₹650 కడితే ₹15 వేల అడ్వాన్స్‌.

పెన్సిల్ వ్యాపారం పేరుతో సైబర్ మోసం

₹650 కడితే ₹15 వేల అడ్వాన్స్‌.

బిచ్కుంద,  : బిచ్కుంద మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. “పెన్సిల్ వ్యాపారం చేసుకోండి.. కేవలం ₹650 చెల్లిస్తే ఐడీ కార్డు, ముడిసరుకు పంపిస్తాం.. మీకు ₹15,000 అడ్వాన్స్ ఇస్తాం” అంటూ ఫోన్ కాల్స్ చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఫోన్‌లో ఆకర్షణీయమైన మాటలు చెప్పి, అనంతరం ₹650 చెల్లించేందుకు PhonePe/UPI QR స్కానర్ పంపిస్తున్నట్లు చెబుతున్నారు. ₹15 వేల అడ్వాన్స్ వస్తుందనే ఆశతో కొందరు డబ్బులు చెల్లించిన తర్వాత, మోసగాళ్లు మరిన్ని వివరాలు అడగడం లేదా వివిధ కారణాలతో ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేయించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ టెండర్లను రద్దు చేయాలి!!! అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ టెండర్లను రద్దు చేయాలి!!!
సిద్దిపేట  (హుస్నాబాద్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే డివైడర్ల మధ్య  అనధికార, అక్రమ అడ్వర్టైజ్మెంట్ టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని...
లింగన్నపేట వాగుపై బస్సులు నడిచేలా మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలి
పాఠశాల యూనిఫాం కుట్టు కేంద్రాలను పరిశీలించిన ఎంఈఓ అనురాధ
బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ
గంభీరావుపేటలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
₹650 కడితే ₹15 వేల అడ్వాన్స్‌.
ఉప సర్పంచ్ రఫీక్ ఆధ్వర్యంలో  రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు