14 మందికి క్వార్టర్ల కేటాయింపు 

14 మందికి క్వార్టర్ల కేటాయింపు 

మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి ఉద్యోగుల క్వార్టర్ల కొరకు వచ్చిన 80 దరఖాస్తులలో 14 మంది కార్మికులకు పారదర్శకంగా క్వార్టర్లను కేటాయించినట్లు ఎస్ ఓ టు జి ఎం లలిత్ ప్రసాద్, డివైపిఎం విజయ్ సందీప్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్ తెలిపారు. బుధవారం స్థానిక సింగరేణి సిఈఆర్ క్లబ్ మందమర్రిలో నిర్వహించిన  కౌన్సిలింగ్లో అర్హులైన కార్మికులకు క్వార్టర్లను కేటాయించినట్లు చెప్పారు. 
 
 
Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత