Category
Nagar Kurnool
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నాగర్ కర్నూల్ బస్ డిపో వద్ద బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్ కర్నూల్ : తాడూరు: నాగర్ కర్నూల్ జిల్లా తాడరూ మండలంలోని యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి ఇంద్రకల్ గ్రామానికి విద్యార్థులకు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేనందున నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది,వర్షాకాలంలో పాఠశాలకు,ఇంటికి వెళుతున్నప్పుడు వర్షం తడిసి అనారోగ్యానికి గురై పాఠశాలలకు సరిగ్గా వెళ్లలేకపోతున్నారనీ ఈ రోజు బహుజన స్టూడెంటు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్... ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తాం
Published On
By Vision Andhra Telugu Daily
ఆగస్టు 6 నుంచి సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి
Published On
By Vision Andhra Telugu Daily
అచ్చంపేట: రైతులు ఎరువులు ఫర్టిలైజర్ ఇతర పథకాలు పొందాలంటే ఆగస్టు 6 లోపల రైతులు ఫార్మర్ రిజిస్టర్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలని బల్మూర్ మండల వ్యవసాయ అధికారి కావేటి నరేష్ ఒక ప్రకటనలు తెలిపారు రైతులు రిజిస్టర్ చేసుకోకుంటే ముందుగా ఎరువులు బంద్ అవుతాయని ఆ తర్వాత రైతు భరోసా ఇతర పథకాల ప్రయోజనాలకు... ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు
Published On
By Vision Andhra Telugu Daily
అచ్చంపేట మండలం సర్వసభ్య సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అధికారులు సర్పంచులు సమన్వయంతో పని చేయాలి
పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
SIR ప్రవాస్ అభియాన్ కార్యక్రమం
Published On
By Vision Andhra Telugu Daily
బిజినపల్లిలో బీజేపీ నేతల భేటీ గడపగడపకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలి - నాగేంద్ర గౌడ్ క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విప్లవం
Published On
By Vision Andhra Telugu Daily
రేడియేషన్ థెరపీలో గేమ్ ఛేంజర్గా మారిన అడాప్టివ్ థెరపీ
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ తప్పనిసరి...
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి వెల్లడి.
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్ కర్నూల్ : బిజినపల్లి పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్&సైన్స్ కలశాల(స్వయంప్రతిపత్తి),పాలెంలో 2026–27విద్యా సంవత్సరానికి డెయిరీ సైన్స్ విభాగంలో అతిథి అధ్యాపకుల(Guest Faculty)నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన విద్యార్హతల ధృవపత్రాలు,మార్కుల మెమోలు,అనుభవ పత్రాలు... అఖిల భారత యాదవ మహాసభ
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్ కర్నూల్ : ఆల్ ఇండియా యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది.రాష్ట్ర నలుమూల నుంచి యువజన నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సమావేశానికి నాగర్కర్నూల్ జిల్లా యూత్ అధ్యక్షుడు మూర్తి యాదవ్ జిల్లా నాయకులు కాటమోని.శ్రీనివాస్ యాదవ్,తిరుపతయ్య యాదవ్,బిజినపల్లి మండల అధ్యక్షుడు భక్క.మల్లేష్... ఆర్డినరీ నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం-ప్రభుత్వం వెంటనే స్పందించాలి
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్కర్నూల్ :. జినపల్లి : ప్రభుత్వం ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వేళ,TGSRTC మాత్రం ఆర్డినరీ బస్సుల్లోనే ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటోంది.ఆర్డినరీ సర్వీస్ లో ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్డినరీ బస్సు అంటే ప్రతి స్టాప్లో ఆగాలి.చార్జీలు కూడా తక్కువగా... ఎన్యుమరేషన్,డిజిటైజేషన్ పనులు వేగంగా పూర్తి చేయాలి జాయింట్ కలెక్టర్
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్కర్నూల్, బిజీనపల్లి :పాలెం గ్రామంలో శనివారం జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పి.ఎస్.నెంబర్ 43,44,45,46లలో జరుగుతున్న ఎన్యుమరేషన్ పనులను పరిశీలించారు.ఎన్యుమరేషన్ ఫారాల వివరాలు,డిజిటైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా చెక్ చేశారు.ఈ సందర్భంగా అధికారులు,ఫీల్డ్ సిబ్బందితో సమావేశమైన జాయింట్ కలెక్టర్ డిజిటైజేషన్ పనులను నిర్ణీత గడువులోగా 100% పూర్తి చేయాలని కఠిన... బిజినాపల్లిలో రేషన్ డీలర్లతో తాసిల్దార్ సమావేశం
Published On
By Vision Andhra Telugu Daily
బిజినాపల్లి /నాగర్ కర్నూల్ : బిజినాపల్లి మండల తాసిల్దార్ కార్యాలయంలో శనివారం మండలంలోని రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి బిజినాపల్లి మండల తాసిల్దార్ మునిరుద్దీన్,ఎన్ఫోర్స్మెంట్ తాసిల్దార్ దీప్తి,డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్ హాజరై రేషన్ డీలర్లకు పలు సూచనలు చేశారు.మండలంలోని అన్ని రేషన్ కార్డులకు సంబంధించి e-KYC ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోపు... శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు
Published On
By Vision Andhra Telugu Daily
నాగర్ కర్నూలు/(తెలకపల్లి మండలం): నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం తగదని ఉపసర్పంచి వారణాసి శ్రీను అన్నారు మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ... 