Category
Khammam
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
చినుకు పడితే చిత్తడే.. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి: (ఖమ్మం) మండలంలోని కారేపల్లి బీసీ కాలనీలో వర్షం కురిసిన ప్రతిసారి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అంగన్వాడీ కేంద్రం, పాఠశాల పరిసరాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.దీంతో విద్యార్థులు,చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పాఠశాల ఆవరణలో నీరు నిలిచిపోవడంతో చిత్తడిగా మారి,విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సరైన... గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణలో పోలీసు వారి సూచనలు పాటించాలి
Published On
By Vision Andhra Telugu Daily
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ఉత్సవాలు నిర్వహించాలి
DJ లకు పర్మిషన్ లేదు-కాదని ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: సిఐ రమేష్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిరంజీల వితరణ
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి(ఖమ్మం) మండల కేంద్రమైన కారేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యుడు సురేష్ పిలుపుమేరకు మండల మెడికల్ షాఫ్ ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరంజీ బాక్సులను వితరణ చేశారు.గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి రంగనాథ్,ఉపాధ్యక్షులు అనంతారపు వెంకటాచారి,గౌరవ సలహాదారులు సూర్యదేవర వెంకటేశ్వరరావు,సభ్యులు డాక్టర్ పోలగాని శ్రీనివాసరావు,వెంకట్ తోపాటు మండలంలోని... వైరా పరిధిలోని పిహెచ్సి లను అప్గ్రేడ్ చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి(ఖమ్మం) : వైరా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ను ఉన్నతీకరించాలని కోరుతూ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహను కలిసి వినతిపత్రం అందజేశారు.అసెంబ్లీ మినిస్టర్స్ ఛాంబర్లో మంగళవారం మంత్రి దామోదర రాజ నరసింహను ఎమ్మెల్యే మాలోత్... అక్రమ అరెస్ట్ కు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన.
Published On
By Vision Andhra Telugu Daily
మధిర : ఎమ్మెల్యేలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు బిఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో నిరసన. దళితులకు 12 లక్షల రూపాయలు దళిత బంధు కింద ఇస్తానని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ ముక్కు నేలకు రాసి మీరు క్షమాపణ చెప్పాలి... రైతులకు శాశ్వత భూ సమస్య ల పరిష్కారమే ప్రభుత్వలక్ష్యం
Published On
By Vision Andhra Telugu Daily
మధిర మండలం తొండల గోపవరం గ్రామపంచాయతీ గ్రామాన్ని భూభారతి పోర్టల్ లో భాగంగా పైలట్ గ్రామంగా ఎన్నిక కాబడి రెవెన్యూ సర్వే కార్యక్రమం జరుగుతుండగా నేడు రెవెన్యూ గ్రామ సదస్సును స్థానిక సర్పంచ్ షేక్ కన్నo సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్ సభాధ్యక్షులు గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి... స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
దళిత స్పీకర్ను అవమానించడం తాతా మధు అహంకారానికి పరాకాష్ట
బీఆర్ఎస్ నేతల నోటి దురుసుకు ప్రజలే సమాధానం చెబుతారు
ఎమ్మెల్సీ తాతా మధు తీన్మార్ ఖాన్ ఏం కాదు.
Published On
By Vision Andhra Telugu Daily
వంటావార్పు పేరుతో..కాంగ్రెస్పై ఆరోపణలు అర్థరహితం
అభివృద్ధిని చూడలేక బిఆర్ఎస్ వాళ్లకి కండ్లమంట
విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
ప్రజా ప్రతిభ రిపోర్టర్పై కౌన్సిలర్ దురుసు ప్రవర్తన..!
Published On
By Vision Andhra Telugu Daily
వార్త డిలీట్ చేయాలంటూ బెదిరింపులు దూషణలు..!
మంత్రి గారు చెప్తే చేస్తాడా నువ్వెవడివి రా అంటూ విరుచుకుపడినట్లు ఆరోపణలు..!
పత్రిక విలువలను కించపరిచేలా వ్యాఖ్యలు ప్రాణహాని బెదిరింపులు..!
బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు పత్రికా సంఘాల హెచ్చరిక..!
గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు
Published On
By Vision Andhra Telugu Daily
మధిర: గ్రామాభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతూ హైదరాబాద్లోని TGIRDలో నిర్వహించిన VBGRAM శిక్షణ కార్యక్రమంలో ఖమ్మంపాడు గ్రామాభివృద్ధి మ్యాప్ను సమర్థవంతంగా ప్రదర్శించి పంచాయతీ రాజ్ కమిషనర్చే అభినందనలు పొందిన ఖమ్మంపాడు గ్రామ సర్పంచ్ బట్ట అంజన బాబు ను మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ... డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో మధిర మున్సిపాలిటీకి రూ. 62 కోట్లు
Published On
By Vision Andhra Telugu Daily
మారనున్న మధిర పట్టణ స్వరూపం!
వార్డుల్లో ప్రజా అవసరాల గుర్తింపు
15వ వార్డులో మరియు 16 వ వార్డులో పర్యటన
రోడ్లు,డ్రైనేజీల నిర్మాణానికి సమగ్ర నివేదికలు
సత్వరమే పనులు ప్రారంభించేలా కసరత్తు!
