Category
Bhuvanagiri
Telangana  Bhuvanagiri 

డిజిటల్ క్రాప్ సర్వే (పంట నమోదు)ను రైతులు  సద్వినియోగం చేసుకోవాలి  : ఏవో పాండురంగాచారి 

డిజిటల్ క్రాప్ సర్వే (పంట నమోదు)ను రైతులు  సద్వినియోగం చేసుకోవాలి  : ఏవో పాండురంగాచారి  అడ్డగూడూరు, : రైతులు సాగు చేసిన పంట వివరాలను డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా (పంట నమోదు) చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పాండురంగాచారి కోరారు. మండల కేంద్రంలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన డీసీఎస్ యాప్ ద్వారా ప్రతి రెవిన్యూ గ్రామానికి...
Read More...
Telangana  Bhuvanagiri 

బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులపై కర్రె వెంకటయ్య ఫైర్‌

బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులపై కర్రె వెంకటయ్య ఫైర్‌ యాదగిరిగుట్ట: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టులను బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నాయకులను అరెస్టులతో అడ్డుకోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ అణచివేత వైఖరికి నిదర్శనమన్నారు.మహిళలు అని కూడా...
Read More...
Telangana  Bhuvanagiri 

పినపాకలో వైద్యం గాల్లో

పినపాకలో వైద్యం గాల్లో  సమయపాలనకు మంగళం పాడుతున్న వైద్యాధికారి రోగుల ఎదురుచూపులే శరణ్యం, ఎమ్మెల్యే వార్నింగ్ బేఖాతర్
Read More...
Telangana  Bhuvanagiri 

గురువులకు విద్యార్థుల ఘన సన్మానం

గురువులకు విద్యార్థుల ఘన సన్మానం యాదగిరిగుట్ట: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సాదువెల్లి గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు.కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు కడెం సోమయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి జీవితంలో ఉన్నత...
Read More...
Telangana  Bhuvanagiri 

అభివృద్ధి పనుల శంకుస్థాపనలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

అభివృద్ధి పనుల శంకుస్థాపనలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి   సంస్థాన్ నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లా, మునుగోడు నియోజకవర్గం, నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో 76.20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నారాయణపురం మండలం గుడిమల్కాపురం నుండి చల్మెడ (వయా సర్వేల్, లింగం వారి గూడెం, సాయిగోని బావి) వరకు 32.90
Read More...
Bhuvanagiri 

స్వామివారి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా

స్వామివారి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా యాదగిరిగుట్ట, : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మన్‌ బుర్రా వెంకటేశం బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం ప్రధానాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం...
Read More...
Telangana  Wanaparthy  Bhuvanagiri 

పెబ్బేరు బస్టాండులో సీసీ   బెడ్ పనులు ప్రారంభం 

పెబ్బేరు బస్టాండులో సీసీ   బెడ్ పనులు ప్రారంభం  పెబ్బేరు : స్థానిక పురపాలక సంఘం పరిధిలోని  బస్టాండు ఆవరణలో చేపడుతున్న సీసీ బెడ్  నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బస్టాండు ఆవరణలో ఎత్తుపల్లాలు, గుంతల కారణంగా వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు...
Read More...
Telangana  Bhuvanagiri 

మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజ

మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజ    యాదాద్రి భువనగిరి  : మధ్యాహ్న భోజన పథకం (ప్రధాన మంత్రి పోషణ్ )అమలులో ఉత్తమ స్థానంలో ఉండి,రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి శ్రీ కందుల సత్యనారాయణ . 2025-26 లో  మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్ ( ఎండిఎం/పి ఎం పి ఓ ఎస్ హెచ్ ఎ ఎన్ )...
Read More...
Telangana  Bhuvanagiri 

అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి -- కొండమడుగు నర్సింహ, గద్దె నర్సింహ లు పిలుపు

అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి      -- కొండమడుగు నర్సింహ, గద్దె నర్సింహ లు పిలుపు    భువనగిరి :    అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సిపిఎం సీనియర్ నాయకులు గద్దె నర్సింహ పిలుపునిచ్చారు.  ఆదివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో కామ్రేడ్ సంగు...
Read More...
Telangana  Bhuvanagiri 

తడక ముత్యాలు మృతి

తడక ముత్యాలు మృతి       భూదాన్ పోచంపల్లి  :  పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ గారి తండ్రి శ్రీ తడక ముత్యాలు శుక్రవారం మృతి చెందారు వారి మృతి పట్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకుటుంబ సభ్యులు నాయకులు ప్రజలు ఆకాంక్షించారు అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించగా...
Read More...
Telangana  Bhuvanagiri 

సైబర్ నేరాలపై అవగాహన

సైబర్ నేరాలపై అవగాహన    యాదాద్రి భువనగిరి  : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్.బి.ఐ) ఆదేశాల మేరకు, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా కె వై సి– సురక్షిత బ్యాంకింగ్‌కు మీ మొదటి అడుగు” అనే అంశంతో బీబీనగర్‌లో వాక్‌థాన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు కేవైసీ యొక్క...
Read More...
Telangana  Bhuvanagiri 

గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున నూతనంగా ఎన్నికైన గౌడ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం

గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున నూతనంగా ఎన్నికైన  గౌడ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం    భువనగిరి : ఈరోజు భువనగిరి జిల్లా పట్టణంలో  " గోపా "  తరఫున నూతనంగా ఎన్నికైన జిల్లాకు చెందిన గౌడ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి  " గొపా "  జిల్లా అధ్యక్షులు  దంతూరి కుమార స్వామి గౌడ్  సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగినది ఈ...
Read More...