Category
Rajanna Sircilla
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఘనంగా మారుతి సాగర్ జన్మదిన వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం
TUWJ H-143ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర: జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా
సాయినామస్మరణతో మార్మోగిన వేములవాడ
Published On
By Vision Andhra Telugu Daily
వేములవాడ : గురు పౌర్ణమి సందర్భంగా వేములవాడ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తుల సమక్షంలో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని... వర్షాభావంలో వరికి స్వస్తి.
Published On
By Vision Andhra Telugu Daily
ఆరుతడి పంటలే మేలు:
ఎల్ నినో ప్రభావం: ఆపత్కాల పంటలతోనే భూసారం, లాభాలు
జూలై, ఆగస్టుల్లో ఏ పంటలు వేయాలో తెలుసా?
తగ్గిన భూగర్భ జలాలు..
ప్రత్యామ్నాయ సాగుపై రైతు విజ్ఞాన కేంద్రం కీలక సూచనలు
కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. సాయి కుమార్
ప్రజల మన్ననలు పొందేలా సేవలందించాలి: జిల్లా ఎస్పీ
Published On
By Vision Andhra Telugu Daily
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
పోలీసు సిబ్బంది ఆరోగ్యం, ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
వీక్లీ పరేడ్లో డ్రిల్స్ పరిశీలించిన ఎస్పీ
కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
వేములవాడ,రాజన్న : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రధాన ద్వారం వద్ద మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ న్యాయవాదులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ... కేటీఆర్ జన్మదినం సందర్భంగా వేములవాడలో ప్రత్యేక పూజలు, పండ్ల పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
ఉరి వేసుకొని యువకుడు మృతి
Published On
By Vision Andhra Telugu Daily
రాజన్న సిరిసిల్ల : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో, గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది గ్రామానికి చెందిన పిట్ల వంశి 25 అనే యువకుడు తన నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో మృతుడు రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ లభ్యమయింది. ఆ... వర్షాకాలంలో లడ్డు సత్రంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు
Published On
By Vision Andhra Telugu Daily
వేములవాడ, జూలై 23: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లడ్డు సత్రంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో ఆహార పదార్థాల తయారీలో అత్యున్నత పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా లడ్డు సత్రం పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రపరిచారు. లడ్డు కౌంటర్, పులిహోర తయారీ విభాగం, లడ్డు తయారీకి... అక్రిడిటేషన్ కార్డుల జారీకి డిమాండ్.
Published On
By Vision Andhra Telugu Daily
రాజన్నసిరిసిల్ల :అక్రిడిటేషన్ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే (హెచ్-143) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు అత్యంత కీలకమైన అక్రిడిటేషన్... నాగయ్యపల్లి లో మహిళ అదృశ్యం
Published On
By Vision Andhra Telugu Daily
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామానికి చెందిన సూర చంద్రకళ (37) అనే మహిళ జూలై 18న ఉదయం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన సమయంలో నీలం, ఆకుపచ్చ... ఆధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట /రాజన్న సిరిసిల్ల : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఆధ్యాపకుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. వి .విజయలక్ష్మి సోమవారం తెలిపారు. కామర్స్_1, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్-2, ఇంగ్లీష్-1, తెలుగు-1 సబ్జెక్టులలో పిజి 55%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు ఉన్న వారు... 