Category
Siddipet
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెల్లవారకముందే అరెస్టులు
Published On
By Vision Andhra Telugu Daily
కొమురవెల్లి, (సిద్దిపేట): కొమురవెల్లి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.బీజేపీ కార్యకర్త కర్ణాకర్ మాట్లాడుతూ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా తెల్లావారకముందే పోలీసుల అరెస్టులు చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు,నిలదీస్తే నిర్బంధం,విద్యార్థులకు బాసటగా నిలిచిన విద్యార్ది నాయకులపై పోలీసుల జులుం..అక్రమ అరెస్టులు,సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పోలీసు బలగాలతో విద్యార్థుల గొంతు నొక్కే... విద్యార్థి దశ నుంచి నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : విద్యార్థి దశ నుంచి నిర్దిష్టమైన లక్ష్యాలను విద్యార్థులు ఏర్పరచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియ ట్ విద్యాధికారి కే రవీందర్ రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా శుక్రవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్ అధ్యక్షతన జరిగిన... లక్ష్యమే దిశ.. ప్రణాళికే విజయానికి మార్గం
Published On
By Vision Andhra Telugu Daily
ఇంటర్ విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు...
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి : కే. రవీందర్రెడ్డి
రేషన్ కార్డుల పంపిణీపై బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యంతరం
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి,17వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కౌన్సిలర్ రవీందర్ మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన... పావని గౌడ్పై పోలీసులకు ఫిర్యాదు
Published On
By Vision Andhra Telugu Daily
దౌల్తాబాద్,సిద్దిపేట: దళితులను అవమానించేలా వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం 1989 ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ దౌల్తాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోర్రోళ్ళ స్వామి ఈ ఫిర్యాదును అందజేశారు. ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలకు... డ్రైనేజీ కూల్చివేతపై నోటీసులు
Published On
By Vision Andhra Telugu Daily
దౌల్తాబాద్,సిద్దిపేట: మాచిన్పల్లి గ్రామంలో మురుగునీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన డ్రైనేజీని కూల్చివేసి ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యవహారంపై పంచాయతీ అధికారులు స్పందించారు. దీనిపై విజన్ ఆంధ్రలో వచ్చిన కథనానికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి శ్వేత.. ఇంటి యజమానికి నోటీసులు జారీ చేశారు. కూల్చివేసిన మురుగు కాలువను పునరుద్ధరించాలని, నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని... మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్ హౌస్ చుట్టూ హై టెన్షన్
Published On
By Vision Andhra Telugu Daily
కెసిఆర్ ఫామ్ హౌస్ చుట్టూ పోలీసుల భారీ బందోబస్తూ
1000 డప్పులతో కాంగ్రేస్ పార్టీ నాయకులు ఫామ్ హౌస్ ముట్టడి ధర్నా
ప్రశ్నిస్తే అరెస్టులా?
Published On
By Vision Andhra Telugu Daily
ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం..
సిద్దిపేట జిల్లా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం
క్రమశిక్షణ, ప్రణాళికతోనే కొలువు సాధించవచ్చు
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సోమవారం రోజున పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ పై అవగాహన సదస్సును కె.ఎన్.ఆర్ ఇన్స్టిట్యూట్, కరీంనగర్ వారి సౌజన్యంతో వాణిజ్య శాస్త్ర విభాగము మరియు జాతీయ సేవా పథకం యూనిట్ వారు సంయుక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి మాట్లాడుతూ సరైన... గాజులపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
దౌల్తాబాద్, సిద్దిపేట: మండలంలోని గాజులపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థికసాయాన్ని సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గ్రామ సర్పంచ్ పంజ స్వామి లబ్ధిదారులకు అందించారు. గ్రామానికి చెందిన మారుపాక కల్పనకు రూ.16,500, పంచ సత్యనారాయణకు రూ.20,500 విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో వైద్య ఖర్చులు... కాంగ్రెస్ వైఫల్యాలపై దామరకుంటలో బీఆర్ఎస్ వినూత్న నిరసన
Published On
By Vision Andhra Telugu Daily
* ఇంటింటికీ ‘ప్రభుత్వ బాకీ కార్డుల’ పంపిణీ
* కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవీ? ప్రజలకు సమాధానం చెప్పాలి
* అధికారంలో ఉండి ధర్నాలు చేయడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనం
* మాజీ ఎంపీటీసీ కృష్ణ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పత్తి బాబు యాదవ్ ధ్వజం
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నిలబెట్టుకోవాలి: ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
మునిగడప జెడ్పీహెచ్ఎస్ తెలుగు ఉపాధ్యాయులు ఆదరాజుపల్లి మధుసూదన్ శర్మ ఉద్యోగ విరమణ సభ
- హాజరైన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పి.ఆర్.టి.యు.టి.ఎస్. అధికార ప్రతినిధి వంగా మహేందర్ రెడ్డి
