Vision Andhra Telugu Daily
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
Published On
By Vision Andhra Telugu Daily
అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను...
కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని, కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా... ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
Published On
By Vision Andhra Telugu Daily
స్టేషన్ ఘన్పూర్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజం చెప్పే ధైర్యం లేక సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో... తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
Published On
By Vision Andhra Telugu Daily
హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ... శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
Published On
By Vision Andhra Telugu Daily
శంకరపట్నం : ఆర్.ఎం.పి ల అసోసియేషన్ మండల అధ్యక్షునిగా పెంట సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం సీనియర్ నాయకులు పలుకల రఘుపతి రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం. శంకరపట్నం మండలం ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా... పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
Published On
By Vision Andhra Telugu Daily
మరిపెడ : తాతల కాలం నుంచి వస్తున్న వారసత్వ భూమిపై కొంత మంది కన్నేసి అమాయక రైతులను రెచ్చగొడుతూ తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని మరిపెడ మండలం నీలికుర్తి గ్రామానికి చెందిన బాధిత... ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
Published On
By Vision Andhra Telugu Daily
ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికైన ఆమెను ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం శాలువాతో సత్కరించారు.... రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే
Published On
By Vision Andhra Telugu Daily
కారేపల్లి : రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ... అన్ని మతాలు సమానమే ... మాజీ మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ
Published On
By Vision Andhra Telugu Daily
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో అన్ని మతాలు సమానమే అంటూ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ జరిగింది. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మనమంత ఒక్కటే అంటూ ముందుకుసాగారు.... ఫైనాన్స్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
Published On
By Vision Andhra Telugu Daily
సంగెం : మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి కట్టయ్య 42 వృత్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు 17 రాజేష్ ఉన్నారు. మృతుడు కటయ్య ప్రైవేటు హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంటి మీద... మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజ
Published On
By Vision Andhra Telugu Daily
యాదాద్రి భువనగిరి : మధ్యాహ్న భోజన పథకం (ప్రధాన మంత్రి పోషణ్ )అమలులో ఉత్తమ స్థానంలో ఉండి,రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి శ్రీ కందుల సత్యనారాయణ . 2025-26 లో మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్... నిరు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ...
Published On
By Vision Andhra Telugu Daily
బోధన్ : బోధన్ పట్టణంలోని నిరుపేదలకు జమాతే ఇస్లామి హింద్–బోధన్ శాఖ ఆధ్వర్యంలోపవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా భావంతో, మతభేదాలకు అతీతంగా నిర్వహించడం విశేషం. ఈ రంజాన్ కిట్లలో బియ్యం,... రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే గువ్వల బాలరాజ్ ఆరోపణలు
Published On
By Vision Andhra Telugu Daily
అచ్చంపేట : రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు గువ్వల బాలరాజ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేశాడని బల్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాల్ రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు శనివారం మండల... About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.
