రేగోడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమయపాలన పాటించని ఉపాధ్యాలు

విద్యాధికారుల స్పందన కరువు

రేగోడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమయపాలన పాటించని ఉపాధ్యాలు

 

 

రేగోడ్ (మెదక్) : రేగోడు మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు  సమయపాలనకు పాఠశాలకు రావడం లేదు.సంగారెడ్డి నుండి పాఠశాల సమయంలో రెండు బస్సులు ఉన్నప్పటికీ బస్సులు లేవని చెప్పుతూ సమయపాలన పాటించడం లేదు.గురువారం ప్రార్థన చేస్తున్న సమయంలో ముగ్గురే టీచర్లు ఉండడం విశేషం.ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు 13 మంది ఉండగా వారు ప్రార్థన సమయంలో లేరు కదా అని ప్రిన్సిపాల్ స్వయంప్రభకు  వివరణ కోరగా వారు బస్సుకు వస్తారు, వారికీ సమయపాలన లేదు అని చెప్పారు.ఈ విషయంపై సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మెదక్ జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా కమ్మరి మౌనిక మెదక్ జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా కమ్మరి మౌనిక
వెల్దుర్తి మెదక్  : మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ మానేపల్లి గ్రామానికి చెందిన కమ్మరి మౌనిక ను మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగిందని మెదక్...
పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లింగంపేట నరేందర్ గౌడ్
పంటల "డిజిటల్ సర్వే" పై అవగాహన కార్యక్రమం....
నాగరకుంట గ్రామ పంచాయతీలో "హర్ ఘర్ జల్" కార్యక్రమం
రేగోడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమయపాలన పాటించని ఉపాధ్యాలు
కొండ సుష్మిత  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
జాతీయ పతాకాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం