Category
Bhadradri Kothagudem
Telangana  Bhadradri Kothagudem 

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించిన ఏఐటీయూసీ నాయకులు  
Read More...
Telangana  Bhadradri Kothagudem 

లయన్స్ క్లబ్ మిల్లినియం ఆధ్వర్యంలో డా. లయన్ కాపా మురళీకృష్ణ జన్మదిన వేడుకలు

లయన్స్ క్లబ్ మిల్లినియం ఆధ్వర్యంలో డా. లయన్ కాపా మురళీకృష్ణ జన్మదిన వేడుకలు కొత్తగూడెం :లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం ఆధ్వర్యంలో రామవరంలోని బిల్డింగ్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్ కార్యాలయంలో పాస్ట్ గవర్నర్ డా. లయన్ కాపా మురళీకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు లయన్ సభ్యులు మాట్లాడుతూ డా. కాపా...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

మహిళల ఆర్థిక సాధికారతకు సింగరేణి సేవా సమితి చేయూత

మహిళల ఆర్థిక సాధికారతకు సింగరేణి సేవా సమితి చేయూత కొత్తగూడెం,  : మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జీఎం (పర్సనల్) వెల్ఫేర్ & సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్ కుమార్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మూడు నెలలపాటు నిర్వహించే ఉచిత వృత్తి శిక్షణా కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు....
Read More...
Telangana  Bhadradri Kothagudem 

డిజిటల్ పోలీసింగ్‌పై ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష

డిజిటల్ పోలీసింగ్‌పై ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష భద్రాద్రి కొత్తగూడెం,:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖలో డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, సైబర్ నేరాల నియంత్రణలో వేగం పెంచడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య, సీఈఐఆర్ పోర్టల్, నాట్‌గ్రిడ్...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమం

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమం కొత్తగూడెం, : జిల్లా కేంద్ర గ్రంథాలయం, భద్రాద్రి కొత్తగూడెంలో సోమవారం సాయంత్రం వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంథాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయ పరిసరాల్లో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ,...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

ఘనంగా ప్రారంభమైన 'తొలిముద్ద–బాల భరోసా' కార్యక్రమం

ఘనంగా ప్రారంభమైన 'తొలిముద్ద–బాల భరోసా' కార్యక్రమం కొత్తగూడెం, : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తొలిముద్ద–బాల భరోసా' కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. డివిజన్‌లోని 15, 18, 19 అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ మునిగడప పద్మ చిన్నారులకు తొలిముద్ద వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మునిగడప పద్మ...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

తరుగు పేరుతో అవినీతి

 తరుగు పేరుతో అవినీతి కొత్తగూడెం, : వరి ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల నుంచి క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు పేరుతో ధాన్యం కోత విధించి సుమారు రూ.71 లక్షల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోకల్ (టీఆర్‌ఎల్) ఆధ్వర్యంలో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

గరీబ్‌పేట్‌లో సింగరేణి ఉచిత వైద్య శిబిరం

గరీబ్‌పేట్‌లో సింగరేణి ఉచిత వైద్య శిబిరం కొత్తగూడెం,: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో వీకేసీఎం  ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలు, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సోమవారం గరీబ్‌పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో వైద్య నిపుణులు గ్రామ ప్రజలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) తదితర వ్యాధులకు...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

ఏరియా వర్క్‌షాప్‌లో జీఎం శాలెం రాజుకు ఘన సన్మానం.

ఏరియా వర్క్‌షాప్‌లో జీఎం శాలెం రాజుకు ఘన సన్మానం. కొత్తగూడెం, : ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుకు సోమవారం ఏరియా వర్క్‌షాప్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గుర్తింపు కార్మిక సంఘాల నాయకులు, ఎస్సీ–ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజుకు ఘన సన్మానం

కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజుకు ఘన సన్మానం కొత్తగూడెం, : సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న  శాలెం రాజును ఏరియా వర్క్‌షాప్‌లో అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఏరియా వర్క్‌షాప్‌లో డీజీఎం జొన్నలగడ్డ క్రిస్టఫర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శాలెం రాజు సేవలను కొనియాడారు. సింగరేణిలో అండర్ మేనేజర్‌గా ఉద్యోగ...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

తొలిముద్దు–బాల భరోసా కార్యక్రమానికి శ్రీకారం

తొలిముద్దు–బాల భరోసా కార్యక్రమానికి శ్రీకారం కొత్తగూడెం :కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలోని పంజాబ్ గడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం 'తొలిముద్దు' ఉప్మా–కిచిడి టిఫిన్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న 'బాల భరోసా' కార్యక్రమం అభినందనీయమని అన్నారు. చిన్నారులకు ప్రతిరోజూ...
Read More...
Telangana  Bhadradri Kothagudem 

ముత్యాలంపాడులో విత్తన మేళా ప్రారంభం .

ముత్యాలంపాడులో విత్తన మేళా ప్రారంభం . టేకులపల్లి / భద్రాద్రి కొత్తగూడెం :  టేకులపల్లి మండలం ముత్యాలంపాడు రైతు వేదికలో సోమవారం విత్తన మేళాను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు, విత్తన డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మళ్లేలా...
Read More...