Category
Khammam
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి( ఖమ్మం) : పులులు ఇతర వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అన్నారు.బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం పురస్కరించుకొని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అడవులను పరిరక్షించడం ద్వారానే భావితరాలకు ఆరోగ్యక రమైన పర్యావరణాన్నిఅందించగలమని విద్యార్థులకు... సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి (ఖమ్మం): సింగరేణి మండలంలో హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాస్ మంగళవారం పర్యటించారు.ఈ సందర్భంగా సింగరేణి మండలానికి ప్రభుత్వం నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేసిన నేపథ్యంలో ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.స్థానిక హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) జాగ్రం,హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈలు)తో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించి,భవన... ఘనంగా పగడాల మంజుల పుట్టినరోజు వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి (ఖమ్మం) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిపారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ మణియర్ ఆధ్వర్యంలో కారేపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పగడాల మంజుల పుట్టినరోజుని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు... ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి(ఖమ్మం) : వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ పుట్టినరోజునీ పురస్కరించుకొని గేట్ కారేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు పుస్తక బ్యాగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని... మా పొలాలు ఇచ్చాం..మట్టినైనా వదిలేయండి..
Published On
By Vision Andhra Telugu Daily
రైతుల ఆవేదనకు భట్టి విక్రమార్క స్పందించాలని విజ్ఞప్తి.
రైతు ఆశీర్వాద సభతో పొలాలే దెబ్బతిన్నాయంటున్న రైతులు
గుంతలు పూడ్చుకొనే మట్టినీ తరలిస్తే ఎలా అని ప్రశ్న.
టెంట్ల కోసం తీసిన గుంతలు... రైతుల్లో కొత్త ఆందోళన.
వర్షాలు వస్తే పొలాలు మరింత దెబ్బతింటాయంటున్న రైతులు..
ఎట్టకేలకు తీరిన ప్రయాణికుల చిరకాల వాంఛ
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి(ఖమ్మం): సింగరేణి మండలం గాదెపాడుకు ఖమ్మం నుండి గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ అదనపు బస్ ట్రిప్ ప్రారంభమైంది.దీంతో ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరినట్టయింది. దీంతో ప్రయాణికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఖమ్మం నుండి గాదెపాడు (వయా ఉట్కూరు ఎర్రబోడు)కు ఇప్పటివరకు ఉదయం ,రాత్రిమాత్రమే బస్సు సౌకర్యం ఉండేది. అయితే ఉదయం బస్సు... ఆరుతడి పంటలే మేలు
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి (ఖమ్మం): ఎల్నినో ప్రభావం వల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి సాగును ఎంచుకోవాలని టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ అన్నారు.సింగరేణి పరిధిలోని టేకులగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గుమ్మడి సందీప్ మాట్లాడుతూ... బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేత
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి(ఖమ్మం): సింగరేణి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జోగ మల్లమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొంది,ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది.వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ సహకారంతో మంజూరైన 48 వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కును గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగండ్ల జగన్,స్థానిక సర్పంచ్ మూడ్ కిషోర్ చేతుల మీదుగా... పెచ్చులూడి ప్రమాదకరంగా ఆదర్శ పాఠశాల భవనం
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి (ఖమ్మం):ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ భవనం ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకుంది.రోజూ వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న ఈ భవనంలో ఎక్కడికక్కడ గోడల పెచ్చులు ఊడిపోవడంతో విద్యార్థులు,ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.పాఠశాల ప్రిన్సిపాల్ గదిలో సైతం గోడల నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి.వర్షాలు కురిసే సమయంలో పరిస్థితి మరింత... విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి (ఖమ్మం): డిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని మండల కాంగ్రెస్ నాయకులు తోటకూరీ రాంబాబు అన్నారు.దీనికి నిరసనగా బుధవారం కారేపల్లి క్రాస్ రోడ్డులో మండల కాంగ్రెస్ నాయకత్వం ఆధ్వర్యంలో రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపి నినాదాలు చేశారు.విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి,మోడీ డౌన్ డౌన్అంటూ నినాదాలు చేశారు.అనంతరం... కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి (ఖమ్మం) : సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వివిధ లైసెన్స్ హక్కులకై వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పరస పట్టాభి రామారావు,కార్య నిర్వహణ అధికారి కటుకూరి వెంకటయ్య తెలిపారు.మంగళవారం కోట మైసమ్మ ఆలయంలో వారు మాట్లాడుతూ..దసరా సందర్భంగా అక్టోబర్ 15వ తారీకు నుండి నిర్వహించు 11 రోజుల... చీమలపాడు సబ్ సెంటర్లో గర్భిణీ స్త్రీల వైద్య శిబిరం నిర్వహణ
Published On
By Vision Andhra Telugu Daily
