Category
Khammam
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సండ్ర అభ్యర్థులను ఓడించండి: పిడమర్తి రవి
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మున్సిపాలిటీ కల్లూరు మున్సిపాలిటీ లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ. సమైక్యవాది... రూ. 4.76 కోట్ల గంజాయి కాల్చివేత.
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని ఆరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 47 కేసుల్లోని 953 కేజీల గంజాయిని కాల్చివేతకు ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్రెడ్డి అదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్టేషన్లలో కేసుల వారిగా గంజాయిని ఒక దగ్గరకు చేర్చి మొత్తంగా 953 కేజీల గంజాయిని ప్రభుత్వ... మధిర పట్టణం లో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్.
Published On
By Vision Andhra Telugu Daily
మధిర : రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒడి ఒడిగా ముందుకు సాగడానికి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చేరడానికి ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన మధిర పట్టణంలో మీడియా... పీఎస్ఆర్ యూత్ ‘బైక్ ర్యాలీ’ సక్సెస్
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీఎస్ఆర్ యూత్ ఖమ్మం నగర అధ్యక్షుడు దుంపల రవి కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయవంతమైంది. మారెమ్మ గుడి నుంచి వెంకటగిరి క్రాస్ రోడ్డు వరకు వందలాది బైక్లతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా... విద్యాభివృద్ధికి కేంద్రం తీసుకున్న చర్యలేంటి? వివరాలు కోరిన ఎంపీ రఘురాం రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : దేశంలో విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల గుర్తింపు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఆధిక్య ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం లోక్సభలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.... "వడ్లమాని"కి ఎస్వీ యూనివర్సిటీ డాక్టరేట్
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : ఖమ్మం నగర వాసి వడ్లమాని మారుతి సుబ్రహ్మణ్యంకు ఉత్తర ప్రదేశ్ లోని ఎస్వీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. ఉత్తర ప్రదేశ్ గజ్రౌలలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం 11వ స్నాతకోత్సవం సందర్భంగా వడ్లమానికి ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. యూనివర్సిటీ కులపతి సుధీర్ గిరి, నాసా శాస్త్రవేత్త డిఎస్... ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనండి.
Published On
By Vision Andhra Telugu Daily
టేకులపల్లి : మోడి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై, బొగ్గుబావుల అమ్మకాలకు వ్యతిరేకంగా,ఉద్యోగ భద్రత,మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి గని కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలి.
Published On
By Vision Andhra Telugu Daily
టేకులపల్లి : యాజమాన్యాల ఉపాధ్యాయులు, ఉద్యోగులకు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్ 2023 జులై 1 నుండి అమలు చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఇటీవల మరణించిన బొర్రా రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు బొమ్మనపల్లి... అందరికి ఆదర్శప్రాయుడు మంచికంటి నున్నా నాగేశ్వరావు
Published On
By Vision Andhra Telugu Daily
ఖమ్మం : కమ్యూనిస్టులందరికి ఆదర్శప్రాయుడు మంచికంటి రాంకిషన్రావు అని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు కొనియాడారు. అమరజీవి కామ్రేడ్ మంచికంటి రాంకిషన్రావు 31వ వర్ధంతి సభ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, మంచికంటి రాంకిషన్రావు చిత్రపటానికి పూలమాల వేసి... కాంగ్రెస్ టిడిపి కూటమికి మద్దతు తెలిపిన భవన కార్మికులు
Published On
By Vision Andhra Telugu Daily
మధిర : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టిడిపి కూటమికి మద్దతు తెలిపిన భవన కార్మికులు జానయ్య, జక్రేస్, సీతారాములు ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు నరేంద్ర కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించిన మధిర బార్ అసోసియేషన్
Published On
By Vision Andhra Telugu Daily
మధిర : మధిర సమగ్రాభివృద్ధి కోసం మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు మధిర బార్ అసోసియేషన్ ప్రకటించారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మధిర శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని వారు తెలిపారు. ముందుగా రాష్ట్ర గెడ్డం గల... కాంగ్రెస్ కే బీసీ కులాల మద్దతు
Published On
By Vision Andhra Telugu Daily
మధిర : మధిరను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని బీసీ కులాల ఐక్యవేదిక నేతలు ప్రకటించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ కులాల నేతను మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారధ్యంలో మధిరను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని వారు తెలిపారు.... 