ఘనంగా శ్రీరామ నామస్మరణ గురు వందనం

ఘనంగా శ్రీరామ నామస్మరణ గురు వందనం

కామారెడ్డి , బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లోని తన నివాసం వద్ద శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ చే శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ  కార్యక్రమం లో పాల్గొన్న పోచారం కుటుంబ సభ్యులు  పోచారం శంభు రెడ్డి - ప్రేమల దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి - సోని రెడ్డి దంపతులు,నాయకులు పోచారం సురేందర్ రెడ్డి. ఈ శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమం లో పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గం అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వారి భక్తులు తదితరులు పాల్గొన్నారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పాపన్నపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
రూ.35.50 కోట్ల ట్రైబల్ లా కాలేజీ మంజూరు
సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను కొనసాగించాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం