టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ...

హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్నకు జట్టును బీసీసీఐ నేడు ప్రకటించింది. జట్టులో సూర్యకుమార్(కెప్టెన్), అక్షర్పటేల్(వైస్కెప్టెన్) అభిషేక్, హార్దిక్, శివమ్దూబే, సంజూ, తిలక్, రింకూ, బుమ్రా, హర్షిత్రాణా, అర్ష్దీప్, కుల్దీప్, వరుణ్చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్కిషన్ లకు స్థానం లభించింది.
Views: 52
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
