Category
Andhra Pradesh
Andhra Pradesh  Vijayanagar 

సిరిపురం లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

సిరిపురం లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు    విజయనగరం :  సంత కవటి మండలం శ్రీపురం గ్రామంలో గ్రామ యువత, ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబురాని అంటాయి, వందమంది చిన్నారులకు భోగి పండ్లతో ప్రారంభమైన వేడుకలు. కోటి మాస్టర్ ఆధ్వర్యంలో మహిళలు కోలాటంతో ఉత్సాహంగా సాగిన కార్యక్రమం, మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు ఆట పోటీలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, అలాగే ఈ...
Read More...
Andhra Pradesh  YSR 

విజన్ ఆంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్డీవో చంద్రమోహన్

విజన్ ఆంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్డీవో చంద్రమోహన్    బద్వేలు : విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక కు చెందిన 2026 స,, క్యాలెండర్ ను బద్వేలు రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆర్టీవో చంద్రమోహన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజలకు సమాచారం చేరవేస్తున్నాయని వీటి ద్వారా ప్రజలు అనేక విషయాలను తెలుసుకోవడం...
Read More...
Andhra Pradesh  Guntur 

కోట్లాది రుపాయలున్నా ఒక్కొక్కటి కనుమరుగవుతున్న సంస్కృత కళాశాలలు పట్టించుకోని ఉన్నత విద్యా శాఖ

కోట్లాది రుపాయలున్నా ఒక్కొక్కటి కనుమరుగవుతున్న సంస్కృత కళాశాలలు  పట్టించుకోని  ఉన్నత విద్యా శాఖ    గుంటూరు : రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఎందరెందరో మహా పండితులను అందించిన సంస్కృత కళాశాలలు ప్రస్తుతం ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కెక్కి ఏడుస్తున్న చందంగా మారుతున్నాయని తిమ్మసముద్రం శ్రీ గోరంట్ల వెంకన్న కళాశాల విద్యార్థి సంఘ పూర్వ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు.1978 వరకు బాషా ప్రవీణ...
Read More...
Andhra Pradesh  Chittoor 

కాణిపాకం వరదరాజ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు

కాణిపాకం వరదరాజ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు    కాణిపాకం :  స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వరదరాజ స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దివ్యంగా ముస్తాబైంది.ఈ పర్వదినాన రేపు ఉదయం 3 గంటల 30 నిమిషాలకు తిరుమంజనం సేవ నిర్వహించి, అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా...
Read More...
Andhra Pradesh  Chittoor 

కాణిపాకం అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవం – గజముఖ వాహన సేవ

కాణిపాకం అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవం – గజముఖ వాహన సేవ    కాణిపాకం    : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయం శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఈ నెల 30 వ తేది మంగళవారం పూతలపట్టు నియోజకవర్గం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో గజాముఖ వాహన సేవ ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ రోజు మధ్యాహ్నం...
Read More...
Andhra Pradesh  Anakapalle 

ఉత్తమ సేవలకు కలెక్టర్ అభినందన

ఉత్తమ సేవలకు  కలెక్టర్ అభినందన    అనకాపల్లి : అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అనకాపల్లి పెద్ద హైస్కూల్ పూర్వ విద్యార్థి బొడ్డేడ జగ్గఅప్పారావు(జగన్)ను జిల్లా కలెక్టర్  విజయ కృషణన్ పెద్ద హైస్కూల్ లో అభినందించారు‌. మునగపాక మండలం తోటాడ పంచాయితీ అనకాపల్లి గ్రామానికి చెందిన వినియోగదారుల ఉద్యమకర్త, సోషల్ యాక్టివిస్ట్  బొడ్డేడ జగ్గఅప్పారావు (జగన్)ను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని...
Read More...
Andhra Pradesh  Tirupati 

వైకుంఠద్వార దర్శనాలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము : కలెక్టర్ వెంకటేశ్వర్

వైకుంఠద్వార దర్శనాలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము : కలెక్టర్ వెంకటేశ్వర్     తిరుపతి : డిసెంబరు 30 నుండి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి పోలీస్ జిల్లా ఎస్పి సుబ్బరాయుడుతో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా...
Read More...
Andhra Pradesh  Chittoor 

వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయస్సార్ పార్టీ

 వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయస్సార్ పార్టీ    బంగారుపాళ్యం :  వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, మండల కేంద్రమైన బంగారుపాలెం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యేలు సునీల్ కుమార్ సునీల్ కుమార్, లలిత కుమారి, జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ అమర్ రాజా, బంగారుపాళ్యం మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు రామచంద్ర...
Read More...
Andhra Pradesh  Chittoor 

22, 23 తేదీల్లో.. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో మహిళల ఆరోగ్యం కోసం "సఖి సురక్ష"

22, 23 తేదీల్లో.. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో మహిళల ఆరోగ్యం కోసం    చిత్తూరు :  డ్వాక్రా మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెప్మా  ఆధ్వర్యంలో  "సఖి సురక్ష"  ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ పి నరసింహ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 22 (సోమవారం) 1-20 వార్డుల పరిధిలోని వారికి, 23 (మంగళవారం) 21-50 వార్డుల పరిధిలోని వారికి చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో...
Read More...
Andhra Pradesh 

భక్తులకు, పిల్లలకు మరియు పరిసర గ్రామస్తులకు పల్స్ పోలియో ను ప్రారంభించిన దేవస్థానం ఈవో, చైర్మన్

భక్తులకు, పిల్లలకు మరియు పరిసర గ్రామస్తులకు  పల్స్ పోలియో ను ప్రారంభించిన దేవస్థానం ఈవో,  చైర్మన్    కాణిపాకం : స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం చైర్మెన్  మణి నాయుడు  మరియు దేవస్థానం ఈ.వో  పెంచల కిషోర్, ఈరోజు పల్స్ పోలియో సందర్భంగా ఆలయం వెనుక భాగంలో ఆలయముకు విచ్చేయు భక్తుల పిల్లలుకు మరియు పరిసర గ్రామస్తులకు ఉదయం పల్స్ పోలియో ప్రారంభించడం...
Read More...
Andhra Pradesh 

ఇకపై ఆంధ్రప్రదేశ్ లో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్

ఇకపై ఆంధ్రప్రదేశ్ లో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై దృష్టి  అమరావతి / కడప :  ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో...
Read More...
Andhra Pradesh  Chittoor 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా.. కూటమి ప్రభుత్వం పనులు : ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

 ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా.. కూటమి ప్రభుత్వం పనులు : ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్    చిత్తూరు : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. చిత్తూరు నగర పాలక పరిధిలో 13వ వార్డు మాపాక్షి గ్రామంలో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.....
Read More...