Category
Sanga Reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సిర్గాపూర్ రైతు వేదికలో రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమం
Published On
By Vision Andhra Telugu Daily
సిర్గాపూర్ : సిర్గాపూర్ గ్రామ రైతు వేదికలో ఈరోజు హెర్బిసైడ్ టాలరెంట్ (హాచ్ టీ ) పత్తి సాగు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై, భూసార పరీక్ష కార్డు సిఫారసుల ఆధారంగా రసాయన ఎరువుల వినియోగంపై మరియు ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఆహార భద్రత పథకం లో భాగంగా... జెస్సి గ్రెస్సి ఫౌండషన్ ఫౌండర్ ఆధ్వర్యంలో మజీద్ కు వాటర్ డిస్పెన్సర్ ను అందజేత
Published On
By Vision Andhra Telugu Daily
అందోల్ : సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం భూత్కూర్ గ్రామ మజీద్ కు రంజాన్ నెల పురస్కరించుకొని మైనార్టీ యువకుల విన్నపం మేరకు జెస్సి గ్రెస్సి ఫౌండషన్ ఫౌండర్ అధ్యక్షులు,వట్ పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తలారి శ్రీనివాస్ చేతులమీదుగా మజీద్ మౌల్ సాబ్ కు అందజేశారు.కార్యక్రమంలో మైనార్టీ యువకులు పాల్గొన్నారు.... కేతకిలో చిన్న సినిమా బృందం పూజలు
Published On
By Vision Andhra Telugu Daily
జహీరాబాద్ : శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం చిన్న సినిమా బృందం స్వామివారిని దర్శించుకుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ మహమ్మద్ జాంగిర్, డైరెక్టర్ ఎస్కే శివలింగ్, కెమెరామెన్ డి.ఓ.పి శివ గౌడ్ ఎల్లంకి, ప్రదీప్, రవి తదితరులు... యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
Published On
By Vision Andhra Telugu Daily
సంగారెడ్డి, : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23వ తేదీ (సోమవారం) నుండి యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆందోల్ నియోజకవర్గం లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలు ఏర్పాటు కు కృషి.
Published On
By Vision Andhra Telugu Daily
సంగారెడ్డి : ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. ఆందోల్ నియోజక వర్గాన్ని ఎడ్యుకేషనల్, హెల్త్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు. సింగూర్ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 40 వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో lift irrigation కింద మరో లక్ష ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అలాగే, నిరుద్యోగులకు,... మీ అభివృద్ధి మా బాధ్యత.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
Published On
By Vision Andhra Telugu Daily
జిన్నారం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి కుటుంబ అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. జిన్నారం మున్సిపాలిటీ జంగంపేట, జిన్నారం, మంగంపేట్, ఊట్ల, నల్తూర్ సులక్పల్లి గ్రామాల పరిధిలోని వివిధ వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని... రాయి పల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పిన ప్రాణాపాయం
Published On
By Vision Andhra Telugu Daily
జహీరాబాద్ : జహీరాబాద్ మండల పరిధిలోని రాయి పల్లి చౌరస్తా వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఒక బస్సు, కర్ణాటక ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు, అలాగే ఒక డీసీఎం వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే... బిఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్లు అందజేసి. దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
Published On
By Vision Andhra Telugu Daily
అందోల్ /సంగారెడ్డి : జోగిపేట - అందోల్ మున్సిపాలిటీ ఎన్నికల సమరంలో బిఆర్ ఎస్ పార్టీ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ శ్రీ జోగినాథ్ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మంగళవారం అభ్యర్థుల చేతికి పార్టీ బీ-ఫామ్ లు అందజేశారు. దీంతో మున్సిపల్ కోటపై ‘గులాబీ’ జెండా... జోగిపేట మున్సిపల్ 15 వార్డు అభ్యర్థి సత్యనారాయణ (చిట్టీ బాబు )జోరుగా ప్రచారం
Published On
By Vision Andhra Telugu Daily
అందోల్ /సంగారెడ్డి : జోగిపేట - అందోల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 15 వార్డు అభ్యర్థిగా ఏ.సత్యనారాయణ (చిట్టీ బాబు ) తన ప్రచారంలో జోరుపేంచారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడం తన లక్ష్యం అని అన్నారు. ఎవరు ఆపదలో ఉన్న తాను అండగా... రేవంత్ రెడ్డి పై భగ్గు మన్న అందోల్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు
Published On
By Vision Andhra Telugu Daily
అందోల్ /సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ విచారణకు పిలవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అందోల్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చంటి క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన నాయకుడిని రాజకీయ కక్షతో విచారణ పేరుతో వేధించడం తగదని ఆయన అన్నారు.ప్రజల ఆకాంక్షలు,... జహీరాబాద్లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే మాణిక్రావు అరెస్ట్
Published On
By Vision Andhra Telugu Daily
జహీరాబాద్ : కేసీఆర్కు సిట్ విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని నిరసిస్తూ జహీరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే మాణిక్రావు స్థానిక చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. ధర్నా సందర్భంగా నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు–కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరికి ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు... నల్ల బ్యాడ్జీలతో నిరసన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ధర్నా
Published On
By Vision Andhra Telugu Daily
అందోల్ /సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పై వట్ పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు రోడ్డుపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు.ఈ సందర్భంగా మాజీ వరం చైర్మన్ వీరారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పూరిత కక్షలకు... 