Category
National
National  Telangana  Warangal  HANMAKONDA 

వరంగల్ జిల్లా ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ కావ్య

వరంగల్ జిల్లా ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ కావ్య వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.. వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతికి సంబంధించి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. పీఎం గతిశక్తి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్, ఇతర కేంద్ర...
Read More...
National  Telangana 

నేపాల్ మేయర్లు, చైర్‌పర్సన్లు తెలంగాణా లో పర్యటన

నేపాల్ మేయర్లు, చైర్‌పర్సన్లు  తెలంగాణా  లో  పర్యటన నేపాల్ మేయర్లు, చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారుల బృందానికి తెలంగాణా పట్టణాభివృద్ధి సంస్కరణ లో అధ్యయన పర్యటన భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ఆధ్వర్యంలో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నిర్వహిస్తున్న 10 రోజుల అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేపాల్‌కు...
Read More...
National  Telangana 

కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి

కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం (పీఐబీ) అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శ్రీమ‌తి శృతి పాటిల్ పేర్కొన్నారు. గ‌త 12 ఏళ్ల‌లో కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌పై గురువారం క‌వాడిగూడ‌లోని సీజీవో ట‌వ‌ర్స్‌లో పీఐబీ 'వార్త' వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ఇంట‌ర్ మీడియా ప‌బ్లిసిటీ కోఆర్డినేష‌న్...
Read More...
National  Telangana  Education - Job 

తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో కీలక చర్చలు

తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో కీలక చర్చలు న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణతో కలిసి సోమవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. మొదట...
Read More...
National 

ప్రశ్నపత్రాల లీక్‌కు వ్యతిరేకంగా మరిన్ని కఠిన చర్యల నిర్ణయం తీసుకుంటాం-ప్రధానమంత్రి

ప్రశ్నపత్రాల లీక్‌కు వ్యతిరేకంగా మరిన్ని కఠిన చర్యల నిర్ణయం తీసుకుంటాం-ప్రధానమంత్రి ప్రశ్నపత్రాలు లీక్‌కు అడ్డుకట్ట వేయడానికి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకొంటామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. నిన్న రాత్రి ఒక వీడియో సందేశంలో ఈ మేరకు  ప్రధాని తెలిపారు.సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:‘‘రేపటి మంత్రివర్గ సమావేశంలో.. ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు వ్యతిరేకంగా మరింత కఠిన...
Read More...
National  Telangana 

‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం

‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం ఆగస్టు 1, 2026న వైభవంగా ముగింపు వేడుక... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు 20 జూలై చివరి తేదీ
Read More...
National  Telangana 

మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు

మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు రాష్ట్ర ఆరోగ్య శాఖ పనితీరును మెచ్చిన కేంద్ర ప్రభుత్వం మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణ మరో జాతీయ విజయాన్ని నమోదు చేసింది మాతా-శిశు ఆరోగ్య సేవల బలోపేతానికి మా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.200 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులను...
Read More...
National  International 

కొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు 'బిమ్‌స్టెక్' దేశాలు గట్టిగా కలిసి పనిచేయాలి : ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్ పిలుపు

కొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు 'బిమ్‌స్టెక్' దేశాలు గట్టిగా కలిసి పనిచేయాలి : ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్ పిలుపు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సాంకేతికత వేగంగా పెరిగిపోతుండటం వల్ల కొత్త భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ అన్నారు. ఇలాంటి సమయంలో 'బిమ్‌స్టెక్' (BIMSTEC) కూటమిలోని సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా, గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన...
Read More...
National  Business  Technology 

భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిన మొబైల్ ఫోన్ల తయారీ పథకం

భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిన మొబైల్ ఫోన్ల తయారీ పథకం దేశీయ విలువ జోడింపును (value addition) పెంచడం, సరఫరా గొలుసులను (supply chains) బలోపేతం చేయడం, ఎగుమతులను ప్రోత్సహించడం మరియు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బుధవారం ₹62,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఒక కొత్త మొబైల్ ఫోన్...
Read More...
National 

జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లో పీఎం పర్యటన

 జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లో పీఎం పర్యటన ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు జింద్ రైల్వేస్టేషన్‌లో జింద్-సోనిపట్ మధ్య నడిచే భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు జింద్‌లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు రూ.14,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు...
Read More...
National 

దేశంలోని అనేక వన్యప్రాణి అక్రమ రవాణా ముఠాల గుట్టు రట్టు చేసిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్ఐ)

దేశంలోని అనేక వన్యప్రాణి అక్రమ రవాణా ముఠాల గుట్టు రట్టు చేసిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్ఐ)   దేశంలో వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఉక్కుపాదం మోపింది. ఈ మేరకు పటిష్ట నిఘాతో దేశమంతటా నిర్వహించిన అనేక వరుస దాడులలో 440కిపైగా అంతరిస్తున్న-రక్షిత వన్యప్రాణులు సహా 15 కిలోల మేర ఏనుగు దంతాలు, దంత వస్తువులను స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల సందర్భంగా 33 మంది దీనికి...
Read More...
National 

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం    మహరాష్ట్ర :  మహరాష్ట్రలోని  ​పుణె జిల్లాలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు, బహిరంగ సభకు వెళ్తుండగా, విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగాయి, ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం,ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను...
Read More...