Category
Jagityala
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మార్చి 3న కొండగట్టు అంజన్న ఆలయం మూసివేత....... చంద్రగ్రహణం దృష్ట్యా ఆలయ వేళల్లో మార్పులు
Published On
By Vision Andhra Telugu Daily
మల్యాల : మల్యాల మండలం కొండగట్టు మంగళవారం మార్చి 3, 2026 నాడు సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ద్వారాలు తాత్కాలికంగా మూసివేయబడతాయని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మరియు గ్రహణ నియమాల దృష్ట్యా ఆలయ సమయాల్లో చేసిన మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి:... పౌరహక్కుల దినోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
రాయికల్ : రాయికల్ మండలము తాట్లవాయి గ్రామంలో శనివారం రోజున పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఇట్టి కార్యక్రమంలో మండల గిర్దావార్ డి.పద్మయ్య,సబ్ ఇన్స్పెక్టర్ సుదీర్ రావు,గ్రామపాలన అధికారి లావణ్య,స్వప్న,సర్పంచ్ ఆకుల మల్లేష్ మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు. పసికందు ప్రాణాన్ని బలి తీసుకున్న నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా శిక్షించాలి
Published On
By Vision Andhra Telugu Daily
రాయికల్ : గత కొద్ది రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మేర గ్రామంలో జరిగినటువంటి కుల అహంకారపూరిత దాడిలో చిన్నారి మౌనిక మరణించడం జరిగింది.దానికి ప్రతిస్పందనగా రాయికల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు కొవ్వత్తి ర్యాలీతో నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ... అధికారులు మారిన - వారి పేర్లు నెంబర్లు మారేదెప్పుడో..??
Published On
By Vision Andhra Telugu Daily
మెట్ పల్లి : అధికారులు మారిన - వారి పేర్లు నెంబర్లు మారేదెప్పుడో..?? ఇప్పటికీ ఆ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు లేకపోవడం శోచనీయం..?? అన్నట్లుగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని పశు సంవర్ధక శాఖ ప్రాంతీయ పశు వైద్యశాల కార్యాలయంలో విధులు నిర్వహించే అసిస్టెంట్... “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా కోరుట్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం...
Published On
By Vision Andhra Telugu Daily
జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా కోరుట్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ... కొండగట్టు అంజన్న ఆలయ ఖజానాకు కాసుల వర్షం
Published On
By Vision Andhra Telugu Daily
మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి తలనీలాల వేలం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గురువారం నిర్వహించిన ఈ బహిరంగ వేలం పాటలో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రారంభమైన వేలం ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు అత్యంత ఉత్కంఠభరితంగా... అతివేగమే ప్రమాదానికి కారణమా?
Published On
By Vision Andhra Telugu Daily
రాయికల్ : రాయికల్ మండలంలోని రామాజిపేట్ గ్రామంలో ఓ ప్రవైట్ పాఠశాలకు చెందిన బస్సు కు మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన మధు అను వ్యక్తి బ్లాక్ బుల్లెట్ వాహనం పై అతి వేగంగా వచ్చి రన్నింగ్ లో ఉన్న స్కూల్ బస్సు ను డి కొట్టడం తో మధు అక్కడికి అక్కడే మరణించారు... కన్నుల పండుగగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం
Published On
By Vision Andhra Telugu Daily
జగిత్యాల : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల-కోనాపూర్ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా పద్మావతి,అలివేలుమంగ సమేత శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలతో గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.... అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Vision Andhra Telugu Daily
రాయికల్ : రైతులు అధైర్య పడవద్దు అని,అకాల వర్షాలకు 650 ఎకరాలలో పంట నష్టం జరిగిన వెంటనే జిల్లా,మండల స్థాయి వ్యవసాయ అధికారులు,రెవెన్యూ అధికారుల తో రైతులతో మాట్లాడడం జరిగింది అని,పంట నష్టాన్ని అంచనా వేయటం జరిగింది అని,ముఖ్యమంత్రి తో మాట్లాడడం జరిగింది అని, రైతులు నష్ట పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు.రైతులకు... నిబంధనలు పాటించకుండా కంకర రవాణా ఆగేనా..!! ప్రమాదాలు - వాహనదారులకు ఇక్కట్లు తప్పేనా..??
Published On
By Vision Andhra Telugu Daily
మెట్ పల్లి : నిబంధనలు పాటించకుండా కంకర రవాణా ఆగేనా..!! ప్రమాదాలు - వాహనదారులకు ఇక్కట్లు తప్పేనా..?? అన్నట్లుగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి డివిజన్ పరిధిలో పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్ పల్లి మండలాల్లో, గ్రామాల్లో గృహ నిర్మాణాలు, ఇతర నిర్మాణాలకు వినియోగించే క్రషర్ మిషన్ పదార్థాలు... మల్యాల క్రాస్ రోడ్డు వద్ద కలకలం వరద కాలువలో తేలిన కారు
Published On
By Vision Andhra Telugu Daily
మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మల్యాల క్రాస్ రోడ్ వద్ద ఉన్న వరద కాలువలో ఆదివారం ఉదయం ఓ కారు నీటిపై తేలుతూ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.... కాంగ్రెస్ మద్దతుతో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్న బారాస పార్టీ
Published On
By Vision Andhra Telugu Daily
రాయికల్ : రాయికల్ మున్సిపాలిటీలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.మున్సిపల్ చైర్మన్ పీఠానికి ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు.చేయగా భాజపా నుంచి కల్లెడ ధర్మపురి ని కునరపు మానస ప్రతిపాదించగా తోపరపు ప్రశాంతి బల పరిచారు.బారాస నుండి తురగ సౌజన్య కట్కం రవీందర్ ను చైర్మన్ గా ప్రతిపాదన చేయగా ఎలిగేటి లతిక బల పరిచారు.కాంగ్రెస్,బారాస... 