ఇండస్ట్రియల్ పార్క్‌పై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం

ఇండస్ట్రియల్ పార్క్‌పై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం

పరిగి(వికారాబాద్ ): వికారాబాద్ జిల్లా: దోమ మండలంలోని కొండాయపల్లి గ్రామంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ కలెక్టర్ వెంకటచారి, ఆర్డీవో వాసు చంద్ర, తహసీల్దార్ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ నర్సింహులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్.ఐ) తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను గ్రామస్థులకు వివరించి, వారి అభిప్రాయాలు, సూచనలు, సందేహాలను తెలుసుకున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించగా, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 34

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత