మట్టి వినాయకులనే పూజించాలి 

మట్టి వినాయకులనే పూజించాలి 

మంచిర్యాల : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని, మట్టి గణపతులను ప్రోత్సహించాలని శుక్రవారం మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ని కలిసి తెలియజేశారు. అదేవిదంగా మట్టి గణపతి ప్రతిమలను కుమ్మర సంఘం తరఫున వారికి అందించారు.  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఉచితంగా మట్టి వినాయకులను పంచుతామని వారు హామీ ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాధరి తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు శనిగారపు తిరుపతి, గంగాధరి గంగన్న, కొడిమ్యాల ధర్మయ్య, సర్జన లింగమూర్తి, కటికనపల్లి సంతోష్, వేనంకి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

లెంకలపల్లి మౌనిక మృతి కేసులో సంచలనం లెంకలపల్లి మౌనిక మృతి కేసులో సంచలనం
న్యాయం కోసం మర్రిగూడ పీఎస్‌ ఎదుట ధర్నా!  కానిస్టేబుల్ కాళ్లు మొక్కిన బాధితురాలు..  ప్రేమ కారణంతోనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. 10 రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్...
బీసీల జనాభా లెక్క తేల్చాల్సిందే..
లెప్రసీ రహిత సమాజం కోసం సమష్టి కృషి
జలసాధన సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి.
లక్ష్యమే దిశ.. ప్రణాళికే విజయానికి మార్గం
సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
ఆసుపత్రిలో బీజేవైఎం కార్యకర్త కు రామచందర్‌రావు పరామర్శ