Category
National
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Published On
By Vision Andhra Telugu Daily
మహరాష్ట్ర : మహరాష్ట్రలోని పుణె జిల్లాలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు, బహిరంగ సభకు వెళ్తుండగా, విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగాయి, ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం,ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను... తెలంగాణకు మరో గుడ్ న్యూస్ అందించిన కేంద్ర ప్రభుత్వం
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజ్గిరి లలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు హైదరాబాద్ : పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 'నగర్ వన్ యోజన’ పథకం కింద తెలంగాణలో కొత్తగా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు పరిపాలనా అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ, తొలి... సంక్రాంతి రద్దీకి ఊరట.. 6ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే..
Published On
By Vision Andhra Telugu Daily
కాకినాడ, నాందేడ్, మచిలీపట్నం నుంచి రైళ్లు...
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ మార్గాలలో, అలాగే మచిలీపట్నం మార్గంలో మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది.
ఈ ప్రత్యేక... బెయిల్ అంటే ఏమిటి...!
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : "బెయిల్" అంటే పోలీసు నిర్బంధం నుంచి గాని న్యాయస్థానం ఆధీనంలోంచి గాని తన స్వంత పూచీపై లేదా ఇతరులు పూచీపై పోలీసులు లేదా కోర్టు ఎప్పుడు హాజరవమంటే అపుడు హాజరవుతానని ఒప్పుకొని తాత్కాలికంగా నిర్బంధం నుంచి తప్పుకోవడం. అంటే పోలీసు లేదా కోర్టు అధీనం నుంచి తాత్కాలికంగా విడుదల కావడం.
బెయిలు దొరికేది... భారతదేశంలో 16ఏళ్ల తర్వాత తొలిసారిగా జరగనున్న జనగణన ప్రక్రియ...
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. మొదటి విడత (గృహాల జాబితా మరియు గృహ గణన) ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు, రెండో విడత (జనాభా గణన) ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో స్మార్ట్ ఫోన్ ల ద్వారా జరగనుంది. ఇందులో కుల గణన కూడా మొదటిసారి... సాధారణ ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన..!
Published On
By Vision Andhra Telugu Daily
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు. ఒకవేళ జనగణన పూర్తికాకున్నా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయవచ్చని అమిత్షా తెలిపారు. జనగణనకు, డీలిమిటేషన్కు సంబంధం లేదని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నందున జనగణన త్వరగానే పూర్తవుతుందని అన్నారు.... 100కోట్లతో ఇండియాకు తిరిగొచ్చా.. అయినా జీవితం బోర్ కొడుతోంది : ఓ ఎన్నారై ఆవేదన..!!
Published On
By Vision Andhra Telugu Daily
విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలితి అంటున్న టెక్కీ..
హైదరాబాద్ : అమెరికాలో విజయవంతమైన కెరీర్ తర్వాత రూ.100 కోట్ల నికర సంపదతో భారత్కు తిరిగి వచ్చిన ఓ ఎన్నారై తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్థికంగా స్వేచ్ఛ లభించినప్పటికీ, ముందస్తు రిటైర్మెంట్ జీవితంలో తనకు ఎదురవుతున్న మిశ్రమ భావాలను ఆయన రెడిట్... 