Category
Nagar Kurnool
Telangana  Nagar Kurnool 

బిజినపల్లి లో పురాతన పద్ధతిలో వినాయక నిమజ్జనం  వేడుకలు

బిజినపల్లి లో పురాతన పద్ధతిలో వినాయక నిమజ్జనం  వేడుకలు నాగర్ కర్నూల్  : బిజినపల్లి గ్రామంలోని సంతోష్ నగర్ కాలనీలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూత్ సభ్యులు వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై ఉంచి, డోలు చప్పుళ్లతో, భజనలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. భక్తులు బొడ్డెమ్మలు , కోలాటాలతో...
Read More...
Telangana  Nagar Kurnool 

బిజినపల్లి పోలీసు స్టేషన్ లో ఘనంగా వినాయకుని నిమజ్జన వేడుకలు

బిజినపల్లి పోలీసు స్టేషన్ లో ఘనంగా వినాయకుని నిమజ్జన వేడుకలు జిల్లా నాగర్ కర్నూల్   బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో వినాయక చవితి నిమజ్జన వేడుకలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, బిజినపల్లి...
Read More...
Telangana  Nagar Kurnool 

నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయి అథ్లెట్‌గా కొడవత్ స్వప్న - స్వర్ణ పతకం కైవసం

నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయి అథ్లెట్‌గా కొడవత్ స్వప్న - స్వర్ణ పతకం కైవసం నాగర్ కర్నూల్, : పేదరికాన్ని జయించి పట్టుదలతో జాతీయ స్థాయిలో సత్తా చాటింది నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కొడవత్ తండాకు చెందిన కొడవత్ స్వప్న అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచింది. పుదుచ్చేరిలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-20 బాలికల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేస్ విభాగంలో స్వర్ణ...
Read More...
Telangana  Nagar Kurnool 

ప్రతి మారుమూల ప్రాంతానికీ మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలి

ప్రతి మారుమూల ప్రాంతానికీ మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలి నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రతి మారుమూల ప్రాంతానికి మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో బీఎస్ఎన్ఎల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, నల్లమల్ల అటవీ ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా కమ్యూనికేషన్ నెట్ వర్క్ విస్తరణకు చర్యలు చేపట్టాలని...
Read More...
Telangana  Nagar Kurnool 

విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు

విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు నాగర్ కర్నూల్,  : నాగర్ కర్నూల్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వ్యవసాయానికి సరైన సమయంలో విద్యుత్ సరఫరా...
Read More...
Telangana  Nagar Kurnool 

దసరా నవరాత్రి ఉత్సవ కమిటీ ఎన్నిక

దసరా నవరాత్రి ఉత్సవ కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా కలిమిచర్ల గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక ప్రధాన కార్యదర్శులుగా నారాయణ రాజు, పానుగంటి నవీన్, బాదం రాఘవేందర్
Read More...
Telangana  Nagar Kurnool 

వట్టెంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా

వట్టెంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా జిల్లా నాగర్ కర్నూల్ :  ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో సర్పంచ్ జ్యోతి శంకర్, బీజేపీ నాయకులు మైకం చంద్రకళ, వినోద్, హరి ప్రసాద్, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, వడ్డే రాజు తదితరులు...
Read More...
Telangana  Nagar Kurnool 

ఎర్రకుంట తండాలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

ఎర్రకుంట తండాలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు   నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఎర్రకుంట తండాలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కృష్ణా నాయక్ జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి, అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ
Read More...
Telangana  Nagar Kurnool 

బిజినపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

బిజినపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నాగర్ కర్నూల్ : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజినపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మిద్దె ఇందిరా రాములు జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇందిరా రాములు మాట్లాడుతూ తెలంగాణ...
Read More...
Telangana  Nagar Kurnool 

నాగర్ కర్నూల్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూల్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నాగర్ కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరులకు నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు....
Read More...
Telangana  Nagar Kurnool 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నాగర్ కర్నూల్,:తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీడా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని, స్వాతంత్ర్య సమరయోధుల వీరోచిత పోరాటాలను స్మరించుకోవాలన్నారు....
Read More...