Vision Andhra Telugu Daily
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
నేటి నుంచి సీఎం కప్ క్రీడల సెలక్షన్స్
Published On
By Vision Andhra Telugu Daily
పాలకవీడు : పాలకీడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ 2025 - 26 క్రీడా పోటీలకు సంబంధించి మండల స్థాయి సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు సీఎం కప్ 2025-26 పాలకీడు మండల కన్వీనర్, మండల ఎంపీడీవో జి.... గురుకుల విద్యార్థి సంగీత మృతి పై సమగ్ర విచారణ చేయాలి.... ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రూసేగాం భూమయ్య
Published On
By Vision Andhra Telugu Daily
జుక్కల్ : కామారెడ్డి జిల్లా గురుకుల విద్యార్థి సంగీత మృతి పై సమగ్ర విచారణ చేయాలి విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించాలి. వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ... మైలారంలో ఉచిత పశు వైద్య శిబిరం.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండల పరిధి లోని మైలారం గ్రామం లో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బాల హరిచంద్ర రెడ్డి, ఉప సర్పంచ్ భాస్కర్ ప్రారంభించారు. శిబిరంలో గర్భకోశ చికిత్స పశువులకు... స్పీకర్పై అసత్య ఆరోపణలు చేయడం దివాళాకోరితనం...
Published On
By Vision Andhra Telugu Daily
మర్పల్లి : బీజేపీ నాయకులు సైతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను దేశంలోనే అత్యుత్తమ స్పీకర్గా కొనియాడుతున్నారని, అయినా కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కక్షతో అసత్య ఆరోపణలు చేయడం వారి దివాళాకోరితనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర... వాహనాల వెనక రేడియం స్టిక్కర్లు తప్పనిసరి : ఎస్ఐ శ్రీధర్ రెడ్డి
Published On
By Vision Andhra Telugu Daily
మేడిపల్లి/ భీమారం : భీమారం మండల కేంద్రంలో మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్స్ యూనియన్ సభ్యులకు రోడ్డు ప్రమాదాల నివారణకై వాహనాల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్స్ వెనుక... ఇస్రో కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్తున్న కోనాపూర్ విద్యార్థిని.
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : ఇస్రో కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్తున్న కోనాపూర్ విద్యార్థి ని జి. శైలజ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జి శైలజ అక్టోబర్ నెల లో కామారెడ్డి జిల్లా... వనంలో వైభవం..
Published On
By Vision Andhra Telugu Daily
వరంగల్ /ములుగు : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర మొదటి రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. జనవరి 28న అధికారికంగా ఆరంభమైన జాతరతో ములుగు జిల్లా అరణ్య ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. వనదేవతల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు మేడారం బాట... 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా దండి లక్ష్మికొమురయ్య నామినేషన్
Published On
By Vision Andhra Telugu Daily
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలక సంఘ 14వ కాంగ్రెస్ అభ్యర్థిగా దండి లక్ష్మి నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా దండి లక్ష్మికొమురయ్య మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్ పనిచేశానని 14వ వార్డు సమస్యలపై అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్... జీ.వో 25 ను సవరిస్తే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయి. జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ సూచించారు.......
Published On
By Vision Andhra Telugu Daily
బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ జి టి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జీ.వో 25 ని సవరణ చేయాలనీ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బం గా జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల... మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం వండాలి – జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు యస్.కె.సైదులు, ఎన్.సతీష్ కుమార్
Published On
By Vision Andhra Telugu Daily
కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ ప్రకారమే, నాణ్యమైన ఆహారంతో విద్యార్థులకు అందించాలని జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు యస్.కె.సైదులు, ఎన్.సతీష్ కుమార్ వంట ఏజెన్సీలకు సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం మండలంలోని ప్రభుత్వ... ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యునికి సన్మానం.
Published On
By Vision Andhra Telugu Daily
జన్నారం : ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిట్ సభ్యులైన ధమ్మ నారాయణను అంబేద్కర్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఇటీవల నూ తనంగా బాధ్యతలు చేపట్టిన దమ్మ నారాయణ బుధవారం... కామారెడ్డి మున్సిపాలిటీలో మహిళల ఓటర్లు కీలకం
Published On
By Vision Andhra Telugu Daily
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో పొటి రసావతరంగా కొనసాగానుంది. మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా తాజా మాజీలు సైతం మరోసారి పోటీలో నిలుస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 99 వేల 313... About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.
