Category
Nallagonda
Telangana  Nallagonda 

బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం – తాటికొండ సీతయ్య, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు

బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం – తాటికొండ సీతయ్య, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు    తుంగతుర్తి : రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి పార్టీ దిమ్మెలను కూల్చాలని వ్యాఖ్యానించడం తీవ్రంగా ఖండనీయమని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సమాన హక్కులు ఉంటాయని, అలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతలకు భంగం...
Read More...
Telangana  Nallagonda 

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి ఏరియా ఆస్పత్రిలో సేవా కార్యక్రమం

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి ఏరియా ఆస్పత్రిలో సేవా కార్యక్రమం    తుంగతుర్తి  : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి ఆకారపు...
Read More...
Telangana  Nallagonda 

సిసి కెమెరాలు ఏర్పాటు చేయిస్తా, ఆసుపత్రి ఆవరణంలో పరిశుభ్రత తప్పనిసరి, వైద్యులు సమయపాలన పాటించాలి : సర్పంచ్ ఒగ్గు రవి

సిసి కెమెరాలు ఏర్పాటు చేయిస్తా, ఆసుపత్రి ఆవరణంలో పరిశుభ్రత తప్పనిసరి,  వైద్యులు సమయపాలన పాటించాలి :  సర్పంచ్ ఒగ్గు రవి    పెన్ పహాడ్  :  రాత్రి సమయంలో విధులు నిర్వహించే వైద్యులు, ఆసుపత్రి భద్రత కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని సర్పంచ్ ఒగ్గు రవి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన  జన ఆరోగ్య సమితి సమావేశ కార్యక్రమంలో సర్పంచ్ ఒగ్గు రవి పాల్గొని మాట్లాడుతూ ఆస్పత్రి ఆవరణం ఎల్లప్పుడూ...
Read More...
Telangana  Nallagonda 

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..-14 ఏండ్లకు కలుసుకున్న పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..-14 ఏండ్లకు కలుసుకున్న పూర్వ విద్యార్థులు నాగార్జునసాగర్ : పెద్దవూర మండల కేంద్రంలోని శాంతినీకేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తాము చదివిన పాఠశాల లో శుక్రవారం  పదవ తరగతి 2011-2012 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు, ప్రిన్సిపాల్ నడ్డి ఆంజనేయులు,ఉపాధ్యాయుల ఆధ్వర్యంలోజ్యోతి ప్రజ్వలన చేసి,కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 40...
Read More...
Telangana  Nallagonda 

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీటి విడుదల

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీటి విడుదల    తుంగతుర్తి :  తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పంటలకు జీవం పోసేలా బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు బుధవారం ఎమ్మెల్యే మందుల సామేలు సాగు నీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, చివరి ఎకరం వరకు నీరు చేరేలా...
Read More...
Telangana  Nallagonda 

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముత్యాల ముగ్గుల పోటీలు

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముత్యాల ముగ్గుల పోటీలు    కల్వకుర్తి : ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్‌, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్‌, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని సంక్రాంతి పండుగ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ముత్యాల ముగ్గుల (రంగోలి) పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జనవరి 14వ తేదీ బుధవారం రోజున కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో...
Read More...
Telangana  Nallagonda 

రాబోవు ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం.

రాబోవు ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం.    అనంతగిరి : వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని,గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుతో కాంగ్రెస్‌ పార్టీ బేజార్‌ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డుమెంబర్ల సన్మాన సభ జరిగింది....
Read More...
Telangana  Nallagonda 

వెనిజులాపై అమెరికా దాడులను ఖండించండి......

వెనిజులాపై అమెరికా దాడులను ఖండించండి......    నాగార్జునసాగర్ :  వెనిజులాలోని వివిధ ప్రదేశాలపై అమెరికా బాంబు దాడి చేయడం ద్వారా చేపట్టిన దురాక్రమణ చర్యను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. వెనిజులపై దాడి చేసి అధ్యక్షుడిని అతని సతీమణి నిర్బందరించడానికి వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా రేపు నిరసన ప్రదర్శన నిర్వహించాలని కోరారు. వెనేజులలో అధికార మార్పు...
Read More...
Telangana  Nallagonda 

శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న......బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి

శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న......బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి    నాగార్జునసాగర్ :  పెద్దవూర మండల కేంద్రము పరిధిలోని ఈదులగూడెంకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు కర్నాటి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్యక్రమానికి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన అనంతరం గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇటీవల మరణించిన లింగమ్మ కుటుంబాన్ని(సైదులు) బుచ్చిరెడ్డి...
Read More...
Telangana  Nallagonda 

సమస్య పరిష్కరించేంతవరకు పోరాడుతా.. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

సమస్య పరిష్కరించేంతవరకు పోరాడుతా..   జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత    పెన్ పహాడ్ :  సమస్యను పరిష్కరించేంతవరకు పోరాడుతా అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నరు. మండల పరిధిలోని చీదేళ్ల గ్రామంలో జాగృతి జనం బాట కార్యక్రమం లో భాగంగా ఆ గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తులు పట్టణానికి వెళ్లాలంటే రోడ్లు అద్వానంగా ఉన్నాయని...
Read More...
Telangana  Nallagonda 

సర్పంచులు గ్రామాభివృద్ధికి బాటలు వేయాలి సమావేశంలో ప్రసగిస్తున్న ఎంపీడీవో ఉమాదేవి.....

సర్పంచులు గ్రామాభివృద్ధికి బాటలు వేయాలి  సమావేశంలో ప్రసగిస్తున్న ఎంపీడీవో ఉమాదేవి.....       నాగార్జునసాగర్ : నూతన పాలకవర్గంతో కలిసి సర్పంచులు కష్టపడి పనిచేసి గ్రామాభిృద్ధికి బాటలు వేయాలని అన్నారు. శనివారం పెద్దవూర మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో ఉమాదేవి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మండల సర్పంచ్‌లకు తహసిల్దార్ శ్రీదేవి,పంచాయతీరాజ్ డి.ఇ నరసింహారెడ్డి,ఎస్ ఐ వై ప్రసాద్,మండల విద్యాధికారి తరి.రాములు, ఏపీవో రామచంద్రయ్య,ఇంచార్జ్ ఎంపీఓ విజయ్ కుమార్ లతో కలిసి...
Read More...
Telangana  Nallagonda 

ఘనంగా ఎంపీ రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు.....

ఘనంగా ఎంపీ రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు.....    నాగార్జునసాగర్ :  తుమ్మ చెట్టు ఎక్స్ రోడ్ వద్ద జనహృదయనేత ప్రజాసేవకుడు ప్రజా బాంధవుడు తెలంగాణ చరిత్రలో దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేదలకు నేను ఉన్న అనే భరోసా కల్పించే నాయకుడు నాగార్జునసాగర్...
Read More...