Category
Sanga Reddy
Telangana  Sanga Reddy 

జిన్నారం మున్సిపాలిటీ 18 వ వార్డులో అవకాశం ఇయ్యండి

జిన్నారం మున్సిపాలిటీ 18 వ వార్డులో అవకాశం ఇయ్యండి    జిన్నారం :  జిన్నారం మున్సిపాలిటీ18 వా వార్డులో  కౌన్సిలర్ అవకాశం ఇవ్వాలి 2017 నుంచి పార్టీ కోసం పని చేసిన   మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఇవ్వాలి     వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులకు ఇస్తారా  పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ఇస్తారా  పార్టీ కోసం పని చేసిన మేము మాకు అవకాశం ఇవ్వండి....
Read More...
Telangana  Sanga Reddy 

మాస్టర్ మైండ్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మాస్టర్ మైండ్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు    జిన్నారం  : జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ లొ 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బొల్లారం డివిజన్ పరిధిలోని ది మాస్టర్ మైండ్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ది మాస్టర్ మైండ్ పాఠశాల చైర్మన్ డాక్టర్ సంఘని రాజు,ముఖ్య అతిథులుగా వి. మాధవ రెడ్డి, అతిథులుగా బొల్లారం డివిజన్ సీఐ...
Read More...
Telangana  Sanga Reddy 

గోపా నూతన కార్యవర్గం మంజీరా నదిలా సాగాలి- డాక్టర్ బండి సాయన్న గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు

గోపా నూతన కార్యవర్గం మంజీరా నదిలా సాగాలి- డాక్టర్ బండి సాయన్న గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు                  సంగారెడ్డి  :   ఈ రోజు ఉదయం 10 గంటలకు గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్(" గోపా ")సంగారెడ్డి జిల్లాలో గోపా సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం నూతన కార్యవర్గ ఎంపిక ప్రమాణ స్వీకారోత్సవం. ఈ కార్యక్రమానికి  సార ప్రభాకర్ గౌడ్ సభాధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది. ఈ...
Read More...
Telangana  Sanga Reddy 

సమిష్టిగా పని చేసి ఐదు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురేయండి... కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి

సమిష్టిగా పని చేసి ఐదు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురేయండి...  కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి    జిన్నారం   : సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గంలోని ముత్తంగి పీ ఎస్ అర్ గార్డెన్స్ లో ఇంద్రేశం,ఇస్నాపూర్ మున్సిపాలిటీలు, జిన్నారం ఎన్ ఎస్ ఆర్...
Read More...
Telangana  Sanga Reddy 

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు    జహీరాబాద్  : మండల కేంద్రం న్యాల్కల్‌లో సీఐ హనుమంతు, ఎస్‌ఐ సుజిత్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పోలీస్, రవాణా, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక ఉద్యమమే “అరైవ్ అలైవ్ – 2026” అని తెలిపారు....
Read More...
Telangana  Sanga Reddy 

జహీరాబాద్‌లో విజన్ఆంధ్ర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

జహీరాబాద్‌లో విజన్ఆంధ్ర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ    జహీరాబాద్ ;  జహీరాబాద్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు చేతుల మీదుగా విజన్ ఆంధ్ర దినపత్రిక నూతన 2026 క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ... “విజన్ ఆంధ్ర దినపత్రిక సమాజంలో శక్తివంతమైన సమాచార మాధ్యమంగా పనిచేస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో...
Read More...
Telangana  Sanga Reddy 

పుస్తకాలు కొనండి… పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి – ప్రముఖ కవి, రచయిత డా. పెద్దగొల్ల నారాయణ

పుస్తకాలు కొనండి… పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి   – ప్రముఖ కవి, రచయిత డా. పెద్దగొల్ల నారాయణ    జహీరాబాద్ :  ప్రతి సంవత్సరం హైదరాబాద్ కేంద్రంగా ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజులపాటు నిర్వహిస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తక ప్రియులకు అద్భుతమైన వేదికగా నిలుస్తోందని జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత డా. పెద్దగొల్ల నారాయణ అన్నారు. దేశ, విదేశాలకు చెందిన గొప్ప రచయితల రచనలను పాఠకులకు పరిచయం చేస్తూ పుస్తక పఠనాన్ని...
Read More...
Telangana  Sanga Reddy 

టి.లింగంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గంను సన్మానించిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, విద్యావంతులు 

టి.లింగంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గంను సన్మానించిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, విద్యావంతులు  అందోల్ :  రేగోడ్ మండలం టి.లింగంపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నిక కాబడిన పాలకవర్గానికి గ్రామానికి సంబందించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యావంతులు గ్రామపంచాయతీలో సమావేశం ఏర్పాటు చేసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్  ఆనందం,ఉపసర్పంచ్ అమృతరావ్ మాట్లాడుతూ అందరి సహాయ,సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,...
Read More...
Telangana  Sanga Reddy 

కుప్పానగర్ అభివృద్ధి నా లక్ష్యం - సర్పంచ్ రాజ్ కుమార్ స్వామి

కుప్పానగర్ అభివృద్ధి నా లక్ష్యం  - సర్పంచ్ రాజ్ కుమార్ స్వామి    జహీరాబాద్ : ఝరాసంగం మండల్ కుప్పానగర్ గ్రామంలో సోమవారం రాజ్ కుమార్ స్వామి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఝరాసంగం ఎమ్మార్వో తిరుమలరావు సర్పంచ్ మరియు మెంబర్లకు ప్రమాణస్వీకారం నిర్వహించారు. తదనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో గ్రామ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని రాజకుమార్ స్వామి తెలిపారు. గెలుపుకు...
Read More...
Telangana  Sanga Reddy 

బిఆర్ఎస్ మద్దత్తుతో గెలిచిన సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధికై పాటు పడాలి

 బిఆర్ఎస్ మద్దత్తుతో గెలిచిన సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధికై పాటు పడాలి     అందోల్ : జోగిపేట్ - అందోల్ లో లక్ష్మినర్సింహా ఫంక్షన్ హాల్లో శనివారం ఆందోల్ నియోజకవర్గ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబెర్ లకు అభినందన సభ అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఏర్పాటు చేశారు. ఈ సభకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా విచేశారు....
Read More...
Telangana  Sanga Reddy 

ప్రశాంతంగా మూడో విడత సర్పంచ్ ఎన్నికలు

ప్రశాంతంగా మూడో విడత సర్పంచ్ ఎన్నికలు    జహీరాబాద్ : జహీరాబాద్ పరిధిలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్రమబద్ధంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. న్యాల్కల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఓటు వేయడానికి వచ్చిన వారిని...
Read More...