Category
Sanga Reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
Published On
By Vision Andhra Telugu Daily
జహీరాబాద్ : మండల కేంద్రం న్యాల్కల్లో సీఐ హనుమంతు, ఎస్ఐ సుజిత్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పోలీస్, రవాణా, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక ఉద్యమమే “అరైవ్ అలైవ్ – 2026” అని తెలిపారు.... జహీరాబాద్లో విజన్ఆంధ్ర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
Published On
By Vision Andhra Telugu Daily
జహీరాబాద్ ; జహీరాబాద్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు చేతుల మీదుగా విజన్ ఆంధ్ర దినపత్రిక నూతన 2026 క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ... “విజన్ ఆంధ్ర దినపత్రిక సమాజంలో శక్తివంతమైన సమాచార మాధ్యమంగా పనిచేస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో... జిన్నారం సర్వేనెంబర్ ఒకటి రైతుల సమస్యకి పరిష్కారం
Published On
By Vision Andhra Telugu Daily
పుస్తకాలు కొనండి… పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి – ప్రముఖ కవి, రచయిత డా. పెద్దగొల్ల నారాయణ
Published On
By Vision Andhra Telugu Daily
జహీరాబాద్ : ప్రతి సంవత్సరం హైదరాబాద్ కేంద్రంగా ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజులపాటు నిర్వహిస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తక ప్రియులకు అద్భుతమైన వేదికగా నిలుస్తోందని జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత డా. పెద్దగొల్ల నారాయణ అన్నారు. దేశ, విదేశాలకు చెందిన గొప్ప రచయితల రచనలను పాఠకులకు పరిచయం చేస్తూ పుస్తక పఠనాన్ని... టి.లింగంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గంను సన్మానించిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, విద్యావంతులు
Published On
By Vision Andhra Telugu Daily
అందోల్ : రేగోడ్ మండలం టి.లింగంపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నిక కాబడిన పాలకవర్గానికి గ్రామానికి సంబందించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యావంతులు గ్రామపంచాయతీలో సమావేశం ఏర్పాటు చేసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆనందం,ఉపసర్పంచ్ అమృతరావ్ మాట్లాడుతూ అందరి సహాయ,సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,... కుప్పానగర్ అభివృద్ధి నా లక్ష్యం - సర్పంచ్ రాజ్ కుమార్ స్వామి
Published On
By Vision Andhra Telugu Daily
జహీరాబాద్ : ఝరాసంగం మండల్ కుప్పానగర్ గ్రామంలో సోమవారం రాజ్ కుమార్ స్వామి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఝరాసంగం ఎమ్మార్వో తిరుమలరావు సర్పంచ్ మరియు మెంబర్లకు ప్రమాణస్వీకారం నిర్వహించారు. తదనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో గ్రామ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని రాజకుమార్ స్వామి తెలిపారు. గెలుపుకు... బిఆర్ఎస్ మద్దత్తుతో గెలిచిన సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధికై పాటు పడాలి
Published On
By Vision Andhra Telugu Daily
అందోల్ : జోగిపేట్ - అందోల్ లో లక్ష్మినర్సింహా ఫంక్షన్ హాల్లో శనివారం ఆందోల్ నియోజకవర్గ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబెర్ లకు అభినందన సభ అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఏర్పాటు చేశారు. ఈ సభకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా విచేశారు.... ప్రశాంతంగా మూడో విడత సర్పంచ్ ఎన్నికలు
Published On
By Vision Andhra Telugu Daily
జహీరాబాద్ : జహీరాబాద్ పరిధిలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్రమబద్ధంగా ఓటింగ్లో పాల్గొన్నారు. న్యాల్కల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఓటు వేయడానికి వచ్చిన వారిని... జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించటంలో ప్రెస్ కమిటీ చైర్మెన్ విఫలం...!!
Published On
By Vision Andhra Telugu Daily
సంగారెడ్డి : రాష్ట ప్రభుత్వం పై పోరు కు జర్నలిస్ట్ సంఘాలు సిద్దo కావాలని టిజెయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్టంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించటంలో ప్రెస్ అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి విఫలం అయ్యారని టి జె యు రాష్ట్ర అధ్యక్షులు కప్పరప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా బానూరు... 