Category
Medchal
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకుడు శంభీపూర్ క్రిష్ణ
Published On
By Vision Andhra Telugu Daily
కుత్బుల్లాపూర్ : నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని 296 దుండిగల్ డివిజన్, శంభీపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వారి కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంభీపూర్ క్రిష్ణ మాట్లాడుతూ,... దత్తాత్రేయ నగర్ బస్తీ దవాఖానాను వెంటనే పునఃప్రారంభించాలి
Published On
By Vision Andhra Telugu Daily
కుత్బుల్లాపూర్ : దత్తాత్రేయ నగర్లోని బస్తీ దవాఖానాను అకస్మాత్తుగా మూసివేయడం వల్ల పేదలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ప్రజల ప్రాథమిక ఆరోగ్య హక్కుపై ప్రభుత్వ దాడిగా మారిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ పద్మానగర్ డివిజన్ (285వ వార్డు)... అస్తిత్వం లేని ఇళ్లకు ‘ఆస్తి బిల్లులు'...!!
Published On
By Vision Andhra Telugu Daily
ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని బీజేపీ నేతల డిమాండ్..? జీహెచ్ఎంసీలో మైనర్లే కార్మికులు.. !!
Published On
By Vision Andhra Telugu Daily
ప్రమాదం జరిగితే బాధ్యులెవరు...?? 