Category
Medak
Telangana  Medak 

గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ

గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ శివ్వంపేట, (మెదక్): మెదక్ జిల్లా,శివ్వంపేట మండల కేంద్రంలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొని మండలంలోని పలు గ్రామాలకు చెందిన 125 మంది గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ...
Read More...
Telangana  Medak 

తల్లి మరణం తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య

తల్లి మరణం తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య   పెద్ద శంకరంపేట్  : మెదక్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్ద శంకరంపేట్ మండలంలో విషాదాన్ని నింపింది. మండలంలోని మక్తలక్ష్మాపూర్‌కు చెందిన బేతమ్మ (45) కుటుంబ కలహాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉరేసుకుని మృతి చెందినట్లు సమాచారం. తల్లి మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె
Read More...
Telangana  Medak 

ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-18 ఖో ఖో పోటీలు ఘనంగా ప్రారంభం

ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-18 ఖో ఖో పోటీలు ఘనంగా ప్రారంభం ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్-18 ఖో ఖో పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 348 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పీఆర్‌టీయూ మెదక్ జిల్లా సెక్రెటరీ సామ్యా నాయక్ మరియు టీజీడబ్ల్యూఆర్‌జేసీ ప్రిన్సిపాల్ బసవరాజు ఉమ్మడి మెదక్ జిల్లా ఖో ఖో...
Read More...
Telangana  Medak 

సీఎస్ఎఫ్‌ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పోలబోయిన నరేష్

సీఎస్ఎఫ్‌ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పోలబోయిన నరేష్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం* ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ సమస్యలపై ఉద్యమాలు
Read More...
Telangana  Medak 

ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలి

ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలి ఉదారీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను వ్యతిరేకించాలి ఎంసీపీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి
Read More...
Telangana  Medak 

పాత పద్ధతిలోనే ఎరువుల విక్రయాలు చేపట్టాలి

పాత పద్ధతిలోనే ఎరువుల విక్రయాలు చేపట్టాలి అక్కన్నపేట,  : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌’ డిజిటల్ విధానం ద్వారా ఎరువుల విక్రయాలు చేపట్టడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకుడు కంసాని రాజిరెడ్డి ఆరోపించారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువుల విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని...
Read More...
Telangana  Medak 

చలో హైదరాబాద్ వాయిదా..

చలో హైదరాబాద్ వాయిదా.. ఉద్యోగుల పోరాటాన్ని నీరుగార్చిన జేఏసీలు.. హక్కుల కోసం సమరానికి జాయింట్ స్ట్రగుల్ కమిటీ పిలుపు పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దుపై ఉత్తర్వులు వచ్చే వరకు పోరాటం ఆగదు రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి
Read More...
Telangana  Medak 

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం 

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం  చేగుంట : చేగుంట ఉత్తమ ఉపాధ్యాయులు గా  ఎన్నికైనటువంటి వారిని ఘనంగా సన్మానించిన ఎంపీడీవో  చిన్నారెడ్డి, ఎంఈఓ నీరజ ,  ఎంపీడీవో చిన్నారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది, దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మింపబడుతుందని  అన్నారు. మండల విద్యాధికారి నీరజ మాట్లాడుతూ  సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని, సర్వేపల్లి...
Read More...
Medak 

లెప్రసీ రహిత సమాజం కోసం సమష్టి కృషి

లెప్రసీ రహిత సమాజం కోసం సమష్టి కృషి శివంపేట పీహెచ్‌సీలో లెప్రసీ కేసుల రికార్డుల పరిశీలన వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి సకాలంలో చికిత్స అందించాలి
Read More...
Telangana  Medak 

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్న చేగుంట అతిథిగృహం

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్న చేగుంట అతిథిగృహం చేగుంట : మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఎన్హెచ్44 ప్రక్కన మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి శాంక్షన్ చేసింది నిర్మించిన అతిథి గృహం ఈరోజు బోసిపోయి విలాసాలకు అడ్డగా మారుతూ వస్తుంది చుట్టుపక్కల చెట్లు పేరుకుపోయి గడ్డితో వెలసిల్లుతూ ఎవరైనా గెస్ట్ గా వస్తే ఎక్కువసేపు ఉండలేని స్థితిలో అతిథిగృహం ఆహ్వానం పలుకుతుంది  ఎంతోమంది...
Read More...
Telangana  Medak 

గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి - ఎస్సై నర్సింలు

గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి - ఎస్సై నర్సింలు చిలిపిచేడ్ (మెదక్ ): మండలంలోని అన్ని గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా తెలంగాణ పోలీస్ అధికార పోస్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై నర్సింలు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్లో మండలంలో వివిధ గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే యువత తో మాట్లాడుతూ గణేష్...
Read More...