Category
Rajanna Sircilla
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రోడ్డు భద్రతా మాసోత్సవం
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామంలో పలు పాఠశాలలవిద్యార్థులకు మోటార్ వాహన నిబంధనలు మరియు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై అనిల్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ విద్యార్థులకు... గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం పుస్తకాల పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
వేములవాడ : బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని సంకెపల్లి మరియు ఆరేపల్లి గ్రామ నూతన పాలకవర్గ సభ్యులకు, సంకెపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మరియు గ్రామలలోని యువజన నాయకులకు భారత రాజ్యాంగం ముఖ్య అంశాల పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా జింక... టీబీ ముక్త్ అభియాన్ ప్రోగ్రాం
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాగంభీరావుపేట మండల కేంద్రంలోని లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం రోజున డాక్టర్ అభినయ్ ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీబీ యూనిట్ గంభీరావుపేట క్లస్టర్ 120 మంది టీబీ వ్యాధి బాధితులకు ఫుడ్ బాస్కెట్ పంపిణీ చేశారు . టిబి... అనిల్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన దుబాయ్ కార్మికులు
Published On
By Vision Andhra Telugu Daily
వేములవాడ : సంకెపల్లి గ్రామానికి చెందిన పోచంపల్లి అనిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా అనిల్ కుటుంబానికి దుబాయ్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న దుబాయ్ వాసులు స్పందించి సహాయం చేశారు. ఈ సందర్భంగా బండారి మధు రూ.5,000, పండగ సాయి చందు... కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు...
Published On
By Vision Andhra Telugu Daily
రుద్రంగి : మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల యజమాన్యం సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హరినాథరాజు మాట్లాడుతూ చదువుల తల్లి ఆశీస్సులు విద్యార్థులపై ఉండాల,ని ఆ దేవి ఆశీస్సులతో విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. పాఠశాల డైరెక్టర్... ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రింటర్ అందజేత...
Published On
By Vision Andhra Telugu Daily
రుద్రంగి : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండల కేంద్రానికి చెందిన ఎర్రం గంగ నర్సయ్య 15 వేల విలువగల ప్రింటర్ ను గురువారం కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భార్గవి మాట్లాడుతూ పాఠశాలకు ఉపయోగపడే వస్తువులను వితరణ చేయడం అభినందనీయమని, గతంలో కూడా విద్యార్థుల సౌకర్యార్థం కంప్యూటర్లూ అందజేశారని,... అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన పార్లమెంట్ కో కన్వీనర్ కొండూరి గాంధీ రావు
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పార్లమెంట్ కో కన్వీనర్ కొండూరు గాంధీ అన్నారు.గంభీరావుపేట మండలం గజ సింగవరం గ్రామంలో సిఆర్ఐ విధులు ద్వారా రూపాయలు 21 లక్షలతో గ్రామంలో నిర్మించ తలచిన ఎస్సీ కాలనీలోని మురికి కాల్వల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, పార్లమెంట్... ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
Published On
By Vision Andhra Telugu Daily
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో శాంతిభద్రతలు మరింత పటిష్టంగా ఉండేలా పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ అన్నారు. గురువారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు, స్టేషన్కు... వేములవాడ నాంపల్లి పట్టణంలోని 5వ, 6వ వార్డుల్లో విజన్ ఆంధ్ర దినపత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
Published On
By Vision Andhra Telugu Daily
వేములవాడ : వేములవాడ పట్టణంలోని మున్సిపల్ విలీన గ్రామం నాంపల్లిలోని 5వ, 6వ వార్డుల్లో విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్లను స్థానిక వార్డు నాయకులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ నిజమైన వార్తలను ప్రజలకు చేరవేస్తున్న విజన్... సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: లింగంపల్లి శంకర్
Published On
By Vision Andhra Telugu Daily
సిరిసిల్ల : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ లింగంపల్లి శంకర్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నరపరాజు రామచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని... శ్రీ వీరాంజనేయ స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాగంభీరావుపేట మండలంలోని భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతర మహోత్సవానికి వివిధ రాజకీయ నాయకులు, అధికారులు, హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా... ఇండియన్ ఐకాన్ పురస్కారానికి ఎంపిక : బొంగు మల్లేశం యాదవ్
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాగంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన యువరైతు మహానంది అవార్డు గ్రహీత, బొంగు మల్లేశం యాదవ్ ఇండియన్ ఐకాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల సందర్భంగా వరంగల్ లో ఈ నెల 25న ఇండియన్ ఐకాన్ పురస్కారం తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్... 