Category
Bhuvanagiri
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజ
Published On
By Vision Andhra Telugu Daily
యాదాద్రి భువనగిరి : మధ్యాహ్న భోజన పథకం (ప్రధాన మంత్రి పోషణ్ )అమలులో ఉత్తమ స్థానంలో ఉండి,రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి శ్రీ కందుల సత్యనారాయణ . 2025-26 లో మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్ ( ఎండిఎం/పి ఎం పి ఓ ఎస్ హెచ్ ఎ ఎన్ )... అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి -- కొండమడుగు నర్సింహ, గద్దె నర్సింహ లు పిలుపు
Published On
By Vision Andhra Telugu Daily
భువనగిరి : అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సిపిఎం సీనియర్ నాయకులు గద్దె నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో కామ్రేడ్ సంగు... తడక ముత్యాలు మృతి
Published On
By Vision Andhra Telugu Daily
భూదాన్ పోచంపల్లి : పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ గారి తండ్రి శ్రీ తడక ముత్యాలు శుక్రవారం మృతి చెందారు వారి మృతి పట్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకుటుంబ సభ్యులు నాయకులు ప్రజలు ఆకాంక్షించారు అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించగా... సైబర్ నేరాలపై అవగాహన
Published On
By Vision Andhra Telugu Daily
యాదాద్రి భువనగిరి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్.బి.ఐ) ఆదేశాల మేరకు, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా కె వై సి– సురక్షిత బ్యాంకింగ్కు మీ మొదటి అడుగు” అనే అంశంతో బీబీనగర్లో వాక్థాన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు కేవైసీ యొక్క... గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున నూతనంగా ఎన్నికైన గౌడ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం
Published On
By Vision Andhra Telugu Daily
భువనగిరి : ఈరోజు భువనగిరి జిల్లా పట్టణంలో " గోపా " తరఫున నూతనంగా ఎన్నికైన జిల్లాకు చెందిన గౌడ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి " గొపా " జిల్లా అధ్యక్షులు దంతూరి కుమార స్వామి గౌడ్ సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగినది ఈ... 