Category
Rajanna Sircilla
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నూతనంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సన్మానించిన యాదవ మండల అధ్యక్షుడు దోమకొండ కృష్ణ కాంత్
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం లోని కొతపల్లి, రాజుపేట, కొలమాద్ది గ్రామలలో స్థానిక ఎన్నికలలో గెలుపు పొందిన మండల యాదవ సంఘం సభ్యులను ఆదివారం రోజున మండల అధ్యక్షుడు దోమకొండ కృష్ణకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మండలంలో కొత్తపల్లి గ్రామం లో గెలిచిన యాదవ ఉప సర్పంచ్ ప్రియంక శ్రవణ్ యాదవ్ లకు రాజుపేట ఉప సర్పంచ్... ఏం,ఆర్పిఎస్,అమరవీరులకు, ఘనంగా నివాళులర్పించిన నాయకులు
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రం లో ఆదివారం రోజున ఎం.ఆర్పి.ఎస్ మండలఅధ్యక్షులు, బరుకుటం తిరుపతి ఆధ్వర్యంలోఎస్సి,వర్గీకరణ, ఉద్యమంలో అసువులు బాసిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈరిగి పరిష రాములు, శంకర్, తో పాటు పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులుపాల్గొన్నరు. ఘనంగా నేషనల్ సైన్స్ డే వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవంను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి గారి అధ్యక్షతన, ఫిజికల్ సైన్స్,లైఫ్ సైన్స్ మరియు కంప్యూటర్ సైన్స్ వారి ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్... గురుకుల పాఠశాలల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం – విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
Published On
By Vision Andhra Telugu Daily
ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గురుకుల పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేక సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసి వివిధ శాస్త్రీయ ప్రయోగాలను ప్రదర్శించారు.పిల్లలు స్వయంగా తయారు చేసిన నమూనాలు, శాస్త్రీయ ప్రాజెక్టులు మరియు వినూత్న ప్రయోగాలను ప్రదర్శిస్తూ విజ్ఞానంపై తమ ఆసక్తిని... కుల వివక్ష ఘటనలో పసిపాప మృతి ఘటనపై తీవ్ర ఆగ్రహం దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలి : భూంపల్లి భీంరావు డిమాండ్
Published On
By Vision Andhra Telugu Daily
ముస్తాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా తాడువాయి మండలం కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న కుల వివక్షత ఘటనలో రెండు నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవాసమితి తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి భూంపల్లి భీంరావు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సమాజాన్ని కలచివేసే విధంగా ఉందని ఆయన ఆవేదన... ఎల్లమ్మ వాగు ఎండిపోవడంతో రైతుల ఆందోళన సాగునీటి విడుదలకు కృషి చేస్తున్న సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్
Published On
By Vision Andhra Telugu Daily
ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ పరిధిలోని ఎల్లమ్మ వాగు పూర్తిగా ఎండిపోవడంతో పరివాహక ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ పెద్ద చెరువు నుంచి ప్రవహించే ఈ వాగు వందల ఎకరాల సాగుకు ప్రధాన నీటి వనరుగా ఉండగా, ప్రస్తుతం నీటి కొరత కారణంగా పంటలు... గంభీరావుపేటలోఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ. మహేష్ బి. గీతే
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఆదివారం రోజునపర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పర్యటన దృష్ట్యా గంభీరవుపేట మండలంలో ఏర్పాట్లను,హెలిప్యాడ్ ను ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి,అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం... దమ్మన్నపేటలో ఉచిత వైద్య శిబిరం.
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాగంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో దమ్మన్నపేటలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నాలుగో రోజులో భాగంగా ఎన్ఎస్ఎస్ సెల్ పోగ్రామ్ ఆఫీసర్ పాక ధర్మపురి ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ వారి సౌజన్యంతో శనివారం ఈరోజు దమ్మన్నపేట గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న గ్రామ ప్రజలకు... 50 కిలోల బియ్యం అందజేసి ఉదారత చాటుకున్న ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ (చోటు).
Published On
By Vision Andhra Telugu Daily
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం"ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో కేసీఆర్ నగర్ 5వ వార్డులోనీ మెరుగు వెంకటేశం కూతురి వివాహానికి అండగా నిలిచి 50 కిలోల బియ్యం అందచేసిన ఉదారత చాటుకున్నారు.ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ (చోటు).ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండ శ్రీకాంత్, వార్డు... సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పీఠం బిఆర్ఎస్ పార్టీ కైవసం. మున్సిపల్ చైర్మన్గా జిందం కళ చక్రపాణి. వైస్ ఛైర్మన్ గా దార్ల సందీప్.
Published On
By Vision Andhra Telugu Daily
సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ మరోసారి జిందం కళ చక్రపాణి. కి అవకాశం దక్కింది. సిరిసిల్ల మున్సిపల్ లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండోసారి జిందం కళ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. యువనేత దార్ల సందీప్ కు వైస్ చైర్మన్ గా అవకాశం... జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి ఎంపికైన సర్వని శ్రీనివాస్ కు ఘన సన్మానం
Published On
By Vision Andhra Telugu Daily
ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన సర్వని శ్రీనివాస్ భారత జాతీయ మానవ హక్కుల మండలి (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ సేవలందిస్తున్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు సభ్యులను ఎంపిక చేయగా, అందులో పోతుగల్ గ్రామ వాస్తవ్యులు... సామాజిక సేవలకు గుర్తింపుగా కుర్ర సావిత్రి కి సావిత్రి బాయి ఫూలే అవార్డు
Published On
By Vision Andhra Telugu Daily
ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కుర్ర సావిత్రి కి సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన ఎస్. సావిత్రి కి ప్రతిష్టాత్మకమైన “సావిత్రి బాయి ఫూలే అవార్డు – 2026”ఆర్ కిష్టయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు.సామాజిక సేవల ద్వారా సమాజ అభివృద్ధికి చేసిన సేవలను... 