Category
Khammam
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి : రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అనుమతిని ఇప్పించాలని ఎమ్మెల్యేకు... నేడే స్వామివారి కల్యాణ మహోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి : కారేపల్లి గ్రామంలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరపబడుననీ ఆలయ ఈవో కే.వేణుగోపాలచార్యులు, జూనియర్ అసిస్టెంట్ మూడు మోహన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ... నేడు సోమవారం ఉదయం 5:30 నిమిషాలకు సుప్రభాత సేవ,పంచామృతాలతో అభిషేకము, స్వామివారి అలంకరణ,స్వామి... అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి : ఖమ్మం వెలుగుమట్ల పేద ప్రజల ఇండ్లను కూల్చడమేనా ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజా పాలనా అని అఖిలపక్షాల నాయకులు నినందించారు. ఆదివారం కారేపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పార్టీల జిల్లా నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు,వై ప్రకాష్,కే.నరేంద్ర,జీతేజ నాయక్,సక్రు నాయక్ లు మాట్లాడుతూ..ఖమ్మం... ముగ్గురు మంత్రులే బాధ్యత వహించాలి
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఖమ్మం పట్టణంలో ప్రభుత్వం కూల్చి వేసిన ఇండ్లు ఉన్న భూధాన భూములు విషయంలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తీవ్రంగా ఖండించారు. పేదల ఇళ్ల కూల్చివేత కి జిల్లా కి చెందిన ముగ్గురు మంత్రులే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం... వెలుగుమట్ల బాధితుల సేవలో బీఆర్ఎస్
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూమిలో ఇల్లు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు వరసగా 4వ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ భోజనాలను సమకూర్చింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం వెలుగుమట్ల బాధితులకు అన్నదానం... ఖమ్మంలో గడ్డపార రాజ్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ధ్వజం.
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగుమట్ల ప్రాంతంలో ఆశ్రయం కోల్పోయిన భూదాన బాధితులను ఆయన పరామర్శించారు. న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకుండా... మంత్రి తుమ్మల దార్శనికత ఫలించిన సందర్భం
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఆయిల్ ఫామ్ రైతులకు మహర్దశ టన్ను గెలలు ధర 21,546, 15,024 మంది రైతులకు 2 కోట్ల అదనపు ఆదాయం రేవంత్ సర్కార్ కొలువు తీరాక 1,07,400 ఎకరాల్లో 33,500 మంది రైతులు పామాయిల్ సాగు ఈ ఏడాది ఆయిల్ ఫామ్ సాగుకు 456 కోట్లు కేటాయింపు మంత్రి తుమ్మల పై హర్షం... నెమలి జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణం (జాతర )సందర్భంగా మార్చి 2వ తేదీన మధిర బస్టాండ్ నుండి గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణానికి (నెమలి జాతరకు) ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ మధిర డిపో మేనేజర్ ఆర్. రామయ్య గారు ఒక ప్రకటనలో... సైన్స్డేలో సృజన్మాతకత చాటిన బ్రిలియంట్ విద్యార్దులు .... బిలియంట్స్లో ఘనంగా సైన్స్ డే
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి : కారేపల్లి బ్రిలియంట్స్ స్కూల్లో శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. సైన్స్ ఫేర్లో విద్యార్ధులు తన సజనాత్మకతను చాటుతూ వర్కింగ్ మోడల్స్ను ప్రదర్శించారు. అగ్ని విస్పోటనం, వర్షపునీటి సంరక్షణ, సోలార్ ఎనర్జీ వినియోగం, మాగ్నెటిజం వంటి మోడల్స్ ఆకట్టుకోవటంతో పాటు అలోచింపచేశాయి. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మల్లెల నాగేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్ మన దైన... గోవింద్తండా పాఠశాలకు మైక్ వితరణ
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి : కారేపల్లి మండలం గోవింద్తండా ప్రభుత్వ పాఠశాలకు ఆదే గ్రామానికి చెందిన బర్మావత్ కోటేశ్వరరావు (కోటి) మైక్, మౌత్ స్పీకర్ను వితరణ చేశారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దాత బర్మావత్ కోటేశ్వరరావు మైక్, మౌత్ స్పీకర్ను పాఠశాల హెచఎం కే.రవి కి అందజేశారు. ఈసందర్బంగా దాతను హెచఎం రవి అభినందించారు. ప్రభుత్వ పాఠశాల... ఖమ్మంలో కాంగ్రెస్ సర్కార్ రాక్షస క్రీడ. ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్.
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఖమ్మం జిల్లా నడిబొడ్డున ఉన్న వెలుగుమట్ల ప్రాంతంలో నిరుపేదల ఆవాసాలను అత్యంత కిరాతకంగా నేలమట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి వెలుగుమట్లలోని భూదాన్ బాధితులను పరామర్శించి వారికి... 50 మంది టీచర్లకు నోటీసులు జారీ చేసిన డీఈవో
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో జీతాల కోసం పనిచేస్తూ ఉద్యోగ బాధ్యతను పక్కకు పెడుతున్న ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పాఠశాలకు లేటుగా వెళుతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పెంచే విధంగా డీఈవో పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం... 