Category
Medak
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
Published On
By Vision Andhra Telugu Daily
పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మల్కాపూర్ లో విద్యార్థిని విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం లో పాల్గొనరు ఈ స్వయం పరిపాలన దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు యమ్,సుష్మ, మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా తమ తమ విధులను నిర్వర్తించారని కొనియాడారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థిని... నార్సింగి శ్రీ సాయి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
పాపన్నపేట : మండల కేంద్రంలోని నార్సింగి శ్రీ సాయి పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగాఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది పాఠశాల విద్యార్థులు వివిధ రకాల నమూనాలతో ప్రదర్శన చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకునేలా చేశాయి, ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మహేష్ మాట్లాడుతూ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ ఎఫెక్ట్, జాతీయ సైన్స్ డే... అక్రమ ఇసుక కుప్పలు సీజ్ పోలీస్, రెవెన్యూ శాఖ,
Published On
By Vision Andhra Telugu Daily
పాపన్నపేట : పాపన్నపేట మండల కేంద్రంలోని గాజుల గూడెం గ్రామ శివారులో అక్రమంగా గాడిదలతో ఇసుక నిలువ చేస్తూ అర్ధరాత్రి అక్రమంగా అమ్ముకుంటున్నట్లు స్థానిక పోలీస్, రెవెన్యూ శాఖ ,తెలియడంతో అకస్మాత్తుగా సంయుక్తంగా దాడులు నిర్వహించి, దాదాపుగా 30 అక్రమ ఇసుక కుప్పలను సీజ్ చేయడం జరిగిందని, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం తెలిపింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం స్తంభానికి తాకి గేదె మృతి…
Published On
By Vision Andhra Telugu Daily
పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ మండలం తిరుమలపురం శివారులో ప్రమాదకరంగా ఉన్న ఇనుప విద్యుత్ స్తంభం కారణంగా గేదె మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం సాకలి బుజ్జమ్మ భర్త సాయిలు బర్లు మేపుతుండగా గేదె విద్యుత్ స్తంభానికి తగిలి అక్కడికక్కడే చనిపోయింది. గ్రామంలో పాత, దెబ్బతిన్న స్తంభాలు ప్రమాదంగా... వేలాడుతున్న విద్యుత్ తీగలు… పట్టించుకోని అధికారులు
Published On
By Vision Andhra Telugu Daily
పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ మండలం మల్కాపూర్ గ్రామంలో విద్యుత్ తీగలు చాలా కాలంగా వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఇళ్ల మధ్యగా, వీధులపైగా తక్కువ ఎత్తులో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం పడినా, గాలి వీచినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని స్థానికులు చెబుతున్నారు.... పెద్ద శంకరంపేట్ మండలంలో ప్రజావాణి కార్యక్రమం
Published On
By Vision Andhra Telugu Daily
పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ మండల ప్రజా వేదికలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా రైతుల భూ సమస్యలను సత్వర పరిష్కారం లభిస్తుందని ఎమ్మార్వో ప్రభుదాస్, ఎంపీడీవో క్రాంతి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్ తో పాటు ఎంపీడీవో ఇతర మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల... పదవీలో ఉన్నా లేకున్నా ప్రజలకోసం పని చేస్తా బీజేపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ
Published On
By Vision Andhra Telugu Daily
పాపన్నపేట : తాను పదవిలో ఉన్నా,లేకున్నా ప్రజల కోసం పని చేస్తానని బీజేపీ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ స్పష్టం చేశారు.సోమవారం రోజు పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలోనీ 7వ వార్డు ప్రజలు త్రాగు నీటి కోసం అల్లాడుతున్నారని తమ దృష్టికి తీసుకు రాగా అందుకు స్పందించి వార్డులో నూతన... కోల్ట్రీ ఫార్మ్ వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
Published On
By Vision Andhra Telugu Daily
మెదక్ /అందోల్ : రేగోడు మండల పరిధిలోని టి.లింగంపల్లి గ్రామ శివారులో గల కోల్ట్రీ ఫార్మ్ అక్కడ ఏర్పాటు చేయడంతో లక్షలకొద్దీ కోళ్లను పెంచడంతో వాటికి అధిక లాభాలు పొందేందుకు కోల్ట్రి ఫామ్ యాజమాన్యం మందులు వేయడంతో రోడ్డుపై వెళ్లే దోసపల్లి - టి.లింగంపల్లి,తాటిపల్లి, గజవాడ గ్రామస్తులకు దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఉదయం సాయంత్రం వేళల్లో... రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్
Published On
By Vision Andhra Telugu Daily
పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ డివిజన్ పరిధిలో టేక్మాల్ రైతు వేదిక వద్ద పెద్ద శంకరంపేట్ టేక్మాల్ రేగోడు అల్లాదుర్గ్ రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ ఎస్ఎంఏఎం(SMAM )2025-26 పథకం కింద సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ చేతులమీదుగా పెద్ద శంకరంపేట్ మండలంలోని సబ్సిడీపై అప్లై చేసుకున్న రైతులకు ఐదు... గోషా మాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అదుపులోకి తీసుకున్న మెదక్ పోలీసులు
Published On
By Vision Andhra Telugu Daily
పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ బాన్సువాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ను మెదక్ జిల్లా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మెదక్ డి.ఎస్.పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేట సమీపంలోని కింగ్స్ 9 రెస్టారెంట్ వద్ద ఉదయం సుమారు 10.30 గంటల ప్రాంతంలో... రామోజీపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా అన్నప్రాసన–సీమంతం కార్యక్రమాలు
Published On
By Vision Andhra Telugu Daily
పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ మండలం రామోజీపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం అన్నప్రాసన, సీమంతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు, గర్భిణీ స్త్రీల శ్రేయస్సు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా తల్లులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీశైల హాజరై మాట్లాడుతూ, గర్భిణీలు,... దైవ చింతన తోనే మానసిక ప్రశాంతత నీలం మధు ముదిరాజ్
Published On
By Vision Andhra Telugu Daily
పెద్ద శంకరంపేట్ : భక్తి మార్గం ద్వారానే మనిషికి సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి... 