో అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు తొలగించిన ఈత చెట్ల పై వెంటనే... శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలలో గణతంత్ర వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ సోమవారం రోజున గణతంత్ర వేడుకలలో పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చామని, త్వరలోనే ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే శాశ్వత బోధన,బోధనేతర... విజన్ ఆంధ్ర 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం రోజున విజన్ ఆంధ్ర దిన పత్రిక క్యాలెండర్ ని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో విజన్ ఆంధ్ర దిన పత్రిక ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ... హుస్నాబాద్ మున్సిపల్ 19వార్డులో పోటీలో బత్తుల స్వరూప రవీందర్
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలక సంఘ పరిధిలోని 19వ వార్డులో బత్తుల స్వరూపరవీందర్ పోటీచేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా 19వ వార్డు సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు.వార్డులో సీసీ రోడ్లు, కరెంట్ పొల్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజి, అంబేద్కర్ మినీ పంక్షన్ హాల్ లాంటి సమస్యలు ఉన్నాయని కచ్చితంగా పైనున్న సమస్యలు నెరవేరుస్తామన్నారు. మరియు... హుస్నాబాద్ నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉపకరణాలు, ట్రై స్కూటీలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో సైదాపూర్ ,చిగురు మామిడి మండలాల దివ్యాంగులకు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ చేత దివ్యాంగులకు ఉపకరణాలు , ట్రై స్కూటీలు సోమవారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణి చేశారు.ఈ సందర్బంగా 16 మంది దివ్యాంగులకు 15,12 000 విలువ గల 10 రెట్రోఫిటెడ్... బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా నిర్వహించుకునే గణతంత్ర దినోత్సవ... 