Category
Nagar Kurnool
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే గువ్వల బాలరాజ్ ఆరోపణలు
Published On
By Vision Andhra Telugu Daily
అచ్చంపేట : రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు గువ్వల బాలరాజ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేశాడని బల్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాల్ రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రమైన బల్మూర్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గువ్వల బాలరాజు పాల్గొని మాట్లాడారు... చంద్రగ్రహణం సందర్భంగా 3 తేదీన ఉమామహేశ్వర దేవస్థానం మూసివేత
Published On
By Vision Andhra Telugu Daily
అచ్చంపేట : శ్రీశైలం ఉత్తర ద్వారంగా బాసిల్లుతున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం చంద్రగ్రహణం సందర్భంగా మూడవ తేదీ మంగళవారం ఆలయం మూసివేయడం జరుగుతుందని చైర్మన్ మాధవరెడ్డి ఈవో శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం ఉదయం 6 గంటలకు స్వామివారి పూజ కార్యక్రమాలు అనంతరం ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా అభిషేకాలు అర్చనలు ఆర్థిక సేవలు జరగవని ఉప... ఏటిగడ్డ నరసింహా రెడ్డి – రెడ్డి కన్వెన్షన్ నూతనభవనం ప్రారంభించిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
నగర్ కర్నూల్ : నూతనంగా ఏర్పాటు చేసిన రెడ్డి కన్వెన్షన్ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి , మాట్లాడుతూ, కన్వెన్షన్ హాల్ అభివృద్ధికి అవసరమైన జనరేటర్, రహదారుల ఏర్పాటుతో పాటు అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు... కుమ్మెర ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించండి -డిజిపి శశిధర్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఎంపీ, డాక్టర్ మల్లు రవి,ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి డాక్టర్ వంశీకృష్ణ.
Published On
By Vision Andhra Telugu Daily
నగర్ కర్నూల్ : మార్చ్01 కుమ్మెర గ్రామం జాతరలో జరిగిన పరస్పర దాడులు, చిన్నారి మృతి ఘటనలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఈర్లపల్లి శంకర్ శనివారం రాత్రి డిజిపి శివశంకర్ కు వినతి పత్రం అందజేశారు.... సిద్ధార్థలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
తెలకపల్లి : మండల కేంద్రంలోని సిద్ధార్థ మోడల్ స్కూల్లో శుక్రవారం విద్యార్థులు ఉపాధ్యాయులు గా స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సర్పంచ్ కొమ్ము శేఖర్,ఎక్సైజ్ ఎస్సై జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు జీవితంలో ఏమి కావాలో విద్యార్థి... చకిలేల మణిరాజ్ ను సన్మానించి న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..
Published On
By Vision Andhra Telugu Daily
తొర్రూరు : తొర్రూరు బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో మున్సిపల్ ఎన్నికల లో విజయం సాధించిన 9 మంది కౌన్సిలర్ ల ను శాలువా ల కప్పి సన్మానించారు.బి ఆర్ ఎస్ పార్టీ విజయం కోసం కష్టపడి గెలిపించిన నాయకులను కార్యకర్తలను పార్టీ ఇన్చార్జిల కు అభినందనలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి... పశువుల నీటి తొట్టి పునర్నిర్మాణంపై చిప్పలపల్లిలో ఉద్రిక్తత
Published On
By Vision Andhra Telugu Daily
ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పశువుల నీటి తొట్టి పునర్నిర్మాణం అంశంపై శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలో గతంలో ఉన్న పశువుల నీటి తొట్టిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి ధ్వంసం చేసి తమ సొంత అవసరాలకువినియోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన... కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల సమావేశం
Published On
By Vision Andhra Telugu Daily
కల్వకుర్తి : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సందర్భంగా ఆర్డీవో ఆధ్వర్యంలో గురువారం ఆర్డీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని ఆర్డీవో కోరారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులకు సహకరించాలని, సవరణ ప్రక్రియను సజావుగా... కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే సంక్షేమ ఫలాలు..
Published On
By Vision Andhra Telugu Daily
వెల్దండ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ లతో కలిసి సీఎం సోదరులు ఎనుముల తిరుపతిరెడ్డి... ఆర్యభట్ట స్కూల్లో దారుణం.. విద్యార్థికి ఉరి వేసి చంపే ప్రయత్నం.
Published On
By Vision Andhra Telugu Daily
తొర్రూర్ : తొర్రూర్ ప్రైవేట్ స్కూల్ నెల్లికుదురు వెళ్లే దారిలో ఉన్న ఆర్యభట్ట స్కూల్లో దారుణ సంఘటనలు జరుగుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోలేని అధికారులు. లోగోడ రెండు మూడుసార్లు బస్సు డ్రైవర్ తాగిన మత్తులో విద్యార్థులు తో వెళ్లే బస్సు బోల్తాపడ్డ స్కూల్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెండు రోజుల క్రితం టీకేఆర్ తండా... నిందితులను కఠినంగా శిక్షించాలి: బోరెల్లి సురేష్
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా లోని కుమ్మెర గ్రామంలో జరిగిన అగ్రకులస్తుల దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని దాడి చేసిన వ్యక్తులను వెంటనే రిమాండ్ చేయాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా, నాగర్... మా గోడు వినేదెవరు.? -ఎర్రవల్లిలో 83వ రోజుకు చేరిన దీక్షలు
Published On
By Vision Andhra Telugu Daily
చారకొండ : డిండి- నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చారకొండ మండలంలోని గోకారం వద్ద నిర్మించనునున్న రిజర్వాయర్ సామార్థ్యం తగ్గించి,ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలు ముంపుకు గురి కాకుండా చూడాలని దీక్షలు చేస్తున్న నిర్వాసితుల గోడు ప్రభుత్వం వినటం లేదని ఎర్రవల్లి గ్రామస్తులు వాపోతున్నారు.ఎర్రవల్లిలో చేపట్టిన దీక్షలు ఆదివారం 83వ రోజుకు చేరాయి.ఈసందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ రిజర్వాయర్... 