Category
Karimnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
Published On
By Vision Andhra Telugu Daily
అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను...
కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని, కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు...కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో... శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
Published On
By Vision Andhra Telugu Daily
శంకరపట్నం : ఆర్.ఎం.పి ల అసోసియేషన్ మండల అధ్యక్షునిగా పెంట సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం సీనియర్ నాయకులు పలుకల రఘుపతి రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం. శంకరపట్నం మండలం ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా మొలంగూర్ గ్రామానికి చెందిన పెంట సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజాపూర్ గ్రామానికి చెందిన... ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి పునర్జన్మ. తల్లి, బిడ్డల, ప్రాణాలని సురక్షితంగా కాపాడిన మలక్ పేట్ యశోద డాక్టర్ల బృందం.
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్ : జన్యుపరమైన గుండె జబ్బు, తీవ్రమైన పల్మనరీ హైపర్టెన్షన్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మహిళకు హైదరాబాద్ మలక్ పేట్ లోని యశోద హాస్పిటల్ వైద్యులు సురక్షితంగా జన్యుపరమైన సమస్యలతో ఉన్న మహిళలకు పురుడు పోశారు. కరీంనగర్ ఆనుహతి బ్యాంకేట్ హాల్ లో శనివారం మలక్ పేట్ యశోదా డాక్టర్ల బృందంతో శ్రీనివాస్ మీడియా... నిరుద్యోగాన్ని రూపుమాపటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
Published On
By Vision Andhra Telugu Daily
శంకరపట్నం : నిరుద్యోగాన్ని రూపుమాపటంలో చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సహయ కార్యదర్శి యుగంధర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో యుగంధర్ మాట్లాడారు. మన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. అటు ప్రభుత్వ రంగం నుండి... వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఆస్పత్రికి తరలింపు... పరిస్థితి విషమం...
Published On
By Vision Andhra Telugu Daily
శంకరపట్నం: ఓ వ్యక్తి క్రిమిసంహారకమందు సేవించి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన గొల్యాల గంగాధర స్వామి అనే వ్యక్తి ఆదివారం ఇంట్లో క్రిమిసంహారకమందు సేవించడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని,... సర్పంచ్ రాజును అభినందించిన గ్రామ ప్రజలు...
Published On
By Vision Andhra Telugu Daily
శంకరపట్నం : కాకతీయ నైజాం కాలం నాటి దూద్ బావి కి ఔషధ నీరుగా దూద్ బావి తాగునీటికి పేరు ఉంది. ఈ బావి నీరు తాగితే సర్వరోగ నివారణగా ప్రజలు ఇతర మండలాలకు చెందిన గ్రామస్తులు చెప్పుకుంటారు. దూద్ బావి నీటిని నిత్యం గ్రామంతో పాటు, శంకరపట్నం మండలంలోని, చింతల పల్లె, కాచాపూర్, కన్నాపూర్,... ఆన్లైన్ ద్వారానే రైతులకు యూరియా విక్రయం చేయాలి... నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు, వ్యవసాయ శాఖ చట్టం ప్రకారం కేసులు నమోదు... ఏవో వెంకట్:
Published On
By Vision Andhra Telugu Daily
శంకరపట్నం : ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా కొనుగోలు కోసం ఆన్లైన్లోనే రైతులు బుకింగ్ చేసుకోవాలి, దుకాణదరులు విక్రయదారులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు యూరియా అందజేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి జి వెంకట్ ఫెర్టిలైజర్ దుకాణం యజమానులను నిర్వాహకులను ఆదేశించారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల... రజక కులస్తుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి... రజక సంఘం జిల్లా అధ్యక్షులు నరేష్..
Published On
By Vision Andhra Telugu Daily
శంకరపట్నం : మత్స్య గిరింద్ర స్వామి దేవాలయంలో సనాతనముగా వస్తున్న ఆచారం ప్రకారం రజక కులస్తుల కులవృత్తికి అధికారులు పాలకవర్గం సహకరించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి రజక కుటుంబాలకు అండగా ఉండాలని తెలంగాణ రజక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ కోరారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం... టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరించిన బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాలు.
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్ : ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో టేబుల్ క్యాలెండర్ ను కరీంనగర్ లో మహాత్మ జ్యోతిబాపూలే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్ , జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ ఈవో నిరంకుశ వైఖరి...
Published On
By Vision Andhra Telugu Daily
శంకరపట్నం : రజక కులస్తులను కించపరిచి కులవృత్తిని అనుగదొక్కేందుకు ఆలయ చైర్మన్, ఈవో రజకులను గుట్ట పైకి రావద్దని హుకుం జారీ చేశారని, రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని, కొత్తగట్టు గుట్టపై గల శ్రీ మత్స్య... చిన్నారులకు 6 నెలల లోపు ఆధార్ నమోదు చేసుకోవాలి.... సూపర్వైజర్ పద్మ...
Published On
By Vision Andhra Telugu Daily
శంకరపట్నం : చిన్నారులకు 6 నెలల లోపు ఆధార్ గుర్తింపు కార్డు కోసం మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ చంటి పిల్లల తల్లులకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని కొత్త గట్టు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించి మహిళలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహారంపై,... మల్యాల మండల నూతన సర్పంచ్లకు శిక్షణా తరగతులు ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
మల్యాల : మల్యాల మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ప్రభుత్వం కేటాయించిన శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సమావేశ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధికారులు మరియు శిక్షకులు పాల్గొని, సర్పంచ్లకు వారి బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్లు కీలక పాత్ర... 