Category
Bhupalpally
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న బిజెపి జిల్లా నాయకులు
Published On
By Vision Andhra Telugu Daily
భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ దేవాలయం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి సందర్భంగా నూతనంగా కోటంచ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావు ని శాలువాతో సన్మానించినారు ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా... స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం
Published On
By Vision Andhra Telugu Daily
రేగొండ : స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రులు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రం లోని ఓల్డ్ వాణీ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో రేగొండ గ్రామానికి చెందిన పోడేటి శివ పదవ తరగతి చదివాడు. శివ తండ్రి మొగిలి ఇటీవల అనారోగ్యం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అదే... మృతుడు కుటుంబానికి ఆర్థిక సహాయం.
Published On
By Vision Andhra Telugu Daily
రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన పొడేటి మొగిలి గౌడ్ రెండు రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందడంతో స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్ మోడం ఉమేష్ గౌడ్ ఆధ్వర్యంలో గీతా కార్మికులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడు మొగిలి గౌడ్... ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరు కలెక్టర్ రాహుల్ శర్మ
Published On
By Vision Andhra Telugu Daily
రేగొండ : రేగొండ భూపాలపల్లి శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంగం ఆధ్వర్యంలో సిబ్బందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది నిరంతరం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తుంటారని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. ముందస్తు జాగ్రత్త... బ్యాంకింగ్ సంబంధించిన కాంపిటీషన్స్ పుస్తకాలను అందించిన..! మహాదేవపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్..!
Published On
By Vision Andhra Telugu Daily
మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాదేవపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎం రాజు లైబ్రరీ ఇంచార్జ్ డాక్టర్ పి.రాజుకు బ్యాంకింగ్ సంబంధించిన వివిధ కాంపిటీషన్స్ పుస్తకాలను ఒక సెట్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే... లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన సర్పంచ్
Published On
By Vision Andhra Telugu Daily
మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు. మద్దులపల్లి గ్రామ సర్పంచ్ ఎల్పల సరిత పదిమంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఇళ్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు... కోటంచలో వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
Published On
By Vision Andhra Telugu Daily
రేగొండ : రేగొండ కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం గౌరవ అధ్యక్షుడు ఎర్రం సదాశివ శంకర్, అధ్యక్షుడు కాసం నాగరాజు, ఆధ్వర్యంలో ప్రారంభించగా వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై సత్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సత్రం అధ్యక్షుడు కాసం నాగరాజు మాట్లాడుతూ... ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్లు రుణాలు అందించాం. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
Published On
By Vision Andhra Telugu Daily
రేగొండ : రేగొండ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్లు రుణాలు అందించడం లక్ష్యం కాగా డిసెంబర్ మాసం నాటికి 1937.21 కోట్ల రుణాలు అందించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా కన్సల్టేటివ్, జిల్లా స్థాయి రివ్యూ కమిటీ మరియు జిల్లా... విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
Published On
By Vision Andhra Telugu Daily
కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్
Published On
By Vision Andhra Telugu Daily
రేగొండ : రేగొండ ఫిబ్రవరి 21 మంచి చేసే వారికి ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉంటాయ ని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శనివారం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సభాపతి మాట్లాడుతూ దేవాలయ... అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి
Published On
By Vision Andhra Telugu Daily
నల్లబెల్లి, : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని మండల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ ముప్పు కృష్ణకి వినతి పత్రం... కాంగ్రెస్ పాలన వైఫల్యం – పొనగండ్ల ఘటనపై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి తీవ్ర ఆగ్రహం
Published On
By Vision Andhra Telugu Daily
రేగొండ : రేగొండ ఫిబ్రవరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన దారుణ ఘటనను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ,“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు... 