Category
Mulugu
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
Published On
By Vision Andhra Telugu Daily
మల్లంపల్లి, : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని జెడీ మల్లంపల్లి టౌన్ అధ్యక్షులు చిదర సంతోష్ విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయానికి భరోసా కల్పించారని, ప్రస్తుతం రైతులకు సకాలంలో నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో పాటు పంటలకు... మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశం
Published On
By Vision Andhra Telugu Daily
వెంకటాపురం : వినాయక చవితి సందర్భంగా నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ములుగు జిల్లా,వెంకటాపురం మండల స్థాయి అధికారులతో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి .ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈసమావేశంలో నిమజ్జన ప్రదేశాల గుర్తింపు, శాంతిభద్రతలు, ట్రాఫిక్... రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో ధర్నా
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు, రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ములుగు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ నాయకత్వంలో బుధవారం జిల్లా కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు.డీఎల్ఆర్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన మిల్లర్లు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి, అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పోస్టాఫీసు వద్ద గల ధర్నా చౌక్ లో... ములుగులో రైస్ మిల్లర్ల ధర్నా , 13 ప్రధాన డిమాండ్లు
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని డీ ఎల్ ఆర్ నుండి ర్యాలీ గా బయలుదేరి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి , అనంతరం గాంధీ విగ్రహానికి మాల వేసి పోస్ట్ ఆఫీసు వద్ద గల ధర్నా చౌక్ కు చేరుకొని ధర్నా చేశారు. రైస్ మిల్లర్ల భద్రత - రైతుల... వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి
Published On
By Vision Andhra Telugu Daily
మంగపేట: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని మంగపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి బోడ రామచంద్రం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ అని... ఐటీడీఏ నూతన భవనం నిర్మించాలి
Published On
By Vision Andhra Telugu Daily
మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య
మంగపేట/ ఏటూరు నాగారం సెప్టెంబర్ 09 విజన్ ఆంధ్ర రిపోర్టర్
కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
Published On
By Vision Andhra Telugu Daily
మల్లంపల్లి(ములుగు) మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజుమల్లంపల్లి, సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజు అన్నారు.కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలను తన రచనలు, కవితల ద్వారా సమాజం దృష్టికి... ప్రతిపక్ష గొంతును అణచడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం
Published On
By Vision Andhra Telugu Daily
కేసీఆర్ మరణాన్ని కోరడం దారుణం
Published On
By Vision Andhra Telugu Daily
మల్లంపల్లి,:ములుగు ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండి జానీ మాట్లాడుతూ.. ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని జానీ అన్నారు. నిరసన సమయంలో చోటుచేసుకున్న తోపులాటలో సబితా ఇంద్రారెడ్డి జుట్టు లాగినట్లు, సునీతా లక్ష్మారెడ్డి పట్ల దురుసుగా వ్యవహరించి నట్లు వచ్చిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని... మల్లంపల్లిలో 9న మండల స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశం
Published On
By Vision Andhra Telugu Daily
మల్లంపల్లి, : మల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 9న బుధవారం ఉదయం 10.30 గంటలకు మండల స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఎం.డి. రహ్ముద్దీన్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు,... తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
మల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి మల్లంపల్లి,
