Category
Manchirial
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
డిప్యూటేషన్లను యధావిధిగా కొనసాగించాలి: - హెచ్ఎంఎస్
Published On
By Vision Andhra Telugu Daily
నస్పూర్ : సింగరేణి యాజమాన్యం శ్రీరాంపూర్ ఏరియాలో వర్క్ షాప్, ఓసిపి, ఇతర సర్ఫేస్ డిపార్ట్మెంట్ యందు డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న కార్మికులను యధావిధిగా కొనసాగించాలని హెచ్ఎంఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గత రెండు రోజుల క్రితం శ్రీరాంపూర్ ఏరియాలో 42 మంది కార్మికులను డిప్యూటేషన్ రద్దు చేస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ... ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
నస్పూర్ : సైన్స్ తోని దేశాభివృద్ధి సాధ్యమని నస్పూర్ లోని సృష్టి పాఠశాల కరస్పాండెంట్ అంబాల రాజ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అబ్బురపరిచే విధంగా వివిధ రకాల ప్రాజెక్టులు ఆకర్షించాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ అంబాల రాజ్ కుమార్ మాట్లాడుతూ... సైన్స్... బెల్లంపల్లిలో నేషనల్ సైన్స్ డే
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి : పూలే–పెరియార్–అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో శనివారం ఫిబ్రవరి 28న బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల కళాశాలలో మహనీయుల విగ్రహాల సమక్షంలో నేషనల్ సైన్స్ డే (జాతీయ విజ్ఞాన దినోత్సవం)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు ఫూలే , పెరియార్ ఈవి రామాసామి , బిఆర్ . అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.... బెల్లంపల్లిలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సమావేశం నిర్వహణ
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి : బెల్లంపల్లి కన్నాల రైతు వేదికలో అగ్రికల్చరల్ టెక్నాలజీ మానేజ్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో బ్లాక్ రైతు సలహా కమిటీ సమావేశం నిర్వహించారు బ్లాక్ రైతు సలహా కమిటీ చైర్మన్ రౌతు సత్తయ్య అధ్యక్షతన, కన్వీనర్ వి. రాజ నరేందర్ సమక్షంలో, బెల్లంపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో 2025–26... వివేక్ వెంకటస్వామి సమక్షంలో 50 మంది కార్యకర్తల చేరిక
Published On
By Vision Andhra Telugu Daily
మంచిర్యాల జిల్లా, చెన్నూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షత వహించారు. సుద్దాల గ్రామ సర్పంచ్ డొంగిరి... మాదిగ హక్కుల దండోరా 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తా ప్రాంతంలో మాదిగ హక్కుల దండోరా 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాదిగ హక్కుల దండోరా జిల్లా ప్రధాన కార్యదర్శి అకునూరి రాజ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి గోగర్ల శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాదిగ హక్కుల దండోరా... బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు సన్మానం
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ రమేష్ స్వాతి మరియు వైస్ చైర్మన్ సత్యనారాయణలను పదవి బాధ్యత స్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, రాజీవ్ నగర్ ఉప సర్పంచ్ కాపర్తి సుభాష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పుట్ట శ్రీనివాస్, కాంగ్రెస్... బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల సత్కారం – కమిషనర్కు శాలువాతో సన్మానం చేసిన టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సంపత్ ఆధ్వర్యంలో పట్టణ కౌన్సిలర్లకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. పదవీ స్వీకరణ అనంతరం మున్సిపల్ పాలన ప్రజానుకూలంగా, పారదర్శకంగా సాగాలని నాయకులు ఆకాంక్షించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.... బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకారం
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపాలిటీలో నూతన చైర్పర్సన్గా ఎన్నికైన దావా స్వాతి ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్కు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన చైర్పర్సన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రాల నడుమ పూజా... సి సి ఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును పెంచాలి కొండు బానేష్ డిమాండ్
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి : (సి సి ఐ) ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో వేల ఎకరాల్లో సాగైన పత్తి పంట ఇప్పటికీ పూర్తిగా మార్కెట్కు చేరలేదన్నారు. సుమారు 40 శాతం... అభయ ఆంజనేయ స్వామి గుడి పునర్నిర్మాణానికి కౌన్సిలర్ విరాళం
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డు అంబేద్కర్ నగర్లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ ముందుకు వచ్చారు. గతంలోనే దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన వారు , స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా... బెల్లంపల్లి పాలిటెక్నిక్కు ఇంజనీరింగ్ హోదా ఇవ్వాలి అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య డిమాండ్
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేసి విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఎఐఎఫ్డిఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం పట్టణంలో నిర్వహించిన ఎఐఎఫ్డిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల పోరాటాల ఫలితంగా... 