కోల్ వాషరీలో బొగ్గు నిల్వల పరిశీలన
మందమర్రి, (మంచిర్యాల):స్థానిక రామకృష్ణాపూర్ పట్టణంలో సింగరేణి కోల్ వాషరీలో బొగ్గు నిల్వలను కార్పొరేట్ అధికారులు బుధవారం పరిశీలించారు.వాషరీలోనీ కోల్ నిల్వలను,నాణ్యత ప్రమాణాలు, నిర్వహణ తీరుపై అధికారుల బృందం క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలలో జీఎం సీపీ అండ్ పీ మనోహర్,జిఎం క్వాలిటీ రవి కుమార్,జీఎం సర్వే రాఘవేందర్ రావు, జీఎం.ఎఫ్ అండ్ ఏ చక్రవర్తి, బెల్లంపల్లి క్వాలిటీ జిఎం వీరభద్ర రావు,మందమర్రి జిఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
