Category
Sanga Reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విజయవాడ బస్సులకు ఎల్బీ నగర్లో బోర్డింగ్ సౌకర్యం
Published On
By Vision Andhra Telugu Daily
పటాన్చెరు, టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేలా విజయవాడతో పాటు ఆ మార్గంలో ముందున్న ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఎక్కే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని పిల్లర్ నంబర్ 1665 వద్ద ప్రయాణికులు బస్సులను ఎక్కవచ్చు. ఇప్పటివరకు విజయవాడ వైపు వెళ్లే అంత్యక్రియలకు వీవీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
Published On
By Vision Andhra Telugu Daily
జిన్నారం,: బొల్లారం డివిజన్ పరిధిలోని మోడల్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈశ్వరమ్మ (80) వయోభారంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. చంద్రారెడ్డి సూచన మేరకు శేఖర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వీవీఆర్ ఫౌండేషన్ తరఫున ఈశ్వరమ్మ అంత్యక్రియల నిమిత్తం రూ.5,000 ఆర్థిక... రూ.19 లక్షలతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
Published On
By Vision Andhra Telugu Daily
పటాన్చెరు,: 11శ్రీనగర్ కాలనీలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి రూ.19 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన ఈ పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కాలనీలో... ఇస్నాపూర్లో మున్సిపల్ ఆఫీస్ తలుపులు క్లోజ్.
Published On
By Vision Andhra Telugu Daily
రహస్యంగా లోపల ఏమి చేస్తున్నారు.
కౌన్సిల్ సమావేశానికి డోర్స్ క్లోజ్.
ఇస్నాపూర్లో నియంత పాలన సాగుతోందా.
కౌన్సిలర్ల ప్రశ్నలకు భయపడుతున్నారా.
లోపల ఏమి జరుగుతుందో ప్రజలకు తెలియకూడదా.
ప్రజాస్వామ్యంలో నియంతల పెత్తనం!
జీతాల పెంపు హామీని నెరవేర్చాలి
Published On
By Vision Andhra Telugu Daily
చౌటకూర్, సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీ డిక్షనరీ కంపెనీ యాజమాన్యం తమకు ఇచ్చిన వేతన పెంపు హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు గురువారం కంపెనీ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. పెరిగిన జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచుతామని గత మూడు నెలల క్రితమే... ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి
Published On
By Vision Andhra Telugu Daily
జిన్నారం సంగారెడ్డి జిల్లా.జిన్నారం మండలం బొల్లారం డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన వన్ డే..వన్ వార్డు కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వి.చంద్రారెడ్డి కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆమెను... లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
Published On
By Vision Andhra Telugu Daily
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బాధితుల నుంచి లంచం తీసుకుంటూ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాలేజీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారి సంగారెడ్డి జిల్లాలోని ఓ కాలేజీకి కొద్ది రోజుల క్రితమే జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అయిన గోవిందరాం తనిఖీకి వెళ్లారు.అయితే... దేవాలయం కూల్చివేత
Published On
By Vision Andhra Telugu Daily
- గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి
- సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
హోతి కేలో ఇమాక్స్ స్ట్రీట్ లైట్ ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
జహీరాబాద్ టౌన్ : సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జహీరాబాద్. హోతి కే: హోతి కే నూతనంగా ఏర్పాటు చేసిన ఇమాక్స్ స్ట్రీట్ లైట్ను జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యునూస్, 7వ వార్డు కౌన్సిలర్ వకీల్ చౌవాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక... డప్పులతో కాంగ్రెస్ దూకుడు.. అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
Published On
By Vision Andhra Telugu Daily
పోటాపోటీ నినాదాలు.. ఉద్రిక్తంగా మారిన ఎర్రవల్లి శివారు
దామరగుంట వద్ద కాంగ్రెస్ నేతల బి ఆర్ ఎస్ నేతల వాగ్వాదం
టెన్షన్.. ఫామ్హౌస్కు కేటీఆర్, హరీష్రావు
Published On
By Vision Andhra Telugu Daily
సంగారెడ్డి డెస్క్, :కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడంతో సిద్ధిపేట జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దామరకుంట వద్ద ఫామ్హౌస్ వైపు తరలివస్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల వాహనాలపై రాళ్లు విసిరినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, తోపులాటకు... కేసీఆర్ ఫామ్హౌస్పై కాంగ్రెస్ దండు
Published On
By Vision Andhra Telugu Daily
డప్పుల మోతతో ఎర్రవల్లి వైపు కాంగ్రెస్ దూకుడు
కేసీఆర్ డౌన్ డౌన్’ నినాదాలతో మార్మోగిన పరిసరాలు
భారీగా మోహరించిన పోలీసులు.. కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న వైనం
