అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ... ఎన్ పి జయ ప్రకాష్ నాయుడు

చిత్తూరు : అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వమని ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ వారిని చిత్తూరు భాస్కర హోటల్ గ్రూప్ అధినేత ఎన్ పి జయప్రకాష్ నాయుడు ఆరోపించాడు దేశంలో ఎక్కడలేని అభివృద్ధి కూటం ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఇవ్వని పథకాలు ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి పనులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తుంటే అభివృద్ధి చూడలేని వైయస్సార్ పార్టీ నాయకులు పదవులు లేక ప్రజలు సేదరించుకున్న లేనిపోని నిందలతో ప్రభుత్వం పై నెట్టడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని పాలించే అర్హత మీకు లేదని ప్రజలు చీదరించుకొని తిరస్కరించిన మీ ఆది నాయకుడు చట్టాలు తెలియక చట్టాలు మా చుట్టాలని ప్రతిపక్ష హోదా అడగడం ఎంతవరకు సమంజసం అని దానికి మీరు మీ పార్టీ వారు వత్తాసు పలకడం అలాగే చేసిన తప్పులను తప్పు పూర్చుకునేదానికి ఎన్నెన్నో ఎత్తుగడలతో మీరు ఎంత ప్రయత్నించినా ప్రజల మిమ్మల్ని స్వీకరించారని 2029 లో జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న 11 అసెంబ్లీ స్థానాలు జీరో కు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపాడు దేశంలో ఎక్కడా లేని పింఛన్లు 4000 వికలాంగులకు 6000 పూర్తిగా వికలాంగులకు 15000 ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ కూటం ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు అపర భగీరథుడులా పోలవరం అలాగే రాయలసీమ తాగు, సాగునీరు అందించే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఆయన తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

