Category
Bhupalpally
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
చండ్రుపల్లిలో డ్రైనేజ్ సమస్యకు చెక్
Published On
By Vision Andhra Telugu Daily
జయశంకర్ భూపాలపల్లి / మహాదేవపూర్ : మండలం చండ్రుపల్లి గ్రామంలో చాలా కాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైనేజ్ సమస్యకు గ్రామ సర్పంచ్ గుర్సింగ్ బాపు చొరవతో పరిష్కారం లభించింది.గ్రామంలో మురుగు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, సమస్యను గుర్తించిన సర్పంచ బాపు స్పందించి జేసీబీ సహాయంతో మురుగు కాలువలను శుభ్రం... కాళేశ్వరం ఎస్టీ కాలనీలో వర్షపు నీటి నిల్వ తొలగింపు పనులు
Published On
By Vision Andhra Telugu Daily
మహాదేవపూర్ : భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామ సర్పంచ్ వెన్నెపు రెడ్డి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో కాలువలను శుభ్రపరిచి, నీటి ప్రవాహానికి... మాతృ ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలి: పీఓ ఎంహెచ్ఎన్ డా. శ్రీదేవి
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (భూపాలపల్లి) : మాతృ ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలని భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పీఓ ఎంహెచ్ఎన్ డా. శ్రీదేవి సూచించారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) సందర్శించి మాతృ ఆరోగ్య సేవల అమలును సమీక్షించారు. గర్భిణీలకు అందుతున్న సేవలు, ఏఎన్సీ నమోదు, వైద్య పరీక్షలు, పోషకాహార కార్యక్రమాల అమలుపై ఆరోగ్య సిబ్బందికి... కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (భూపాలపల్లి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర కాటారం పురవీధుల గుండా ఘనంగా సాగింది. రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళా భక్తులు పాల్గొని జగన్నాథ స్వామిని దర్శించుకుని... గంగారం మోడల్ స్కూల్లో షీ టీం అవగాహన సదస్సు
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) :భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం మోడల్ స్కూల్లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్ట్రీట్ హరాస్మెంట్, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు... బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరసన తెలియజేయడం పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బిజెపి నాయకులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాటారం మండల కేంద్రమైన గారేపల్లి లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ ను... మోడల్ స్కూల్లో షీ టీం అవగాహన సదస్సు
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం (మండలం) : భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్ మరియు కళాశాలలో షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్ట్రీట్... నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల అణిచివేత పై కాంగ్రెస్ నిరసన
Published On
By Vision Andhra Telugu Daily
కాటారం/ జయశంకర్ భూపాలపల్లి ): నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై కేంద్రం అణిచివేతకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నాయి.... ఎల్ నినో.. ఎఫెక్ట్ !! కరవొస్తోంది.. జాగ్రత్త!
Published On
By Vision Andhra Telugu Daily
ఊరూరా వ్యవసాయ శాఖ విస్తృత అవగాహన సదస్సులుఎల్నినో ముప్పుపై రైతులు అప్రమత్తంగా ఉండాలితక్కువ నీటితో పండే ఆరుతడి పంటలవైపే మొగ్గు చూపాలినీటి పొదుపు పాటిస్తేనే కరువు నుంచి గట్టెక్కుతాంకాటారం రైతు వేదికలో ఎంఏఓ పూర్ణిమ ఆధ్వర్యంలో ప్రధాన సదస్సుమండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏఈఓల ముమ్మర ప్రచారం
ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపాలి
Published On
By Vision Andhra Telugu Daily
భూపాలపల్లి : రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రేగొండ రైతు వేదికలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. రేగొండ మండలానికి చెందిన 32 మంది, గోరుకొత్తపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,... రేగొండలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
భూపాలపల్లి : రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రేగొండ రైతు వేదికలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. రేగొండ మండలానికి చెందిన 32 మంది, గోరుకొత్తపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,... కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న బిజెపి జిల్లా నాయకులు
Published On
By Vision Andhra Telugu Daily
భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ దేవాలయం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి సందర్భంగా నూతనంగా కోటంచ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావు ని శాలువాతో సన్మానించినారు ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా... 