ఆధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
గంభీరావుపేట /రాజన్న సిరిసిల్ల : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఆధ్యాపకుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. వి .విజయలక్ష్మి సోమవారం తెలిపారు. కామర్స్_1, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్-2, ఇంగ్లీష్-1, తెలుగు-1 సబ్జెక్టులలో పిజి 55%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు దరఖాస్తులను గంభీరావుపేట డిగ్రీ కళాశాలలో అందజేయాలని తెలిపారు. ఎంపిక ప్రక్రియ శుక్రవారం 24 న సిరిసిల్ల ప్రభుత్వ (అగ్రహారం)డిగ్రీ కళాశాలలో ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
