Category
Mahabubabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
మరిపెడ : తాతల కాలం నుంచి వస్తున్న వారసత్వ భూమిపై కొంత మంది కన్నేసి అమాయక రైతులను రెచ్చగొడుతూ తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని మరిపెడ మండలం నీలికుర్తి గ్రామానికి చెందిన బాధిత రిటైర్డ్ అధికారి సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తన... గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ - ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్
Published On
By Vision Andhra Telugu Daily
మరిపెడ: గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ అని, బంజారా జాతి ఉనికి, మనుగడ, అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. ఆదివారం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని మరిపెడ మండల కేంద్రంలోని మండల పరిషత్... అందరికీ ఆరోగ్య రక్ష, ఆరోగ్య తెలంగాణ 100 రోజుల యాక్షన్ ప్లాన్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబాబాద్ : వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ ఆరోగ్య తెలంగాణ 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి జిల్లాలో ఉన్న రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం వైద్యాధికారులకు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ , సిబ్బంది అందరికీ ఆరోగ్య తెలంగాణ 100 రోజుల యాక్షన్... అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
Published On
By Vision Andhra Telugu Daily
డోర్నకల్ : అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు.డోర్నకల్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న విద్యా బోధనలను స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.నూతన టెక్నాలజీ ఆధునిక పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్... సైన్స్అండ్ టెక్నాలజీలో విద్యార్థులు ముందుండాలి - మహబూబాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ పి.రత్నకుమారి
Published On
By Vision Andhra Telugu Daily
మరిపెడ : విద్యార్థులు సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి చూపాలని, ఆధునిక కాలంలో సైన్స్పై అవగాహన పెంచుకొని పరిశోధ నల వైపు దృష్టి సారించాలని మహబూబాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ పి.రత్నకుమారి అన్నారు. తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ బాలుర డిగ్రీ కళాశాల మరిపెడలోని వివిధ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ కె ఉమారాణి అధ్యక్షతన శనివారం... ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబాబాద్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 25 తేదీ నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని కలెక్టర్ శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ, బయ్యారం మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మికంగా పరిశీలించారు.పరీక్షలు జరుగుతున్న తీరును స్వయంగా, సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి... లబ్ధిదారులు మార్కెటింగ్ విధానం తెలుసుకోవాలి
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబాబాద్ : పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు మార్కెటింగ్ విధానం తెలుసుకోవాలని జిల్లా పరిశ్రమల జీఎం శ్రీ రామన్నారాయణ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ లోని శ్రీ వీరభద్ర క్రేజీ ఫుడ్ వరల్డ్ లో పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు,దరఖాస్తుదారులకు మార్కెటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్షియల్ లిటరసీ, ఈ-కామర్స్, ఎంటర్ప్రైన్యూర్ షిప్ డెవలప్మెంట్... మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహ శబరీష్ నియామకం
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబాబాద్ : మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పెషల్ సెక్రటరీ తెలంగాణ భవన్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హన్మకొండ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న స్నేహ శబరీష్ ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా నియమాక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈమె గతంలో కొమురంభీమ్... ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి -జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబాబాద్ : ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే వినతులను ప్రాధాన్యత... మున్సిపాలిటీ లో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబాబాద్ : ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవల అందించాలని మరిపెడ మున్సిపల్ చైర్ పర్శన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు.ఆర్ అండ్ బి లో మున్సిపాలిటీ చైర్మన్ ను విద్యుత్ శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలి శారు.అనివార్యంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సిబ్బంది తక్షణమే స్పందించి మరమ్మత్తులు చేసి విద్యుత్ అందించే విధంగా... ప్రజా రవాణా మెరుగు కోసమే లింక్ రోడ్లు
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబాబాద్ : ప్రజా రవాణా మెరుగు కోసమే లింక్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెంకపాడు, తాళ్ల ఊకల్లు గ్రామాల మధ్య నూతనంగా లింక్ రోడ్డు నిర్మిస్తున్నట్లు ఊకల్లు, వెంకంపాడు సర్పంచులు తప్పెట్ల శ్రీను, ఉప్పల సోమన్న తెలిపారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ది పనులు, మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతున్నాయని, ప్రభుత్వ విప్, డోర్నకల్... వెన్నం సోదరులను పరామర్శించిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
మహబూబాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్యాల గ్రామానికి చెందిన వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. ఇటీవల ఈ నెల 11 న వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రెడ్యాల గ్రామానికి చేరుకుని... 