Category
Medak
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
లబ్ధిదారులకు సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
రేగోడ్ (మెదక్ ): రేగోడ్ మండలం కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం నందు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశాలతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధి దారులకు సుమారు రూ" 2,82,000/- ల చెక్కులను పీసీసీ మెంబెర్ మున్నూరు కిషన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాంరాయినోళ్ళ దిగంబర్ రావు చేతులమీదుగా... రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published On
By Vision Andhra Telugu Daily
పాపన్నపేట, : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు...యూసుఫ్ పేట గ్రామానికి చెందిన బోల వెంకటేశం(42) వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు.మంగళవారం సాయంత్రం కూరగాయల తీసుకురావడానికి ఇదే గ్రామానికి చెందిన రవితో కలిసి తన టీవీఎస్ ఎక్స్ఎల్ పై... భజన మండలి ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
పాపన్నపేట, : పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేటలో బుధవారం భజన మండలి భవనాన్ని మెదక్ జిల్లా భజన మండలి అధ్యక్షులు శ్రీజ్ఞానానంద నగునూరి సిద్దిరామయార్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సబిత వెంకటరెడ్డి, స్థల దాతలు బైండ్ల నారాయణ వడ్డేపల్లి జయరాంరెడ్డి తో పాటు వివిదప్రాంతాలకు చెందిన... శివంపేటలో బీజేపీ నేతల ప్రత్యేక 'ప్రవాస్ అభియాన్' పర్యటన
Published On
By Vision Andhra Telugu Daily
శివంపేట (మెదక్): శివంపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవాస్ అభియాన్ 24 గంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ రాజేందర్ పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతం, రానున్న కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ అధ్యక్షులు, బీఎల్ఏ-2 సభ్యులతో సమావేశమై... పాపన్నపేట ఉన్నత పాఠశాల ఆకస్మిక తనకి
Published On
By Vision Andhra Telugu Daily
పాపన్నపేట : మండలకేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా విద్యాశాఖాధి కారి రాజు మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనికి చేశారు. ఈ సందర్భంగా రికార్డులు ,పాఠశాల పరిసరాలు పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పిఆర్టియు... వనదుర్గమ్మ సన్నిధిలో జిల్లా విద్యాధికారి
Published On
By Vision Andhra Telugu Daily
పాపన్నపేట :మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయన జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా ఆలయ పండితులు శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు... జాతీయ ఉపాధి హామీ ఉద్యోగులు ఆడిందే ఆట...పాడిందే పాట...
Published On
By Vision Andhra Telugu Daily
పాపన్నపేట,: కేంద్రమైన పాపన్నపేట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ ఆర్ఈజిఎస్) కార్యాలయంలో ఉద్యోగులు సెల్ ఫోన్లలో వీక్షిస్తూ, కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకోకుండా ఆడిందే ఆట...పాడిందే పాట..అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు, ఉపాధి హామీ పథకం కూలీలు వాపోతున్నారు. శుక్రవారం రోజు మధ్యానం 01.20గం.కు... లింగంపల్లి పాఠశాలలో మాక్ పోలింగ్.
Published On
By Vision Andhra Telugu Daily
మెదక్/రేగోడ్: విద్యార్థులకు ఎలక్షన్ పట్ల అవగాహన కల్పించాలని మాక్ ఎలక్షన్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఓటర్లుగా 42 మంది విద్యార్థులు (ఓటర్లుగా) పాల్గొన్నారు పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బి.చందన కు 13 ఓట్లు, అంబికా కు 09 ఓట్లు,వసంత్ కు 20 ఓట్లు రావడంతో వసంత్ ను విజేతగా ప్రకటించారు.విద్యార్థులకు... నూతన మండలాల్లో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
మెదక్ /రేగోడ్: మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ప్రజలకు పోలీస్ వారి సేవలు అందించాలని రేగోడ్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెవుల బాలయ్య ప్రభుత్వన్ని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన తడ్కల్,నిజాంపేట్, అలాగే అందోల్ నియోజకవర్గంలో చౌటకుర్ మండలాల్లో తెలంగాణ... పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన యువకుడు
Published On
By Vision Andhra Telugu Daily
పెద్ద శంకరంపేట్ : మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోళ్లపల్లి... 