Category
Mulugu
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కాంగ్రెస్ తోనే ములుగు అభివృద్ధి....అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను గెలిపించాలి ..... అభివృద్ధి చేసే బాధ్యత నాది మంత్రి సీతక్క.
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీ 9వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడుతూ ... ములుగు అభివృద్ధిలో వెలగాలంటే 20 వార్డులలోని కౌన్సిలర్లను గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని అన్ని కాలనీల అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని. గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన... 09 వార్డు కౌన్సిలర్ గా ధర్మసమాజ్ పార్టీ ప్రచారం.
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : ఆదివారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ గా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి కరుణాకర్ జర్రిపోతుల ప్రచారం జోరు అందుకుంది టార్చ్ లైట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ఇంటింటా మహా ప్రచారం నిర్వహించారు.ఆయనకు మద్దతుగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొనగా ఆయన మాట్లాడుతూ ....13వ... తమ నిజాయితీ చాటుకున్న అన్నదమ్ములు .
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : తాడువాయి మండలం మేడారం మహా జాతరలో ఆదివారం రోజున భారీగా భక్తులు తరలిరావడంతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జనాల మధ్య కమలాపూర్ మండలం అంబాల గ్రామానికి చెందిన వేముల సహస్ర - సురేష్ దంపతుల హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్నారు.సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం వెళ్లిన మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ పుల్లూరి... మీ కుటుంబ సభ్యురాలిని. అందరి అభివృద్ధికి కృషి చేస్తా.... కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : మీ కుటుంబ సభ్యురాలిని మీ అభివృద్ధికి కృషి చేస్తా కారు గుర్తుకు ఓటు వేసి ఆదరించండి అని ఆదివారం ములుగు మున్సిపాలిటీ లోని బీ ఆర్ఎస్ 09 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి శీలం రామ శైలజ మధు అన్నారు. ఈ సందర్భం గా ఆమె ఇంటింటికి తిరుగుతూ తన ఎన్నికల ప్రచారాన్ని టిఆర్ఎస్... రెండవ ఎన్నికల ర్యాండమైజేషన్ ప్రక్రియ షురూ
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : ములుగు మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జనరల్ అబ్జర్వర్ ఈ. గంగాధర్ సమక్షంలో పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా అనుసరిస్తూ ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టగా, అదనపు కలెక్టర్, జనరల్ అబ్జర్వర్లు... ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, సమాచారం కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టి.ఎస్.
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : 2వ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలు-2026 నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు, సమాచారం కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు మున్సిపాలిటీకి 1వ సాధారణ ఎన్నికల లో మొత్తం 20 కౌన్సిల్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడంజరుగుతుందని,పారదర్శకమైన ఎన్నికల... కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మహమ్మద్ కుతుబుద్దిన్ ప్రచారం
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : ములుగు పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక 16 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మహమ్మద్ కుతుబుద్దిన్ పోటీచేస్తున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కుతుబుద్దీన్ మాట్లాడుతూ మంత్రి సీతక్క ఆశీస్సులతొ కాంగ్రెస్ కౌన్సిలర్ 16వార్డు అభ్యర్థిగా వార్డులో పోటీచేస్తున్నానన్నారు. స్థానికుడిగా ఉండడం వార్డులో ప్రతి ఒక్కరితో అన్ని వర్గాలతో... మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా03,14,16,17 వార్డులలో కొత్త సురేందర్, సూర్యదేవర విశ్వనాథ్, గాదం కుమార్ లకు మద్దతుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : ములుగు పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 03,14,16,17 వార్డులలో కొత్త సురేందర్, సూర్యదేవర విశ్వనాథ్, గాదం కుమార్ లకు మద్దతుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు , మాజీ పార్లమెంటు సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ ల తో పాటు స్థానిక కౌన్సిలర్ అభ్యర్థులు సూర్యదేవర విశ్వనాధుల తో... విద్యార్థుల కు వ్యవసాయ క్షేత్ర సందర్శన
Published On
By Vision Andhra Telugu Daily
వెంకటాపురం: మండలం కేంద్రము లోని విజన్ పాఠశాల విద్యార్థులకు వ్యవసాయ క్షేత్ర విద్యా సందర్శించన వినూత్న కార్యక్రమం కు శుక్రవారం శ్రీకారం చుట్టింది. పాఠశాల కరస్పాండెంట్ వెంకట రామారావు బాహుబలేంద్రుని నేతృత్వంలో సమీపంలోని మొక్కజొన్న వ్యవసాయ క్షేత్రానికి విద్యార్థులనుతీసుకెళ్లారు. మొక్కజొన్న పంట నిర్మాణం, పంట సాగు విధానం, కర్షకులు,వ్యవసాయ కూలీలు పడే కష్టం గురించి ప్రత్యక్షంగా... వికారాబాద్ మున్సిపల్లో కాంగ్రెస్ దూకుడు – గడ్డం అనన్య చైర్మన్ ఖాయం
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంద నీ చైర్మన్ అభ్యర్థి గడ్డం అనన్య గెలుపే లక్ష్యంగా మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పసియోధిన్, రాచన్న, నర్సింలు యాదవ్,మహేష్ లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ... పదవ తరగతి విద్యార్థులకు డిఎన్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చేయూత - ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
వెంకటాపురం : మండల కేంద్రము లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం హైదరాబాద్ డిఎన్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. రాబోయే వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ వారు ఈ వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల... మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాష్ట్ర గిరిజన బంజారా నాయకులు పోరిక రాహుల్ నాయక్.
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాష్ట్ర గిరిజన బంజారా నాయకులు... 