Category
Rajanna Sircilla
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
Published On
By Vision Andhra Telugu Daily
ఎల్లారెడ్డిపేట,: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ సినిమా టాకీస్ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను శనివారం సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, ఏఎంసీ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ భారం... అంబులెన్స్లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట మండలంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా ప్రసవం చేశారు. శుక్రవారం గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాందేవి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే... ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం రోజున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహానికి పలువురు... విద్యుత్ సమస్యలపై మల్లారెడ్డిపేట రైతుల ధర్నా
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : గంభీరావుపేటమండలంలోని మల్లారెడ్డిపేట రైతులు విద్యుత్ సమస్యలపై ఆగ్రహించారు. లింగన్నపేట సబ్స్టేషన్ దగ్గర కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని ఆవేదన చేస్తున్నారు. పంటలు పారుకం లేక ఎండిపోతున్నాయని, లోవోల్టేజీతో వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని వాపోయారు. విషయం... 80ల జ్ఞాపకాల్లోకి మళ్లీ ప్రయాణం.. ఏఐతో వింటేజ్ ఫొటో ట్రెండ్ వైరల్!
Published On
By Vision Andhra Telugu Daily
రాజన్న సిరిసిల్ల / ఎల్లారెడ్డిపేట : 1980ల నాటి జ్ఞాపకాలను మరోసారి కళ్లముందుకు తీసుకొస్తున్న వింటేజ్ ఫొటో ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ప్రస్తుత ఫొటోలను 1980ల నాటి రూపంలోకి మార్చుకునే ట్రెండ్కు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. సెలబ్రిటీల నుంచి... వినాయక మండపాలపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?
Published On
By Vision Andhra Telugu Daily
హిందువులకు పండుగలు జరుపుకునే స్వేచ్ఛ లేదా?
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి
విద్యార్థులు వేధింపులకు గురైతే నిర్భయంగా పిర్యాదు చేయాలి.
Published On
By Vision Andhra Telugu Daily
గంభీరావుపేట : జిల్లాలో విద్యార్థుల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారి ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.అవగాహన కార్యక్రమాల్లోభాగంగా విద్యార్థులకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్, పోక్సో చట్టం,సోషల్ మీడియా వినియోగం/మోసాలు,మహిళ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈసందర్భంగా బుధవారం గంభీరావుపేట... దేవాలయ భూముల వివరాలు వెల్లడించాలి
Published On
By Vision Andhra Telugu Daily
ఎల్లారెడ్డిపేట, :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దేవాదాయ భూముల వివరాలను వెల్లడించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు కరీంనగర్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి సుప్రియను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలోని కేశవ పెరమండ్ల ఆలయం, రావిచెట్టు హనుమాన్ ఆలయం, శ్రీ రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలకు సంబంధించిన... అల్మాస్పూర్లో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
Published On
By Vision Andhra Telugu Daily
ఎల్లారెడ్డిపేట,: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ నాగేల్లి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.1.97 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
లబ్ధిదారుల వివరాలు:
1. పెద్దవేని నేహా – రూ.15,0002.... శ్రీగాథ లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
Published On
By Vision Andhra Telugu Daily
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు,కొత్త పింఛన్లు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పర్శ హన్మాండ్లు
బ్లడ్ క్యాన్సర్ బాధితుడికి మాల సంఘం ఆర్థిక చేయూత
Published On
By Vision Andhra Telugu Daily
ఎల్లారెడ్డిపేట, :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామానికి చెందిన బండ పెంటయ్య బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో గ్రామ మాల సంఘం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చింది. పెంటయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వైద్య ఖర్చుల భారం కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో మాల సంఘం ఆధ్వర్యంలో... సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం.. బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు
Published On
By Vision Andhra Telugu Daily
ఎల్లారెడ్డిపేట, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన పలువురు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ తెలిపారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్సై ఎన్. రమేష్ మాట్లాడుతూ.. పోలీస్ యాక్ట్ 1861... 