Category
Manchirial
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి ఉద్యోగుల క్వార్టర్ల కొరకు వచ్చిన 80 దరఖాస్తులలో 14 మంది కార్మికులకు పారదర్శకంగా క్వార్టర్లను కేటాయించినట్లు ఎస్ ఓ టు జి ఎం లలిత్ ప్రసాద్, డివైపిఎం విజయ్ సందీప్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్ తెలిపారు. బుధవారం స్థానిక సింగరేణి సిఈఆర్ క్లబ్ మందమర్రిలో నిర్వహించిన కౌన్సిలింగ్లో అర్హులైన... ‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం
Published On
By Vision Andhra Telugu Daily
కమిషనర్ ను దూషించిన చైర్ పర్సన్ భర్త
ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు
శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
Published On
By Vision Andhra Telugu Daily
నస్పూర్, : గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో గనుల్లో రోడ్లు బురదమయం కాగా డంపర్లు, ఇతర వాహనాల రాకపోకలు స్తంభించాయి. బొగ్గు తవ్వకాలతో పాటు ఓవర్ బర్డెన్ (ఓబీ) వెలికితీత పనులకు తీవ్ర అంతరాయం కలిగింది. బెల్లంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా జాడి మహేశ్వర్
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి, (మంచిర్యాల జిల్లా ): బెల్లంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష ఎన్నిక బుధవారం ఉత్కంఠగా జరిగింది. మండలంలోని 17 గ్రామపంచాయతీల సర్పంచులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ జాడి మహేశ్వర్, గురజాల గ్రామ సర్పంచ్ వంగ రామన్న పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో జాడి మహేశ్వర్కు 9... భారీ వర్షంలోనూ కొండగట్టు అంజన్న గిరిప్రదక్షిణ
Published On
By Vision Andhra Telugu Daily
మల్యాల, : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ అంజనేయ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ & వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు స్వామివారి గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు.... వైద్య సేవలను వినియోగించుకోవాలి
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి ఏరియా ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవలను కార్మిక,కార్మిక కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని సీఎంఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగాలు,క్యాజువాలిటీ వార్డు లతో పాటు ఇతర వైద్య సేవల... మందమర్రిలో ఇంటర్నల్ ఆడిట్ పై సమీక్ష
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అధ్యక్షతన ఇంటర్నల్ ఆడిట్ పై సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్నల్ ఆడిట్ నివేదికలు, ప్రభుత్వ ఆడిట్ గమనింపులు, భూ సేకరణ, స్థల సంబంధిత అంశాలతో పాటు మైనింగ్ స్టోర్స్... ఆర్కే ఓసి ఫేస్ 2 పనుల పరిశీలన
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులు,ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లను ఆ సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కే.వెంకటేశ్వర్లు సోమవారం విసృతంగా పరిశీలించారు. అందులో భాగంగా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్ -2 ప్రాజెక్ట్ పనులపై ఆరా తీశారు. పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న అటవీ పునరుద్ధరణ, ఫారెస్ట్ క్లియరెన్స్ పనుల పురోగతిని... ఐలయ్య శస్త్ర చికిత్సపై సంతృప్తి
Published On
By Vision Andhra Telugu Daily
మందమర్రి, (మంచిర్యాల) : ఇటీవల రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ పూర్తి చేసుకున్న ఐలయ్య శస్త్ర చికిత్సపై కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆసుపత్రి డీవైసీఎంవో మధు కుమార్ పేర్కొన్నారు. శస్త్ర చికిత్స సమయంలో ఐలయ్యకు వేసిన కుట్లను వైద్యుల సమక్షంలో సోమవారం తొలగించి నడిపించినట్లు తెలిపారు. అనుభవం కలిగిన... బీమా హామీ అమలు చేయాలి..
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి / మంచిర్యాల : సింగరేణిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కోల్ మైన్స్ పెన్షన్దారులకు రూ.30 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా తాండూర్లోని యూనియన్ బ్యాంక్ శాఖ ఎదుట సోమవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల... ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై సమీక్ష
Published On
By Vision Andhra Telugu Daily
బెల్లంపల్లి,/మంచిర్యాల: బెల్లంపల్లి మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కరుకూరి రాంచందర్ బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై బీఎల్వోతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, ఓటర్ మ్యాపింగ్, పూర్తయిన దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు.... ఎస్టీయూటీఎస్ సభ్యత్వ నమోదుకు ఉపాధ్యాయుల స్పందన
Published On
By Vision Andhra Telugu Daily
మంచిర్యాల / తాండూరు :మండలం రేచిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూటీఎస్) సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయు లు సంఘ సభ్యత్వాన్ని స్వీకరించారు. భట్టారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..గత ఎనిమిది దశాబ్దాలుగా రాష్ట్రోపాధ్యాయ సంఘం విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం... 