Category
Sanga Reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
Published On
By Vision Andhra Telugu Daily
వాహనాలు ఆపి వీడియోలు తీసిన ప్రజలు.
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచన
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్లైన్ శిక్షణ
Published On
By Vision Andhra Telugu Daily
చౌటకూర్ మండలంలో పంచాయతీ సిబ్బందికి అవగాహన
అభివృద్ధి పనుల సమర్థ అమలుపై అధికారుల దిశానిర్దేశం
నత్తనడకన గ్రంథాలయ భవన నిర్మాణం
Published On
By Vision Andhra Telugu Daily
శివంపేట జెడ్పీహెచ్ఎస్లో అసంపూర్తిగా గ్రంథాలయ భవనం.. ఉపాధ్యాయుల ఆందోళన
పనులు వేగవంతం చేయాలని సర్పంచ్, ఉపాధ్యాయుల విజ్ఞప్తి
పుల్కల్లో రూ.18 లక్షలతో సీసీ డ్రైనేజీ పనులకు శ్రీకారం
Published On
By Vision Andhra Telugu Daily
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ లావణ్య–కృష్ణారెడ్డి మంగళవారం టెంకాయ కొట్టి ప్రారంభించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూఈ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య–కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో గ్రామాభివృద్ధికి నిరంతరం... శివంపేట బీర్ ఫ్యాక్టరీపై మరోసారి కాలుష్య ఆరోపణలు
Published On
By Vision Andhra Telugu Daily
వర్షపు రాత్రుల్లోనే వ్యర్థ జలాల విడుదల చేస్తున్నారని గ్రామస్తుల ఆందోళన
మంజీరా నది కలుషితమవుతోందని ఆరోపణలు
అధికారుల మౌనంపై గ్రామస్తుల అసంతృప్తి
మంజీరా నదిని కలుషితం చేస్తున్న చార్మినార్ బీర్ పరిశ్రమ?
Published On
By Vision Andhra Telugu Daily
కలుషిత జలాల విడుదలపై గ్రామస్తుల ఆగ్రహం
సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
మంజీరా నదిలో రసాయన వ్యర్థాల విడుదల ఆరోపణలు..
Published On
By Vision Andhra Telugu Daily
చౌటకూర్, :చౌటకూర్ మండలం పరిధిలోని శివంపేట సమీపంలో ఉన్న ఏబీఐఎన్ చార్మినార్ బీర్ పరిశ్రమ నుంచి వర్షాకాలాన్ని సాకుగా చూపుతూ రసాయనాల కలిసిన వ్యర్థ జలాలను నేరుగా మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారని స్థానిక గ్రామస్థులు ఆరోపించారు.గ్రామస్థుల కథనం ప్రకారం, పరిశ్రమ నుంచి వస్తున్న వ్యర్థాల కారణంగా నదినీటి రంగు మారడంతో పాటు దుర్వాసన వెదజల్లుతోందని... అనారోగ్యం తో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం
Published On
By Vision Andhra Telugu Daily
చౌటకూర్ : పుల్కల్ మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన పోచన్నగారి జైలు అనారోగ్యం తో మృతి చెందరూ. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి మృతి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. గ్రామంలో ఎటువంటి శుభ అశుభ కార్యాలు జరిగినప్పటికీ గ్రామ సర్పంచ్ తన పెద్ద... మంజీరాలో కలుస్తున్నది వర్షపు నీరే.
Published On
By Vision Andhra Telugu Daily
చౌటకూరు: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేటలోని బీరు పరిశ్రమ నుంచి మంజీరా నదిలోకి వ్యర్థ జలాలను విడుదల చేస్తున్నారనే ప్రచారం అవాస్తవమని పరిశ్రమ కాంట్రాక్టు కార్మికులు స్పష్టం చేశారు. ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమైన కార్మికులు మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలోని వ్యర్థ జలాలన్నింటినీ ప్రత్యేక శుద్ధి కేంద్రం (ఈటీపీ)లో శుద్ధి... పుల్కల్ లో రోడ్డెక్కిన రైతన్నలు
Published On
By Vision Andhra Telugu Daily
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ఉన్న పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్, గ్రామాలలోనీ ఏటిలో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ మోటార్లకు ఎలాంటి ముందస్తు నోటీసు, చాటింపు లేదా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రధాన రహదారిపై రెండు గంటల... చౌటకూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు శ్రీకారం
Published On
By Vision Andhra Telugu Daily
చౌటకూర్, సంగారెడ్డి : చౌటకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్) బయట పరిసరాలను పరిశుభ్రంగా, విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్ పార్కుల రామ్రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల వెలుపల పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మొరం వేయించే పనులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ... ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేత.
Published On
By Vision Andhra Telugu Daily
చౌటకూర్,/ సంగారెడ్డి : పుల్కల్ మండలంలోని పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్ గ్రామాల పరిధిలో ఏటిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మోటార్లకు ఎలాంటి ముందస్తు నోటీసు లేదా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటల పాటు ధర్నా... 