Category
Bhupalpally
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ధన్వాడ, గంగారం సబ్స్టేషన్లను తనిఖీ చేసిన డీఈ నాగరాజు
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (భూపాలపల్లి): కాటారం మండలంలోని ధన్వాడ, గంగారం 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను కాటారం డీఈ,(ఆపరేషన్) డి. నాగరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్స్టేషన్లలో విద్యుత్ లోడ్ పరిస్థితి, వోల్టేజ్ ప్రొఫైల్ను పరిశీలించారు. అలాగే వల్లంకుంట మరియు తాడిచర్ల 33 కేవీ ఫీడర్లకు సంబంధించిన 33 కేవీ, 11 కేవీ ఫీడర్లపై లోడ్ పరిస్థితి... బీసీల జనాభా లెక్క తేల్చాల్సిందే..
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (భూపాలపల్లి): దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిం చి కచ్చితమైన జనాభా లెక్కలు నమోదు చేయాలని జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి విజయగిరి సమ్మయ్య డిమాండ్ చేశారు. బీసీల జనాభా, కులాల వారీ సంఖ్యతో పాటు వారి సామాజిక,... అటవీ శాఖ అమరవీరుల స్మారకార్థం ర్యాలీ
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (భూపాలపల్లి): జాతీయ అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కాటారంలో శుక్రవారం భారీ ఎత్తున మోటార్ సైకిల్ తో ర్యాలీ నిర్వహించారు. అమరవీరులకు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. మహాదేవపూర్ ఎఫ్ డి ఓ సందీప్ ఆధ్వర్యంలో కాటారం, మహదేవ్ పూర్, పెగడపల్లి, పలిమల రేంజి అధికారులు జాడి స్వాతి, రవికుమార్, శంకర్,... మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (భూపాలపల్లి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సర్కిల్ పరిధిలోని కాటారం, మహా ముత్తారం, కొయ్యూరు (మలహర్) మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీలు మతసామరస్యాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలని కాటారం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సూర్యనారాయణ కోరారు. శుక్రవారం ఆయన కాటారం సర్కిల్ ఇన్స్ పెక్టర్ నాగార్జున... జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
Published On
By Vision Andhra Telugu Daily
రాజీ మార్గమే.. రాజ మార్గం
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్
జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షునిగా పురుషోత్తం
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (భూపాలపల్లి): జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా భారత జాతీయ విద్యార్థి సంఘం(ఎన్ఎస్యుఐ) అధ్యక్షులుగా పురుషోత్తం అనూప్ జతిన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు వెంకటస్వామి నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. మహా ముత్తారం మండలం ములుగు పల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం అనూప్ జతిన్ ఎన్నిక పట్ల... శిలాఫలాకానికి పిండ ప్రధానం చేసిన బిఆర్ఎస్ నేతలు.
Published On
By Vision Andhra Telugu Daily
భూపాలపల్లి : భూపాలపల్లి మండలం, కొత్తపల్లి SM గ్రామంలో కొత్తపల్లి నుండి దొమ్మడిపల్లి వరకు రోడ్డు నిర్మాణం కొరకు సీఆర్ఆర్ నిధుల నుండి కోటి రూపాయలు మంజూరు చేసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శిలా ఫలకం వేసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయండం జరిగింది.శిలా ఫలకం వేసి నాటి నుండి నేటి... కాళోజీ నారాయణరావు జయంతి
Published On
By Vision Andhra Telugu Daily
భూపాలపల్లి : కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్. తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ కాళోజీ... ఆదర్శనగర్ కాలనీ అధ్యక్షుడిగా ఆత్మకూరి కుమార్ యాదవ్
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీ అధ్యక్షుడిగా ఆత్మకూరి కుమార్ యాదవ్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా బండం బాపిరెడ్డి, సంతోషం శ్రీనివాస్రెడ్డి, ముఖ్య సలహాదారుగా పంతకాని సమ్మయ్య, గౌరవ సలహాదారులుగా గద్దె రాంరెడ్డి, చీనాల శ్రీనివాస్రెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారులుగా గంట రాజబాపు, దుంపల నవీన్, సెక్రటరీలుగా... వి డి సి పేరుతో అధికారులను తప్పుదోవ పట్టించారా?
Published On
By Vision Andhra Telugu Daily
గ్రామసభ లేకుండానే నకిలీ తీర్మానాలా?..
బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Published On
By Vision Andhra Telugu Daily
భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి కి ఇరువైపులా రిలయన్స్ పెట్రోల్ పంపు నుండి ఫారెస్ట్ పార్కు వరకు రోడ్డుకు ఇరువైపులా లారీ లు పార్కింగ్ చేయడం వలన వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందిగా మారింది. నిత్యం వందలాది లారీలు, బస్ లు కార్లు బైక్ లతో నిత్యం రద్దిగా ఉండడం తో ప్రమాదాలు జరుగుతున్నాయి.... పొంగులేటి ఆనందం కోసం బీసీ ఆడబిడ్డను బలి చేశారు
Published On
By Vision Andhra Telugu Daily
కాంగ్రెస్కు బీసీలంటే ఎందుకింత వివక్ష?
బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్
