Category
Bhadradri Kothagudem
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కాంగ్రెస్–బీఆర్ఎస్ పోరుకు అసెంబ్లీ వేదికా?
Published On
By Vision Andhra Telugu Daily
ప్రజా సమస్యలు గాలికి.. రాజకీయ రగడలకు పెద్దపీట!
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని జనసేన డిమాండ్
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లపై ఎస్పీ ఆకస్మిక తనిఖీ
Published On
By Vision Andhra Telugu Daily
విజిబుల్ పోలీసింగ్కు పెద్దపీట.. రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశాలు
సీసీ కెమెరాలపై నిఘా.. అనుమానాస్పద కదలికలపై తక్షణ స్పందనకు సూచనలు
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం దారుణం
Published On
By Vision Andhra Telugu Daily
చర్ల,(భద్రాద్రి కొత్తగూడెం) : అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డు కోవడం, వారిపై దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ యువజన నాయకులు కాకి అనిల్, అంబోజి సతీష్ తీవ్రంగా ఖండించారు, సోమవారం జరిగిన ఈ ఘటనపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజా... రోడ్లపై పశువులను వదిలితే చర్యలు
Published On
By Vision Andhra Telugu Daily
కొత్తగూడెం : పట్టణంలోని జాతీయ రహదారులతో పాటు ప్రధాన రోడ్లపై ఆవులు, గేదెలను విచ్చలవిడిగా వదిలేస్తున్న పశువుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. రోడ్లపై పగలు, రాత్రి పశువులు సంచరించడం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల్లో పశువులు సైతం గాయపడుతున్నాయని అధికారులు తెలిపారు. పశువులను ఇంటి ఆవరణలో లేదా... యాదగిరిగుట్ట మండలంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
యాదగిరిగుట్ట: మండలవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి ప్రేమానురాగాలను చాటుకున్నారు. సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి, హారతులు ఇచ్చి రాఖీలు కట్టారు. అనంతరం మిఠాయిలు తినిపించి వారి క్షేమాన్ని ఆకాంక్షించారు.అన్నదమ్ములు సైతం అక్కాచెల్లెళ్లకు కానుకలు అందజేసి ఆప్యాయతను చాటుకున్నారు. దీంతో మండలంలోని... బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
టేకులపల్లి. టేకులపల్లి మండలం వి.బి.జి.ఆర్.ఎం.జి. పథకంలో భాగంగా బోడు, లచ్చగూడెం గ్రామపంచాయతీల్లో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు పొదేం స్వరూప, ఎదుల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.బోడు గ్రామంలోని గుట్ట చెరువు వద్ద ఈత, ఖర్జూర మొక్కలను నాటారు. లచ్చగూడెం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సుమారు 200 పూలు,... వనమహోత్సవంలో మొక్కలు నాటిన మేయర్, కమిషనర్
Published On
By Vision Andhra Telugu Daily
కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం–2026లో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్లోని రామచంద్ర పార్క్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత మొక్కలు నాటారు. పలువురు డివిజన్ కార్పొరేటర్లు సైతం పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి... చదువుతో పాటు నైపుణ్యం..
Published On
By Vision Andhra Telugu Daily
ఆగస్టు 29 నుంచి వాక్ఇన్ అడ్మిషన్లు!
సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులకు అవకాశం
శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వ అల్పాహారం పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
టేకులపల్లి: ముత్యాలంపాడు ఎక్స్రోడ్ గ్రామపంచాయతీ పరిధిలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారాన్ని గ్రామ సర్పంచ్ బి. పూలబంతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బి. పూలబంతి స్వయంగా చిన్నారులకు అల్పాహారం అందించారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని, వారి ఆరోగ్యం, ఎదుగుదలకు పోషకాహారం ఎంతో... గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత
Published On
By Vision Andhra Telugu Daily
కొత్తగూడెం : రామవరం–కొత్తగూడెం ప్రధాన రహదారిలోని గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే నిర్మించిన బ్రిడ్జిపై వరుసగా గుంతలు ఏర్పడుతుండటంతో నిర్మాణ నాణ్యతపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బ్రిడ్జికి ఒక వైపున గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.... పేదల సంక్షేమ పథకాలను కొనసాగించాలి: బీఆర్ఎస్ నాయకులు
Published On
By Vision Andhra Telugu Daily
కొత్తగూడెం : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీదేవిపల్లి మండల తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి... ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా భారతం: మేయర్ మూడ్ గణేష్
Published On
By Vision Andhra Telugu Daily
కొత్తగూడెం కార్పొరేషన్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మూడు డివిజన్లలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మేయర్
