Category
Guntur
Andhra Pradesh  Guntur 

కోట్లాది రుపాయలున్నా ఒక్కొక్కటి కనుమరుగవుతున్న సంస్కృత కళాశాలలు పట్టించుకోని ఉన్నత విద్యా శాఖ

కోట్లాది రుపాయలున్నా ఒక్కొక్కటి కనుమరుగవుతున్న సంస్కృత కళాశాలలు  పట్టించుకోని  ఉన్నత విద్యా శాఖ    గుంటూరు : రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఎందరెందరో మహా పండితులను అందించిన సంస్కృత కళాశాలలు ప్రస్తుతం ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కెక్కి ఏడుస్తున్న చందంగా మారుతున్నాయని తిమ్మసముద్రం శ్రీ గోరంట్ల వెంకన్న కళాశాల విద్యార్థి సంఘ పూర్వ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు.1978 వరకు బాషా ప్రవీణ...
Read More...