Category
Jagityala
Telangana  Jagityala 

వాహనాల వెనక రేడియం స్టిక్కర్లు తప్పనిసరి : ఎస్ఐ శ్రీధర్ రెడ్డి

వాహనాల వెనక రేడియం స్టిక్కర్లు తప్పనిసరి : ఎస్ఐ శ్రీధర్ రెడ్డి    మేడిపల్లి/ భీమారం : భీమారం మండల కేంద్రంలో మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్స్ యూనియన్ సభ్యులకు రోడ్డు ప్రమాదాల నివారణకై వాహనాల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్స్ వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లను అతికించడం జరిగింది. అనంతరం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ...
Read More...
Telangana  Jagityala 

రాయికల్ ఇందిరానగర్‌లో అస్తవ్యస్తమైన సీసీ రోడ్డు

రాయికల్ ఇందిరానగర్‌లో  అస్తవ్యస్తమైన సీసీ రోడ్డు    రాయికల్ :  రాయికల్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ 3వ వార్డులో గత రెండు నెలల క్రితం మరమ్మత్తుల నెపంతో సీసీ రోడ్డు మరియు లోకల్ వాటర్ పైపులైన్‌ను పగలగొట్టి వదిలేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోవడంతో కాలనీవాసులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మూడో వార్డులోని ప్రధాన...
Read More...
Telangana  Jagityala 

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి...

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి...    జగిత్యాల  :  కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా, లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని,అధికారులను ఆదేశించారు.అన్ని నామినేషన్...
Read More...
Telangana  Jagityala 

ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక    రాయికల్  : రాయికల్ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షునిగా చెలిమెల మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా దుగ్యాల రమాపతిరావు, కోశాధికారిగా గంట్యాల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ షాకీర్, సామల్ల మహేష్, సంయుక్త కార్యదర్శిగా  పడాల రమేష్, సాంస్కృతిక...
Read More...
Telangana  Jagityala 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా "గణతంత్ర దినోత్సవ" వేడుకలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా    మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.వేంకయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలు వందేమాతరం గీతంతో ప్రారంభమై, జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య,...
Read More...
Telangana  Jagityala 

మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు    మెట్ పల్లి  : మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి.మోహన్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాగా అందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రముఖులు, పాత్రికేయులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు....
Read More...
Telangana  Jagityala 

మేడిపల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మేడిపల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు    మేడిపల్లి : మేడిపల్లి మండల కేంద్రం లోని ఉమ్మడి మేడిపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎదలాపురం దయాకర్ చేతుల మీదుగా  మూడు రంగుల జెండాను ఎగురవేశారు. అనంతరం భారత్ మాతాకీ జై, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయడం...
Read More...
Telangana  Jagityala 

మండల వ్యాప్తంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మండల వ్యాప్తంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు    రాయికల్   :  రాయికల్ మండలం  వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయం లలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినారు.మండల రెవెన్యూ అధికారి కార్యాలయం లో మండల తహసిల్దార్ నాగార్జున రెవెన్యూ సిబ్బంది జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.రాయికల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో మండల అభివృధి అధికారి చిరంజీవి,మండల పంచాయతీ అధికారిని సుష్మా,ఏ...
Read More...
Telangana  Jagityala 

ఎంపీ అరవింద్ కు జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై ఎందుకు లేదు..?

ఎంపీ అరవింద్ కు జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ  బిజెపి కార్యకర్తలపై ఎందుకు లేదు..?    ఎంపీ అరవింద్ పై జగిత్యాల బిజెపి సీనియర్ నేతల ధ్వజం... జగిత్యాల : 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. శనివారం బిజెపి సీనియర్...
Read More...
Telangana  Jagityala 

పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి

పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి    రాయికల్  : రాయికల్ పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఆడ్లూరు లక్ష్మణ్,జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం యువజన సంఘం అధ్యక్షులు సామల సతీష్, ఆడెపు రాజు సింగం సతీష్, బోమ్ము కంటి నవీన్,...
Read More...
Telangana  Jagityala 

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి    రాయికల్  : రాయికల్ పట్టణంలో విలేఖరులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని మరియు అట్టి స్థలంలో ఇండ్లు మంజూరు  చేయాలని, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కు స్థలం కేటాయించాలని కోరుతు రాయికల్ ప్రెస్ క్లబ్ (జె ఎ సి) సభ్యులు కార్యవర్గం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  వడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతి...
Read More...
Telangana  Jagityala 

గురుతేగ్ బహదూర్ 350 వ సంస్మరణ దినోత్సవంకు ధర్మజాగరణ సమితి

గురుతేగ్ బహదూర్ 350 వ  సంస్మరణ దినోత్సవంకు ధర్మజాగరణ సమితి    రాయికల్ :  రాయికల్ నుండి ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నాందేడ్ లో జరుగు హిందూ మహా సమ్మేళనం,   సిక్కుల తొమ్మిదవ గురువైన గురుతేగ్ బహదూర్ 350 వ  సంస్మరణ దినోత్సవంకు రాయికల్ నుండి హిందూ బంధువులు అధిక సంఖ్యలో బయలుదేరి నాందేడ్ కు వెళ్ళినారు. ఇలాంటి హిందూ సమ్మేళనాలు హిందువులను సంఘటితం పరిచేందుకు దోహదపడతాయని హిందూ...
Read More...