Category
Mulugu
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జోరు వానలోనూ ఆగని బీఆర్ఎస్ శ్రేణుల ఊరట
Published On
By Vision Andhra Telugu Daily
మంగపేట, : ఈదురు గాలులు, జోరు వానను సైతం లెక్కచేయకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్బాబు ఆదేశాల మేరకు మంగపేట మండలం పురేడుపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన తాటి చిన్ని (తాటి వరదయ్య తండ్రి) కుటుంబాన్ని పార్టీ నాయకులు పరామర్శించారు.
కోమటిపల్లి అడవిలో కూలిన వృక్షాలు
Published On
By Vision Andhra Telugu Daily
మంగపేట, :ములుగు జిల్లా మంగపేట మండలం పరిధిలోని కోమటిపల్లి అడవుల్లో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీ మహావృక్షాలు నేలకూలిన సంఘటన కలకలం రేపింది. దెబ్బతిన్న అటవీ ప్రాంతాన్ని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు బుధవారం నేరుగా సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన అటవీ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి,... పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు/ మంగపేట : బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంగపేట మండల మాజీ అధ్యక్షుడు కుడు ముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో మల్లూరు శ్రీ హేమచల లక్ష్మీ నరసింహ... ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ అమానుషం
Published On
By Vision Andhra Telugu Daily
మంగపేట : ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా మంగపేట మండల కేంద్రంలో భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఎ)ను రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను... మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల అత్యవసర సమావేశం
Published On
By Vision Andhra Telugu Daily
మంగపేట : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశానుసారం గురువారం మంగపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల అత్యవసర సమావేశాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క వ్యక్తిగత మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పరామర్శ
Published On
By Vision Andhra Telugu Daily
మంగపేట : మండలంలో నర్సాయిగూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాద్యాయుడు మడే భిక్షపతి తల్లి మడే ముత్తమ్మ అనారోగ్యంతో మృతి చెందాగా గురువారం దశదిన ఖర్మలకు కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు మైల జయరాంరెడ్డి అధ్యర్యంలో మడే ముత్తమ్మ కుటుంబాన్ని పరమర్శించి ఓదార్చి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ముత్తమ్మ ఆత్మకు... నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
Published On
By Vision Andhra Telugu Daily
గుడి, బడి పక్కన మద్యం వద్దు మొర్రో అంటున్నా పట్టించుకోని అధికారులు
రాత్రిపూట బడే ‘బార్’.. చోద్యం చూస్తున్న మంగపేట యంత్రాంగం
మల్లూరులో దొంగల 'కంచె' ఆటలు
Published On
By Vision Andhra Telugu Daily
మంగపేట: గత కొన్ని రోజులుగా మల్లూరు గ్రామంలో పల్లె ప్రకృతి వనం కంచె (ఫెన్సింగ్ వైర్) చోరీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాత్రికి రాత్రే గ్రామ సంపదను దోచేయాలని చూసిన దొంగల ఉదంతం, ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెద్ద మలుపు తిరిగింది. పంచాయతీ కార్యదర్శి సమయానుకూలంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం... గ్రామాల్లో వెంటనే దోమల మందు పిచికారీ చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు/మంగపేట : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం అధికంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగపేట మండలంలోని గ్రామాల్లో ఇప్పటికీ దోమల... ఎంపీడీఓ కార్యాలయమా?... కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా?...
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు, మంగపేట : మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు కుడుముల లక్ష్మీనారాయణ ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం. ఇది ప్రజలందరికీ సమానంగా సేవలు అందించే స్థలం. ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకలాపాలకు వేదికగా మారడం సమంజసం కాదు. ప్రజా సమస్యలపై ఏ... గోవిందరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు : గోవిందరావుపేట మండలం జవహర్ నగర్ టోల్ ప్లాజా సమీపంలో ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం బైక్ పై వెళ్తున్న వ్యక్తులను వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో బైక్ పై ఉన్న ఇరువురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే... కొత్త ఎస్ హెచ్ ఓ ను సన్మానించిన : బీజేపీ మండల అధ్యక్షులు
Published On
By Vision Andhra Telugu Daily
ములుగు: ములుగు పోలీస్ స్టేషన్ కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్ ను భారతీయ జనతా పార్టీ మల్లంపల్లి మండల అధ్యక్షులు బైకాని మహేందర్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ వెంకటేష్ ను శాలువాతో సన్మానించి పూలబొకే అందజేశారు. అనంతరం బైకాని మహేందర్ యాదవ్... 