Category
Manchirial
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సరఫరాదారులకు ముఖ్య సమాచారం..
Published On
By Vision Andhra Telugu Daily
నస్పూర్ (మంచిర్యాల): మెడికల్ ఎక్విప్మెంట్, ల్యాబ్ రియేజెంట్, వైద్య పరికరాల మరియు మరమ్మతులు,సర్వీసులు అందించేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు, మంచిర్యాల జిల్లా లోని జిజిహెచ్, టివివిపి మరియు డిఎంహెచ్ఓ పరిధిలోని పిహెచ్ సి లకు సంబంధించిన సరఫరా వివరాల సమాచారాన్ని తెలుసుకోవడానికి మంచిర్యాల జిల్లా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని. ఆసక్తి ఉన్న సరఫరాదారులు వెబ్సైట్లోని https://mancherial.telangana.gov.in/... మట్టి వినాయకులనే పూజించాలి
Published On
By Vision Andhra Telugu Daily
మంచిర్యాల : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని, మట్టి గణపతులను ప్రోత్సహించాలని శుక్రవారం మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ని కలిసి తెలియజేశారు. అదేవిదంగా మట్టి గణపతి ప్రతిమలను కుమ్మర సంఘం తరఫున వారికి... ముస్లింల సమస్యలపై కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం: ఎంఐఎం
Published On
By Vision Andhra Telugu Daily
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల ఖాదీమ్ కబ్రస్తాన్లో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగి తీవ్ర అపరిశుభ్రత నెలకొన్నా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎంఐఎం మంచిర్యాల జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇబ్ని అఫాన్ మండిపడ్డారు.ఆగస్టు 29న కమిషనర్ను కలిసి సమస్యను వివరించగా, సెప్టెంబర్ 3న శుభ్రత పనులు చేపడతామని హామీ ఇచ్చినా... 22ఏ నిషేధిత జాబితా నుండి పట్టా భూములను తొలగించాలి. బిజెపి
Published On
By Vision Andhra Telugu Daily
నస్పూర్(మంచిర్యాల) కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకవచ్చిన 22ఏ నిషేధిత భూముల జాబితా నుండి పట్టా ఉన్న నివాస మరియు వ్యవసాయ భూములు జాబితా తొలగించాలని కోరుతూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బిజెపి నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అదే విధంగా 22... గోదావరి పుష్కర ఘాట్ వద్ద అధ్వానంగా నీటి వసతులు:
Published On
By Vision Andhra Telugu Daily
మంచిర్యాల టౌన్, మంచిర్యాల పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద సౌకర్యాల లేమితో భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఘాట్ ప్రాంగణంలోని స్నానపు గదులకు నీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు, ఏర్పాటు చేసిన కులాయిల నుండి నీళ్లు రాకపోవడంతో స్నానాలు చేయడానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పరిశుభ్రత,... ‘నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : నేరాల నియంత్రణతో పాటు మహిళల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బుధవారం మందమర్రి సర్కిల్ కార్యాలయాన్ని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ లతో కలిసి తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను క్రమబద్ధంగా... డంపింగ్ యార్డును వోదలని దొంగలు
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే వన్ సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు షెడ్లో మంగళవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. గార్డెన్ ష్రెడ్డింగ్ యంత్రం మోటారు,కన్వెన్షన్ బెల్ట్ మోటారు (రెండు 5 హెచ్.పి మోటార్లు) దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు వాటి విలువ ఒక లక్ష ఇరవై వేల వరకు ఉంటుందని... స్పీకర్పై వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలి.. దుర్గం భాస్కర్
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ను దూషించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని అన్నారు.తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని... 420 హామీలు 13 డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
మంచిర్యాల: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఫిలిం ఛాంబర్ మాజీ చైర్మన్ పుష్కూరి రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ మంచిర్యాల వినతి పత్రం అందించారు ప్రభుత్వ వాగ్దానం చేసినటువంటి ఆరు గ్యారెంటీలు 420 హామీలు 13 డిక్లరేషన్లు వెంటనే అమలు చేయాలని చెప్పేసి లేనియెడల ప్రభుత్వానికి ప్రజల నుంచి ప్రజా ఆగ్రహానికి... బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై పోలీస్ దాడిని ఖండిస్తూ రాస్తారోకో
Published On
By Vision Andhra Telugu Daily
మంచిర్యాల్ : కాంగ్రెస్ పార్టీ ప్రోత్బలంతో అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై మరియు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి రోడ్డు పై బైఠాయించి, ధర్నా... పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణానికి భూమి పూజ
Published On
By Vision Andhra Telugu Daily
మంచిర్యాల , మంచిర్యాల : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ లో చెరువు కట్ట వద్ద పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణం కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, పోచమ్మ... వరి మందు అడిగితే.. పత్తి మందు ఇచ్చారట!
Published On
By Vision Andhra Telugu Daily
రెండు ఎకరాల పంట నాశనం.. ఫర్టిలైజర్ షాపుపై రైతు ఆరోపణ
అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకోలు
