Category
Mahabubabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
స్కావెంజర్ పై విచారణ...ఎంఈవో జగన్
Published On
By Vision Andhra Telugu Daily
టేకులపల్లి : టేకులపల్లి మండలంలో ని బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో గురువారం ఎంఈవో జగన్ మధ్యాహ్న భోజనం నిర్వహణపై, స్కావెంజర్ పై విచారణ చేపట్టారు. స్కూల్లో ఉపాధ్యాయురాలు, వంట నిర్వహకురాలు, స్కావెంజర్ ను విచారించి వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని, వంటశాల, స్టోర్ రూమ్ తాళాలు హెచ్ఎం వద్దనే ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి... ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానం.
Published On
By Vision Andhra Telugu Daily
టేకులపల్లి : నూతనంగా టేకులపల్లి మండలం రాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నుకోబడ్డ డైనమిక్ లీడర్, యువ నాయకుడు, కల్ముషం లేని కర్షకుడు బర్మావత్ శివకృష్ణ కి, నూతన సంవత్సర సందర్భంగా రాంపురం గ్రామపంచాయతీ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం కొత్తగూడెంలో రాంపురం సర్పంచ్ శివకృష్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి,... పట్టణాలు, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి పొంగులేటి
Published On
By Vision Andhra Telugu Daily
నూకల రామచంద్రా రెడ్డి స్మారక విగ్రహావిష్కరణ
మహబూబాబాద్ : పట్టణాలు, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భారత స్వాతంత్ర్య నాయకుడు,... నిందితులను కఠినంగా శిక్షించాలని వినతి
Published On
By Vision Andhra Telugu Daily
టేకులపల్లి : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లో జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ని తన నివాసంలో కలిసిన సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా రవి రాథోడ్, గత నెల నవంబర్ 24 నాడు టేకులపల్లి మండలం, కొత్త తండా గ్రామానికి చెందిన బానోత్ సౌందర్య పురుగుల... 