Category
Karimnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
63 కిలోల గంజాయిని బూడిద చేసిన పోలీసులు
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి మరియు 1 గంజాయి మొక్కను బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. మాన కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలోని వెంకటరమణ కర్మాగారంలో... డా. ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి ఘనంగా నిర్వహణ
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్ : భారతరత్న, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా. ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేద్కర్ నగర్లోని వారి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఆమీర్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం రక్షణ పరిశోధన... పోలీస్ శాఖలో కృత్రిమ మేధస్సు – సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ
Published On
By Vision Andhra Telugu Daily
పీటీసీలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసుల నిర్లక్ష్య
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్,కరీంనగర్లో ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్న పోలీసు శాఖలోనే నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకుంటు న్నాయి. నగరంలోని ప్రధాన రోడ్డుపై విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు నెంబర్ ప్లేట్ లేని బైక్పై రాంగ్ రూట్లో ప్రయాణించడం కనిపించింది. అదే సమయంలో సామాన్య వ్యక్తికి ఫోన్ రావడంతో బైక్ను సైడ్కు ఆపి ఫోన్ మాట్లాడుతుండడం గమనించారుట్రాఫిక్ తనిఖీల... వారం రోజుల్లో భగత్ నగర్ లో పడిన దొంగలను పట్టుకోవాలి
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్, : కరీంనగర్లో శాంతిభద్రతలు క్షీణించాయని, వరుస దోపిడీలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్ నగర్లో దోపిడీకి గురైన మున్నాభాయ్ కుటుంబాన్ని శనివారం పరామర్శించారువారం రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. జూన్లో... వివాహిత ప్రాణాలు కాపాడిన పోలీసులు
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్, : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడు గ్రామానికి చెందిన నేతి మానస(23) అనే వివాహిత కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారుఈ సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ గారి ఆదేశాల మేరకు, బ్లూకోల్ట్స్ సిబ్బంది అఫ్జల్ మరియు హోంగార్డు ప్రసాద్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, సమయస్ఫూర్తితో వ్యవహరించి... కబడ్డీ విజేతలకు రూ.1 లక్ష నగదు పారితోషికం
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్, : నేటి విద్యార్థులే రేపటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతారని, కబడ్డీ మన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గొప్ప క్రీడ అని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్రావు అన్నారు. విజేతలు, రన్నరప్ జట్లను ప్రోత్సహించేందుకు రూ.1 లక్ష నగదు పారితోషికం అందజేస్తానని ప్రకటించారు.శనివారం కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని వివేకానందపురి కాలనీలో... మేలకుంట శిఖం ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్, : కరీంనగర్ సీతారాంపూర్ శివారులోని ‘మేలకుంట శిఖం’ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ కబ్జాలు, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలను కరీంనగర్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక పర్యవేక్షకురాలు స్రవంతి, అధికారి కుమార్ మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా... ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్ : కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి పనిచేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రతి డివిజన్లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో 25వ డివిజన్ సుభాష్నగర్లో మున్సిపల్ సాధారణ... నీట్ లీకేజీపై కరీంనగర్లో విద్యాసంస్థల బంద్
Published On
By Vision Andhra Telugu Daily
నీట్ లీకేజీపై కరీంనగర్లో విద్యాసంస్థల బంద్
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు నరేష్ యుగేందర్ డిమాండ్
ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్ : సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా 100 శాతం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు పిలుపునిచ్చారుశుక్రవారం 33వ డివిజన్ కాన్పూరా, ప్రియదర్శిని కాలనీ మరియు 54వ డివిజన్ అశోక్నగర్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు,... బీజేపీ గుండాల్లారా ఖబర్దార్
Published On
By Vision Andhra Telugu Daily
కరీంనగర్ : కాంగ్రెస్ నాయకుల జోలికొస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా, ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం నగరంలోని 3వ డివిజన్ తీగలగుట్టపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా రాజేందర్రావు... 