Category
Andhra Pradesh
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శ్రీశైల దేవస్థానం (8) నుండి (16) తేదీ వరకూ ఉచిత బస్సు సదుపాయం
Published On
By Vision Andhra Telugu Daily
శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. భక్తులు సౌకర్యార్థం వారు దిగినచోటు నుంచి ఆయా ప్రదేశాలు వెళ్ళేందుకు దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది. ఈ బస్సులు కైలాసద్వారం నుండి శ్రీశైలం వరకు నడపబడుతున్నాయి. అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్,విభూతిమఠంజంక్షన్,మల్లమ్మకన్నీరు,శివాజీస్ఫూర్తికేంద్రం,రుద్రాపార్కు,సిద్ధరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేటు... అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ... ఎన్ పి జయ ప్రకాష్ నాయుడు
Published On
By Vision Andhra Telugu Daily
చిత్తూరు : అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వమని ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ వారిని చిత్తూరు భాస్కర హోటల్ గ్రూప్ అధినేత ఎన్ పి జయప్రకాష్ నాయుడు ఆరోపించాడు దేశంలో ఎక్కడలేని అభివృద్ధి కూటం ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఇవ్వని పథకాలు ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి పనులు... దత్తపీఠంలో సుబ్రమణ్యం స్వామికి ప్రత్యేక పూజలు
Published On
By Vision Andhra Telugu Daily
తిరుచానూరు : తిరుచానూరు సమీపంలోని శ్రీదత్తాత్రేయపురంలో వెలసివున్న శ్రీదత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో ప్రతిష్టించబడిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించినట్లు శ్రీదత్తాత్రేయ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఎస్వీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రోఫెసర్ శేషయ్య తెలిపారు. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రమణ్యం స్వామికి, ప్రతి బుధవారం వినాయక స్వామికి... శ్రీ సింగల్ రాయి కొండ కాలభవిశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు
Published On
By Vision Andhra Telugu Daily
చిత్తూరు : చిత్తూరు చెంగల్రాయకొండ ప్రతి సంవత్సరం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ప్రకారం చిత్తూరు శివాలయం నుండి వేలాదిమంది భక్తులతో పాల కావుళ్ళు మరియు కొత్త కలశాలతో పలు మంది భక్తులతో శ్రీ సింగల్ రాయి కొండ కాలభవిశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలభౌమేశ్వర స్వామి ప్రధాన పూజారి వెంకటేశ్వర్లు... తిరుమల పవిత్రతను కాపాడుకుందాం - ఉదయ్ వంశీ, వైసిపి జిల్లా అధ్యక్షుడు
Published On
By Vision Andhra Telugu Daily
తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని పావుగా చేసి రాజకీయాలు చేస్తున్నారని వైసిపి ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీ పురంలో వైయస్ఆర్ కాంగ్రెస్... సిరిపురం లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
Published On
By Vision Andhra Telugu Daily
విజయనగరం : సంత కవటి మండలం శ్రీపురం గ్రామంలో గ్రామ యువత, ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబురాని అంటాయి, వందమంది చిన్నారులకు భోగి పండ్లతో ప్రారంభమైన వేడుకలు. కోటి మాస్టర్ ఆధ్వర్యంలో మహిళలు కోలాటంతో ఉత్సాహంగా సాగిన కార్యక్రమం, మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు ఆట పోటీలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, అలాగే ఈ... విజన్ ఆంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్డీవో చంద్రమోహన్
Published On
By Vision Andhra Telugu Daily
బద్వేలు : విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక కు చెందిన 2026 స,, క్యాలెండర్ ను బద్వేలు రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆర్టీవో చంద్రమోహన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజలకు సమాచారం చేరవేస్తున్నాయని వీటి ద్వారా ప్రజలు అనేక విషయాలను తెలుసుకోవడం... కోట్లాది రుపాయలున్నా ఒక్కొక్కటి కనుమరుగవుతున్న సంస్కృత కళాశాలలు పట్టించుకోని ఉన్నత విద్యా శాఖ
Published On
By Vision Andhra Telugu Daily
గుంటూరు : రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఎందరెందరో మహా పండితులను అందించిన సంస్కృత కళాశాలలు ప్రస్తుతం ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కెక్కి ఏడుస్తున్న చందంగా మారుతున్నాయని తిమ్మసముద్రం శ్రీ గోరంట్ల వెంకన్న కళాశాల విద్యార్థి సంఘ పూర్వ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు.1978 వరకు బాషా ప్రవీణ... కాణిపాకం వరదరాజ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు
Published On
By Vision Andhra Telugu Daily
కాణిపాకం : స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వరదరాజ స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దివ్యంగా ముస్తాబైంది.ఈ పర్వదినాన రేపు ఉదయం 3 గంటల 30 నిమిషాలకు తిరుమంజనం సేవ నిర్వహించి, అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా... కాణిపాకం అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవం – గజముఖ వాహన సేవ
Published On
By Vision Andhra Telugu Daily
కాణిపాకం : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయం శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఈ నెల 30 వ తేది మంగళవారం పూతలపట్టు నియోజకవర్గం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో గజాముఖ వాహన సేవ ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ రోజు మధ్యాహ్నం... ఉత్తమ సేవలకు కలెక్టర్ అభినందన
Published On
By Vision Andhra Telugu Daily
అనకాపల్లి : అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అనకాపల్లి పెద్ద హైస్కూల్ పూర్వ విద్యార్థి బొడ్డేడ జగ్గఅప్పారావు(జగన్)ను జిల్లా కలెక్టర్ విజయ కృషణన్ పెద్ద హైస్కూల్ లో అభినందించారు. మునగపాక మండలం తోటాడ పంచాయితీ అనకాపల్లి గ్రామానికి చెందిన వినియోగదారుల ఉద్యమకర్త, సోషల్ యాక్టివిస్ట్ బొడ్డేడ జగ్గఅప్పారావు (జగన్)ను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని... వైకుంఠద్వార దర్శనాలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము : కలెక్టర్ వెంకటేశ్వర్
Published On
By Vision Andhra Telugu Daily
తిరుపతి : డిసెంబరు 30 నుండి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి పోలీస్ జిల్లా ఎస్పి సుబ్బరాయుడుతో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా... 