Category
Karimnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జర్నలిస్టులు మీరు హెల్మెట్ ధరించండి, అందరికీ ఆదర్శంగా నిలవండి.
Published On
By Vision Andhra Telugu Daily
ఉమ్మడి కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ సిపి చేతుల మీదుగా హెల్మెట్లు పంపిణీ చేశారు. శనివారం 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని, అవగాహనా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.జర్నలిస్టులు వృత్తిలో... అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మానకొండూరు ఎమ్మెల్యే.
Published On
By Vision Andhra Telugu Daily
ఉమ్మడి కరీంనగర్ :మానకొండూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. శనివారం మానకొండూరు నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠాలకు ప్రహారీ గోడల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యక శ్రద్ధ చూపిస్తున్నదని, బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్, రేగులపల్లి, గుండారం, గూడెం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహారీ గోడల నిర్మాణ పనులకు ఆయన... కొండగట్టు ఆలయంలో అర్చకుల నిరసన... ఈవో వైఖరిపై ఆందోళన
Published On
By Vision Andhra Telugu Daily
ఉమ్మడి కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈవో, ఈవో శ్రీకాంల్రావు వైఖరికి నచ్చకనే నిరసన చేపట్టినట్లు తెలిపారు. అర్చకుల ఆరోపణల ప్రకారం.. ఈవో తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ అర్చకులు, జిల్లా స్థాయి అధికారులను సైతం దుర్భాషలాడుతున్నట్లు ఆరోపించారు. ఈవో తీరు... సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీం ద్వారా 2.60 కోట్లతో నిధులు మంజూరు.
Published On
By Vision Andhra Telugu Daily
ఉమ్మడి కరీంనగర్ : సిరిసిల్ల మున్సిపల్ విలీన గ్రామాలలో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీం ద్వారా 2.60 కోట్లతో నిధులు మంజూరు, ప్రభుత్వం మంజూరు చేసింది. 8వ వార్డు, 9వ వార్డులలో ఇప్పళ్లపల్లె వెంకటాపూర్ బైపాస్ రోడ్డు వరకు సీసీ రోడ్డు, 9వ వార్డు తురకకాశి నగర్ నుండి బైపాస్ రోడ్డు వరకు సీసీ రోడ్డు... అభివ్రుద్ధి మా విధానం.... హిందుత్వం మా నినాదం.
Published On
By Vision Andhra Telugu Daily
ఉమ్మడి కరీంనగర్ : రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగిన అభివ్రుద్ధే ఎజెండాగా ప్రజల్లోకి వెళతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో జిల్లా పరిషత్ తాజా మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ నేత... రేకుర్తి సమ్మక్క-సారక్క జాతరకు పటిష్ట బందోబస్తు. సీపీ గౌష్ ఆలం.
Published On
By Vision Andhra Telugu Daily
ఉమ్మడి కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో స్థానిక రేకుర్తిలో (జనవరి 28 నుండి 31 వరకు) అత్యంత వైభవంగా జరగనున్న సమ్మక్క-సారక్క జాతరను పురస్కరించుకొని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, గురువారం బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. జాతర జరిగే ప్రాంతాన్ని సందర్శించిన సీపీ, బందోబస్తు మ్యాప్ను పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ... సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం తో మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం.
Published On
By Vision Andhra Telugu Daily
ఉమ్మడి కరీంనగర్ : సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండానే ఎగరబోతుందని భారీ మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్, సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు.సిరిసిల్ల ఒకప్పుడు... ఫైనాన్స్ కట్టని కాంట్రాక్టర్ కారణంగా సింగరేణి స్కూల్ బస్సులు బంద్
Published On
By Vision Andhra Telugu Daily
కొత్తగూడెం : సింగరేణి ప్రాంతంలో విద్యార్థుల విద్యాభ్యాసానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.స్కూల్ బస్సుల నిర్వహణకు సంబంధించిన ఫైనాన్స్ మొత్తాన్ని కాంట్రాక్టర్ చెల్లించకపోవడంతో సింగరేణి స్కూల్ బస్సుల సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి.ఈ ఘటనతో ప్రతిరోజూ బస్సులలో స్కూల్ కి వచ్చే వందలాది మంది విద్యార్థులు తీవ్ర అయోమయంలో పడిపోయారు. బస్సులు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు పాఠశాలలకు... రోబోటిక్ విధానంతో కచ్చితమైన ఫలితాలు.
Published On
By Vision Andhra Telugu Daily
ఉమ్మడి కరీంనగర్ : మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు శస్త్రచికిత్సపై ఉన్న అపోహలు, భయాలను వీడాలని యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డాక్టర్ సునిల్ దాచేపల్లి సూచించారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల మంది మోకాళ్ల మార్పిడి చేయించుకుంటున్నారని, ఇది అత్యంత విజయవంతమైన చికిత్స... వాహనదారుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా అరైవ్–అలైవ్ కార్యక్రమం.
Published On
By Vision Andhra Telugu Daily
గోదావరిఖని : రోడ్డు ప్రమాదాలను తగ్గించి వాహనదారుల సురక్షిత ప్రయాణాలను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్యాలయంలో అరైవ్–అలైవ్ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ బి. రామ్ రెడ్డి ఆధ్వర్యంలో రామగుండం ట్రాఫిక్,... అలరించిన రంగవల్లుల పోటీలు
Published On
By Vision Andhra Telugu Daily
రాయికల్ : రాయికల్ మండల్ కొత్తపేట గ్రామంలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మకర బోగి,సంక్రాంతి,కనుమ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగు ముగ్గులతో సంక్రాంతి సంబరాల్లో పోటీపడ్డారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వాహకులు అందమైన ముగ్గులను గుర్తించి గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం... శక్తివంతమైన సమాచార మాధ్యమంగా 'విజన్ ఆంధ్ర' దినపత్రిక :జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్
Published On
By Vision Andhra Telugu Daily
విజన్ ఆంధ్ర 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ
ముత్తారం : విజన్ ఆంధ్ర దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ను మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామ్ చందర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ... 