శ్రీ చైతన్య వెల్డింగ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు
సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య వెల్డింగ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ ఓనర్స్ అసోసియేషన్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని ఎగజు సుదర్శన చారి తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సంఘ గౌరవ అధ్యక్షులుగా ఎండి పాషా, అధ్యక్షులుగా పుల్లూరు విష్ణుమూర్తి, ఉపాధ్యక్షులుగా ఎగ్గొజు సుదర్శనా చారి, కార్యదర్శిగా కందారపు రాజమౌళి, కోశాధికారిగా పోలోజు శ్రీకాంతాచారి, ప్రచార కార్యదర్శిగా ఉప్పరపల్లి అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా కాదాసు రాజు, దురిశెట్టి శ్రీనివాస్, ఎర్రబెల్లి కిషన్, వేమునూరి సంపత్, గొడుగు ప్రవీణ్ కుమార్, గంపల సతీష్, తదితరులను ఎన్నుకోబడిందన్నారు.
Views: 55
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 15:54:06
రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్, బిజెపి
