తొలి టీ20లో భారత్ ఘన విజయం

తొలి టీ20లో భారత్ ఘన విజయం .న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (78) మినహా మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే రెండేసి వికెట్లు పడగొట్టగా, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు
Views: 50
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
