Category
Adilabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రాష్ట్రంలో విద్య వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి వెడ్మ బొజ్జు పటేల్
Published On
By Vision Andhra Telugu Daily
39 లక్షలతో ఇంద్రవెల్లి కేజీబివీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బోజ్జు
ఉట్నూర్ మండల స్థాయి సమీక్ష సమావేశం
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్ : ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అధికారులు, ప్రజా ప్రతినిధులు. గ్రామాల్లోని సమస్యలు సర్పంచ్ లను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల నుండి హాజరైన... రైతులకు అధిక లాభాలు అందించే ఫార్మ్ ఆయిల్ పంట సాగుకు ప్రభుత్వం కృషి
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, శాస్రవేత్తల సూచనల పాటిస్తూ పంటలు పండించి రైతులు బాగుపడాలని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలని, పూర్వకాలపు సేంద్రియ విధానాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. మనుషుల నిర్లక్ష్యం, కాలుష్యం వల్లే ఎల్-నినో వంటి ప్రతికూల వాతావరణ మార్పులు... బలవంతపు వసూళ్లకు పాల్పడిన నిందితులు అరెస్ట్, రిమాండ్
Published On
By Vision Andhra Telugu Daily
•డబ్బులు ఇవ్వకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులు
•ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్ ఉట్నూర్ మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్ /ఆదిలాబాద్ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ అభివృద్ధిని తట్టుకోలేక విద్యార్థుల పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి దేశంలో,... విద్యాసంస్థల బంద్కు సహకరించిన వారికి విద్యార్థి, యువజన సంఘాల కృతజ్ఞతలు
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్: దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్కు సహకరించిన అన్ని విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉట్నూర్ మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు... రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన ఉట్నూర్ లో కాంగ్రెస్ ధర్నా
Published On
By Vision Andhra Telugu Daily
నిర్మల్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఉట్నూర్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్... అంగన్వాడీ, ఆయా పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్/ఇంద్రవెల్లి: ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉట్నూర్ ఐటీడీఏ ఐసీడీఎస్ కార్యాలయంలో కొనసాగుతోంది. దరఖాస్తుదారులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు అవసరమైన పత్రాలతో హాజరై ధ్రువీకరణ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అధికారులు అభ్యర్థుల విద్యార్హతలు, నివాసం, కులం, ఓటర్... ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఓటరు జాబితా పరిశీలన
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు SIR ఫారాల ఆన్లైన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసే లక్ష్యంతో ఉట్నూర్ గ్రామపంచాయతీలో ఓటరు జాబితాను ప్రింట్ తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలతో కలిసి ఆదిలాబాద్... ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీల పునర్నిర్మాణం
Published On
By Vision Andhra Telugu Daily
ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గిరిజన భవనంలో తుడుందెబ్బ (ఆదివాసీ హక్కుల పోరాట సమితి) మరియు ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీల పునర్నిర్మాణ సమావేశం జరిగింది. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్... సమష్టిగా నిలబడి ఎల్-నినోను ఎదుర్కొందాం-ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి
Published On
By VIJAY SRIRAMULA
సమష్టిగా నిలబడి ఎల్-నినోను ఎదుర్కొందాం
రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – అన్ని శాఖలు మిషన్ మోడ్లో పనిచేయాలి
*ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికైన ఆమెను ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.... 