Category
Adilabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ : నార్నూర్ మండల కేంద్రంలోని కోమురం భీం భవనంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 9న ఉదయం 10 గంటలకు నార్నూర్ మండల కేంద్రంలో అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం... సేంద్రియ పంటలు పండించాలి - ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్ : తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో ఉట్నూర్లో గిరిజన, ఆదివాసీ రైతుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ రైతులు సేంద్రియ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా దిగుబడులతో పాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రభుత్వ పథకాలను... ఐటీడీఏ ఉట్నూర్లో ప్రతి సోమవారం 'బోజ్జన్న బువ్వ'
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్, : ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయానికి ప్రతి సోమవారం వివిధ మండలాలు, గ్రామాల నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలకు ఆకలితో ఇబ్బంది కలగకుండా 'బోజ్జన్న బువ్వ' కార్యక్రమం ద్వారా ఉచిత భోజనం అందిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు, అర్జిదారులు తమ పనులు పూర్తయ్యే వరకు కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తుండటంతో,... భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ /ఉట్నూర్ : ఉట్నూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మత్తడిగూడ వాగుపై ఉన్న బ్రిడ్జిపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రజలు, వాహనదారులు బ్రిడ్జిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నిం చవద్దని అధికారులు సూచించారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రత్యామ్నాయ... రాష్ట్రంలో విద్య వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి వెడ్మ బొజ్జు పటేల్
Published On
By Vision Andhra Telugu Daily
39 లక్షలతో ఇంద్రవెల్లి కేజీబివీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బోజ్జు
ఉట్నూర్ మండల స్థాయి సమీక్ష సమావేశం
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్ : ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అధికారులు, ప్రజా ప్రతినిధులు. గ్రామాల్లోని సమస్యలు సర్పంచ్ లను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల నుండి హాజరైన... రైతులకు అధిక లాభాలు అందించే ఫార్మ్ ఆయిల్ పంట సాగుకు ప్రభుత్వం కృషి
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, శాస్రవేత్తల సూచనల పాటిస్తూ పంటలు పండించి రైతులు బాగుపడాలని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలని, పూర్వకాలపు సేంద్రియ విధానాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. మనుషుల నిర్లక్ష్యం, కాలుష్యం వల్లే ఎల్-నినో వంటి ప్రతికూల వాతావరణ మార్పులు... బలవంతపు వసూళ్లకు పాల్పడిన నిందితులు అరెస్ట్, రిమాండ్
Published On
By Vision Andhra Telugu Daily
•డబ్బులు ఇవ్వకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులు
•ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్ ఉట్నూర్ మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్ /ఆదిలాబాద్ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ అభివృద్ధిని తట్టుకోలేక విద్యార్థుల పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి దేశంలో,... విద్యాసంస్థల బంద్కు సహకరించిన వారికి విద్యార్థి, యువజన సంఘాల కృతజ్ఞతలు
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్: దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్కు సహకరించిన అన్ని విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉట్నూర్ మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు... రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన ఉట్నూర్ లో కాంగ్రెస్ ధర్నా
Published On
By Vision Andhra Telugu Daily
నిర్మల్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఉట్నూర్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్... అంగన్వాడీ, ఆయా పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్/ఇంద్రవెల్లి: ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉట్నూర్ ఐటీడీఏ ఐసీడీఎస్ కార్యాలయంలో కొనసాగుతోంది. దరఖాస్తుదారులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు అవసరమైన పత్రాలతో హాజరై ధ్రువీకరణ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అధికారులు అభ్యర్థుల విద్యార్హతలు, నివాసం, కులం, ఓటర్... 