Category
Adilabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికైన ఆమెను ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.... నిరు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలోని నిరుపేదలకు జమాతే ఇస్లామి హింద్–బోధన్ శాఖ ఆధ్వర్యంలోపవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా భావంతో, మతభేదాలకు అతీతంగా నిర్వహించడం విశేషం. ఈ రంజాన్ కిట్లలో బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె, చక్కెర, ఖర్జూరాలు వంటి నిత్యావసర సరుకులను చేర్చి, ఉపవాస... ఇంద్రవెల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మారణం
Published On
By Vision Andhra Telugu Daily
ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల వివరాల ప్రకారం దనోర గ్రామ సమీపంలో బైక్ పై అతివేగంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఒక్కసారిగా బిజీ అదుపుతప్పడంతో రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాద తీవ్రతకు వారిద్దరికీ తీవ్ర... అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన---మానవతా వాదులు..
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తేదీ 14.02.2026 న మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ అవుట్ గెట్ ముందర గుర్తుతెలియని వ్యక్తి మతిస్థిమితం లేకుండా కిందపడి ఉండగా వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి రిమ్స్ ఆస్పత్రికి తీసుకుని రాగా మృతుడు చికిత్స పొందుతూ .. తేదీ... ప్రమాదాలలో ప్రాణ నష్టాన్నీ తగ్గించడం లక్ష్యం. అరైవ్ అలైవ్ 2.0 లో భాగంగా శిక్షణ
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ : అరవై అలైవ్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో జరుగు రోడ్డు ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ సమగ్ర కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి “గోల్డెన్ అవర్” అత్యంత కీలకమని, ఆ సమయంలో సరైన ప్రథమ చికిత్స అందితే... కామ దహనం మార్చి 2రోజునే,3 న హోలీ జరపాలి.----శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం మాటాధిపతులు శ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ : ఈ ఏడాది హోలీ పండుగ తేదీల పై నెలకొన్న గందరగోళానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గల స్థానిక శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం మాటాధిపతులు శ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. శ్రీ విజయ్ హనుమాన్ మందిర్ కమిటి సభ్యుల సమావేశం లో ప్రజలకు నెల... బేల జడ్పీహెచ్ఎస్ ఘనంగా సైన్స్ దినోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస,రంగోలి పోటీలు నిర్వహించడం జరిగింది, పిల్లలు తయారు చేసిన ప్రాజెక్ట్ లు ప్రదర్శించిన జరిగింది . గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం... టమాటా రైతు కంట కన్నీరు..... టమాటకు గిట్టుబాటు ధర రాక మార్కెట్ నుండి ఇంటికి తీసుకు వెళుతున్న టమాటారైతులు..
Published On
By Vision Andhra Telugu Daily
ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని టమాటా రైతులు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కుదేలవుతున్నారు.. మండలంలోని పలు గ్రామాలలో రైతులు టమాట పంట వేయడం జరిగింది. పంట దిగుబడి వచ్చాక టమాటా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... టమాట పంట ఒక్క... ఈ నెల 18 న హనుమకొండ లో జరిగే... దళిత మహాసభను విజయవంతం చేయండి---- మాదిగ హక్కుల పరిరక్షణ సమితి..ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పెదేల్లి మహేందర్.
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ : మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ఆధ్వర్యంలో... ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా... మార్చి 18న... వరంగల్ ఉమ్మడి జిల్లా హనుమకొండ హరిత కాకతీయ లో జరిగే దళిత మహాసభ ను దళితులందరూ హాజరై విజయవంతం చేయాలని... ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎం.హెచ్.పి.ఎస్ అధ్యక్షుడు... పెదేల్లి మహేందర్... ఆదివాసీలు విద్య కు మొదటి ప్రాధాన్యతను కేటాయించాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ : మారుమూల ఆదివాసి గిరిజన గ్రామ ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలని, వైద్య సదుపాయాలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో శనివారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పొన్నూరు గ్రామం, ధాభా బి గ్రామం నందు ఆదివాసీలకు ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ... గుడిహత్నూర్లో ట్రైలర్ లారీ బీభత్సం.... ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By Vision Andhra Telugu Daily
గుడిహత్నూర్ : గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ ప్రాంతంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి పై .. ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ట్రైలర్ లారీ ...రోడ్డుపై బస్ ను స్వల్పంగా ఢీకొట్టి రోడ్డుపై ఏర్పాటుచేసిన ఇనుప రైలింగ్ దాటుకుని.. సర్వీస్ రోడ్డుపై వెళుతున్న ఎర్టిగా... బోథ్ గిరిజన డిగ్రీ కళాశాలలో----- జాతీయ విజ్ఞాన దినోత్సవం వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గల స్థానిక బోథ్ గిరిజన డిగ్రీ కాలేజీలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సైన్స్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం. ఈ సంవత్సరం జాతీయ థీం"మహిళలు విజ్ఞాన రంగంలో- వికసిత భారతానికి ఊతం" ను దృష్టిలో పెట్టుకొని నిర్వహించబడింది. ఈ వేడుకలలో ప్రధాన హైలెట్స్... 